నాగర్కర్నూల్ జిల్లాలో మక్కలు పండించిన రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కాంటా వేయడంలో జాప్యం కారణంగా జిల్లాలోని మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు మక్కలతో ని
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ కోటలకు బీటలు వారడం మొదలైంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరుతుండగా, అంతటా కల్లోలం రేగుతున్నది. అనతి కాలంలోనే ప్రజాదరణ కోల్పో�
‘మండుతున్న ఎండల్లో రైతులు రోజుల తరబడి తిప్పలు పడుతున్నరు.. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులైనా వడ్లు కొం టలేరు.. కాంగ్రెస్ సర్కారుకు రైతులంటే లెక్కలేదు.. వాళ్ల ఉసురుపోసుకుంటున్నరు..’ అని మాజీ మంత్ర
అన్నదాతలకు ‘భరో సా’ ఇవ్వడంలో కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15 వేల చొప్పు న ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆపై మాటతప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇప్పటికే మూడ�
యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ, పసు పు, మక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపా�
ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాలు రసాభాసగా మారాయి. కాంగ్రెస్ హామీల అమలు, అధికారుల నిర్లక్ష్యంపై రైతులు, ప్రజల నిరసనలు, నిలదీతలతో ఉద్రిక్తతకు దారి తీశ�
రైతు రాజ్యం అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక, దాన్ని నిల్వ చేసే సదుపాయాలు లేక అడ్డికి పావు షేరు లెక్కన విక్రయించి రైతు నిండా మోసపోతున్�
సాగు నీళ్ల కోసం పొలాలు నోళ్లు తెరుస్తున్నాయి. తడులు అందక చేతికొచ్చే దశలో వరి పంటలు ఎండుతున్నాయి. ఆదుకుంటాయనుకున్న కాల్వల్లో నీళ్లు రాక.. వాగులు, చెరువులు, బావుల్లో జలాలు లేక.. నెర్రెలుబారుతున్న పంటలను చూస�
రైతులకు రావాల్సిన రైతుబంధు, రైతు భరోసాను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శంకాపురం గ్రామానికి చెందిన పిషనర్ల భూముల�
కాంగ్రెస్ పాలనలో మక్క రైతులు అరిగోస పడ్తున్నారు. ఆ రుగాలం కష్టపడి పండించి విక్రయించేందు కు మార్కెట్కు తెచ్చినా అధికారుల నిర్లక్ష్యం తో పడిగాపులు తప్పడం లేదు. ముందస్తు ప్ర ణాళిక లేకపోవడం కారణంగా పంటను
ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్లో రైతులు గురువారం ధర్నాకు దిగారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి ఒత్తిడి మేరకే కాంటా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్
మక్కల కొనుగోలు చేపట్టక పోవడంపై రైతులు సర్కార్పై మండిపడ్డారు. పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ�
కాల్వశ్రీరాంపూర్, కూనారం గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, రైతులను ఆదుకోవడంల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ �