ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వరి, పత్తి వంటి పంటల కంటే కూరగాయలసాగు రైతులకు లాభదాయకమని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ రాజిరెడ్డి సూచించారు.
వరంగల్ డిక్లరేషన్ పేరిట ఎన్నికలకు ముందు అన్నదాతలకు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం నాయకులు అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు లేక రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోలేక పోతున్నారని, పండిన వెంటనే తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థి తి నెలకొందని జహీరాబాద్ ఎమ్మెల్య�
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నిర్వహణ తీరుపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా సరైన పద్ధతుల్లో, రైతులకు సేవలందించడమే లక్ష్యంగా పని�
సీమాంధ్ర పాలనలో కరువుతో అల్లాడిన పల్లెలు స్వరాష్ట్రంలో నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నా యి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వాగులపై చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టడంతో ఎండాకాలంలోనూ జలక�
1969లో కొత్తగూడెం థర్మల్ పవర్ప్లాంటులో నాలుగో తరగతి ఉద్యోగ నియామకం ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టడంతో పురుడు పోసుకున్నది తెలంగాణ తొలిదశ ఉద్యమం. 2000 సంవత్సరం�
‘కాంగ్రెస్ సర్కారు ఎకరాకు ఇస్తున్న రైతు భరోసా డబ్బులు యాడికి సరిపోతాయి. మాకున్న మొత్తం భూమికి డబ్బులు వస్తాయని ఆశిస్తే.. ఎకరం భూమికి వేసి ఊరుకున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉండి రుణమాఫీకి నోచుకోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ) రైతుల దుస్థితి ఇది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి తోడు ప్రభుత్వ నిర్లిప్తత వల్ల రాష్ట
సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పడిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటపై వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట పరిధిలోని రామన్నపల్లె దాదా�
రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయాలన్న ప్రతిపాదనేదీ తమ ప్రభుత్వ పరిగణనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో తెలిపారు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కే
మధిర మండలంలోని ఆతూరు గ్రామం వద్ద ఉన్న సాయిబాలాజీ కోల్డ్స్టోరేజ్లో విద్యుదాఘాతంతో జరిగిన ప్రమాదం రైతుల కష్టానంతా అగ్గిపాలు చేసింది. కోల్డ్స్టోరేజ్లో నిల్వ ఉంచిన 28వేల మిర్చి బస్తాలు కాలి బూడిదయ్యాయ
ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడేస్తుండడంతో నీటి మట్టం భారీగా పడిపోతున్నది. ఎండలు పెరగడంతో గ్రామాల్లో బావులు, బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో మెదక్ జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో 13.25 మీటర్లలకు పడిప
Agriculture | రోజుకు ఎనిమిది గంటలు కరెంటు కోతలు పెడితే పంటలెట్ల పండించుకోవాలని వికారాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు.