రైతులు పండించిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి, వారికి స్థిర ఆదాయం అందించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేరింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పామాయిల్ సా�
Jeevan Reddy | జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ వద్ద వరద కాలువకు నీటిని ఎత్తిపోయాలని రైతులు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా నూకపల్లి గ్రామ శివారులో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోలీసులు అదుపు�
పేదల భూములను గుంజుకోవడం కోసమే సీఎం రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామంలో రైతులను బీఆర�
గతేడాది పుష్కలంగా నాగార్జున సాగర్ డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరినా ఆ నీటిని ప్రణాళికా బద్ధంగా వినియోగించుకోకపోవడంతో నీటి నిల్వలు ఆడుగంటి, తాగు, సాగు నీటి కోసం రానున్న వర్షాకాలంలో సైతం నీటి కోసం ఎదురు చూ�
కాంగ్రెస్ సర్కారు పాపం.. మెట్ట రైతులకు శాపంలా మారుతున్నది. ఎల్నినోతో తీవ్ర వర్షాభావం నెలకొంటుందని కొన్ని నెలల ముందు నుంచే హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో నీటికి గోసపడే ముప్పు వచ్�
రేవంత్రెడ్డికి రాజకీయం తప్ప ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరం వద్ద కండ్ల ముందు గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే, రే�
కాళేశ్వరం జిల్లాల కోసం రైతన్న కదం తొకాడు.. ప్రాజెక్టులు నింపాలంటూ చేపట్టిన పాదయాత్రకు రైతులు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, రైతులు, రైతు కూలీలు భారీగా తరలి రావడంతో పాదయాత్ర ఆద్�
ప్రతి పంట కాలంలో క్రాప్ బుకింగ్(పంటల నమోదు) ప్రక్రియ వ్యవసాయ శాఖకు కీలకం. రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో సరైన వివరాలు నమోదు చేస్తే ఎరువుల పంపిణీ, మద్ధతు ధరకు కొనుగోళ్లు, పంటల బీమా, ఇతర రాయితీలు �
వరుణుడు కరుణించకపోవడం, మరోవైపు జల వనరులు సమృద్ధిగా లేకపోవడంతో వానాకాలం సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.వర్షాలు కురుస్తాయన్న ధీమాతో ఇప్పటికే తుకాలు వేసి, మక్కజొన్న, పసుపు సాగుచేస్తున్న రైతుల పరిస్థి
Siddipet | కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి, రైతులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో రైతులతో కలిసి బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాపాదయాత్ర ప్రారంభమైంది.
రాష్ట్రంలో జూన్తోపాటు జూలై నెలలో ఇప్పటికీ సరైన వర్షాలు కురువలేదు. ఎక్కడా కాలువలు పారక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భజలాలు అంతకంతకూ పడిపోయి బోర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంల�
ఆదిలాబాద్ జిల్లాలో వానలు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా, భూగర్భజలాలు పెరగడం లేదు. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా వాన జాడలేకపోవడంతో ఎండకాలం మేలో భూగర్భ జలమట్టం 9.78 మీటర్లు ఉండగా జూన్లో మరింత పడ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు ఛాయలు విలయతాండవం చేస్తుండగా.. అదేస్థాయిలో కరెంటు కోతలు పెరుగుతున్నాయి. వ్యవసాయం సాగు పెరగకపోయినా ఉమ్మడి జిల్లా ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేయడంలో సర్క
రాష్ట్రంలో దొంగలు పడ్డారని, పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తిక్రెడ్డి మండిపడ్డారు. బహదూర్గూడ గ్రామ పరిధిలో రైతులకు చెందిన సుమ�