Nitin Gadkari: ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. లోక్సభలో మాట్లాడ
రాష్ట్రంలో చాలాచోట్ల వ్యవసాయానికి 24గంటల విద్యుత్తు అందక రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్నది. కొన్ని గ్రామాల్లో రాత్రిపూట, మరికొన్ని చోట్ల తెల్లవారుజామున క రెంటు ఇస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో పంటలు కాపా
‘పుస్తకాల్లో రాస్తే తెలిసేవి కాదు రైతుల జీవితాలు.. చూపిస్తేనే తెలుస్తాయి వాళ్ల కష్టాలు’ అని తలచింది డీడీఎస్ సంస్థ. అలా చూపించడానికి మహిళా రైతులను వీడియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దింది. అలా అరక పట్టిన చేతు�
యూరియా కోసం రైతులు చలిలో నిలబడలేక అరిగోస పడుతున్నారు. మంగళవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట, సంగెం, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఎరువుల కోసం అన్నదాతలు పెద్ద ఎత్తున బారులు తీరారు.
కేంద్రం రూపొందించిన విద్యుత్తు (సవరణ)బిల్లు-2025, విత్తన బిల్లు-2025లకు వ్యతిరేకంగా పంజాబ్లో నిరసనలు హోరెత్తాయి. సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు నిరసనలకు పిలుపునివ్వగా, రాష్ట్ర ప్రభుత్వ విద్
ధాన్యం రైతులు అనుకున్న దిగుబడి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రకృతి విపత్తులు, యూరియా కొరత వంటివి ప్రధానంగా ప్రభావం చూపాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్�
గణపసముద్రం ముంపు రైతులకు ఎకరాకు రూ.25లక్షలు ఇప్పిస్తే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలో ఖిల్లాఘణపురం గ్రామ ప
రాష్ట్రంలోని రైతులను వానకాలం సీజన్లో యూరియా కొరత ఎంతగా వేధించిందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే యాసంగిలోనూ యూరియా సంక్షోభం మళ్లీ ముంచుకొస్తున్నది. ఇక వరినాట్లు ప్రారంభమయ్యాక పరిస�
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి తమ ఉసురు తగిలిందని గ్రీన్ఫీల్డ్ హైవే రైతు లు పేర్కొన్నారు. వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి పట్టుబడటంతో శనివారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద పటాకులు కాల�
ఆయిల్ పామ్ చెట్టు దాదాపు ఈత చెట్లను పోలి ఉంటుంది. పామాయిల్ చెట్టు పుట్టిల్లు దక్షిణాఫ్రికా. అక్కడి నుంచి ఇతర ఖండాలకు విస్తరించింది. పామాయిల్ను అయిదు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉపయోగిస్తున్నట్టుగా చ�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్డ్యామ్.. బాంబులతో పేల్చివేయడం వల్లే ధ్వంసమైందని పౌరసమాజ ప్రతినిధుల నిజానిర్ధారణ కమిటీ తేల్చిచెప్పింది. వరదలతో చెక్డ్యామ్ ధ్వం�
కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు బిల్లును వ్యతిరేకించడంతో పాటు, పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రైతులు రెండు గంటల పాటు రైలు రోకో నిర్వహించారు.
లియో మెరిడియన్ రిసార్ట్స్ వ్యవహారంలో మరో మాయ వెలుగుచూసింది. పక్కనే ఉన్న 20 ఎకరాల భూమి మీద అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. దీని విలువ రూ.800 కోట్ల పైమాటే. 50 ఏండ్ల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూమిపై ‘బిగ్' పంజా
గత ఏడాది పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగింది నిజమేనని తేలింది. అక్రమాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం, తన నివేదికను రెం డు రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. మార్కెటింగ్ కార్యదర్శులు, వ్యవసాయ