Makthal Market | మక్తల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల పండించిన ధాన్యాన్ని విక్రయించే ట్రేడర్స్ కు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ, అవేవీ పాటించకుండా ప్రైవేట్ వ్యక్తులు, అడ్డగోలుగా వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహ�
సాంకేతిక సమస్యతో యూరియా పొందలేకపోతున్నామంటూ నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. దాదాపు గంటపాటు ధర్నా నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని దుబ్బగూడెం వద్ద పాకాల ఏటిపై అడ్డంగా నిర్మించతలపెట్టిన పాలేరు లింకు కెనాల్ సర్వేను ముల్కనూర్, దుబ్బగూడెం రైతులు అడ్డుకున్నారు. సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తహ
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు క్వారీ వివాదం ఇంకా సద్దుమణుగక ముందే మరో క్వారీపై ఇదే మండలంలోని కొండపాక రైతులు సోమవారం తిరగబడ్డారు. దాదాపు రెండు మూడు గంటలపాటు గ్రామస్థులు, రైతులు ఆందోళనకు దిగా�
Yasangi Bonus | గత యాసంగి సన్నాల బోనస్ పైసలు ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించలేదు. అన్నదాతలు ధాన్యం అమ్మి పది నెలలు గడుస్తున్నా పైసలు ఇవ్వక నాన్చుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిజమైన సహకారవాది కాబట్టి సహకార సంఘాల బలోపేతంపై దృష్టి సారించారు.
తమ పంటలు, బావులను కాపాడుకునేందుకు స్వయంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి మానేరువాగు పరీవాహక ప్రాంత రైతులే రంగంలోకి దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చేసిన విన్నపాలు, విజ్ఞప్తులు బుట్టదాఖల
ఉమమాహేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆపాలని గ్రామసభలో తీర్మానం చేసినట్టు నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ సర్పంచ్ శిరీష, ఉప సర్పంచ్ సీతారాంరెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి ఇండస్ట్రియల్ పార్కు భూ నిర్వాసితుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా హు స్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి అన్నారు. హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయ �
Current Problem | యాసంగిలో వరి పంట సాగు చేసుకోవడానికి బోరుబావులకు 18 గంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేయాలన్నారు మెదక్ జిల్లా బీఆర్ఎస్ యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్.
కాంగ్రెస్ పాలనలో రైతుల ప్రాణాలకు లెక్కలేకుండా పోయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో మెదక్ జిల్లాలో 60 ఏండ్ల రైతు ప్రమాదకర పరిస్థితులో విద్యుత్తు స్తంభం ఎక్కి స్వయంగా మరమ్మతులు చేపట్టిన తీరు ప్రతి ఒక�
యాసంగి సాగుకు సన్నద్ధ్దమవుతున్న తరుణంలో రైతుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుతో పాటు మెదక్ జిల్లాలోని ఘనపూర్(వనదుర్గా ప్రాజెక్టు)కు క్రాప్హ�