సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి చుక్క నీటి బొట్టును ఇతర ప్రాంతాలకు తరలించినా సహించేది లేదని నంగునూరు మండల రైతులు, బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
పూర్తిగా ఎండాకాలం రానేలేదు.. అప్పుడే అన్నదాతలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. యాసంగిలో వేసిన వరి పొలాలకు నీళ్లందక ఆయకట్టు రైతులు అల్లాడుతున్నారు. యాసంగికి గాను బయ్యారం పెద్దచెరువు పెద్దకాల్వ, నక్క తూము, �
ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక�
కరెంటు కోతలపై రైతులు కన్నెర్రజేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ఎదుటే ఎండిపోతుండటంతో ఆగ్రహించిన రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం సబ్స్టేషన్ ఎదు�
రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్లో బుక్ చేసుకోవడం ఎలాగో తెలియక.. స్మార్ట్ ఫోన్ లేక? చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Farmers | అకాల వర్షాలు కురిసి వారం రోజులు గడిచినా ఇప్పటికీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం చాలా బాధాకరమని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు.
సోమన్పల్లిలోగల డీసీఎంఎస్ సెంటర్లోని యూరియా బస్తాలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ బుధవారం విచారణ చేపట్టారు. ‘డీసీఎంస్ సెంటర్కు జనవరిలో 222 బస్తాల యూరియ�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్త ర భాగం నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖ
కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటంలేదు. గత రెండున్నర ఏండ్లుగా రైతులను హస్తం ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది. 24గంటల విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్.. సరఫరాలో భా�
ప్రకృతి వైపరీత్యాలు ఎదురొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఫర్టిలైజర్ షా�