ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత కరెంట్కు మంగళం పాడేందుకు ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. కరెంట్ సరిగ్గా రావడం లేదని రైతులు చెప్పడంతో గుర
నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. రైతులకు యాప్ ద్వారా కాకుండా నేరుగా షాపుల వద్దనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్య
యూరియాతోపాటు ఇతర అన్ని రకాల ఎరువులను ఇకపై ఫ్రేమ్వర్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారానే విక్రయిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు.
కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని రైతాంగానికి రాబోయే 48 గంటల్లోగా సాగు నీరందించాలని, లేదంటే హాజీపూర్ నుంచి దండేపల్లి మండలం తాళ్లపేట వరకూ రైతులతో కలిసి పాదయాత్ర చేస్
రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఎం ఆధ్వర్యంలో సుజాతనగర్లో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పిన రైతు డిస్కమ్ కార్యకలాపాల నిర్వహణపై సర్కార్ దృష్టి సారించింది. ఆస్తులు, అప్పులు, విద్యుత్తు నెట్వర్క్, పీపీఏల కేటాయింపు, ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపునకు అత్యున్నతస్థా
రైతుల నెత్తిన ప్రభుత్వం మరో కొత్త యాప్ తెచ్చిపెట్టింది. ఇక నిన్నటివరకు కేవలం యూరియా కోసమే ‘యాప్' తీసుకొచ్చి ముప్పుతిప్పలు పెట్టిన ప్రభుత్వం.. ఇకపై ఏ ఎరువు కావాలన్నా ‘కొత్త యాప్'లోనే బుక్ చేసుకోవాలంట�
ఆదిలాబాద్లో ఏర్పాటు చేయను న్న విమానాశ్రయంలో భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని, పునరావాసం కల్పించాలంటూ బుధవారం అనుకుంటకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కాలువలు మాకొద్దంటూ రైతులు సర్వే పనులను అడ్డుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెంలో చోటుచేసుకున్నది.
అతివృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర ఇన్చార్జి మంత్రి రైతుల సమస్యలను పట్టించుకోకుండా తమ సొంత కార్యక్రమాల్లో నిమగ్నమవ�
YS Jagan | చంద్రబాబు పాలనలో అన్ని వర్షాలు నష్టపోతున్నాయని, ముఖ్యమంగా రైతులకు ఆయన పాలన హానికరమని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి విమర్శించారు.
Current Wires | నెల రోజులుగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా నేలపై ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే పర�
Paddy Cultivation | వరి పంట సాగు చేయొద్దని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిని రైతులు పట్టించుకోవడంలేదు. వరి సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కరువు పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నా, ధాన్యం కొనుగోలు చేయడం కష్టమనే