Kotha Prabhakar Reddy | యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యూరియా యాప్తో రైతులు ఆగమాగం అవుతున్నారని పేర్కొన్నారు. యాప్ లేకుండా యూరియా పంపిణీ చేయాలని ఆ
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ఇటీవల భారీగా పంట నష్టపోయిన రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో విలవిల్లాడుతున్నారు.
యూరియా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. రైతులకు సరిపడా బస్తాలు లేకనో, అధికారుల మధ్య సమన్వయం లేకనో పంపిణీలో గందరగోళం నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ స
రైతు భరోసాపై సర్కారు నోరు మెదపకపోవడంతో జిల్లాలోని రైతులు అయోమయానికి గురవుతున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటికీ అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ ఏడాది యాసంగి సీజన్ మొదలై సుమారు నెలరోజులు గడుస్తున్నా రేవంత్రెడ్డి సర్కార్ రైతులకు పెట్టు బడి సాయం అందించలేదు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇప్పటివరకు కనీ�
ఒకవైపు వర్షాలు లేవు.. మరోవైపు రైతులు పత్తిని శుభ్రంగా ఆరబెడుతున్నారు.. అయినా, పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నదంటూ సీసీఐ అధికారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అనేకచోట్ల తెల్లవారుజాము నుంచే గజగజ వణికించే చలిలో కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. రోజంతా కష్టపడి క్యూలో నిల్చున్నప్పటికీ బస�
ఉమ్మడి ఏపీలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతులు నిరుత్సాహానికి గురయ్యారు. అస్థిర వర్షాలు, నిరంతర కరువులతో పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. అట్లాంటి కష్టకాలంలో చెక్డ్యాంలు వారిలో కొత్త ఆశల
Urea | నర్సింహులపేట డిసెంబర్ 27: కాళ్లు మొక్కుతా బాంచన్.. ఒక్క యూరియా బస్తా ఇప్పించండి.. అంటూ అధికారి కాళ్ల మీద పడి ఓ అన్నదాత వేడుకున్నాడు. యాసంగి సీజన్ మొదలైనప్పటికీ రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ఇలా ఓ రైత�
వానకాలం సీజన్లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఒక్క బస్తా కోసం రోజుల తరబడి తిరిగారు. సకాలంలో దొరకక దిగుబడులు నష్టపోయారు. ప్రస్తుతం అలాంటి భయమే వెంటాడుతున్నది. వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ యూర
రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించేందుకు నాబార్డ్ సహకారంతో అమలు చేస్తున్న మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కొంతకాలంగా గాడితప్పింది. ప్రభుత్వం, అధికారులు ఈ పథకానికి సంబంధించి ప్రణాళికలు రూపొందిం�
వానకాలంలో యూరి యా అందక రైతులు అవస్థలుపడ్డారు. ఇప్పుడు యాసంగిలోనూ అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. మహబూబాబాద్ రూరల్ మండలంలోని రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులుకాస్తున్నారు.