Farmers | చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని రామాయంపేట్ కెనాల్ ద్వారా చెరువు నింపి పంటలను కాపాడాలని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు.
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం తమ భూములను లాక్కొంటుందనే ఆందోళనతో మండలంలోని కాళ్లాపూర్ రైతులు భయం గుప్పిట్లో విలవిలలాడుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు సర్కారు తీసుకోవ�
అధికార కాంగ్రెస్ పార్టీ భూదాహనికి బలైపోతున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అభివృద్ధి పనుల పేరిట దళితులు, బీసీల భూములను తీసుకుంటున్న ప్రభుత్వం వారి కి తగిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో తీ�
పొట్టకచ్చిన పంటలు ఎండిపోయేలా ఉన్నాయని, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని వీణవంక రైతులు వేడుకున్నారు. లేదంటే రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. ఈ
సూర్యాపేట జిల్లా పరిధిలోని కాళేశ్వరం ఆయకట్టు రైతులకు ఆపతి వచ్చిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో యాసంగిలో(నాలుగు సార్లు) వరి పంట ఎండుతూ వస్తోంది. చిన్నపాటి సాకు చూపి కాళేశ్వరం �
నీళ్లు లేక ఎండుతున్న పొలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్లో నీరున్నా కాలువలకు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయి.
వ్యాపారుల సిండికేట్ కారణంగా ఎర్రజొన్న ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
గ్యాస్ లభ్యత తగ్గడంతో పలు వాణిజ్య యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్నది. దీంతో తమ సామర్థ్యంలో 60 శాతాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. దక్షిణాదిలోని ఎరువుల తయారీ ప్లాంట్లు మాత్రం ప్రస్తుతా�
ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి.. కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరారు. సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్నల ధర క్వింటాలుకు రూ
సంగారెడ్డి జిల్లా అన్నారంలోని 261 సర్వేనంబర్లో రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్కు కోసం గుంజుకోవడానికి యత్నిస్తే చూస్తూ ఊరుకోమని, రైతులు గజం భూమి కోల్పోకుండా ఆమరణ నిరా�
వేసవి రాకముందే రైతులకు సాగునీటి కష్టా లు ప్రారంభమయ్యా యి. సాగునీటిని నమ్ముకొని పంటలను సాగుచేసుకున్న రైతులు వా టికి సక్రమంగా నీరందించలేకపోవడంతో ఎండుతు న్న పంటలను చూసి ఆ గ్రహం వ్య క్తం చేస్తున్నారు. గత వా�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్లో కొన్ని రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వరుసగా కాలిపోతుండడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. లోవోల్టేజీతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ట్రాన�
తమ ప్రాణాలు పోయినా ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్ట్రియల్ పార్కు పేరిట ప్రభుత్వం బలవంతంగా
మక్కజొన్న పంట చేతికొస్తున్న తరుణంలో ఊరూరా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు.