తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువ నీటిని గురువారం విడుదల చేసినట్టు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ వరకు చెరువులను నింపేందుకు ఈ నీటిని విడుదల చేస్త�
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు కడుతున్న బ్యారేజీలు, రిజర్వాయర్లతో తెలంగాణ రైతాంగానికి మరణ శాసనమే మిగులుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్�
ఏడేళ్లు విజయవంతంగా నడిచిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రశ్నార్థకంలో పడవేస్తుంది. గతేడాది ఆగస్టులో చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో బీమాకు తూట్లు పడుతున్నాయి.
మృగశిర కార్తె ముగిసినా.. ఆరుద్ర కార్తె ప్రవేశించినా ఆకాశంలో కారు మబ్బు లు లేవు. తొలకరి వర్షంతో పులకరించిన రైతన్న వానకాలం సాగుకు సిద్ధం చేసిన పొలాల్లో పత్తి, కంది ఇతర పంటల విత్తనాలు భూమిలో విత్తారు.
యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం రోడ్డెక్కారు. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి వద్ద గల ఎల్లారెడ్డి-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. మొదట్నుంచీ పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 30 నెలల తర్వాత కొత్త న�
ఎన్నికల వేళ సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నట్టేట ముంచింది. ధాన్యం చేతికొచ్చాక బోనస్ చెల్లింపుల్లో కాలయాపన చేస�
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను చిగురింప చేస్తున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో 5.91 లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఏటా జూన్ మొదటి వారంలో రై
ఫార్మాసిటీ భూముల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఫార్మా సిటీ కోసం తాము ఇవ్వని భూముల్లోకి వస్తేది సహించేది లేదని రైతులు హెచ్చరించారు. ఇప్పటికే ఫార్మాకు అప్పగించిన భూముల విషయంలో చేసుకొన్న అగ్రిమెంట్ ప్రకారం డ�
కరెంట్ కోతలు, రైతు సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు కన్నెర్రజేశారు. ఈ మేరకు మంగళవారం రైతులతో కలిసి కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.