వానకాలం సేద్యం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నడూ లేనివిధంగా దిగుబడి పడిపోవడం ఆవేదనకు గురిచేస్తున్నది. పంట వేసింది మొదలు చేతికందే దశలో వరుస వర్షాలు కురవడం, పైరుకు కాటుక రోగం రావడంతో ఈ సీజన్లో 40 శాతం ఉత్�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు సన్న రకాలకు క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామన్న హామీ ఒట్టి బోగస్ అనే తేలిపోయింది. ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ బోనస్ ఇవ్వకుండా చేతులెత్తే�
ఇసుక అక్రమ దందా కోసమే కాంగ్రెస్ గూండాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్డ్యాంను పేల్చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనుగుల చెక్డ్యాం బ్లాస్ట్ అయ�
‘రైతులెవరూ అధైర్యపడొద్దు. వర్షాలకు తడిసిన ప్రతీ గింజను కొంటం. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తం. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా మద్దతు ధర చెల్లించి మరీ పండిన ప్రతీ గింజ కొంటం’.. ధాన్యం కొనుగోలుపై బీజ
దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటం తో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చండూరు మండల పరిధిలోని మంజిత్ జిన్నింగ్ మిల్లులో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉ
ఏండ్ల తరబడిగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇచ్చేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం మక్తగూడ, రేగడిదోస్వాడ, వెంకమ్మగూడ గ్రా మాల్�
కేసీఆర్ పాలనలో రైతు రాజులా బతికాడని, ఏ ఒక్క రైతు ఇబ్బందులు పడలేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెరుపు ధర�
Farmers | కొనుగోలు కేంద్రాల్లో సరైన నీటి సౌకర్యాలు. ధాన్యం జల్లి మిషన్లు. టెంట్లు లేకపోవడంతో కేంద్రాల్లోనే ఉంటూ ధాన్యాన్ని ఆరబోయాల్సిన పరిస్థితి నెలకొంది. తెచ్చిన ధాన్యం రోజుల తరబడి కేంద్రాల వద్ద ఉండడంతో రైత
తమ గ్రామానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక అగ్రికల్చర్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహ�
రైతులకు న్యాయం చేయమని అడిగితే మాపై కేసులు నమోదు చేస్తారా..? అధికారం ఉంది కదా అని అధికారులతో అడ్డగోలు కేసులు పెట్టించడం తగదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరికి సూచిం
కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని రంగాల్లో నట్టేట ముంచుతోందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.