రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సమావేశాలను సైతం బహిష్కరించింది. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పదేపదే మైక్�
రైతులకు సరిపడా యూరియా అందించకుండా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించిన ఓ రైతు రెండు యూరియా బస్తాలపై పెట్రోల్పోసి నిప్పటించాడు. ఈ ఘటన మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు జిల్లా దేవనగర్లో శనివారం జరిగింది.
యాసంగిలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలంలో ఇదే సమస్య ఏర్పడినా గుణపాఠం నేర్వని కాంగ్రెస్ సర్కారు.. రైతులను మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తున్నది. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజి�
రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు చెప్పుకొచ్చారు. రైతులు కేవలం ఆతృతతో ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిలుచుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని 12,000 సెంటర్లలో ఎక్కడో ర�
Kattangur : ఎలక్ట్రికల్ స్కూటర్లతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎన్ డీసీసీబీ కట్టంగూర్ బ్రాంచ్ మేనేజర్ ఉప్పల్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం నకిరేకల్ మండలంలోని వల్లాల గ్రామానికి చెందిన శివాజీ జాయింట్ లయబ�
Farmers | వానకాలంలో రైతులు పండించిన ధాన్యంలో సగం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. కనీసం ప్రభుత్వం నిర్దేశించుకున్న కొనుగోళ్ల లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. ఈ వానకాలంలో 148.01 లక్షల ట
Urea | ఎరువుల షాపుల ముందు వ్యవసాయ శాఖ కుర్చీలు వేయిస్తున్నది.. టెంట్లు ఏర్పాటు చేస్తున్నది! అయితే ఇదంతా రైతులపై ప్రేమతో అనుకునేరు.. కాదు కాదు.. రైతుల క్యూలు కనిపించకుండా చేసే తండ్లాట! యూరియా కొరతతో రైతులు ఎరువు
Power Cuts | యాసంగి వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలతో చుక్కలు చూపిస్తున్నది. వ్యవసాయానికి, రైతులకు ఇబ్బందులు కలిగించేలా చేస్తున్నది. సరిపడా యూరియా సరఫరా చేయకుండా రైతులను అవ�
వరుసగా మరో ఏడాది మామిడి రైతులకు నిరాశే మిగిలేలా కనిపిస్తున్నది. అకాల వర్షాలు, తీవ్రమైన మంచు, చీడపీడలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే చెట్ల నిండా పూతతో కనిపించాల్సిన మామిడి తోటలు .. బోసిప
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమ నం దిశగా సాగుతున్నదని, క్యాలెండర్లు మారుతున్నా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించ�
గత కొంతకాలం నుంచి సాగునీరు అందని బీడి భూములకు సాగునీరు అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని తుమ్మలమెట్ల కాల్వ చెడిపోయి ఉండడంతో సాగ�
ఒకవైపు దేశవ్యాప్తంగా స్మార్ట్మీటర్లపై పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘స్మార్ట్మీటర్' ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని.. రైతులకు, సామాన్యులకు ఆర్థిక నష్టాన్ని తీసుకొచ్చేలా ఈ స్కీమ్ ఉన్నదని ని�
యూరియా దొరకక అన్నదాతలు విలవిలలాడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద తెల్లవారుజాము నుంచే చలిలో సైతం క్యూలో పడిగాపుల
కాంగ్రెస్ సర్కార్ రైతుభరోసాను ఓట్ల భరోసాగా మార్చేసిందా.? రైతుల అవసరాల కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదా? ఎన్నికలు ఉంటేనే రైతుభరోసాకు మోక్షం లభిస్తుందా? అంటే ప్రభుత్వ చర్యలు అవుననే చ