కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారనున్నది. జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి, సోయాబీన్, మక్క యాసం�
తెలంగాణ రైతుల అభిప్రాయాలను పక్కనపెట్టి ప్రభుత్వం కేవలం ఏడు సన్నరకాల వరి విత్తనాలకే ప్రాధాన్యత ఇవ్వడం రైతాంగంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నది. ఏ ప్రాంతంలో ఏ రకం విత్తనం మెరుగైన దిగుబడులు ఇస్తుందో, మార�
యూరియా యాప్ ఎత్తేయాలని రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో రైతు వేదిక వద్ద యూరియా యాప్ ను ఎత్తివేయాలని కోరుతూ దశరథ�
రాష్ట్రంలో ఉన్నది పేపర్లెస్ క్యాబినెట్ కాదని, ఫెయిత్లెస్ క్యాబినెట్ అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. విశ్వాసఘాతుక క్యాబినెట్ అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడ
ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని వానకాలం ఆందోళనకు గురి చేస్తున్నది. సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా చినుకు జాడలేక పోవడంతో వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.26 లక�
ధాన్యం కొనుగోలులో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోచుకొన్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దోపిడీన�
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే పంటలను ఈ వానకాలంలో సాగు చేయాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తున్నది. ఇందులో భాగంగానే సాధారణంగా వానకాలంలో అధిక మంది రైతులు సన్నరం వరి సాగు చేస్తుంటారు. వరి సాగు చేసే ర�
రేవంత్రెడ్డి తుగ్లక్ పాలన వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. �
రేవంత్రెడ్డి తుగ్లక్ పాలనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ పాలన�
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏప్రిల్లోనే మొదలు కావాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెల రోజులు ఆలస్యంగా షురూ కాగా.. అప్పటి నుంచి అన్నదాత అవస్థలు పడుతూనే ఉన్నాడు. కొనుగోలు కేంద్రా