తుంగతుర్తిలోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు యూరి యా కోసం బారులు తీరా రు. పలువురు రైతులు మాట్లాడుతూ రోజులు తరబడి కుటుంబంతో సహా యూరియా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశార
చందంపేట మండలంలోని పోలేపల్లి గేటు వద్ద ఆగ్రోస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుధవారం యూరియా రావడంతో రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు.
Amaravati Farmers | జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ.. న్యాయస్థానం ఇచ్చేది కాదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లి బయటకొచ్చి నేటికి 12 ఏళ్లు అవుతుందని వైఎస్ జగన్ వ�
పెద్దవూరలోని పీఏసీఎస్ భవనంలో యూరియా ఇస్తున్నారనే సమాచారంతో సమీప గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. రైతులు రేయింబవళ్లు దుకాణాలు, పీఏసీఎస్ వద్ద బారులు తీరుతున్నారు.
యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతుపై హోంగార్డు చేయిచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే క్యూలైన్లో తొక్కిసలాట జరగ్గా మరో ముగ్గురు మహిళా రైతులు అస్వస్థతకు గురయ్యారు.
మండలంలోని కొత్తపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు మంగళవారం యూరియాకోసం బారులు తీరారు. పీఏసీఎస్కు 550 బస్తాలు రాగా రైతులు అంతకు రెట్టించిన స్థాయిలో తరలివచ్చారు.
‘ప్రజాపాలన’ అని పేరు పెట్టుకొని, మాది రైతురాజ్యం అని నాటకాలాడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని కోతలే మిగిలాయి. ఓ వైపు యూరియా కొరత, మరోవైపు కరెంటు కోత వెరసి రాష్ట్రంలో రైతాంగం అవస్థల పాలవుతున్నది. ప
కలర్ ప్రింటర్తో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తూ వాటిని రైతులకు అంటగడుతున్న ముఠా గుట్టు ఓ బాధిత రైతు ఫిర్యాదుతో రట్టయింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్రవ్య�
వ్యవసాయాన్ని జీవనోపాధిగా నమ్ముకుని జీవిస్తున్న రైతుల నుంచి కాంగ్రెస్ సర్కారు అక్రమంగా భూములను లాక్కొంటూ వారికి ఉపాధి లేకుండా చేస్తోందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆరోపించారు.
యూరియా కొర త.. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారుతున్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు వేసినా అధికశాతం మొలకలు రాకపోవడం, మొ లకెత్తినవి ఎదగకపోవడం, ప్రస్తుత వర్షాలకు పంట ఎర్రబారుతుండడ�
Urea Bags | యూరియా రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలు 260 మాత్రమే.. కానీ దాదాపు 1500 మందిపైనే రైతులు రైతు వేదిక వద్దకు రావడంతో గందరగోళ పరిస్థితి �
రైతులందరికీ సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.