రైతులను యూరియా కష్టాలు వీడటంలేదు. సర్కార్ నిర్వాకంతో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్పై అవగాహన లేకపోవడంతో సతమతమవుతున్నారు. ఒక వేళ యాప్లో బుక్ చేసుకున్నా �
చిగురుమామిడి మండలంలోని పలు రైతువేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. గ్రామానికి దూరంగా ఉండడంతో మందుబాబులు ఇష్టారాజ్యంగా రాత్రివేళలో మద్యం సేవిస్తూ రైతువేదికల వద్ద మద్యం సీసాలను పగలగొడుతూ రైతులను ఇబ్బం
ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ చివరివారంలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ 11 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి పంటను మద్దతు ధరతో క్వింటాల్కు రూ.8010తో సేకరించింది.
‘కేసీఆర్ పాలన స్వర్ణయుగం, కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశాం.మళ్లీ కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి’ అని రైతులు, ప్రజలు కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహే
యూరియా బుకింగ్ తెలియక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. యూరియా కోసం బుకింగ్ చేసుకునేందుకు లాగిన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందోనని సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ను రద్దు చేసి, పాత పద్ధతి ద్వారా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై
రైతులు, ప్రజలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాటితో రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని సంతాయిపేట్ గ్రామ�
టమాట రైతులు కష్టాల్లో పడ్డారు. మార్కెట్లో రోజురోజుకూ ధరలు పడిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోరుబావులపై ఆధారపడి టమాట సాగు చేసిన రైతులు ధర లేక ఇబ్బందిపడుతున్నా�
ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. కౌడిపల్లికి చెందిన రెడ్డి శేఖర్ (40)కు వ్యవసాయ బోరుబావులు తవ్వించడంతో పాటు అనారోగ్యంతో దవ�
పసుపు కొనుగోళ్లకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పెట్టింది పేరు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి పసుపు రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఏటా నూతన సంవత్సరం ఆరంభం నుంచి పసుపు క్రయ, వ�
పసుపు రైతులను మోసం చేస్తే సహించేదిలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున�
యాసంగి పంటలు సాగుచేస్తున్న రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన సమయానికి యూరియా అందకపోవడంతో వారిలో ఆవేదన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పంటకు యూరియా వేయకపోతే ఎదుగుదల ఉండదని, దీంతో దిగుబడి తక్క