Farmers | దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించాలని అన్నారు. ధాన్యాన్ని ఐకేపీ, సొసైటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు.
Toddy rates | చిలిపిచెడ్ మండలంలో ఇప్పటివరకు ఐదు రూపాయలు ఉన్న కల్లు సీసాను ఒకేసారి పది రూపాయలు చేయడం కుదరదని.. ధరను పెంచొద్దని కల్లు దుకాణాల యజమానులను రైతులు కోరుతున్నారు.
Jagtial | అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. ఆ విద్యుత్ తీగలు తగలడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు.
Nallagonda | గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నేలపాలైంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు రైతు వ్యతిరేక విధానాలు, చేతగానితనంతో రాష్ట్రంలో సాగు సంక్షోభం నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. రోజుల తరబడి తిరుగుతున్నా బస్తా యూరియా అందక అవస్థలు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే మఠంపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు, మహిళలు క్యూలో వేచి ఉన్నారు.
IKP Centres | రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తెలిపారు.
Madhira | మధిర మిర్చి మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరీస్ సిబ్బంది, ఏపీ వ్యాపారి అక్రమ దందాతో అక్రమ లావాదేవీలు కొనసాగుతున్నట్లు రైతులు ఆరోపణలు చేస్తున్నారు.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారుల మధ్య వివాదంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. ఈ తరుణంలో ఆకాల వర్షం కురియడంతో యార్డులో నిల్వ ఉంచిన మొక్కజొన్న, ధాన్యం తడిసిముైద్దెన �
సాగు తప్ప మరేమీ రాని అమాయకం ఒకవైపు, వాగుడు తప్ప మరేమీ రాని మాయకత్వం మరోవైపు. సాలంతా కష్టాలు వాళ్లవి, సీజనల్గా తప్పించుకొని తిరిగే తీరు వీళ్లవి. ఆకలి తీర్చేందుకు తీవ్ర ఆత్రుతతో కడుపు కట్టుకునే దైన్యం అతడి
Quality Seed మహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి విత్తన కిట్లు అందజేయడం జరిగిందన్నారు మెదక్ జిల్లా నోడల్ అధ