నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు రైతులు భగ్గుమన్నారు. మార్కెట్ యార్డు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం, వ్యాపారుల తీరుపై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు.
మక్కలు పండించిన రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకొస్తే.. ప్రభుత్వం పెట్టిన సవాలక్ష కొర్రీలు.. కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో సతమతమవుతున్న�
ప్రతి రైతుకు పంటల యాజమాన్యం అత్యంత ప్రాధాన్యం. దీని ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించుకోవటం సాధ్యం. పంటల నిర్వహణతో రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి. అయితే ఆయిల్ఫెడ్ అధికారులు ఆయిల్పాం మొక్కలు �
జిల్లాలో కొనసాగుతున్న భూసేకరణ అధికారులకు అగ్ని పరీక్షగా మారింది. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం భూములను సేకరించాలని ఆదేశాలు జారీ చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్�
ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని అర్వపల్లి తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లోయపల్లి, సూర్యనాయక్ తండా, కాసర్లపహాడ్, అర్వపల్లి, పర్సాయపల్లి గ్రామాలలో ధాన్యం �
కేసీఆర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ గ్రహణం పట్టుకుంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం రేవంత్ సర్కారులో ముందుకు పడటం లేదు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మామిడి రైతులపైనా పడింది. ఇటీవల అకాల వర్షాలు, చీడపీడలతో సతమతమైన మామిడి రైతులకు.. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ పరిస్థితులు వెంటాడుతున్నాయి.
పెరిగిన పెట్టుబడులు, నాసిరకం విత్తనాలు, పనిచేయని పురుగులమందులు, సమయానికి అందని ఎరువులు, దొరకని కూలీలు, అనుకోని ప్రకృతి వైపరీత్యాలతో కుంగిపోతున్న రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కుంగదీస్తున్నది. ఇ�
‘ఆందోళనలు కొనసాగిస్తే కేసులు పెడ్తాం.. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి.. ముందు దీక్షాశిబిరాలు ఖాళీచేసి వెళ్లిపోండి’ అంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తుంటే.. మా భూములు సాధించుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేద�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను రైతులు సద్వినియోగ పరచుకోవాలని, తద్వారా మిల్లులకు నాణ్యతతో కూడిన ధాన్యం చేరుతుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు.
స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) నేతలు సోమవారం సాలూరా తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.