ప్రతికూల వాతావరణం రైతును పరేషాన్ చేస్తున్నది. అధిక వర్షాలతో తెల్లబంగారం నల్లబడిపోతున్నది. ఇప్పటికే యూరియా సకాలంలో అందక.. అకాల వానలు కురిసి పత్తి పంట దిగుబడి తగ్గిపోగా.. ప్రస్తుతం మొంథా తుపాన్తో మరో ముప�
గౌరవెల్లి కాలువ నిర్మాణానికి తాము భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారు నుంచి దాదాపు కిలోమీటరుపైగా గౌరవెల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ 13 ఎల్ నిర్మాణం కోసం మంగళవ�
కాంట వేయని ధాన్యం ఒకవైపు...కాంట వేసినా రవాణా చేయని ధాన్యం మరోవైపు.. ఇలా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొంథా తుఫాన్తో ఆగమాగమైంది. నల్లగొండ నియోజక వర్గంలోని ఆరు హాకా, ఆరు మ్యాక్స్ సెంటర్లు ఉండగా మొత్తగా
తేమశాతం ఎక్కువగా ఉన్నందున తాము పత్తిని కొనుగోలు చేయబోమని అధికారులు తేల్చి చెప్పడంతో మంగళవారం పత్తి రైతులు మండలంలోని మాధారం గ్రామంలోని హైవేపై ధర్నాకు దిగారు. పత్తిని హైవేపై ఉంచి నిప్పంటించారు. పత్తిని �
ఓ వైపు అతివృష్టితో తెల్ల బంగారం దిగుబడులు తగ్గిపోగా, మరోవైపు కూలీల కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీనికితోడు కూలీ రేట్లు రెండింతలై పత్తి రైతుకు ఆర్థికంగా పెనుభారమైంది. రైతులు పత్తి ఏరించేందు�
రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ను సందర్శించారు.
తుఫాన్ పట్ల మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుష్పలత సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున రైతుల�
Paddy Grain | మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, సిబ్బంది ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయం. ఈ నెల 27వ తేదీన ధాన్యం కొనుగోలు కే
తేమను సాకుగా చూపి పత్తి కొనుగోలు చేయడం (Cotton) లేదని రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం (Shaligouraram) మండలం మాదారంకలాన్ వద్ద రైతుల రోడ్డుపై బైఠాయించారు. ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి రోడ్డుపై ధర్నా �
రైతులకు యాసంగి ధాన్యం బోనస్ను కాంగ్రెస్ సర్కారు ఎగవేసినట్టేనా? అన్నదాతలు ఆ బోనస్ సొమ్ము గురించి మర్చిపోవాల్సిందేనా? పాత బకాయిలు చెల్లించకుండా కొత్త బోనస్ చెల్లింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా? ఇ�
మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో రైతులు చేపట్టిన ఉద్యమంపై వివాదాస్పద పోస్ట్ చేసిన బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ క్షమాపణలు తెలిపారు.