ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తిం పు ప్రక్రియను తక్షణం చేపట్టాలని భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ డి మాండ్ చేశారు. తెలంగాణ కౌలు రైతు ల గుర్తింపు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బరాజ్లపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చిన నివేదికతో రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ కలిసి గత మూడేళ్లుగా సాగిస్తున్న కుట్ర తేటతెల్లమైందని, ఎన్డీ
ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని వానకాలం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ ఏడాది 5.91 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 4.26 లక్షల ఎకరాల్లో పత్తి, 78 వేల ఎకరాల్లో సోయా, 45 వేల ఎ�
రైతు బీమా ప్రీమియం కట్టాలని, లేకపోతే రైతుల పక్షాన ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ నా యకుడు మాన్యు పాట్నీని ఆదివారం డోర్నకల్లో ప రామర్శించ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొలాల వద్దకే యూరియా వచ్చేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఎరువుల కోసం ఏనాడూ ఇబ్బందులు పడలేదని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అష్టకష్టాలు పడుతున్న�
‘హకీంపేట పారిశ్రామికవాడ ఏర్పాటులో అక్రమాలపై నిగ్గు తేల్చుతాం.. కుంభకోణంపై సమగ్ర విచారణ జరుపుతాం.. పరిహారం అందనివారికి న్యాయం చేస్తాం..’ అంటూ హడావుడి చేసిన అధికారులు, నేతలు చివరికి ‘షాడో’కు మరోసారి దాసోహ�
పెద్ద దిక్కును కోల్పోయన రైతు కుటుంబం ఆగం కావొద్దన్న ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని తెచ్చారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అం
ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రేవంత్కు మస్తు మద్దతు ఉన్నదంటూ డబ్బా మీడియా బిల్డప్ ఇచ్చింది. వాళ్ల హడావుడి చూసి, రేవంత్ కూడా భ్రమల్లో ఉన్నట్టు కనిపించింది. కానీ కొండా సుస్మిత వివాదం వచ్చేసరికి అ�
జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో పరిహారం పంపిణీలో పంచాయితీ కొన సాగుతున్నది. ఈ విషయంలో కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు జోక్యం చేసుకుని రైతుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారన్నా ఆరోపణలున్నాయి.
పూర్తిస్థాయిలో యూరియా అందడం లేదంటూ ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గంగదేవిపాడులోని సొసైటీ కార్యాలయంలో 1,200 బస్తాల యూరియా నిల్వ ఉన్నప్పటికీ శుక్రవా�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టు బీడు బారింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతున్నా.. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 527.20 అడుగుల నీటి �
‘ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి నల్లగొండ జిల్లా రైతుల ఆక్రందన వినబడట్లేదా? పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారు. చెరు
జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల చేతగాని తనం వల్లే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ నిండలేదని...దీంతో ఎడమ కాల్వతో పాటు లో లెవల్, హై లెవల్ కింద పంటల సాగు జరగటం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగ