గాలివాన బీభత్సంతో రైతులు ఆగమయ్యారు. మంగళవారం రాత్రి 8గంటల తర్వాత అక్కడక్కడా ఈదురుగాలులతో వాన పడగా ఆందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు.
వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న జిల్లా రై తాంగానికి వాణిజ్య పరిశ్రమల మం త్రిత్వ శాఖ ద్వారా తోడ్పాటునందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను కోరారు. సమీకృ త జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్ట�
రైతులు ధైర్యం కోల్పోతున్నారు. అండదండ లేకపోవడంతో ఒంటరిగా మిలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ పదేళ్ల కాలంలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పంటలు సాగు చేశారు. వ్యవసాయానికి అవసరమైన �
ధాన్యం కొనుగోలులో కట్టింగ్ పెట్టొదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వల్లబ్రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న దగాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మా ర్
అన్నదాతలు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పాలనలో దళారులదే పైచేయి అని మాజీ ఎమ్మెల్యేమర్రిజనార్దన్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలకు అన్నిరకాలుగా కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. ఇప్పటికే డీజిల్, ఎరువుల ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రైతులపై మరో �
‘మా కోసం, మా కుటుంబాల పోషణ కోసం ఎన్నో ఏళ్లుగా ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని అసలు మీరు రైతులమే కాదంటూ చింతకాని ఎస్సై బాధ్యతారహితంగా ప్రకటనలు చేయడం తీవ్రంగా బ
నోరు లేని జీవాలను పట్టుకుని నేలతల్లిని సాగు చేసే శక్తి ఉన్న రైతన్నకు పాలకులను మాత్రం మెప్పించే చాతుర్యం లేక అధికారుల కాళ్ల్లావేళ్లా పడి బతిమిలాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. ఆకాశంలోని నీటికి, నే
ఉల్లి ధరలు ఘోరంగా పడిపోవడం పట్ల బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంటకు క్వింటాల్కు కేవలం 100 నుంచి 125 రూపాయల ధర పలకడంతో రైతులు సోమవారం సాయంత్రం గంగాపూర్ అగ్ర�
Marri Janardhan Reddy | మంత్రి జూపల్లి ఆదేశాలకు భయపడి అధికారులు నాగర్ కర్నూల్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. పది, పదిహేను రోజులైనా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంలేదు.
రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగిరం చేయకుంటే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగానికి , ప్రభుత్వానికి హరీశ్రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మం�