ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తు న్నా యూరియా కొరత మాత్రం తీరడంలేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా క్యూలో చెప్పులు పెట్టి తిప్పలు పడుతున్నా పాలకులు కనికరించడం లేదు.
యూరియా కోసం అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. మునుగోడు మండల వ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. యూరియా కొరతతో రైతన్నలు పస్తులుండి క్యూలైన్ లో ఉన్న దొరకని పరిస్థితి ఏర్పడ్డది.
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం రేకొండ, సుందరగిరి గ్రామాల్లోని యూరియా కేంద్రాల్లో తెల్లవారుజామున 3:30 నుండి చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు
యూరియా కోసం నిత్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూరియా వస్తుందనీ రైతులకు సమాచారం తెలిస్తే చాలు యూరియా కోసం రైతులు అన్ని పనులు మానుకొని వర్షం కురుస్తున్నా సొసైటీ ల ముందు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు
జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడ యూరియా పంపిణీ చేస్తామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. సోమవారం కట్టంగూర్ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని ఆయన పరిశీలించి, స్టాక్ వివరాలను �
యూరియా కష్టాలు ఇప్పట్లో తీరే విధంగా కనబడలేదు. ఒక బస్తా కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎగిలి వారక ముందే యూరియా కోసం దుకాణాల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది.
వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామంలో యూరియా కావాలని గ్రామంలోని రైతులు సోమవారం యూరియా లోడ్తో వెళ్తున్న లారీని ఆపేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సరిహద్దులో ఉన్న తండాలకు యూరియాను తీసుకు వెళుతున్న క
యూరియా (Urea) కోసం అన్నదాతలకు అవస్తలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు వెంటాడుతున్నాయి. గత 25 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతు�
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున, ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాని�
ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేశాయి. కుంభవృష్టి వానలు రైతులకు గుండెకోతను మిగిల్చాయి. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఉప్పొంగడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల ఇసు�
మండలంలో సాగు చేసిన పంటలకు యూరియా వేయకపోవడంతో పిలకలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో యూరియా వేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఒకవైపు కురుస్తున్న భారీ వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులను మరోవైపు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సొసైటీల్లో రైతులకు సరిపడా బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా పనులు వదులుకొని గోదాముల వద్�
బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు.
గత 24 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరగాల్సివస్తూనే ఉన్నది. యూరియా వచ్చిందని తెలియగానే