ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఐదు రోజుల నుంచి అగొచ్చే ఇగొచ్చే అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని శనివారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని (Narsimhulapeta) పీఎస్ఎస్ కార్�
ఐదు రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినా యూరియా మాత్రం ఇవ్వడం లేదని శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకున్నారు. సొసైటీలో ఒక్క యూరియా బస్తా కూడా లేదని
రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బాల్కొండ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కోరారు.
నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, భీమ్గల్, బోధన్, సాలూర, నవీపేట తదితర మండలాలు భారీ వరదలతో అతలాకుతలమయ్యాయి.
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన అన్నదాతలు యూరియా దొరకక సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తూ అరిగోస పడుతున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో సగానికి పైగా వరినాట్లు పడ్డాయి.
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞాన జ్యోతులు నీట మునిగాయి.
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా భద్రంగా లేదు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, సర్పంచులు, చివరికి పోలీసుల్లోనూ అభద్రతాభావమే ఆవహించింది.
రాష్ట్రం లో యూరియా కొరత లేదని, 25వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొద్ది రోజుల క్రిత మే స్వయంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పినా.. క్షేత్రస�
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి, గడిమున్కన్పల్లిలో ఉద్రిక్తత నెలకొన్నది. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణకు వచ్చిన అధికారులపై రైతులు తిరగబడిన సంఘటన చోటు చేసుకున్నది.
వానకాలం సీజన్లో వరి పంట సాగు చేసుకున్న రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సిన పరిస్థితి ఎదురైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. యూరియా సంచుల కో సం శు క్రవారం తెల్లవారు జామ�
పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతులకు అవసరమైన దాంట్లో సగం యూరియా కూడా సరఫరా చే�
రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. బాగుపడ్డట్టు చరిత్రలో లేదనేది అక్షర సత్యం. కానీ, తన పాలనలో రైతులను అరిగోస పెడుతూ కాంగ్రెస్ పాలకులు ఆ నానుడిని నిజం చేస్తున్నారనేది నేటి నిజం.
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 28 జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు శుక్రవారం ప్రా�