యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి సొసైటీకి ఆదివారం 3,500 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని ఉదయం 6 గంటల నుంచి యాప్ ఓపెన్ చేయగా 20 నిమిషాల్లో 1106 యూరియా బస్తాలను రైతులు బుక్ చేసుకు
వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మండలంలోని అన్నారం గ్రామంలో సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటా పూర్తయి వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని పక్కనబెట్టి, కేవ�
ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేస్తున్నది. జిల్లాలోని రైతులు సన్నరకం వడ్ల్లు అధిక మొత్తంలో సాగుచేయడంతో ఆ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి మర అడించి బియ్యాన్ని సరఫరా చ�
బోథ్ మార్కెట్ యార్డుకు జొన్నలు అమ్మకానికి తెచ్చిన రైతులు ఆగమయ్యారు. సోమవారం సుమారు అరగంటపాటు కురిసిన వర్షంతో యార్డులో నీళ్లు నిలవడంతో ఇబ్బందులు పడ్డారు. పలువురి రైతులకు చెందిన జొన్న బస్తాలు వర్షానిక
కూలీల స్టే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఫార్మా బాధిత రైతులు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చె
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజీవాడ గ్రామంలో సహకార సంఘం వద్ద యూరియా రైతులు రైతులు బారులు తీరారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న రైతులకు సహకార సంఘం వద్ద సోమవారం పంపిణీ చేస్తామని అధికారులు తెలిపా
ప్రస్తుతం నేను ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని అవకాశం ఉన్నందున వర్షాలను అనుసరిస్తూ రైతులు పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకొని పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు.
Rythu Discom | ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి రైతు డిస్కమ్ ప్రారంభిస్తాం’ ఇది సీఎం రేవంత్రెడ్డి ప్రకటన. ఆయన చెప్పిన తేదీ గడిచింది. గడువు పూర్తయ్యింది.
Crop Bonus | రైతుల నుంచి ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు కావొస్తున్నది. అయితే, ఇప్పటివరకు సన్నధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ నయా పైసా ఇవ్వలేదు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న బేరగాళ్ల వడ్లు మాత్రమే కొనుగోలు కేంద్రం వద్ద కాంటా పెడుతున్నారని, రైతుల వడ్లు మాత్రం కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, రైతులు నిరసన వ్యక్�
వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ రైతులు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో రామాయంపేట-గజ్వేల్ రహదారిపై గంటపాటు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజ యం సాధించి అధికారంలోకి వస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం, జాన్పాక గ్రామాల్లో ఆదివారం న�
వాన కాలం సీజన్ జిల్లాలో రోహిణీ కార్తెతోనే ప్రారంభం అవుతుంది. సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోసి, ఆరుద్ర కార్తెలో పనులు ముమ్మరం చేస్తారు. ఇప్పటికే వాన కాలం సాగుకు అనువైన రోహిణి కార్తె కూడా పూర్తి �