రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం పలు మండలాల్లో రోడ్డెక్కారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్లో ధర్నా చేపట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్లో జాతీయ రహదారిపై శుక్రవారం బైఠాయించారు.
రైతులు ఆరుగాలం కష్టించి వడ్లు పండిస్తే కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో అన్నదాతలు అరిగో�
ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ ఊరిలో గ్రామసభ నిర్వహించొద్దని ఆమరణ దీక్ష చేపట్టిన మండలంలోని కాళ్లాపూర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని
ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ ఊరిలో గ్రామసభ నిర్వహించొద్దని రైతులు ఆమరణ దీక్ష చేపట్టారు. కాగా, కాళ్లాపూర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డ�
జిల్లాలో సబ్సిడీ విత్తనాలను స్వాహా చేసిన ఘటనపై విచారణ నత్తనడకన సాగుతున్నది. సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలో రైతులకు సబ్సిడీపై అందించాల్సిన రూ.60 లక్షల విలువైన సబ్సిడీ విత్తనాలను వ్యవసాయాధికారులు స్వాహా �
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసే థర్డ్ డిస్కమ్ (రైతు డిస్కమ్) రైతుల పాలిట మరణ శాసనం లాంటిదని విద్యుత్తురంగ నిపుణుడు వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్రం చేయని దుస్సాహసాన్ని తెలంగాణ ప్రభుత్
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు తరలించడంలోనూ జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపుర�
జాతీయ స్థాయిలో పేరుకు అధికార, ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ లో విలువలు వదిలేసి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నా యి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఎన్నికల హామీల
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ సాగు సంకల్పం ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నది. ఆయన ముందుచూపుతో తెచ్చిన ఎన్నో విప్లవాత్మక పథకాలు నేడు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లా రైతులకు తొలకరి జల్లులు పడగానే విత్తనాలు వేయడం అలవాటు. అయితే ఈ వానకాలంలో ‘ఎల్నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్
తొలకరి వర్షాలకే తొందరపడి విత్తనాలు వేయొద్దని, అదును వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య అన్నారు. నేలపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడ�
సన్న వడ్లకు బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఒక్క గింజకు కూడా బోనస్ వర్తించడం లేదు. ధాన్యం సేకరించడమే గగనం అనే స్థాయిలో పరిస్థితి దాపురించడంతో బోనస్ కోసం రైతులు విసిగి వేసాగిపోతున్నారు. అన్ని రకాల పంటలకు క
రేవంత్రెడ్డి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి దోపిడీకి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రేవంతుది రైతు �