భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు ముంపునకు గురైన ఎల్లారెడ్డి మండలంలోని బొగ్గు గుడిసె, ఆజ�
భారీ వర్షాలు, మంజీర, గోదావరి వరదలతో బోధన్ నియోజకవర్గంలో జనజీవనం స్తంభించడం ఆందోళన కలిగిస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆవేదన వ్యక్తంచేశారు. వరదల్లో కొన్ని గ్రామాలు జలదిగ్�
రైతులు యూరియా కోసం నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం సరిపడా యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం సొసైటీ గోదాముల వద్ద ఉదయం నుంచే బారులు తీరుతున్నారు.
నిర్మల్ జిల్లాలో యూరియా కొరత వేధిస్తున్నది. యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మహిళా రైతులు సైతం గంట ల తరబడి క్యూలైన్లో నిలబడినా దొరకడం లేదు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ
యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. సరైన సమయంలో పంట పెరిగేందుకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పీఏసీసీఎస్, విక్రయ కేంద్రాల వద్దకు తెల్లవారుజాము నుంచే పరుగులు పెడుతున్న�
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తోటి ఎమ్మెల్యేలతో కలిసి సెక్రటరియేట్ ఎదుట శనివారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్య�
పొలం పనుల్లో బిజీ గా ఉండాల్సిన రైతులు యూరియా కోసం సాగుకు దూరమవుతూ అరిగోస పడుతున్నారు. అదునుకు ఎరువులు దొరకక పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనతో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతున్నారు.
భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో శనివారం �
రామగుండం నియోజక వర్గంలోని చిన్న, సన్నకారు రైతులందరికీ యూరియా అందుబాటులో ఉండేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో యూరియా లభ్యత, పం�
ఎద్దు ఏడ్చిన ఏవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డది లేదని.. రైతును కన్నీళ్లు పెట్టించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడ ఎక్కువ కాలం ఉండదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథనిలోని పాత పెట్రో�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో యూరియా తిప్పలు రైతులకు తప్పడం లేదు. రోజుల తరబడి ధర్మారం మండల కేంద్రంలోని సింగిల్ విండో గోదాం వద్ద రైతులు వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా దొరకక రైతులు తల్లడిల్లుతున్నార�
సాగు చేసిన పంటలను రైతులు వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేసుకోవాలని మధిర మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ అన్నారు. మధిర క్లస్టర్ లోని పంట నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.
యూరియా కోసం రైతులు నిత్యం నరకయాతన పడుతున్నారు. చేతికి వచ్చిన పంటలకు యూరియా వేయాల్సి ఉండగా.. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది.
BRS Party | రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభం, రైతుల కష్టాలపై చర్చ జరపకుండా, తమకు అనుకూలమైన ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడి సభను ముగించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా అడిగినందుకు రైతు చెంప ఛెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పా�