Paddy Cultivation | ‘ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడేలా లేవు.. వరి సాగు చేయొద్దు.. దండం పెడుతున్నా.. అర్థం చేసుకొని మా ఆవేదన వినండి’ అని నల్లగొండ జిల్లా ఉదయ సముద్రం చెరువు కింద నాట్లు వేస్తున్న రైతులకు మోకాళ్లపై కూర్చొన�
‘యూరియా యాప్ మాకొద్దు’ అంటూ రైతులు గురువారం పలుచోట్ల ఆందోళనలకు దిగారు. మెదక్ జిల్లా రామాయంపేట, చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో రోడ్డెక్కి నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కు కోసం సేకరించిన భూముల్లో ‘బిగ్ షాడో’గా వ్యవహరిస్తున్న ఓ కాంగ్రెస్ చోటా నేత ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద రూ.మూడు కోట్ల 20 లక్షల పరిహారం పొందడం
గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయానికి రైతులు గురువారం తాళం వేసి అందులో సిబ్బందిని బంధించారు. యూరియా యాప్ తో రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటి సాగయ్యే పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస
కిలీ డీఏపీ, ఎరు వులను రైతులకు విక్రయించి సొమ్ము చేసు కుంటున్న అసలు సూత్రధారులు ఎక్కడ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బంకమన్ను గుళిక లపై భాస్వరం, నత్రజని పూతతో నకిలీ డీఏపీ ని తయారు చేసి పెద్దస్థాయిలో పంపిణ�
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. విద్యుత్ కార్యాలయాల చుట్టు తిరిగినా కనెక్షన్ మంజూరు కావడం లేదు. మెదక్ జిల్లాలో రైతులు ఎక్కువగా బోరు,బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న�
ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేకరించిన భూములపై టీజీఐఐసీ ప్రత్యేక ని ఘా పెట్టింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ భూములను స్వాధీనం చేసుకోవడమే గాక అటువైపు రై తులు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలలు దాటినా ఇప్పటి వరకు ఆశించిన వానలు లేక పోవడంతో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతోంది. జూన్ నాటికి స�
Harish Rao: రైతులకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బస్తాల యూరియా కూడా ఇవ్వలేకపోతుందా అని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. యూరియా కోసం ఒక రైతు కాళ్లు పట్టుకోవడంపై హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశ�
ఇక నుంచి వ్యవసాయ రంగానికి 24గంటల విద్యుత్ సరఫరా అంటే మీరు పప్పులో కాలువేసినట్లే. విద్యుత్ శాఖాధికారులు వ్యవసాయానికి ప్రతి రోజూ 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు.
కాల్వల ద్వారా కేఎల్ఐ నీటిని వదలి చెరువులు, కుంటలు నింపి సకాలంలో రైతులకు సాగు నీరు అందించాల్సిన సమయంలో చాకల్పల్లి శివారులో కేఎల్ఐ డీ- 8 కాల్వకు అడ్డంగా సూపర్ ప్యాసేజ్ (ఎస్.పీ) పనులు చేపట్టడం ఏమిటని రై�
సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లె గ్రామంలోని పరకాల-భూపాలపల్లి రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతలు మంగళవారం ధర్నా నిర్వహించారు.