యాసంగి రైతు భరోసా ఇవ్వడంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఇల్లెందు మండలం రోoపేడు గ్రామ రైతులు మంగళవారం నిరసన తెలిపారు. రొంపేడు గ్రామ పంచాయతీ నందు బీఆర్ఎస్ గ్రామ కమిటీ..
ఒకప్పుడు యాసంగిలో ప్రధానమైన పంటగా ఉన్న మక్కను ఇప్పుడు కొనేదిక్కు కరువైంది. గతంలో పంట దిగుబడులు పెద్ద మొత్తంలో వచ్చిన కారణంగా మార్క్ఫెడ్ నుంచి కొనుగోళ్లు చేసినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తర్వా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులను నట్టేట ముంచింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలు సాయం అందిస్తామని అబద్ధపు హామీనిచ్చి రూ.12 వేలకు తగ్గిస్తూ ఏడాదికి నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కా
రైతుబంధు కింద కేసీఆర్ ఇస్తున్నది రూ.10 వేలు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తాం. రెండు పంటలకే ఎట్ల ఇస్తరు. మేము వచ్చాక మూడు పంటలకు ఇస్తాం”.. ఇవి ఎన్నికలకు ముందు �
రోజంతా వ్యవసాయ పనులతో తలమునకలవుతున్న రైతన్న యూరియా కోసం పడుతున్న బాధలు వర్ణణాతీతం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు యూరియా బుకింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. కనీస అవగాహనలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నార
పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు నిరసన చేపట్టారు. సీసీఐ కొనుగోళ్ల గడువును మరో ఐదు రోజులు పెంచడంతో వందలాది వాహనాల్లో రైతుల�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంతోపాటు మిరుదొడ్డి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. టామాట, మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిరుదొడ్డి పెద్ది రాజుకు చ�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. పంటకు నీరు అవసరమైన సమయంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ పనులు జిల్లాలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. గతేడాది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు �
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులతో పాటు చెరువుల్లోని నీరు పూర్తిగా అ�
పొద్దంతా యూరియా బస్తాల కోసం తిరిగితే ఎవుసం ఎట్లా సాగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరి యా బస్తాల కోసం వీణవంక మండలంలోని చల్లూరులో రైతులు శనివారం రోడ్డెక్కారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అడవుల్లో పెద్దపులి అడుగుజాడలు కలకలం రేపాయి. లక్ష్మీపురం శివారులో పనికి వెళ్తున్న రైతులు పులి అడుగులను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.