రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్తో యూరియా దొరక్క ఎంతో ఇబ్బందులు పడుతున్న రైతుల నెత్తిపై త్వరలో మరో గుదిబండ పెట్టనుంది. ప్రస్తుతం ఒక్క యూరియాకు మాత్రమే యాప్ ఉండగా ఈ నెలలో అన్ని ఎరువులకు యాప్ పెట్టే�
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా సరైన వానలు లేక ఆందోళనలో ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంత రైతులకు వరుణుడు ముసురుతో సరిపెడుతున్నాడు. గడిచిన నాలుగు రోజులుగా ‘చినుకు ఆగదు... వరద పార�
నకిలీ డీఏపీ దందాలో పలువురు డీలర్లు భాగస్వాములనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఆధారంగా మరికొందరు డీలర్ల దగ్గర కొన్న డీఏపీలో నకిలీ బయటపడడంతో గుట్టుచప్పుడు కాకుండా రైతులకు డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అసలు డీఏప�
పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం మరో ఐదేండ్లు పొడిగించింది. రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే ఈ పథకానికి రూ.3.15 లక్షల కోట్లు కేటాయిస్తూ.. కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2019లో ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతి రై�
Adilabad Industrial Park | అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రైతులకు ధైర్యంగా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్నటి వరకు ఇష్టారీతిన భయాలు సృష్టించింది. ఎల్నినో పేరిట అవగాహన సదస్సులు నిర్వహించి ఆరుతడి పంటల వైపు అన్నదాతలను మళ్లించేందుకు ఆలస్యంగా ప్రయత్నాలు చ�
జిల్లాలో ఫ్యూచర్సిటీ, రేడియల్రోడ్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్డుతోపాటు పరిశ్రమల ఏర్పాటుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నది. కాగా, భూములు కోల్పోతున్న రైతులకు సర్కార్ ఇస్తున్న పరిహారం విషయ�
సంగారెడ్డి జిల్లాలో మూడురోజులుగా కురుస్తున వర్షాలు రైతుల మోముల్లో సంతోషాన్ని నింపాయి. ఈ వానకాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా సంగ్గారెడ్డి జిల్లాలో 6.07 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 3,
ఓవైపు వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు మరోవైపు యూరియా యాప్తో ఇబ్బందులు పడుతున్నారు. ఒక పంటకు మూడు విడతల్లో రైతుకు అవసరమైన యూరియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో విడతకు కనీసం 20 రోజుల వ్యవ�
రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుల్లో ఆశలు చిగురించాయి. పొలాలు దున్నేందుకు సిద్ధ్దమవుతున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైంది. సకాలంలో వర్ష
సీ తారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూ ర్తి చేసి రైతులకు నీరివ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. తదనంతరం వర్షాలు కురువకపోవడంతో 40 శాతం రైతులు విత్తనాలను నాటేందుకు వెనుకడుగువేశారు. రెండు,