Rythu Bharosa | అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చ�
యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టానికి అద్దం పడుతుందీ చిత్రం. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగును నమ్ముకొని దాని పరీవాహక గ్రామాలైన జయపురం, కౌసల్యదేవిపల్లి, బొజ్జన్�
‘తన వరకు వస్తేగానీ బరువు, బాధ్యత తెలియదు’ అనే నానుడి సీఎం రేవంత్రెడ్డికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. వరి సాగుపై, ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మ�
ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లు ఎప్పుడు వస్తాయోనని భూములిచ్చిన బాధిత రైతులు ఎదురు చూస్తున్నారు. తొమ్మిది నెలలు దాటినా రాకపోవడంతో ఇకా.. వస్తాయా..? అని ఆందోళన చెందుతున్నారు. మార్చి 7న 800 మంది రైతులకు డాక్యుమెంట�
ఒకప్పుడు రాష్ట్రంలోనే పసుపు పండించడంలో నంబర్ వన్గా ఉన్న కేసముద్రం ప్రాంతంలో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. మరోవైపు మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో రైతులు దిగాలులో ఉన్నారు. దశాబ్దం క్రితం తెలంగా
వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా దంచికొట్టింది. మరో 20 రోజుల్లో చేతికచ్చే దశలో వరి నేలకొరగగా, మామిడి కాయలు నేలరాలిపోయి రైతన్నకు అపార నష్టాన్ని �
చింతకాని మండలంలో మక్క రైతులు గగ్గోలు పెడుతున్నారు. తగినన్ని కొనుగోలు కేంద్రాల్లేక, పంటను అమ్ముకునే మార్గం కన్పించక ఆర్తనాదాలు చేస్తున్నారు. మండలంలో గతంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు ప్�
వరి పంట వేయకుండా పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రైతులకు సూచించడం చూస్తుంటే.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వ�
ఉమ్మడి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు జిల్లాలోని సాలూరా, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, సిరికొండ, కామారెడ్డి జిల్లా బీర్కూర్ తదితర మండలాల్లో వరి, మక్కజ�
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాలూరా మండలంలోని హున్సా, ఖాజాపూర్, మంధర్నా గ్రామ శివారుల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల �
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పొలాలు చివరి దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అన్నదాతలకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. నర్సింహులపేట మండలం బాసుతండా జీపీ పరిధిలో ని మంగళితండాకు చెందిన నేతావత్ లక్ష్మి రెండు �
మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామం లో నారాయణపేట- కొడంగల్ ఎ త్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కానుకుర్తి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభాన్ని శనివారం వివిధ గ్రామాల రైతులు అడ్డుకున్నారు.
సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మక్కా కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు అన్నారు. శనివారం ఖమ్మం రూ