యూరియా యాప్ను రద్దు చేయాలని, అన్ని మండలాలకు సరిపడా యూరియాను రైతులకు అందించాలని సీపీఐ, రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం ప్రభుత్వాని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్
Urea | కాంగ్రెస్ పాలనలో యూరియా దొరకగా రైతులు ప్రతినిత్యం నరకయాతన పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం రైతు వేదికల వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్ల�
రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట విద్యుత్ షాకుకు గురై రైతులు ప్రాణాలు కోల్పోతున్నా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోని గ్రామ శివారులో విద్యుత్ స్తంభం వ
ఓఆర్ఆర్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు భూములు సర్వే చేస్తున్నారు. సర్వేను కోత్వాల్గూడ నుంచి రామంజాపూర్ వరకు అడుగడుగునా రైతులు అడ్డుకుంటున్నారు.
రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూపులకే పరిమితం అవుతున్నారు. యాసంగి పంట కాలం మొదలైనప్పటికీ పెట్టుబడి సాయం మంజూరుపై స్పష్టత కరువైంది. ఇంకెప్పుడు పెట్టుబడి సాయం ఇస్తారు? అంటూ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్
నందివనపర్తి దేవాదాయ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఇబ్రహీంప ట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం�
రేడియల్ రోడ్డు(ఆర్ఆర్) నిర్మాణానికి భూములను సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను మల్కారం సర్పంచ్ భిక్షపతిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు, స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.
రైతుల సాగు భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. కంపెనీల ఏర్పాటు పేరుతో పచ్చని పొలాల జోలికి వస్తే మరో ఉద్యమం తప్పదని స్పష
యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే యాప్ తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు గురువారం రైతులతో కలిసి నల్లగొండ జిల్లా మర్రిగూడలో మెరుపు ధర్నాకు దిగారు.
సాగు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహం రైతన్నకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
యూరియా లేకుండా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రె స్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్య క్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి రైతువేదికలో ఏర్పాటుచేసిన యూరియా అదనపు క�
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఎల్లో రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్థిపేటకు చెందిన రూపిరెడ్డి వేణు 3 బస్తాల ఎల్లో రకం మిర్చి మార్
Rythu Bharosa | రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకున్నది. రైతులు పెట్టుబడి సాయం కోసం సర్కార్వైపు ఆశగా చూస్తుండగా, ప్రభుత్వం మాత్రం రైతుభరోసా పంపిణీపై స్పందించింది లేదు.