వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా మాటలకే పరిమితమైంది. సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో పంటలకు 9గంటల నుంచి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవ
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రజా సమస్యలపై సమధానం చెప్పే సోయిలేదని, ప్రాజెక్టుల్లో పుషలంగా నీళ్లున్నా ఇప్పించే దమ్ములేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధ�
చర్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లలో నీళ్లు రావడం లేదు. రైతులు వరి పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికితోడు అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.
Rythu Bharosa | మున్సిపాలిటీ ఎన్నికల తరువాత రైతు భరోసా వేస్తామన్నారు.. ఆ తొమ్మిది వేల కోట్లు ఏమయ్యాయి ? అంటూ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన�
రైతుల సాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాలేరు పాత కాలువ(చానల్)కు శనివారం 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ రెండో జోన్, మూడో జోన్ల కింద రైతులకు నీరు ఎక్కువగా
“ఎమ్మెల్యే సారూ.. మీకు రైతులంటే ఎందుకంత చిన్నచూపు.. కాలువ నిర్మించి సాగునీళ్లివ్వాలని 32 రోజుల నుంచి ఎర్రటి ఎండలో రిలే దీక్ష చేస్తుంటే మీకు నవ్వొస్తుందా..” అంటూ పలువురు రైతులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంప�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు విత్తిన నాటి నుంచి పంట కోతకు వచ్చి అమ్ముకునేదాకా అన్నీ కష్టాలే. రైతుల సంక్షేమం గురించి ఏనాడు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరో నెల రోజు�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రాజెక్టుల కింద కెనాళ్లు నిర్మించకపోవడం, పలుచోట్ల అసంపూర్తిగా వదిలేయడంతో పంటలకు నీరందించుకోలేని దుస్థితి ఉంది. కరీంనగర్ జిల్లాలోని
పరిహారం తేల్చకుండా పట్టా భూముల్లో నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా రైతుల ను జల సంక్షోభం ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి పంటల కు సాగునీటి కష్టకాలం వచ్చిపడింది. పంట చేతికొచ్చే దశలో నీళ్లు అందక ఎండు దశలో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కాల్వ
ఉమ్మడి రాష్ట్రంలో నీటి చుక్కకు ఎరుగని ప్రాంతం గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సస్యశ్యామలం కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేండ్లలో తిరిగి రైతులకు గడ్డు పరిస్థితులు దాప
‘ఎట్లున్నవే నా పల్లె.. ఎట్లున్నవే నా తల్లీ’ అని తెలంగాణ పల్లెను మళ్లీ ఇవ్వాళ మందలివ్వాల్సిన పరిస్థితి దాపురించిందా? అంటే క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం అవుననే అంటున్నది. రేవంత్ సర్కార్ పుణ్యమా అని
‘తెలంగాణ నుంచి వడ్లు కేంద్రం కొనేపరిస్థితి లేదు. బియ్యం ఇక నుంచి కొనుగోలు చేయబోం. ఇక మీ ఇష్టం’ అని కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట మార�