ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తారు. 10 ఎకరాల పైగా ఉన్న గిరిజన రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు వర్షాధారంగా పంటలు పండించడం, ఒకే పంటను ఎంచుకోవడంతో ఎక్కువ నష్టాలు చవిచూస్తు
విక్రయానికి జొన్నలు తెచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని, వెంటనే సర్కార్ జొన్నలు కొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కీలకమైన ప్రాజెక్టులు కళ తప్పాయి. వానాకాలం ఆరంభమై నెల రోజులు సమీపిస్తున్నా జంట జలాశయాలు దాదాపు బోసిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరింది. నిజాంసాగర్ల�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సన్నవడ్లకు బోనస్ అట్టర్ఫ్లాప్ అయ్యింది. రెండేళ్లుగా యాసంగి సీజన్లో జమ చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో 2024-25 యాసంగిలో రూ.16.67 కో
కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని, లేదంటే రైతులతో కలిసి ఆదివారం ఆచంపల్లి వరదకాలువ తూము వద్ద మహాధర్నా చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఈ ధర్నాకు రైత
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూనిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎకరాకు రూ.20 లక్షలు కాకుండా రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంతో తాము విలువైన భూములు కోల్పోతున్నామని పెద్దకల్వల రైతులు వాపోయారు. తగిన నష్ట పరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులను ఏం మేలు చేశారు?, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు డిమాండ్ చేశారు.
ఆ రైతుది చండ్రుగొండ మండలం తిప్పనపల్లి. అతడికి ఉన్నది మూడెకరాల పంట చేను. పత్తి పంట వేశాడు. కాలం కలిసిరాలేదు. పత్తి దిగుబడి రాలేదు. సర్కారు పంటను కొనలేదు. తేమ శాతం పేరుతో ప్రభుత్వం కొర్రీలు పెట్టేసరికి చివరి�
ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురవకపోవడంతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరలేదు. దీంతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నీటి మట్టం రోజురోజుకు అడుగంటుతున్నది. తుంగభద్ర నదీ తీర ప్రాంత రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రం�
ప్రజాస్వామ్య ప్రభుత్వాల చరిత్రలో రైతుల గురించి ఆలోచించిన పాలకులు అరుదు. ఆ అరుదైన వారిలో ముందు వరసలో ఉండే నాయకుడు కేసీఆర్. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ వ్యవసాయాన్ని తన తొమ్మిదిన్నరేండ్�
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సంబంధించిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే ఉపాధి కోసం నగరబాట పట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.