Minister Harish Rao | ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా మరింత సస్యశ్యామలం కానున్నది. దశాబ్దాలుగా పరితపించిన రైతుల సాగునీటి కల తీరనున్నది. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభు త్వం మంజూరు చేసింది.
Millet Policy | ప్రాచీన కాలం నుంచి భారతీయ రైతులు పండిస్తూ వస్తున్న తృణ ధాన్యాలపై తమ సహజసిద్ధ హక్కును కోల్పోనున్నారా? జొన్న, రాగి, కొర్ర, అరికె వంటి పంటలు పండించాలంటే ఇకనుంచి ఏ కార్పొరేట్ కంపెనీ కాళ్లో పట్టుకోవాల్
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంటుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యు
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవార�
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకు దక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాకు గోదావ
విద్యుత్ విజయోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం పలు చోట్ల విద్యుత్ ప్రగతి సభలు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యుత
తెలంగాణలో విద్యుత్తు రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందనడానికి లెక్కలే సమాధానం చెప్తాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంపై దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డ రైతులను తెలం గాణ వచ్చిన తరువాత కరెంటు కష్టాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టెక్కించిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని బురా�
రైస్ మిలర్లు రైతులకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. సోమవారం నర్సంపేట మండలం రాజుపేటలోని హరి, హేమాత రైస్ మిల్లులను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతుల సమస్యలను అడిగి త�
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండుగ అనే రోజుల నుంచి వ్యవసాయాన్ని పండుగలా మార్చి బీడు భూముల్నీ నేడు బంగారు భూములుగా మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమయ్య
కేవలం 5 నిమిషాల్లోనే భూసార పరీక్షను పూర్తి చేసే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భూసార పరీక్షలు పూర్తి అయ్యేసరికి దాదాపు రెండు వారాల సమయం పడుతున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ర�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు నిర్మల్ జిల్లా ప్రజానీకం నీరాజనం పట్టింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగా, బహిరంగ సభకు సుమారు లక్షమందికిపైగా తరలివచ్చారు.