పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పత్తి పంట ను మద్దతు ధర కు విక్రయించుకోవడానికి రైతుల సౌకర్యార్థం ‘కపాస్ కిసాన్’ అనే మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఓటీపీ ద్వారా చేసుకోవాలని మండల ఇన్చా�
రాష్ట్రంలో ఉద్యాన రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారు. నిరుడు కేజీ రూ.200 పలికిన నిమ్మ ధర ప్రస్తుతం రూ.20కు పడిపోయింది. పోయిన సీజన్లో రూ.2000 కు అమ్ముడుపోయిన బస్తా నిమ్మకాయలకు.. ఇప్పుడు అందులో సగం ధర కూడా లభించే పర
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించడమే కాదు.. దిగుబడులను అమ్ముకుందామన్నా కష్టంగానే ఉన్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. పత్తి సీజన్ వచ్చినా రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్
కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మొన్నటి వరకు బస్తా 41 కిలోల చొప్పున తూకం వేశారని, నాలుగు రోజులుగా �
వికారాబాద్ జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు రోజూ ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. గురువారం నవాబుపేట మండలం పులుసుమామిడిలో కొత్త అలైన్మెంట్లో పోతున్న భూములను దాతాపూర�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జక్కుల కాంతారావు క్షేత్ర పర్యటన చేశారు. రైతులతో కలిసి గ్రామంలో సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.. కోటగిరి మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కా�
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిం�
రేవంత్ పాలన సగం సగం.. ఆగం ఆగం అన్నట్టు ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఏ ఒక్క పని కూడా సక్రమంగా చేపట్టడం లేదని విమర్శించారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు పండిం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణ కోసం ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ అయ్య ప్ప అధ్యక్షతన బుధవారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమం ఉద్రిక్తంగ
ధాన్యం కొనరు.. బయట అమ్ముకోనియ్యరంటూ ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజులుగా ధాన్యం ఎగుమతి చేయకప�
అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలనలో అసలు రంగు బయటపడింది. రెండేండ్లకే అన్ని వర్గాలను రాచి రంపాన పెడుతున్న రేవంత్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది.
ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనం విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునేదాక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక వైపు అకాల వర్షాలు..మరో వైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్�