ప్రస్తుతం కురుస్తున్న వానలను చూసి వరిసాగు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ఈ వర్షాలతో చెరువులు నిండే పరిస్థితి లేదని, భూగర్భ జలాలు కూడా పెరుగవని తెలిపారు.
రైతు సంక్షేమం పేరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేయడం కాదని.. రైతులకు నీళ్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. వరద కాలువ ఎడారిలా కనిపిస్తున్నదని, చొప్పదండి నియోజకవర్గంలో రైతులు సా�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి రైతు వేదిక లో విత్తన మేళా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువ�
ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరందించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్, పంపుసెట్లకు రిపేరు చేయించి వినియోగంలోకి తేవాలని సూచ�
పంటపొలాలకోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటర్లకు అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సోమవారం విద్యుత్ అధి�
వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు సాగుచేయాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ
ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, దీంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు సూచించారు. మధిరలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళా కార్�
జిల్లాలో బుల్లెట్ట్రైన్ లొల్లి మొదలైంది. శంషాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వాటిని నడిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక లైన్ల కోసం శంషాబాద్, కందుకూరు, యాచారం మండలా�
ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడటం లేదని, ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సి�
రైతులకు ఎరువుల గోస తప్పడం లేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుండగా కర్షకులు యూరియా కోసం నరకయాతన పడుతున్నారు. సోమవారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద మండలానికి చెందిన వివిధ గ్ర�
ఆరుగాలం కష్టపడి పనిచేసే అన్నదాతలకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం.. మరో వైపు కాలం కలిసి రాకపోవడంతో రెండు విధాలుగా రైతులు నష్టపోతున్నారు. కాల్వల ద్వారా సాగునీరు అందిం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ధాన్యం కుంభకోణం విచారణ జరిగిన ప్రస్తుతం బాధితులుగా రైతులు మిగిలారు. అయితే మర్రిపల్లి, నూకలమర్రి కొనుగోలు కేంద్రాల ద్వారా 48 మంది రైతులు సహకార సంఘం ద్వారా ఏడు లారీల ధాన�
రైతులకు వ్యవసాయ మోటార్లకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిచాలని భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో రైతులతో సోమవారం సమావేశం నిర్వహించారు.