ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం రైతులను కన్నీరు పెట్టిస్తున్నది. 45 రోజులు దాటినా గన్నీ బస్తాలు ఇస్తలేరని, కాంటా పెడ్తలేరని, కొన్ని చోట్ల తూకం వేసినా బస్తాలను తరలించేందుకు లారీ రావడం లేదని రైతులు మండిపడుత�
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్పూర్లో శుక్రవారం అర్ధరాత్రి రైతులు ఆందోళన నిర్వహించారు. ధాన్యం బస్తాలను తరలించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని నిర్మల్-మంచిర్యాల రహద�
Meters Scam | వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే స్కీమ్లో చేరేందుకు మంత్రివర్గం అంగీకరించింది. తెలంగాణ డిస్కమ్ల ప్రతిపాదన మేరకు వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి సంబంధించి మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం
కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకుతోడు రవాణాకు లారీల కొరత నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ �
అన్నదాతకు ధాన్యం కొనుగోలు తిప్పలు తప్పడంలేదు. మండలంలో కొనుగోళ్లు అరకొరగానే సాగుతున్నాయి. డీసీఎంఎస్, పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో 16 కొనుగోలు కేంద్రాలు కొనసాగుతుండగా గన్నీబ్యాగుల కొరతతోపాటు రైస్మి ల్�
కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సీజన్ ముగుస్తున్నా వడ్లు కొనకుండా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్కు రైతు గోస తగులుతదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడం, పండిన పంటలు అమ్ముకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల�
రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోంది. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది. నెలలుగా పంట ఉత్పత్తులను చేతిలో పట్టుకుని తిరుగుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి గత వారం రోజులుగా ఆయిల్పాం గెలలు పోటెత్తుతున్నాయి. దీంతో ట్రాక్టర్ల అన్లోడింగ్కు 24 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే ఎండలు దంచికొడుతుండడంతో వేడ�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పులను చూసి ద�
రానున్న వానకాలం పంటల సాగు సీజన్లను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అధికారిక లైసెన్సు కలిగిన డీలర్ల వద్�
Kyama Mallesh | జిల్లాల్లో మంత్రులున్నరు.. ఒక్క మంత్రికి కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను సంక్షేమంగా ఉంచాలనే, నిమ్మలంగా ఉంచాలనే ఆలోచన లేదని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ మండిపడ్డారు.