యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు. శనివారం మధ్య
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో చలివాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు మూలకుపడ్డాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి రైతులకు కాల్వల ద్వారా నీరివ్వాల
నకిలీ విత్తనాలపై అధికారులు నిఘా సారించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వానకాలం పంటల ప్రారంభానికి ముందు విత్తన కంపెనీలపై దృష్టి సారించకపోవడం మూలంగా నకిలీ విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతోం
యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా చేపట్టారు.
రామన్నపేటలో ఏర్పాటు చేయాలనుకున్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. దానిస్థానంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
వంట నూనెల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో ఆయిల్పామ్ తోటల పెంపకానికి రైతులను ప్రోత్సహించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతున్నదని, వ్యవసాయం చేయడానికి రైతులు జంకుతున్నారని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆమె విలే�
BRS Party | కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామని మహబూబ్ నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. పదేళ్లలో రైతులకు రూ.5లక్షల కోట్లు ఖర్చుపెట్టిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. చివరి గింజ దాకా క�
ఆత్మగౌరవంతో తలెత్తుకొని పంట పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదని కోటగిరి, పొత
KTR | రాష్ట్రంలో రైతుబంధు ప్రభుత్వం పోయింది.. ఒక రాబందు ప్రభుత్వం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని..
కేంద్రం నిర్దేశించిన లక్ష్యం మేరకే ధాన్యం కొంటామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అన్నపూర్ణగా ఉన్న తెలంగాణను అనాథ తెలంగాణగా మార్చే యత్నం చేస్తున్నారని, రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కార్�