కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని మంగళూరు నర్సింగరావుపల్లి సబ్ స్టేషన్ని రైతులు శనివారం ఉదయం ముట్టడించారు. సబ్ స్టేషన్ పరిధిలోని మంగులూరు నర్సింగరావు పల్లి, వెలుగనూరు గ్ర�
మానకొండూర్ నియోజకవర్గంలో రౌడీరాజ్యం నడుస్తున్నదని, ఎన్నికల హామీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎమ్మె
రైతులకు సాగునీరందించేందుకు కూడా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కేఎల్ఐ పథకం మూడో లిఫ్ట్లో భాగమైన గుడిపల్లి రిజర్వాయర్ మోటర్లు శుక్రవారం ఆఫ్ చేశారు. బీఆర్ఎస్ నేతల అల్టిమేటంతో శుక్రవారం ఉదయం 7
అప్పుల భారంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. హెడ్ కానిస్టేబుల్ రాజాశ్యాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ తండాకు చెందిన సక్రూ (42) పత్తి, వ�
పదునాలుగేడులు పలుచన గానీక
నుద్యమంబు నడిపెనుత్తమముగ
ప్రజల మనస్సున రాజిల్ల జేసెను
సొంత రాష్ట్రకలను సంతతతముగ
ఆత్మ గౌరవమునా ఆంధ్ర ప్రభుత నుండి
తాకట్టువిడిపించె ధైర్యమూని
విలవిలలాడెడు తెలగాన ప్రాంతపు
�
ప్రభుత్వం రైతులకు కరంటు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విద్యుత్ కోతతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. చిగురుమామిడి మండలం సుందరగిరి చౌరస్తా వద్ద సుందరగిరి బొమ్మనపల్లి, ఉల్లంపల్లి గ్రామాని�
Harish Rao | రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చిన కరువని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్రం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై గురువారం జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కరెంట్ కోతలు, యూరియా సమస్యపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచులు అధికార
‘ఉత్తమన్నా రైతులు గోస పడుతుండ్రు.. నీళ్లు వదలరాదే..’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రాధేయపడ్డారు. ఎర్రబెల్లి చిన్నాన్న మురళీధర్రావు మనుమడి వివాహ వేడుకకు గురువారం హా
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల సబ్స్�
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతులు అరిగోస పడుతున్నారు. దాదాపు మూడేండ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వానలు లేక.. మరోవైపు నాణ్య
దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్–5 LMC DC–3 కెనాల్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని రైతులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు.
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లోని రైతుల పంటలకు విద్యుత్ కోతలతో వరి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని విద్యుత్ కోతులకు నిరసనగా రైతులు చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ను మంగళవారం ముట్టడిం
Congress 1000 Days | నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేటకు చెందిన రైతు ముంజ తిరుపతిగౌడ్ యూరియా కోసం ఎదురొంటున్న ఇబ్బందులను బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లార
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సరఫరా చేసే విద్యుత్తు పరిస్థితి మళ్లీ పాత రోజులకు చేరిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవస�