కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్�
ప్రజాకర్షక విధానాలను పక్కనపెట్టి సమర్పించిన బడ్జెట్లో కేంద్రం సహజంగానే ద్రవ్యలోటును కట్టడి చేస్తూ ప్రతిపాదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి, 2025-26లో 4.5 శాతం లోపునకు తగ్గిస్�
Rooftop Solar Scheme | పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన `ప్రధానమంత్రి సూర్యోదయ యోజన` పథకం కింద గృహ అవసరాలకు ప్రతి నెలా ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ అందించడమే తమ లక్
PM KISAN Yojana | పంటల సాగులో అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ యోజన పథకం కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందజేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
BJP Govt | వరుసగా ఆరో ఏడాదీ కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం నెరవేరే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూల వాటాల్ని విక్రయించి రూ. 51,000 కోట్లు సమీకరించాలని నిరుడు బడ్జెట�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9 వరకు జరుగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే కాళికాంబ (93) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున
ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. బ్యాంకుల ఆర్థిక పరిస్థితి, పనితీరుపై ప్రధానంగా చర్చించిన వీరు.. సైబర్ సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తంచేశారు.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,500 మోసపూరిత యాప్స్ను తొలగించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మోసపూరిత రుణ యాప్స్ను కట్టడి చేయడానికి ఆర్బీఐ, ఇతర రెగ్యులేటర్లు, వాటాదారులూ పలు కఠిన చర�
Tomato | ‘టమాటాలు తినడం మానేయండి. వాటిని ఇంట్లోనే పండించుకోండి. టమాటాల బదులుగా నిమ్మకాయలను వాడుకోవచ్చు. అందరూ టమాటాలు తినడం మానేస్తేనే వాటి ధరలు దిగివస్తాయి’ అని యూపీ మంత్రి ప్రతిభా శుక్లా ప్రజలకు ఉచిత సలహాల
Minister Harish Rao | తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.