వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. పెరిగిన పంట పెట్టుబడులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, పండించిన పంటలకు గ్యారెంటీ లేనప
ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన జనం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మార్పులు చోటు చేసుకొని వర్షం పడడంతో హర్షం వ్యక్తం చేశారు.
కుటిల రాజకీయాలుమాని రైతాంగానికి సాగునీరివ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కాంగ్రెస్ ప్ర భుత్వాన్నికి కోరారు. కన్నెపల్లి, పాలమూరు-రంగారెడ్డి పథకాల్లో మోటర్లను వెంటనే ప్రారంభించి నీటి ని
రైతు చెమటతో పండించిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు చేరితే మద్దతు ధర దక్కాలి.. కానీ కట్టంగూర్ మండలంలోని కల్మెర, పందనపల్లి, దుగినవెల్లి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం రైతుల కష్టానికి ఫలితం ద
వర్షాభావంతో పంటలకు నీరందక రైతులు ఆగమవుతున్న టైంలో కరీంనగర శివారులోని ఓ మహిళా రైతుకు చెందిన బోరుబావికి విద్యుత్తు సరఫరా నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.
మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ఇటీవల చేపట్టిన భూసేకరణపై గ్రామానికి చెందిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. భూసేకరణ అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం సర్పంచ్ రమాదేవి ఆధ్వర్యంలో రైతులు, గ్రామస�
విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వ చ్చిందంటూ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట సబ్స్టేషన్ ఎదు ట శనివారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స రైన వర్షాలు లేక
Maize Procurement Scam | బిడ్డర్ల నెత్తిన మార్క్ఫెడ్ ‘మక్కల’ వర్షం కురిపించింది. ఒకేఒక్క దెబ్బతో బిడ్డర్లు తక్కువలో తక్కువగా రూ.76 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది గరిష్ఠంగా రూ.120 కోట్ల వరకు ఉంట
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్న�
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నా య పంటలవైపు మళ్లించాలని, రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన పెంచాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.
ఆయిల్పామ్ తోటల్లో మొక్కలు నాటి న తర్వాత మూడేండ్లు లేదా నాలుగేండ్ల నుంచి పంట దిగుబడి మొదలవుతుంది. కానీ, ఆయిల్ఫెడ్ అధికారులు మాత్రం తోట ల్లో నాటేందుకే దిగుబడి వచ్చే వయసున్న 40-60 నెలలున్న మొక్కలను రైతులక�
చేస్తే ఆరు అప్పు.. చేయకుంటే మూడు అప్పు అనే నానుడి వ్యవసాయానికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. వ్యయమే కాని సాయం కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలంటే రైతులు జంకే పరిస్థితులు వచ్చాయి. వెట్టి కష్�