చర్లపల్లికి చెందిన కుందూరు లింగారెడ్డి అనే రైతు ఇటీవల అదే గ్రామంలోని హాకా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే 140 బస్తాలు అమ్మినట్లు సెంటర్ నిర్వాహకులు ఆయనకు ఆధార్ కార్డులో రాసి ఇవ్వటంతో పాటు వారి వద్ద ఉన్న ర�
తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తే సహించేదే లేదని రాజాపేట మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరుగు చేస్తున్నారన్న విషయం తెలు�
KTR | ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి ఆదిలాబాద్ అన్నదాతలు భారీగా తరలి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
KTR | ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు.
పత్తి రైతులు సమిధలవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీసీఐ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు కలిసి వారికి నరకం చూపిస్తున్నాయి. నిబంధనల మధ్య పెట్టి నలిపేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో దూదిపూల రైత
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలోని 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి.
వడ్లకు ఇస్తున్న బోనస్పై రైతులకు నమ్మకం సన్నగిల్లుతోంది. దీనికితోడు గత రబీలో రైతులకు బోనస్ అందలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కూడా వరిధాన్యాన్ని ఇక్కడ అమ్మడానికి రైతులు ఆసక్తి చూపడంలేదు. �
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలకేంద్రంలో జిన్నింగ్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లను సోమవారం నిలిపివేశారు. మిల్లుకు నిరవధిక బంద్ ఫ్లెక్సీని ఏర్పా టు చేసి, రైతులు సహకరించాలని కోరారు. సీసీఐ అధికారులు ఎల్1,
స్లాట్ బుక్ చేసుకొని సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల దగ్గరకు పత్తిని తీసుక వస్తే మిల్లర్లు సమ్మె చేస్తున్న కారణంగా పత్తిని కొనుగోలు చేయలేమని సీసీఐ అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన మల్దకల్, అయిజ
రైతులు పండించిన పత్తి పంటను బేషరతుగా కొనుగోలు చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పత్తి రైతులు రోజువారీగా పత్తి అమ్ముకోవడానికి మాగనూరు మండలం వడ్వాట్ కాటన
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు సోమవారం ధాన్యం పొటెత్తింది. సూర్యాపేట పరిసర ప్రాంత రైతులు ధాన్యాన్ని విక్రయించే నిమిత్తం పెద్దమొత్తంలో మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చారు. ప్రభుత్వం అరకొరగా ధాన్యం కొనుగోల
ఒకవైపు ప్రకృతి.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులపై పగబట్టాయి.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. ఇటీవల కురిసిన వర్షాలకు పంటంతా దెబ్బతినగా.. చేతికొచ్చిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాల
రైతులు ఎవరూ అధైర్య పడవద్దని మీకు అండగా ఉం టానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని ఉండవల్లి స్టేజి సమీపంలో శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లు లో సమ్మె కారణంగా పత్తి కొనుగోళ్లను నిలిప�
ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 121గజాల స్థలాన్ని కేటాయించింది. మండలంలోని ముచ్చర్ల, మీర్ఖాన్పేట్, పంజగూడ, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన ల