Kalvakuntla Sanjay | మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. మార్క్ఫెడ్ అధికారులకు ఫోన్ చేసి, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస�
హైడ్రా తన పరిధిలో పని చేస్తుందా లేక పరిధిని అతిక్రమిస్తుందా అనే అంశంపై సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సూచించారు.
అవసరం లేని చోట రిజర్వాయర్ నిర్మిస్తే రైతులకు నష్టం.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది... ప్రజాధనం వృథా అవుతుంది.. ఈ విషయాలన్నీ తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి గొల్లపల్లి-చీర్కపల్�
‘యాసంగిలో వరి పంటకు నీళ్లు పెడుదామంటే చెలిమెల ప్రాజెక్టు కాలువ ద్వారా నీళ్లు రావు..కరెంటు మోటార్ల ద్వారా నీళ్లు పెడుదామంటే కరెంటు ఎప్పుడు వస్తదో..ఎప్పుడు పోతదో.. తెలియడం లేదు’ అంటూ ఆయకట్టు రైతులు ఆవేదన వ్
మెట్పల్లి నియోజకవర్గ మక్క రైతులు కన్నెర్ర జేశారు. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంపై భగ్గుమన్నారు. సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మొరపెట�
సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తామం టూ ఆర్భాటంగా ప్రకటనలు చేసి కేంద్రాలను తెరిచిందే తప్ప కొనుగోళ్ల సంగతి మరిచిపోయింది. గత పదిహేను రోజుల
చెరువుల్లో పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుని సద్వినియోగం చేసుకోవాలని నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్ నాయక్ సూచించారు. కారేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పలు ప�
jeevamrutham | రైతులు వ్యవసాయంలో కేవలం రసాయన ఎరువులపైన ఆధారపడకుండా పశువులు ఉన్న రైతులు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వినియోగించి రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించాలని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున తెలిపారు.
శనగ పంట రైతు చేతికి వస్తున్న క్రమంలో బహిరంగ మార్కెట్లో ధర అమాంతం తగ్గిపోవడం రైతులను తీవ్రంగా కలిచి వేస్తోంది. ప్రైవేటు వ్యక్తులు చొరబడి ఇదే అదనుగా తక్కువ ధరకే శనగ పంట కొనుగోలు చేస్తున్నారు.
‘అసలు ఆ భూములు ఎవరివి? జాగీర్ దార్ ఎవరు? వేల కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ నిర్మాణ సంస్థలు కబ్జా చేస్తుంటే సర్కార్ ఏం చేస్తున్నది?’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ రాష్ట్ర నాయకుడు అజీజ్ పాషా
యాసంగిలో పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ రైతులు సోమవారం రాత్రి మిల్లర్లతో గొడవకు దిగారు. దీన్ని నిరసిస్తూ మిల్లర్లు కొనుగోలు నిలిపివేయడంతో మంగళవారం దాదాపు ఆరువేలకుపైగానే ట్రాక్టర్
సందు దొరికితే చాలు.. సన్నధాన్యం రైతును నిలువు దోపి డీ చేసేందుకు రైసు మిల్లర్లు కుట్ర చేస్తున్నారు. ఆరంభంలో మంచి ధర పెట్టి తీరా ధాన్యం ట్రాక్టర్లు బారు లు తీరే సమయంలో ధరను అంతకంతకూ తగ్గించి వేస్తున్నారు. స�
జిల్లాలోని పరిగి మండలం రాపోల్, కాళ్లపూర్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా అన్నదాతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పార్కు మాకొద్దు, మా కుటుంబాలను రోడ్డున పడేయవద్దంటూ రైతులు గత 50 ర�
యాసంగి పంట పండించిన రైతుల ధాన్యానికి మిల్లర్లు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో సోమవారం రాత్రి మిల్లర్లతో రైతులు ఘర్షణకు దిగారు. దీంతో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన