గుట్టుచప్పుడు కాకుండా పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం సమంజసం కాదని, రైతులకు భయపడే అతి తక్కువ మంది రైతులతో కలిసి ప్రారంభించి అన్నదాతలను అవమానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
పలు జిల్లాల్లో శనివారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల మండలం కందూరు ఆలయం వద్ద ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడింగ్ చేసుకోవడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలోని బాన్సువాడ-బోధన్
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని, తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, మాస్లైన్, ఏఐకేఎంఎస్, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లెందు మండలంలో�
ధాన్యం తీసుకోని రైస్మిల్లులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బొమ్మన్దేవ్పల్లి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను తిరస్కరించిన రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నస్రుల్లాబాద్ క�
యాసంగి ధాన్యం బోనస్ తక్షణమే చెల్లించాలని, మార్కెట్ దోపిడీని అరికట్టాలని కోరుతూ అఖిల భారత రైతు సమాఖ్య(ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో శనివారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప�
చేతికొచ్చిన పంట కండ్లముందే తడిసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ వానకాలం నాట్లు మొదలుకొని కొత లు కోసే వరకు వర్షాలు కర్షకులను ఏదో ఒక రూపంలో నష్టాలను మిగులుస్తూనే ఉన్నాయి. అడ్డాకుల మండలం కందూరు ఆలయం వ�
MLA With Helmet | ఎరువుల కొరతపై రైతుల ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. గంటల తరబడి లైన్లో ఉన్నప్పటికీ ఎరువులు అందడం లేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే హెల్మెట్ ధరించి లైన్లో నిల
రైతులు పండించిన వరిధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి అన్నారు.
Farmers | రైతులు యాసంగి కూడా అదే భూమిలో పంట మార్పిడి లేకుండా మళ్లీ మొక్కజొన్న లేదా బీన్స్ వంటి పంటలు సాగు చేసినట్లయితే మళ్లీ ఎండు తెగులు సోకే అవకాశం ఉంటుంది. కావున రైతులు తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ యాసంగ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం పడటంతో రైతుల ధాన్యం తడిసింది. గత మూడు రోజులుగా తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండటంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత �