‘రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ చాలు’ అని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖ�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడ�
ధాన్యం కాంటా కావడం లేదని రైతులు మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామంలో రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. కాంగ్రెస్కు ఓటు ఓయడమే రైతులు చేస
ఓ రైతు మూడేళ్ల కష్టం అగ్గిపాలైంది. మరో ఏడాది ఇలాగే కాపాడుకుంటే తొలిపంట చేతికొస్తుందన్న ఆనందం ఆవిరైపోయింది. పంటల అవశేషాలను కాల్చేందుకు పెట్టిన మంట తీరని నష్టాన్ని మిగిల్చింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్�
పంట పండించడమే పాపమైందనట్లుగా రైతులు భరింపరాని శోకం అనుభవిస్తున్నారు. చేతికొచ్చి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రోజులు, వారాలు, నెలలు దాటిపోయింది.. అయినా కొనే దిక్కులేక అక్కడే పడిగాపులు కాస్తున్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులతోపాటు పలుచోట్ల నష్టం వాటిల్లింది. దమ్మపేట, జూలూ�
రైతులను ఇబ్బంది పెట్టినా, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలని, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరుగవద్దని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూ�
ఇప్పటికే లారీలు, గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు 13 కిలోల కోత విధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉట్నూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో �
రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులపాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం భూదాన్ పోచంపల్లిలో
దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి సీఎం కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపితే... నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిందని, రేవంత్ సర్కార్ను గద్దె దించేందుకు ప్రజలు �
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండాలలో ధాన్యానికి నిప్పు పెట్టి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం �
ప్రాణాలు పోయినా ఇండస్ట్రియల్ పార్కుకు తమ భూములను ఇచ్చేది లేదని కొండాయపల్లి వాసులు తేల్చిచెప్పారు. కొండాయపల్లిలో టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఫాం-సీ నోటీసు జారీ చేయగా.. �
‘చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం’ అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తామే స్వయంగా టార్గెట్ను తగ్గించుకోవడం అన్నదాతలను నిలువునా మోసం చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ �