యూరియా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వేరుశనగ విత్తనా ల కోసం మరోమారు బాధలు తప్పేలా లేవని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. దామరగిద్ద మండల కేంద్రంలోని రైతువేదికలో 1,200 బస్తాల వేరుశనగ విత్తనాలు వచ్చాయని తెల�
రైతులకు యూరియాని అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్వపల్లి సొసైటీ వద్ద శనివారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అర్వపల్లి పీఏసీఎస్ కు రెండు ల�
యూరియా కోసం రైతులు అవస్థల పాలవుతున్నారు. వారి అవస్థలను సూడలేక క్యూలో నిల్చోవడానికి చెప్పులు సైతం తిప్పలు వడుతున్నాయి. కానీ, పాలకులు మాత్రం ‘పాపం’ అని కనికరించడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉరికొయ�
తెలంగాణ గుండె దరువు తెగిపోని బంధమ్మువు
తెలంగాణ ఆత్మాభిమానమ్మువు ఆరిపోని దీపమ్మువు
తెలంగాణ పోరులోన అగ్గిని రాజిల్లినోడ కేసీఆర్
తెలంగాణ తెచ్చినోడ దీపం వెలిగించినోడ ॥తె॥
కర్ర ఉన్నోడిదే బర్రె అన్న చందంగా అధికార బలం ఉన్నవారికే యూరియా అందుతున్నది. యూరియా కోసం రైతులు రోజుల తరబడి పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. అనారోగ్యంతో క్యూలో నిలిచి ప్రాణాలు కోల్పోతున్�
రైతులకు యూరియా కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు యూరియా అడుక్కునే పరిస్థితి దాపురించింది. పోలీసుల వద్ద టోకెన్ల కోసం చేతులు చాచి అడుగుతున్నారు. బేల మండలం డోప్తాల ప�
రైతన్నను యూరియా కొరత వెంటాడుతున్నది. సరిపడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిగికి బుధవారం యూరియా కాగా.. గురు, శుక్రవారాల్లో రాలేదు. ఎరువు అవ సరమైన రైతులు ఉదయం 6 గంటలకే ఆగ్రోస్ రైతు సేవా కేంద్�
యూరియా కోసం రైతులు నిత్యం యుద్ధం చేస్తున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా బస్తాలు దొరక్కపోవడంతో మండిపడుతున్నారు. శుక్రవారం నర్సంపేట, కాటారం, కురవిలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎ�
మెదక్ నుంచి మక్తా భూపతిపూర్కు వెళ్లే బ్రిడ్జి మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని, పొలాల్లో ఇసుక మేటలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లించాలని డి మాండ్ చేస్తూ శ
తెల్లారకముందే రైతులు లేచి యూరియా కోసం క్యూ కడుతున్నారు. సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు నెలరోజులకు పైగా అన్నదాతలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. యూరియా కోసం అరిగోస �
పంటలు వేసి 45 రోజులైనా యూరియా వేయకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. దుమ్ముగూడెం సొసైటీ వద్దకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం తెల్లవారుజామునే చేరుకొని క్యూలో నిల్చ�
గత నెల రోజులుగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండల వ్యాప్తంగా యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. దీంతో అష్ట కష్టాలు పడుకుంటూ రైతులు సాగు చేసిన పంట పొలాన్ని కాపాడుకుంటున్నారు. వారం రోజుల నుంచి కేంద్రాలకు యూ�