జనగామ దగ్గర ఒకప్పుడు ‘అన్నలకు’ బలమైన కేంద్రంగా ఉండిన గ్రామం ఒకటుంది. అక్కడ దాదాపు 90 ఏండ్లకు చేరిన వృద్ధుడు ఒకాయన ఉన్నాడు. నక్సలైట్లకు సంబంధించిన పరిణామాలను చూస్తూ ఆయన, ‘అన్నల అవతారం’ ఇక ముగిసిపోయిందన్నా�
జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల బరిలో పదిమంది ఫార్మా రైతులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఫార్మాసిటీ బాధితుల పక్షాన సుమారు పదిమంది రైతులు చివరిరోజైన మంగళవారం తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి�
Seeds | రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని.. అందులో భాగంగానే రాష్ట వ్యాప్తంగా శనగ, కుసుమ,వేరు శనగ తదితర విత్తనాలను పంపిణీ చేస్తుందని జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు.
రసాయన పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బీ) శివారులోని వైజయంతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-2 రసాయన పరిశ్రమ ఎదుట పలు గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు ఆందోళన
ప్రజాపాలనకు పెద్దపీఠ వేస్తామని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సహకార సంఘాల చైర్మన్లను అక్రమ మార్గంలో తొలగిస్తున్నది. అధికార పార్టీలో ఉంటేనే చైర్మన్లుగా కొనసాగుతారని.. బీఆర్
తెలంగాణ పోరాటాల గడ్డ. నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఆ తర్వాత భూస్వాములపై జరిగిన శ్రామిక, రైతు పోరాటాలు చరిత్రలో నిలిచాయి. స్వతంత్ర భారతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అందరూ చూశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. రహదారులపై ఆరబెడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి కేసీఆర్ సర్కారు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో
ఆదిలాబాద్ జిల్లాలో యేటా దీపావళి వరకు పంటలు చేతికొచ్చి పండుగను రైతులు సంతోషంగా జరుపుకునే వారు. యేటా మాదిరి ఈసారి దీపావళిని సంతోషంగా జరుపుకోవాల్సిన రైతులు పంటల కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థి
సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్దిన్నె రిజర్వాయర్కు ప్రత్యేక కాల్వను ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ముందుకు సాగడం లేదు. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా దాదాపు ఏడేండ్లుగా ఈ కెనాల్ ప్రతిపా
వరంగల్ జిల్లా నర్సంపేట, నెక్కొండలో ఆదివారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి, భాంజీపేట, వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆరబోసిన మక్కలు వర్షపు నీటిలో కొట్ట
కాంగ్రెస్ అరాచక పాలన నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని, రైతులను, కాళేశ్వరం ప్రాజెక్టును, హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు. బీ�
Harish Rao | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో రైతులతో మాజీ మంత్రి హరీశ్రావు ముచ్చటించారు. బావి వద్ద మధ్యాహ్నం భోజనం చేస్తున్న మొక్కజొన్న రైతులను హరీశ్రావు ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను అ