‘పంటలు కొనే దిక్కు లేదు.. మద్దతు ధర ఊసే లేదు.. రైతుబంధు కొందరికే.. రైతు రుణమాఫీ సగం సగం.. రైతుబీమా ప్రీమియం గురించి పట్టింపు లేదు.. కాంగ్రెస్ అడ్డగోలు పాలనలో తెలంగాణ అన్నదాతలు ఆగమాగం అవుతున్నరు’ అని ఖమ్మం జి�
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతులు అధైర్యపడేలా వ్యాఖ్యలు చేస్తూ వారి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం సంగారెడ్డిలోని �
రెండున్నరేండ్ల పాలనలో కాంస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇది పాలన చేతగాని ప్రభుత్వమని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విమర్శించారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసం
బీఆర్ఎస్ హయాంలో రైతులు నెంబర్ స్థానంలో నిలవగా కాంగ్రెస్ పాలనలో దుర్భర స్థితికి చేరుకున్నారని మాజీ ఎమ్మెల్యే, పేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని క్య�
Padma Devender Reddy | ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం రైతులను మోసం చేయడమేనని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్
Nizampet Farmers | యూరియా యాప్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నిజాంపేట రైతులు శనివారం ధర్నా చేపట్టారు. సిద్దిపేట-మెదక్ రహదారిపై నిరసనలు తెలిపారు. యాప్ను రద్దు చేయాని.. పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయా�
రైతుభరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. తమ అనుకూల మీడియాలో రైతులను ఆగం పట్టించేందుకు భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. జూన్ 30న పెట్టుబడి సాయం ఇస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కారు చెప్ప�
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీ�
Farmers | ‘కేంద్రం ఇచ్చిన కోటా మేరకే పంటలు సేకరిస్తాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనబోము’ అని రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయించడంతో రాష్ట్రంలో పంటల సాగు అయోమయంలో పడింది.
సన్న రకాల వరిసాగు ఇప్పుడు కష్టకాలంలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం పగబట్టినట్లు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నది. రోహిణి, మృగశిర కార్తెల్లో నార్లు పోసుకొని నెలలోపు నాట్లు వేసుకుంటే దిగుబడి బాగ�
వానలు కురుస్తుండడంతో జిల్లాలో పంటల సాగు ప్రారంభమైంది. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు ఇతరత్రా పంటలు వేయటంలో రైతులు బిజీగా ఉన్నారు. ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు ఫర్టిలైజర్ షాపుల ఎదుట క్యూ కడుతున్నార�
సిద్దిపేట జిల్లాలో ఈ వానకాలంలో రైతులు పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. పొడి నేలల్లో ముందస్తుగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నల్లరేగడి భూముల్లో రైతులు పత్తి విత్తనాలు పెట్టారు. నైరు�
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారనున్నది. జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి, సోయాబీన్, మక్క యాసం�