Urea | నర్సింహులపేట, డిసెంబర్ 24: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద అన్నదాతలు బయల్దేరారు.
Soybean | సోయాబీన్ పంటను కొనుగోలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంపై రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం సీజన్లో పండించిన సోయా, మక్క పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
యాసంగి సీజన్ మొదలై రైతులు సాగు సిద్ధమైనా ఇప్పటి వరకు రైతు భరోసాపై అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇవ్వక పో వడం రైతులు పెట్టుబడి సాయం కోసం నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం రైతులకు కలిసి రాకపోగా కన్నీళ్లు మి�
రైతు బజార్లలో ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం 14 కూరగాయల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు ఆహార భద్రతా ప్రమాణాల నమోదు, లైసెన్సింగ్ శిబిరాల�
యూరియా కొనాలంటే ముందు స్మార్ట్ఫోన్ కొనాలి. ఆ స్మార్ట్ఫోన్లోని అప్లికేషన్లను రైతు ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాతే వ్యవసాయం మొదలుపెట్టాలి. అప్పుడే ఎరువులు కొనుక్కోవాలి. ఇది నేను చెప్తున్న విషయ�
వట్టివాగు ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. యేటేటా ఓపెన్కాస్టు మట్టితో ప్రాజెక్టును నింపుతుండగా, మున్ముందు ఆయకట్టు సాగు కష్టమేనన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇక ప్రస్తుతం కాలువలకు మరమ్మత
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంపై జిల్లా రైతాంగం భగ్గుమన్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు సాగు నీరందడం కష్టమనుకున్న తరుణంలో గత కేసీఆర్ ప్రభు
కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి జనవరి 19వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చాయి. ఆదివారం హ�
KCR | బీఆర్ఎస్ రాకముందే యూరియా కోసం చెప్పుల లైన్లు ఉండేవని.. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పోగానే చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా సరఫరా
భూ యజమానులకు మేలుచేసేది అంటూ ఏడాది క్రితం రేవంత్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతుల నెత్తిన పిడుగులా పరిణమించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘సమాజంలో అట్టడుగు వర్గా లు మొదలుకొని భూ య�
Urea App | కొన్నిచోట్ల యాప్ అసలు ఓపెన్ కానేలేదు.. మరికొన్ని చోట్ల ఓపెన్ అయినా ఓటీపీలు రాలేదు.. ఇంకొన్ని చోట్ల యాప్లో యూరియా స్టాక్ చూపించలేదు.. మొత్తంగా అనుకున్నదే జరిగింది.. యూరియా బుకింగ్ మొబైల్ యాప్ అ�
KCR | తెలంగాణ నీటివాటాలో మళ్లీ దొంగలు పడ్డారు. ఉమ్మడి పాలనలో దాదాపు ఆరు దశాబ్దాలపాటు దోపిడీకి గురైన తెలంగాణ జల వనరులకు తిరిగి ప్రమాదం పొంచి ఉన్నది. అరవై ఏండ్ల ‘ఉమ్మడి పాలకుల’ కుట్రలకు వలవలా ఏడ్చిన తెలంగాణ ర�