Kadiyam Srihari | రైతులకు ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టింది. కాంగ్రెస్ సర్కార్ నీటిని విడుదల చేయకుండా రైతులను ఎలా వేధిస్తుందో చెప్పేందుకు స్టేషన్
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు. మరి ఆ అన్నాన్ని ఆరుగాలం కష్టించి పండించి మనకు అందించే రైతును ఎలా చూడాలి? ముద్దముద్దకూ ‘అన్నదాతా సుఖీభవ’ అని మొక్కాల్సిందే కదా. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రా
రైతులకు సాగునీరు అందించే పరిస్థితుల్లో తాను లేనని స్టేషన్ఘన్పూర్ ఎ మ్మెల్యే కడియం శ్రీహరి తేటతె ల్లంచేశారు. వరి వేసి ఆగం కావొద్దని, ఆరుతడి పంటలైన సజ్జలు, జొన్నలు, పెసర్లు సాగు చేయాలని సూచించారు.
కోటి రూపాయల పరిహారం, ప్లాటు, గ్రామ అవసరాల కోసం భూములిస్తేనే తమ భూములిస్తామని, లేదంటే కోర్టు తీర్పు మేరకు మా భూములు మాకిచ్చి పూర్తి అధికారాలు కల్పించాలని పలువురు ఫార్మా బాధిత అన్నదాతలు మంత్రి శ్రీధర్బాబ
ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో సాగునీరు ఇవ్వకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి విమర
రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న భారత్ -అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాడుతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్- అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందా�
మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో సొంత పార్టీ దళిత ఎంపీ వంశీకృష్ణను అడ్డుకున్నది అధికార కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం. పెద్దపల్లి ఎంపీ పరిధిలోకి వచ్చే మంచిర్యాల నియోజకవర్గంలోనే ఆయన స్వే�
ఆయిల్ పామ్ సాగు అన్నదాతలకు సిరులు కురిపిస్తున్నది. ఆయిల్ పామ్ పంట సాగును బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రారంభించగా, నేడు పంట చేతికొచ్చి లాభాలను తెచ్చిపెడ
జిల్లా కేంద్రంలోని పసుపు బోర్డు కార్యాలయం ఎదుట ఉమ్మడి జిల్లా రైతులు పడిగాపులు కాస్తున్నారు. పసుపు ఉడికించే, పాలిష్ చేసే సబ్సిడీ యంత్రాల కోసం అధికారులు దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో తెల్లవారుజాము�
Farmers Storm Steel Factory | వర్షాలు అంతగా కురువకపోవడంతో తీవ్ర నీటి సంక్షోభంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 22 ఎకరాల చెరువు ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ముట్టడించారు. ఆ కొలనులోని నీటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని
Maize Procurement Scam | పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను సర్కార్ ఇబ్బందులు పెడుతున్నది. ఇదే అదునుగా తాము చెబితే ప్రభుత్వం కొంటుందని నమ్మించి రైతుల వద్ద బలవంతంగా రూ.కోట్లల్లో కమీషన్ వసూలు చేసి పంచుకున్న కా�
కాంగ్రెస్ పాలనలో కర్షకులను కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనాలు వేసింది మొదలు పంటలు అమ్ముకునే దాకా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంట అమ్మినా డబ్బులు చేతికి రాక అప్పులు పెరిగి పోతున్నాయి. కాలం కరుణించన�