నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) రైతులు ధాన్యం తరలింపులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 : 30 గంటల వరకు ఏకధాట
రైతుల మేలు కోసం, మండల అభివృద్ధి కోసం ఎన్ని కేసులైనా భరిస్తామని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గణేశ్రావు, మా ర్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మందా రాజేందర్రెడ్డి, జిల్లా నాయకుడు అంకు సురేందర్ పేర్కొ�
రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ �
తెలంగాణ రైతుల పాలిట ఉరితాడుగా మారనున్న మూడో డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఈ విషయంలో రైతుల పక్షాన ముందుండి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు బ
Rythu Discom | రాష్ట్రంలో రైతుల పేరుతో విద్యుత్తు వృథా అవుతున్నదని తెలంగాణ రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూకీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తు చౌర్యానికి గురవుతున్నదని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశ
Uttam Kumar Reddy | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్పై విఫల ముద్ర పడింది. కొనుగోళ్ల కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన సర్కార్... ఇప్పుడు ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్
Ponnam Prabhakar | వానకాలం రాకముందే యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. యూరియా నిల్వలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలే తప్ప తామేమీ చేయలేమని స్పష్టంచేసింది. యూరియా సరఫరా ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఆధీనం
Farmers | వ్యవసాయానికి ఇక నుంచి విద్యుత్తు ఎంత మొత్తంలో సరఫరా అవుతుందో నిర్ధారించనున్నారు. స్మార్ట్మీటర్ల ద్వారా లెక్కలు తేల్చనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని సాగు రంగానికి వినియోగించే విద్యుత్తు డిస్ట్రిబ�
Farmers | రైతులకు 24 గంటల విద్యుత్తు అక్కర్లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 3 గంటలపాటు విద్యుత్తు సరిపోతుందని ఈఆర్సీ బహిరంగ విచారణలో ఆయన పేర్కొన్నారు.
‘రైతుల పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు వాడుకుంటున్నారని సర్కార్ చెప్పడం దుర్మార్గం. అంటే అన్నదాతలను సర్కార్ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదా? దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమ�
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫార్మా బాధిత రైతులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలకు దిగనున్నారు.