పట్టణాలకు వలసలు వెళ్లి న పాలమూరు వాసులు బీఆర్ఎస్ హయాంలో అన్నపూర్ణగా మారిన పాలమూరుకు వాపస్ వచ్చారు. ము ఖ్యంగా ఎంజీకేఎల్ఐ ఆయకట్టులోని 3లక్షల 65వేల ఎకరాలలో అత్యధిక శాతం వరి పంట సాగు అవుతుండేది. ఎల్నినో �
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార�
ఎల్నినో ప్రభావంతో మెదక్ జిల్లాలో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావ�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ. 3 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం. మండలంలోని ఏజెన్సీ గ్రామానికి చెందిన సదరు వ్యాపారి గంధంపల్లిలో ఎరువులు, పురుగు మందుల షాపు నిర్వహిస్తున�
వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. పెరిగిన పంట పెట్టుబడులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, పండించిన పంటలకు గ్యారెంటీ లేనప
ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన జనం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మార్పులు చోటు చేసుకొని వర్షం పడడంతో హర్షం వ్యక్తం చేశారు.
కుటిల రాజకీయాలుమాని రైతాంగానికి సాగునీరివ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కాంగ్రెస్ ప్ర భుత్వాన్నికి కోరారు. కన్నెపల్లి, పాలమూరు-రంగారెడ్డి పథకాల్లో మోటర్లను వెంటనే ప్రారంభించి నీటి ని
రైతు చెమటతో పండించిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు చేరితే మద్దతు ధర దక్కాలి.. కానీ కట్టంగూర్ మండలంలోని కల్మెర, పందనపల్లి, దుగినవెల్లి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం రైతుల కష్టానికి ఫలితం ద
వర్షాభావంతో పంటలకు నీరందక రైతులు ఆగమవుతున్న టైంలో కరీంనగర శివారులోని ఓ మహిళా రైతుకు చెందిన బోరుబావికి విద్యుత్తు సరఫరా నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.
మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ఇటీవల చేపట్టిన భూసేకరణపై గ్రామానికి చెందిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. భూసేకరణ అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం సర్పంచ్ రమాదేవి ఆధ్వర్యంలో రైతులు, గ్రామస�
విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వ చ్చిందంటూ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట సబ్స్టేషన్ ఎదు ట శనివారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స రైన వర్షాలు లేక
Maize Procurement Scam | బిడ్డర్ల నెత్తిన మార్క్ఫెడ్ ‘మక్కల’ వర్షం కురిపించింది. ఒకేఒక్క దెబ్బతో బిడ్డర్లు తక్కువలో తక్కువగా రూ.76 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది గరిష్ఠంగా రూ.120 కోట్ల వరకు ఉంట
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్న�