ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా మెరుగైన విద్య అందించాలనే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిల
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు, గతంలో పాసు బుక్కు వచ్చి రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ రైతులకు సూచించారు.
రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యమని చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘం కార్యాలయంలో 73వ అఖిల భారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
యూరియా యాప్లో లేదు.. షాపులో లేదని, నమోదు చేసుకున్నా నోస్టాక్ ఉంటున్నదని, అలాంటి యాప్ ఎందుకని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
నాగరికత ఎంత ముందుకు సాగినా...సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా...నాగలి లేనిదే పని జరగ దు... దుక్కి దున్నందే తినడానికి తిండి దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు..జాతికి వెన్నెముకగా నిలిచిన రై�
Urea App | యూరి యా కొరతను కప్పిపుచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదనే విమర్శలొస్తున్నాయి. యూరియా పంపిణీకి సంబంధించి యాప్లో కీలక నిబంధన చేర్చింది. యూరియాను రైతులందరికీ ఒకేసారి అందుబాట�
వానకాలం సాగు రైతులకు భారంగా మారనున్నది. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రత్యక్షంగా.. పరోక్షంగా వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఇంటిల్లిపాది ఆరుగాలం కష్టించినా ఫలితం ల�
‘సోలార్ ప్లాంట్లు పెట్టుకోండి. బ్యాంకులతో మాట్లాడి అప్పులిప్పిస్తాం. విద్యుత్తును ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జించండి’ ఇదీ రాష్ట్రంలోని సీఎం కుసుమ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిన రైతులకు సర్క�
కరువు పీడిత తెలంగాణపై సమాఖ్య పాలకుల కక్షకు సజీ వ సాక్ష్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిలుస్తోంది. 1984లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినా, తెలంగాణ ఉ�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథ కాల్లో రైతుబీమా పథకం ఒకటి. మృతి చెంది న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసి ఆపన్న హస్తం అందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో �
వానకాలంలో వరుణుడు మొహం చాటేయడంతో అన్నదాతల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతున్నది. అదును దాటుతున్నా వర్షాలు కురియకపోవడంతో పంటలేసేందుకు సిద్ధం చేసిన దుక్కులు వెక్కిరిస్తున్నాయి. నాటేందుకు సిద్ధంగా ఉన్న న
మండలంలోని ఏడు గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం గంగాధర మండలం ఆచంపల్లి శివారులోని వరదకాల్వ తూం వద్ద మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించ�