Samsthan Narayanpur | గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను పోలీస్ బెటాలియన్ పేరుతో స్వాధీనం చేసుకొనేందుకు స్కెచ్ వేసింది.
నాటి కేసీఆర్ పాలనలో రైతుపై ప్రేమతో సకలం సమకూరిస్తే... నేటి కాంగ్రెస్ పాలనలో పాలకులు రైతులంటేనే కపట ప్రేమ కనపరుస్తున్నారు. ప్రతీ సీజన్లోనూ రైతుబంధు కోసం మొదలయ్యే ఎదరుచూపులు అన్ని దశల్లోనూ తప్పడం లేదు. �
ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది.మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు కింద పంటలు ఎండ�
బీఆర్ఎస్ హయాంలో చెరువులకు మహర్దశ పట్టగా, కాంగ్రెస్ పాలనలో కనీసం మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసి 118 చెరువు కట్టలు తెగిపోయాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడలో ఎండిపోయిన వరి పొలాలను శు�
గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. పోలీసు బెటాలియన్ పేరుతో పేదల పొట్టగొట్టే పన్నాగానికి తెరతీసింది. గు�
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం త్వరలో ఆవులు, బర్రెలు పెంచుకోవడంపై పన్ను వేసే అవకాశం ఉన్నది. స్థానిక వార్త పత్రిక డైలీ టైమ్స్ కథనం ప్రకారం మరియం నవాజ్ సర్కారు ప్రతి పశువుకూ రోజుకు 30 పాకి�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నాయని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు కమ్మకోమటి నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం కారేపల్లి మండలం పేరుపల్లిలో జరిగిన రైతు
సాధారణంగా ఒక సమస్యపై ప్ర జాప్రతినిధి సమీక్ష చేస్తుంటే.. ఇక పరిష్కారం అవుతుందని ప్రజలు ఆశిస్తారు. కానీ మిర్యాలగూడలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమై న పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లర్లతో ఎమ్మె ల్యే మీటింగ్
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత పంటలతోనే రైతులు అభివృద్ధి చెందుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రతినిధుల బృందం మంత్రితో హైదరాబాద్లో భేటీ �
ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక పేరిట గురువారం నిర్వహించిన గ్రామ/వార్డు సభలు గందరగోళంగా మారాయి. నిరసనలు, నిలదీతలతో హోరెత్తాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిసింది. ఆరు గ్యారంటీల అమలు,
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట, నంగునూరు మండలాల పరిధిలో విస్తరించిన మోయతుమ్మెదవాగు వాగు ఒకప్పుడు పరీవాహక రైతులకు వరప్రదాయినిగా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అక్రమార్కులు మోయతుమ్మెద వాగును గుల్ల చేసి
మండలంలోని రాయపల్లి బికేరు వాగులోకి గోదావరి జలాల రాకతో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాని�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ విలువైన భూములు లాక్కోవద్దంటూ పరిగి మండలం రాపోల్ గ్రామ రైతులు బుధవారం పరిగి -షాద్నగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డు మధ్యలో కట్టెలు వేసి మం టలు పెట్టి రహదారిపై బైఠాయి