జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల చేతగాని తనం వల్లే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ నిండలేదని...దీంతో ఎడమ కాల్వతో పాటు లో లెవల్, హై లెవల్ కింద పంటల సాగు జరగటం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగ
‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ను వక్రీకరిస్తారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగ అధికరణాన్ని వక్రీకరిస్తే చూస్తూ కూర్చోబోమని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన
రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ పథకం కింద తమకు ప్రయోజనం కల్పించాలంటూ ఇద్దరు రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ అమలు చేయాలంటూ ఇద్దరు రైతులు సమర్పించిన వినతిని పర
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న ప్రమాదవశాత్తు ఏ కారణం చేతనైనా మృతి చెందిదే ఆ కుటుంబం వీధిన పడొద్దనే సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది రైతుల పేరిట ప
జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టులోని స్మార్ట్సిటీ కోసం సేకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేందుకు పంచాయతీల అధికారాలను టీఎస్ఐఐసీకి అప్పగించాలని పంచాయతీరాజ్, గ్రామీ ణ అభివృద్�
ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్లో మార్పులు చేస్తూ అనుకుంట గ్రామ రైతులకు తీవ్ర అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
దేవాదుల ద్వారా గోదావరి జలాలను రిజర్వాయర్లు, చెరువుల్లో నింపి రైతులకు ఇస్తరా? లేక ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తరా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగ�
రాష్ట్రంలోని రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు, వ్యాపారులు స్కెచ్ వేశారా? అందుకే కొన్ని రోజులుగా ‘22ఏ’ జాబితా ‘భూ’కంపాన్ని కృత్రిమంగా సృష్టించారా? తమ ఆ�
అసలే వ్యవసాయంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతున్నది. ఒకవేళ దిగుబడి తగ్గితే పెట్టుబడి కూడా మీద పడే పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలో కేంద్రం వైఖరి రైతులకు గుదిబండగా మారింది. గుట్టు చప్
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్రం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ, అలాగే ఢిల్లీ మార్చ్కు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన న
యూరియా బస్తాల కోసం రైతులు తంటాలు పడుతున్నారు. నేరు గా దుకాణాల నుంచి ఇవ్వకుండా ప్రభుత్వం రూపొందించిన యాప్తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి పరిధిలోని ఉప్పులింగాపూర్
మేడిగడ్డ బరాజ్ బ్యాక్ వాటర్ ముంపు పరిహారం ఇప్పిస్తానంటూ తమ నుంచి ఓ కాంగ్రెస్ నాయకుడు రూ. 10 లక్షలు వసూలు చేశారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతులు మంగళవారం కన్నెపల్లిలో ప్రెస్మీట్ పెట్టి వివరాలు వెల
ప్రతిపాదిత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా జగ్జీత్ దల్లేవాల్ నేతృత్వంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 29న దేశ రాజధానిలో ‘రైతు