రైతులకు మేలుచేసే పరిశోధనలతోపాటు వారి తలసరి ఆదాయం పెరిగే మార్గాలపై ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ సూచించారు. 2047 నాటికి తెలంగాణ రైత�
యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. వానకాలం పంటలు సాగు చేసిన రైతులకు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం విదితమే. అయితే యాసంగిలోనూ అవే పరిస్థితులు పునరావృతం అవ
నూతన సంవత్సరం కానుకగా యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణ పథకంలో భాగంగ�
పంటలకు యూరియా అందక రైతులు అరిగోస పడుతున్నారు. ఎరువులు వేయాల్సిన కీలక సమయంలో వాటి కోసం పడిగాపులు గాస్తున్నారు. తెల్లవారుజామునే చలిని సైతం లెక్కచేయక రైతు వేదికలు, పీఏసీఎస్లు, ఫర్టిలైజర్ దుకాణాలకు పరుగు�
ఖమ్మం జిల్లా కొణిజర్ల సొసైటీ కార్యాలయం వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే రైతులు బారులుతీరారు. యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో రైతులు పాత పద్ధతుల్లోనే సొసైటీల వద్ద క్యూ కట్టి నానా అవస్థలు పడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రేవంత్ సర్కారు రెండేండ్ల పాలనలో రైతులకు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 24గంటల కరెంటిస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టి, ప్రస్తుతం 12గంటలకు కూ
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నవాంద్గి సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారు. బషీరాబాద్ మండల పరిధిలోని భోజ్యనాయక్తండాకు చెందిన గోవింద్, �
మక్క కొనే దిక్కులేక జోగుళాంబ గద్వాల జిల్లా కలుకుంట్ల కొనుగోలు కేంద్రం వద్ద మక్క రైతు జమ్మన్న హఠాన్మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. చేతగానితనంతో సాగు సంక్షోభాన్న�
ఆశించిన దిగుబడి రాక.. చేతికొచ్చిన కొద్ది పంటనైనా మద్దతు ధరకు అమ్ముకుందామని వచ్చిన ఓ మక్క రైతు కొనుగోలు కేంద్రం వద్దే కుప్పకూలాడు. మూడు రోజుల క్రితం మక్కలు తెచ్చినా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కాంటా వేయక�
రైతుల పరిస్థితి ఎక్కడికి వెళ్లినా ‘కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి’ అన్న చందంగా తయారైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో నిబంధనలక�
యాసంగి పంటల సాగు ప్రారంభం అయ్యిం ది. గ్రామాల్లోని బోరుబావులు, చెరువుల కిం ద వరి నాట్లు వేస్తున్నారు. ఈ తరుణంలో రైతులకు యూరియా ఎంతో అవసరం ఉన్నది. ప్రభుత్వం అరకొరగా యూరియా సరఫరా చేస్తుండడంతో అన్నదాతలు ఇబ్బం
భీమా ప్రాజెక్టు ప్రారంభమై దాదాపు 15 ఏండ్లవుతున్నది. ఎక్కడికక్కడ పంటలు వేసుకొని రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వరి కాదు, జొన్నలు లేదా ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండని రేవంత్ చెప్తే రైతులు ఒప్పుకుంటార�
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల �