సిద్దిపేట జిల్లా చేర్యాల కేంద్రంగా 6420 పైగా యూరియా బస్తాలు పక్కదారి పట్టిన వైనం ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయమై జూన్ 19న ‘నమస్తే తెలంగాణ’లో ‘నిబంధనలు ఉల్లంఘించి యూరియా విక్రయం’ అనే కథ�
మండలంలోని మేడిపల్లిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గతంలో ఫార్మాసిటీకోసం సేకరించిన భూమి లో రైతు వేసిన పంటను ధ్వంసం చేసేందుకు టీజీఐఐసీ అధికారులు గురువారం పోలీసు బందోబస్తుతో జేసీబీలతో వచ్చారు. గ్ర
పక్కదారి పట్టొద్దని..ప్రభు త్వం యాప్ ద్వారా యూరియా అందిస్తున్నప్పటికీ ఫర్టిలైజర్ దుకాణదారులు కొత్త తరహా యూ రియా దందాకు తెరలేపారు. యూరియా లోడు వస్తున్నదనే సమాచారాన్ని ముందుగా తమకు తెలిసిన రైతులకు చేర�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీల అమలులో విఫలమైందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడ్లో ఏర్పా టు చేసిన విలేకరు�
ఎన్నో ఆశలతో వానకాలం సేద్యానికి సిద్ధమైన రైతులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తాకుతున్నది. సీజన్ మొదలై నెల దాటినా గట్టి వాన లేక, మొగులుకేసి చూడాల్సి వస్తున్నది. ఇప్పటికే నార్లు పోసుకుంటున్న కొందరు రైతులు వర్షాల క
అధికారంలోకి వస్తే అన్నదాతకు ఎన్నో చేస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. సన్నవడ్లు సాగు చేస్తున్న రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది.
ఫార్మా గ్రామాల్లోని పచ్చనిపొలాల్లో మళ్లీ చిచ్చు రాజుకున్నది. రైతులు సాగు చేస్తున్న భూములపై అధికారులు, పోలీసులు జేసీబీలతో దండయాత్రకు దిగారు. దీంతో పచ్చని పొలాలను ధ్వంసం చేసేందుకు వచ్చిన అధికారులపై రైతు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలతో సాగునీటి లభ్యత భారీగా పెరిగింది. దీంతో రైతులు సంప్రదాయక పంటలను వదిలి మూకుమ్మడి�
మర్లకుంటతండా, మేడిపల్లి గ్రామాల ఫార్మా భూముల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు స్టే ఉన్న భూముల్లోకి రెవెన్యూ, టీజీఐఐజీ అధికార
భారత వాతావరణ శాఖ ప్రకారం.. దేశంలో గత 12 ఏండ్లలో అత్యంత పొడి జూన్ నెలగా ఈ ఏడాది నమోదైనది. అలాగే 1901లో దేశవ్యాప్త వర్షపాత రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇది ఐదవ అత్యం త పొడి జూన్ నెలగా నిలిచింది.
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పనికి మాలిన సంస్కారహీనమైన మాటలు మానుకొని, రైతులకు ప�
2014లో తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయం పట్టాలెక్కింది. అర్ధరాత్రి పొలాలకు వెళ్లి నీళ్లు పెట్టే బాధలు తప్పాయి. పాముకాట్లు లేవు, కరెంట్ షాకులు లేవు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెర�
రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న యూరియా యాప్ను వెంటనే బంద్ పె ట్టాలని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశునిపాడు గ్రామానికి చెందిన రైతు లగడపాటి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేస్తూ సెల్ఫీ వీ