Rythu Bharosa | రైతుభరోసా కాస్తా లీకుల భరోసాగా మారిపోయింది. రైతుభరోసా ఇప్పుడు, అప్పుడు అంటూ సర్కార్ నుంచి లీకులే తప్ప.. రైతులకు పైసలు మాత్రం జమ చేయడం లేదు.
అసలైన రైతుల పత్తి పంటను ఎడ్లబండ్లలో తీసుకొస్తే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడానికి నిరకరిస్తున్నారని, దీంతో వ్యాపారస్తులకు తక్కువ ధరకే పత్తి అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు మంగళవారం ఆందోళనకు ద�
సన్న ధాన్యం బోనస్ బకాయిలు రూ. 514.36 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రైతులకు బోనస్ కింద రూ.1939.58 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ. 1425.22 కోట్లు మాత్రమే జమచేసింది.
అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సోన్ మండలాల్లో ఆదివారం పలు ఫర్టిలైజర్ షాపు ల్లో యారియా నిల్వలను యాప్ లో చూడగా ‘జీరో’ చూపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
అమెరికాతో మోదీ సర్కారు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతులకు శరాఘాతంలా మారింది. ఒప్పందం ఇంకా అమల్లోకి రాకముందే దాని ప్రభావం రైతులపై పడుతున్నది. పత్తి, సోయాబీన్ ధరలు భారీగా పతనం కావడమే ఇందుకు ఉదాహరణ. ఈ ర�
గొల్లపల్లి-చీర్కపల్లి నూతన రిజర్వాయర్ ప్రతిపాదనను రద్దు చేయాలంటూ ప్రతిపాదిత ప్రాంత సమీప గ్రామాల రైతులు పట్టు వదలని విక్రమార్కుడిలా 49రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ ఆరు గ్రామా ల ప్రజలు తీ�
ఎల్ఎం6 కెనాల్ పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయించలేదని పెద్దలింగాపూర్ రైతులు మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి నెలకొన్నది. పంటల సాగు కోసం రైతులు అప్పులు చేసి తిప్పలు పడుతున్నా నిధులు మాత్రం సక్రమంగా రావడంలేదు. గత కేసీ�
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పఠాన్ గ్రామానికి చెందిన రైతు గడ్డం రాంరెడ్డి(55) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాంరెడ్డికి జైనథ్ మండలంలో మూడు ఎకరాల భూమి ఉండ�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను రైతులు శనివారం ముందస్తుగా నిర్వహించారు. పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. బాజాభజంత్రీలు మోగించి పండుగ వాత
Kodangal | వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతన్న జీవితంలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం చిచ్చు పెడుతున్నది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగుచేసిన పంటలను గురువ�
ఈ ఏడాది వానకాలం రైతులకు కలిసిరాలేదు. అకాలవర్షాలతో పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రస్తుతం పసుపు పంట సాగుపై ఆసక్తిచూపారు. మంచి ధర వస్తే కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశపడుతున్నారు. ఆరంభంలో ధర బా�
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగు చేసిన పంటలను గుత్తేదారులు నేలపాలు చేశారు. కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భాగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం..
కాలువ నిర్మాణం కోసం రైతులు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా రణం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోవడంతో పోరుబాట పడుతున్నారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీ
అసలే యూరియా కొరతతో సతమతమవుతున్న తమకు మొబైల్ యాప్ లింకు పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, నల్లగొండ జిల్లా తిప్పర్తిలో బుధవారం ఆందోళనకు దిగారు.