ప్రభుత్వం మారిన తర్వాత రైతులను కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. సర్కారు నిర్లక్ష్యం అన్నదాతకు పెను శాపంగా మారింది. అన్ని పంటల కోతలు మొదలైనా కొనే దిక్కులేక రైతన్న అల్లాడిపోతున్నాడు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని పెన్పహాడ్ తాసీల్దార్ ధరావత్ లాలూనాయక్ అన్నారు. ధాన్యం 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నా
వ్యవసాయ రంగం ప్రస్తుత సమయంలో అనేక ఆటుపోట్లు ఎదురుకుంటోంది.ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో భూమి సాగు వనరులు నిస్పష్టంగా మారి భూమి సాగు సమస్యల వలయంగా మారుతుంది.
రేవంత్ రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతుంటే, కాంగ్రెస్ దొంగలేమో నీకు ఎంత, నాకు ఎంత అనే వాటాల పంచాయతీల్లో కొట్టుకు చస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రైతు బంధు లేదు,
అప్పాయిపల్లిలోనే మెడికల్ కళాశాలను నిర్మించాలని అప్పాయిపల్లి మెడికల్ కళాశాల అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (ఏఎండీపీ జేఏసీ), స్థానికులు స్పష్టం చేశారు.
నెలలు గడుస్తున్నా.. వరి పంట పొట్ట దశకు చేరుకున్నా.. రైతుల యూరియా కష్టాలు మాత్రం తీరడం లేదు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సొసైటీ కార్యాలయం వద్ద రైతులు క్యూలో నిల్చున్నారు. మూడు రోజులకోసారి �
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు అరిగోస పడ్తున్నారు. మొన్నటి వరకు అధిక వర్షాలతో పంటలు దెబ్బతినగా.. నేడు దిగుబడి వచ్చినా ధరల్లేక ఆందోళన చెందుతున్నారు.
ప్రజాపాలనలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు సిద్ధమైనప్పటికీ అందుబాటులో కొనుగోలు కేంద్రాలు కరువయ్యాయి. ఫలితంగా ప్రైవేటు వర్తకుల చేతిలో చితికి పోతున్నారు. నిజామాబ
మార్కెట్లో ఉల్లి రైతుకు కన్నీరే మిగులుతున్నది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు వెళితే.. ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లాభాలు లేకున్నా పెట్టుబడులు వస్తే చాలనుకున