ఈ సారి వానాకాల సీజన్ రైతులకు కలిసి రాలేదు. మొంథా తుపాను రూపంలో రైతులు కుదేలయ్యారు. చేతికి అందివచ్చిన వరి పంట పొలాల్లోనే మురిగి పోయింది. జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాలకు పైగా పంట నీటి మునిగింది .
తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు, రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ సౌర రైతుల సాధికార సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సలహాదారుడు సంతోష్ రావు తెలిపారు.
పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతు హక్కుల పోరాట �
పొలం పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన�
ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం వెంటనే గన్నీ బ్యాగులు పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గన్నీ బ్యాగులు పంపిణీ చేయాలని శనివారం కొత్తపల్లి మండలంలోని మన్నాపూర్ వద్ద మహబూబ్నగర్ ప్రధాన రహదారి�
పత్తి కొనుగోళ్ల విషయంలో నూతన నిబంధనలు తీసుకురావడానికి సీసీఐ చెప్పిన కారణం అత్యంత హాస్యాస్పదంగా, అసహ్యంగా నూ తోస్తున్నది. పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లు లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాట�
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను కొనే దిక్కులేక అన్నదాతలు ఆగమైపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ సర్కారు ప్రకటనలు చేస్తున్నా, ఎక్కడా కనిపించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నా�
ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామ రైతులు సమీపంలోని సాయి హనుమాన్ �
వానకాలంలో కురిసిన అధిక వర్షాలు రైతులకు అపారనష్టం మిగిల్చాయి. సంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా పంటనష్టం జరిగింది. ప్రభుత్వం 33 శాతానికిపైగా పంటనష్టం వాటిల్లితేనే నష్టంగా పరిగణిస్తుంది. దీంతో లక్ష ఎక�