ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం వ్యవహారం పురోగతి కనిపించడం లేదు. ఓ వైపు టెండర్లు పిలిచి ఏడాది గడుస్తున్నా బిడ్లు తెరవకపోగా, మారిన ప్రణాళికలకు అనుగుణంగా నిధులు విడుదల చేయలేదు
వానకాలం అధిక వర్షాలు కురవడంతో పాటు తుపాన్తో ఎడతెరపి లేని వానలు కురిసి అనేక పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం విభిన్న పంటల సాగుకు ప్రసిద్ధి. ఈ మండలంలో రైతులు సో�
ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మాగనూరు, వరూ రు, నేరడ్గం గ్రామాల రైతులు ఆరోపించారు. ఈ నెల 4, 5వ తేదీన ఇదే రైస్ మిల్లులో వే బ్రిడ్జి కాంటాలో అవకతవకలు ఉన్నాయని.. ఒకో రై
రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. రైతుల కోసం కేంద్రం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీరనినష్టం జరుగుతున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బు�
మరికల్ మండలంలో రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు అందించాలని పూసల్పాడు గ్రామస్తులు డిమాండ్ చేశారు. పూసల్పాడు రైతు వేదికకు బుధవారం 20 వేల గన్నీ బ్యాగులు రావడంతో రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొన్నారు. గ్
పీఎం-కిసాన్ పథకం 21 విడత సాయం కింద రూ.18 వేల కోట్లను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికిపైగా సన్న, చిన్నకారు రైతులు లబ్ధి పొందారని తెలిపింది.
Farmers Suicide | బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రైతుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 899 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా ఎల�
KTR | ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామని పెట్టిన నిబంధనను ఎత్తేసి ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
Paddy Procure | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొండంత లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం కొన్నది మాత్రం పిసరంతే. తేమ, తాలు, రంగుమారిందంటూ కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు రోజుల తరబడి కేంద్రాల్లోన
రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో లేని విధంగా సీసీఐ కొత్తకొత్త నిబంధనలు పెట్టి రైతుల పండ�
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర చెల్లించకుండా.. కొనుగోళ్లు చ
పత్తి రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లను చేపట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో రైతులు, శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 8మంది బీజేపీ ఎ