ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ఎలా ఉండనున్నది?
ఆదాయపు పన్ను (ఐటీ) మిహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-24 బడ్జెట్లో రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఫార్మసీ వరల్డ్గా భారత్ గుర్తింపుపొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తక్కువ ధరకే ప్రపంచ ప్రమాణాలకు లోబడి ఔషధాలు ఇక్కడ తయారవుతున్నాయన్నారు.
ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేని కాలంలో అంటే.. మార్కెట్లో డిమాండ్ లేని కాలంలో కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, వారి నుంచి కొత్త పెట్టుబడులను ఆశించడం తల్లకిందుల ఆలోచన అని ఆమె గమనించలేకపోతున్నారు.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ పార్లమెంటులోనే కేంద్రం ప్రకటించినా, అదే ప్రభుత్వం
బస చేసిన మూడు రోజులూ రాజకీయాలే.. తెలంగాణ ప్రభుత్వాన్ని దూషించడంపైనే ఫోకస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరాలివ్వని నిర్మల ప్రజావసరాలపై వినతులివ్వని బీజేపీ నేతలు నిజామాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగా�