రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి సెంటర్లను తెరచి 40 రోజులవుతున్నా, రైతులు సెంటర్లకు ధాన్యాన్ని తెచ్చి 50 రోజులవుతున్నా కాంటాలు కాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే కాంటాలు పెట్టి రైతుల ఖాతాలో డబ్బులు జమ చే�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్న సర్కారు తీరుతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 40 రోజుల క్రితం కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కారు నిర్ల�
రైతుభరోసా పథకం అమలవుతోన్న తీరు హాస్యాస్పదంగా మారుతోంది. పంటల సీజన్ ప్రారంభంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం సీజన్ ముగుస్తోన్న పత్తా లేకుండా పోతోంది. ఒక సీజన్లో నగదు సాయం అందితే... మరో సీజన్కు సంది�
లారీ కొరత తీర్చాలని కోరుతూ మండలంలోని కాచాపూర్ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. కాచాపూర్ నుంచి పెద్దమల్లారెడ్డి వెళ్లే రోడ్డుపై బుధవారం ధర్నా నిర్వహించారు. కాచాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో సుమా�
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద బుధవారం రాస్తారోకో చేపట్టారు. నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కొర్రీలు లేకుండా ధాన�
మక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా నర్సాపూర్, దిలావర్పూర్ మండలాలకు చెందిన రైతులు గుండంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డుపై ముళ్ల కంప వేసి ధర్నా చేపట్టారు.
మామిడి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ఒక ఎత్తయితే సరైన సమయంలో కోత కోసి మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. ఈ రెండు సక్రమంగా చేసినప్పుడే మామిడి రైతులు మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉన్నా యి. మామిడి కోతలో
ఓరుగల్లు పోరుఖిల్లా బీఆర్ఎస్కు వీరతిలకం దిద్దింది. రైతు‘రణ’కెరటమై హోరెత్తింది. మునుముందుకు సాగండని దీవెనార్థి పెట్టింది. రైతు ‘సంగ్రామ’ సదస్సు నేపథ్యంగా మరోసారి ఉద్యమించమని బీఆర్ఎస్ పార్టీకి సంద
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయడం లేదు. మిల్లర్ల ఒత్తిడితో క్వింటాకు 5 కేజీల తరుగు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసి పరోక్షంగా సహకరిస్తున్నారు. మిల్లర్లు పంతం నెగ్గించుకొని రైతు�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వేనంబర్ 613 (119) కాసుబాగ్ కంచెలో వేల కోట్ల రూపాయల విలువైన 373 ఎకరాల భూములను రియల్ మాఫియా కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అన�
‘రైతుల కన్నీళ్లతో కాంగ్రెస్ సర్కార్ కొట్టుకుపోవాలి’ అని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రైతు గాజుల గోపాల్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్రోడ్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యం
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల రైతుల వారోత్సవంలో భాగంగా విత్తనాలు, ఎరువుల డీలర్లకు అవగాహన, వానకాలం సీజన్కు సంబంధ�
అకాల వర్షాలు, గాలిదుమారంతో కళ్ల ముందే ధాన్యం నీటి పాలవుతున్నా.. ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నాంటూ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం రైతు వేదికలో బుధవా�
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, రైతుల పాలిట మరణ శాసనం రాస్తున్నది. పంటను కొనే దిక్కు లేక రోజుల తరబడి కల్లాల్లో కాపాల కాస్తూ, దిగులుతో రైతులు పిట్టల్లా రాలిపోతున్