ఎల్నినో కారణంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం విస్తృతంగా పర్యటి�
చినుకు జాడ కరువైన తరుణంలో రైతాంగం నిజాంసాగర్ వైపు ఆశగా చూస్తున్నది. ప్రాజెక్టులో సంతృప్తికర స్థాయిలో నీళ్లు ఉండడంతో ఆయకట్టుకు ఎప్పుడు నీటి విడుదల చేస్తారా? అని ఎదురు చూస్తున్నది. ఇప్పటికే నార్లు పోయడం,
విద్యుత్ సమస్య పరిష్కరించాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బిచ్కుంద, పెద్ద కొడప్గల్ మండలాల పరిధిలోని శాంతాపూర్, జగన్నాథ్పల్లి, తక్కడ్పల్�
గణపసముద్రం కేవలం ఒక చెరువు కాదని, ఐదు మండలాల ప్రజల దాహార్తిని తీర్చే కల్పతరువని, వేలాది ఎకరాల పంటలకు జీవనాడని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్�
సీతారామ ప్రాజెక్టు రూపకర్త తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయారేనని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి�
వానకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రైతులు వేసిన విత్తనాలు మొలకలు రావడం లేదు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పసర్లు, మినుములతో పాటు వరి త�
పండించిన మక్కలను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు.. మక్కల కొనుగోలు కేంద్రాల్లో మక్కల కొనకపోవడంతో రైతులు రోడ్లమీదకొచ్చారు.. ఏలాగోలా మక్కలను అమ్ముకున్న రైతులకు రెండు నెలల తర్వాత డబ్బులొచ్చాయి.
వానకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నప్పటికీ అనుకున్న రీతిలో వర్షాలు లేకపోవడం వల్ల సాగు చేసుకున్న పంటలు చేజారి పోకుండా ఉండాలని రైతన్నలు అప్పులు చేసి బోరుబావులను తవ్వి నీటి కోసం నానా తిప్పలు పడుతున్నార�
భూమి లేకున్నా.. కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు �
సిద్దిపేట జిల్లాలో వ్యవసాయానికి సరిపడా త్రీఫేజ్ కరెంట్ సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈ వానకాలం 3.50లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేసుకున్నార�
కేసీఆర్ సార్.. ఉన్నప్పు డే వ్యవసాయం ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సాగేదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకొని కష్టాలు అనుభవిస్తున్నామని రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మక్తల్ మ�
శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేరు) ద్వారా సాగునీరు అందించండి మహా ప్రభో.. అంటూ ఇల్లంతకుంట మండలం పొత్తూరు, కందికట్కూర్, బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్ రైతులు గురువారం రోడ్డెక్కారు. ఈ మేరకు ఇల్లంతక
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ కోరారు. గురువారం హ�
రాష్ట్రంలో సాధారణంగా వానకాలంలో పంటల సాగు విషయంలో రైతులకు రంది ఉండదు. ఎరువుల మాట అటుంచితే.. చాలా ప్రాంతాల్లో సాగుకు మాత్రం ఈసీజన్లో నీరు పుష్కలంగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప�
రాష్ట్రంపై ఎల్ నినో తీవ్ర ప్రభావం కరువు పరిస్థితులకు దారి తీస్తున్నదని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్రంలోని 8,831 గ్రామాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నదని హెచ్చరించింది.