ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ మండలంలోని కాళ్లాపూర్ రైతులు గురువారం ఆమరణదీక్ష చేపట్టారు. కాళ్లాపూర్ పరిధిలో 428.05 ఎకరాల అసైన్డ్, 159.25 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గత ఫి�
కాలానుగుణంగా తకువ కాలంలో మంచి దిగుబడి వస్తున్న రకాలను కంపెనీలు మారెట్లోకి తీసుకురావడంతో సన్నాల సాగుపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ప్రధానంగా రెండు సీజన్లలోనూ సన్నా లు సాగు చేస్తే మంచి దిగుబడి వస్తున�
పదేళ్లుగా తె లంగాణలో వ్యవసాయం అంటే వరి సాగుబడులు అన్నట్లుగా మారిపోయింది. ఉమ్మడి పాలమూరులో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయడంతో అన్నపూర్ణగా మారడంతో ఒక్కసారిగా �
భూతాపం కారణంగా రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఎప్పుడు వస్తాయో, ఎలా మారుతాయో చెప్పలేని అస్థిరతలను కలిగి ఉంటున్నాయి. పదేండ్లపాటు సాగిన ఇండో-జర్మన్ నిపుణుల అధ్యయనం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. �
వడ్ల కొనుగోళ్లలో అవినీతి జరిగింది నిజం కాదా..? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఏ గ్రేడ్కు బదులు బీ గ్రేడ్ రకంలో వరి ధాన్యం కొనుగోలు చేసింది వాస్తవం కాదా..?
రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న దోపిడీ, అన్యాయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంత్రి కా
నైరుతి రుతుపవనాల రాకతో వికారాబాద్ జిల్లాలో తొలకరి వర్షం పలుకరించింది. గత నాలుగైదు రోజులుగా పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎ
తెలంగాణలోనే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఎరువుల కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుకాణాల ముందు భారీ క్యూలలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
వానకాలం సాగు రైతులకు భారంగా మారుతున్నది. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతున్నది. వరి సాగు కత్తిమీద సాములా మారింది. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పటం లేదు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే కే�
కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు నిర్వాహకులు తీవ్ర నష్టం చేకూర్చారు. రైతులు గాదరి ప్రసాద్ 524 బస్తాలు, పెద్ది ఎల్లమ్మ 82 బస్తాలు, మామిడి గోపయ్య 27 బస్�
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తోడు దొంగల్లా మారి తెలంగాణ రైతాంగం నడ్డి విరుస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
ఈసారి రైతులు విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వానకాలం వచ్చినా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తికాక పోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలోల పడిగాపులు పడుతున్నారు. మరోవైపు వానకాలం పంటల సాగుకు రైతులు సిద�