రేడియల్ రోడ్డు నిర్మాణంకోసం వ్యవసాయ భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని ఉమ్మెంతాల గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభకు షాద్నగర్ ఆ�
యాసంగి పంటలు సాగు చేసిన రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో పారుతున్న కృష్ణానది నీళ్లులేక వెలవెలబోతూ రాళ్లు తేలింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ రైతులకు రుణమాఫీ తీరని కలగా మారింది. రైతులందరికీ రూ.రెండు లక్షల్లోపు రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం చెప్తుండగా, మరి తమకు ఎందుకు కాలేదని ఈ గ్రామ రైతులు ప్రశ్న�
Pratima Singh | మారుతున్న వాతావరణ పరిస్థితులు , వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ ఆధునిక వ్యవసాయం చేయాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.
Greenfield Road | గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమ భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని బాధిత రైతులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమను బలి చేస్తారా? అని �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. రాజ్యసభలో మంగళవా
యాసంగి పంటలు సాగు చేసిన రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నుంచి వెళ్తున్న ఆకేరువాగులో నీరు లేకపోవడం ఇబ్బందిగా మారింది.
Rythu Bharosa | 28.02.2026 తేదీ వరకు కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన డిజిటల్ సైన్ అయిన రైతులు, అలాగే ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని రాయపోల్
మండల వ్యవసా
Jeevan Reddy | చేసేదంత చేసుకుంట మళ్లీ శ్రీరంగనీతులు చెప్తున్నారు. నా బాధ నాకుంటది కదా. నాకు గౌరవం లభించనప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
Rythu Bharosa |ఈ నెల 22న రైతులందరికీ ఎకరం భూమికి రైతుభరోసా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గతంలో రైతుబంధు, రైతుభరోసా పథకాల కింద సాయం అందించే తేదీకి 15 రోజుల ముందే కొత్త రైతుల రిజిస్ట్రేషన్
మునుగోడు ,చిట్యాల మండలాల్లోని రైతులకు సాగు, తాగు నీరందించాలంటూ మండల కేంద్రంలో సోమవారం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తిచేసి కాల్వల ద్వారా సాగునీరు వస్తే పంటలు పండుతాయనే ఆశలు రైతుల్లో రోజురోజుకు ఆవిరైపోతున్నాయి.