Power Cuts |‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న సామెత తెలంగాణ విద్యుత్తు రంగానికి వర్తిస్తుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దినా దానిని వినియో�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లుగా ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో, సమాచారం లేకుండా ఎప్పుడు ముగిస్తారో కూడా తెలియని ద
మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు.
భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత వారం రోజులుగా సర్వ ర్ మొరాయిస్తుండడంతో భూముల రిజిస్ట్రేషన్లతోపాటు భూభారతి దరఖాస్తుల పరి
ఎండలు మండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. మిడ్మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ ఎల్4 కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లు రాక సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రతి సీజన్లో రోజుకు 200 క్యూసెక్కుల �
తలాపున మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా సాగునీళ్ల కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతో కర్షకులు అరిగోస పడుతున్నారు. మల్లన్నసాగ
కరెంట్ కోతలు కర్షకులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వ్యవసాయరంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అమలుకావడం లేదు.దీంతో సంగారెడ్డి జిల్లాలో రైతులు తీవ్ర
రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నీళ్లులేక ఎండిపోతున్నాయి. ప్రాణం లెక్కన కాపాడుకుంటూ వచ్చిన పంట పశువుల పాలవుతుంటే గుండెలవిసేలా రైతులు రోదిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేదలకు యేటా రెండు విడుతల్లో రైతులకు ఇచ్చే రైతుబంధు మాదిరిగానే రూ.12 వేలు అందించేలా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోస
సంగబండ రిజార్వాయర్ ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కనిష్ఠానికి పడిపోవడంతో లోలెవెల్, హైలెవెల్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాటుకాల్వలు వట్టిపోవడంతో పంటలు ఎండు మొఖం పడుతున్నాయని ఆయకట్టు రైతు
వేసవి ఆరంభంలోనే గ్రేటర్ హైదరాబాద్లో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరంలో అప్రకటిత కరెంట్కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఏ నిముషానికి కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో కరెంట్ కోతలు పెరిగాయి. ఎండల తీవ్రత పూర్తిగా పెరగక ముందే షురూ అయ్యాయి. మొన్నటి వరకు కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే కరెంట్ కోతలను విధించిన విద్యుత్తు శాఖ ప్రస్తుతం వాటిని పెంచింది. జిల్లాలో గత పద
ఆ వరి వంగడం నాసిరకమో లేక నకిలీదో తెలియదు కానీ రైతులకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా సదరు విత్తనాలు వేసిన రైతులకు కోతలు ఎప్పుడు చేపట్టాలో అర్థం కావడం లేదు... ఎప్పుడో ఒకప్పుడంటూ కోత కోస్తే దిగు�
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సమస్యలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఒకవైపు రాత్రిపూట కరెంట్ సరఫరా చేస్తుండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు పగటిపూట లో వోల్టేజీ కారణంగా ప్రజలు సతమతమవుత
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన రోజులు పోయాయి. అన్ని గంటలు కరెంట్ అవసరం లేదంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ను రద్దు చేసింది కాంగ్రెస్ సర్కారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి సాయంత్�