మొన్నటి దాకా యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగగా.. నేడు వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కుతున్న పరిస్థితి. నారాయణపేట జిల్లా దామరగిద్ద పీఏసీసీఎస్కు పల్లీ విత్తనాలు వచ్చాయని తెలుసుకొన్న 200 మంది రైతులు సోమవార�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ సాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేశంపేటతోపాటు కొత్తపేట గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం యూరియా వస్తుందన్న సమాచారాన్ని అందుకున్న రైతులు ఉదయమే పీఏసీఎస్ వద్దకు భారీగా చేరుకొని క
రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)అలైన్మెంట్ మార్పు, నిర్వాసితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రక
ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ఆదివారం రాయపర్తిలోని రెండు ప్రైవేట్ దుకాణాలకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు. బతుకమ్మ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్నదాతలు బహిరంగ దోపిడీకి గురవుతున్నారు. యూరియా కోసం రైతులు హాకా, పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కానీ.. వ్యాపారులు మాత్రం తమ దుకాణాల నుంచ
బీహార్ ప్రభుత్వం అదానీ కంపెనీకి కారుచౌకగా 1,020 ఎకరాల భూమిని కట్టబెట్టింది. భాగల్పూరు జిల్లా, పిర్పెయింటిలో ఉన్న ఈ భూమిని 25 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. సంవత్సరానికి ఎకరానికి రూ.1 లీజు ధరగా నిర్ణయించింది. �
ఒకనాడు నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. గతంలో నిండుకుండలా దర్శనమిచ్చిన చెరువులు ప్రస్తుతం పశువుల దాహార్తిని తీర్చలేని పరిస్థితికి చేరుకున్నాయి.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సుమారు యాభై రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పొద్దస్తమానం ఎండలో క్యూలో నిలబడినా ఒక్క బస్తా యూరియా
దొరకని పరిస్థితి నెలకొన్నది.
రైళ్ల ద్వారా రాష్ర్టానికి వచ్చిన యూరియాను దించేందుకు ప్లాట్ఫామ్లు దొరకడం లేదని, అందుకే రైతులకు యూరియాను సరఫరా చేయడంలో ఆలస్యమవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నట్టు తెలిసింది.
యూరియా దొరకక పంటలకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలతో గంటల తరబడి క్యూలో నిలబడిన రైతాంగానికి కడుపు
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి సహకార సంఘం గోదాం వద్ద శనివారం యూరియా కోసం ఎండలో బారులు తీరుతూ రైతులు ఇబ్బందిపడ్డారు. 225 బస్తాలు పంపిణీ చేశారు. ఇంకా 300 మంది రైతులకు అందకపోవడంతో అధికారులను నిల�
సొసైటీ పరిధిలోని రైతులు దాదాపు 400 మంది బోనకల్ మండలం రావినూతల సొసైటీ కార్యాలయం వద్దకు శనివారం తెల్లవారుజామునే చేరుకున్నారు. పొద్దంతా బస్తాల కోసం పడిగాపులు కాశారు. సొసైటీకి 323 బస్తాలు వచ్చిన విషయాన్ని తెల�