కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో క్రీడారంగానికి అరకొర నిధులే దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడలకు ఈ బడ్జెట్లో రూ. 3,442.32 కోట్ల కేటాయింపులు చేశారు. గ
మోదీ 3.0 ప్రభుత్వం ఆహార, ఎరువులు, వంట ఇంధనంపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహార పదార్థా
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని అమరావతి నిర్మాణం సహా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం బడ్జెట్లో చోటు కల్పించింది. రాష్ట్ర రాజధాని �
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. దీంతో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిల�
ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో చాలామంది రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) కోతల్ని ఆశిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఈ నెల 23 (మంగళవారం)న లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
వెటరన్ బ్యాంకర్ ఎన్ వాఘల్ మరణించారు. ఆయన వయస్సు 88 ఏండ్లు. ఐసీఐసీఐ బ్యాంక్కు నాయకత్వం వహించిన వాఘల్.. అనారోగ్య సమస్యలతో శనివారం మధ్యాహ్నం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వాఘల్కు భార్య, కు�
పాత పన్ను డిమాండ్ల ఉపసంహరణకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. 2015-16 మదింపు సంవత్సరం వరకున్న చిన్న పన్ను డిమాండ్ల ఉపసంహరణ కోసం ఒక్కో పన్ను చెల్లింపుదారునికి పర�
Budget | కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి పలు సబ్సిడీ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించింది. గత ఏడాదితో పోలిస్తే ఆహారం, ఎరువుల సబ్సిడీని 8 శాతం �
ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్ల రుణాలు సమీకరించాలని ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాది�
దేశంలో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి, వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. కోటి ఇండ్లకు సోలార్ విద్యుత్తు అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలోనే ప
PMAY | రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర సర్కారు కొత్త హౌసింగ్ స్కీంను ప్రకటించింది. బస్తీలు, అద్దె ఇంట్లో ఉండేవారికి సొంతింటి కలను నిజం చేసేందుకు
సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధిని నిలబెట్టుకోలేక పోతున్నది. అక్టోబర్ 3న నిజామాబాద్లో ప్రధానే స్వయంగా హామీ