ఓటర్ జాబితాల ప్రత్యేక ప్రక్షాళన కార్య క్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నది. తీవ్ర సంక్లిష్టంగా మారిన ఈ ప్రక్రియ అయోమయం, గందరగోళానికి గురి చేస్తున్నది.
మంత్రి వాకిటి శ్రీహరికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంగళవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలో రూ.6 కోట్లతో చేపట్టనున్న చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు మంత్రి భూమిపూజ చేశారు.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీటిమట్టం ఆయకట్టు రైతులను భయపెడుతున్నది. జూలై రెండో వారం మొదలైనా కేవలం 15.400 టీఎంసీల నీరే ఉండటం, అందులోనూ ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉండాల్సిన పర�
‘2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం’ అని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టం�
వర్షాలు లేక భూములు బీడుగా మారే ప్రమాదం పొంచి ఉం ది.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలి.. లేకుంటే మాజీ మంత్ర�
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాళేశ్వరంలో భాగమైన కన్నెపల్లి వద్ద పంపులను వెంటనే ఆన్ చేసి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలని సూర్యాపేట జిల్లా రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
MLA KP Vivekananda | కాళేశ్వరం ప్రాజెక్టులో వెంటనే రిపేర్లు చేపట్టాలని.. ప్రభుత్వానికి చేతగాకపోతే ప్రాజెక్టును మాకు అప్పగించాలని బీఆర్ఎస్ విప్, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. కాళేశ్వరం �
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
Farmers | ఖమ్మం జిల్లాలో మార్క్ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలోని తిరుమలాయపాలెం సహకార సొసైటీ, మార్క్ఫెడ్ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మక్కజొన్న�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీని రద్దు చేశామని ఓవైపు చెప్తూనే మరోవైపు ఫార్మా సిటీ పేరుతో భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబ�
ఖమ్మం జిల్లాలో మార్క్ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలోని తిరుమలాయపాలెం సహకార సొసైటీ, మార్క్ఫెడ్ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నలు �
రైతులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మక్కల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సోమవారం చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస�
మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) కో-కన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది.