కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరివ్వాలని కోరిన సీనియర్ ఇంజినీర్లను దూషించడం సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టింది మొదలు బడుగుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నది. అభివృద్ధి పేరుతో రైతుల జీవితాలపై దెబ్బకొడుతున్నది. పోరాటాలు చేసినా, ఎదురుతిరిగినా అణచివేస్తున్నది.
వ్యవసాయంలో రైతులకు సహకారం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికలకు కాంగ్రెస్ సర్కారు నిధులు కేటాయించక వాటి నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో అవి వెలవెలబోతున్నాయి. అన్నదాతలను సంఘ టితం చేసి సాగులో
మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల వరద కిందికి పోతున్నదని, కన్నెపల్లి పంపుహౌస్లో మోటర్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఓ ప్రైవేటు హోటల్ల�
వానకాలం పారంభమై నెల రోజులైనా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు కలత చెందుతున్నారు. ఇప్పటికే పొలాలను దున్ని, విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతు న్
కరువు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఆయిల్పామ్ లాంటి పంటలపై రైతులు దృష్టి సారించి అధిక ఆదాయం పొం దాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ పిలుపునిచ్చారు.
రైతులు వ్యవసాయంతోపాటు చేపల పెంపకంపై దృష్టి సారిస్తే లాభాలు గడించవచ్చని హైదరాబాద్ మత్స్య పరిశోధనా కేంద్ర సీనియర్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ దీప సుమ అన్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, రాష్ట్ర మత్స్య �
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ కాస్త ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రాష్ట్�
డీఏపీ ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఎరువుల కోసం నిజాంపేట, రామాయంపేట మండలాల రైతులు క్యూ కట్టారు.
ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి కూడా కోత పెట్టేందుకు ప్రయతిస్తున్నదా? జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే ఇలాంటి అనుమానమే కలుగుతున్నది. విక్రయించిన వడ్ల విత్త
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వందలాది రైతులు శుక్రవారం చండీగఢ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వందకు పైగా బస్సులు, ట్రాక్టర్-ట్రాలీల్లో రైతులు నగరంలోకి ప్రవేశించి నిరసన ప్రదర్శన చ�
ఎల్ నినో ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు రూ.8వేల ప్రోత్సాహక నిధులు కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ పద్మ డిమాండ్ చేశారు.
నల్లగొండ, జూలై 9: ఎల్నినో...అన్నదాతలకు శాపంగా మారిన ఈ గాలి పొర కారణంగా ప్రస్తుత వానకాలం సీజన్ సాగుపై నీలినీడలు కుమ్ముకోనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఏర్పడిన ఈ పొర గత నెలలో బలబడి ఇప్పటికే విస్తరించి నైరుతి రుత�