మండలంలోని ప్రధాన సాగు నీటి వనరు వెంగళరావు సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని సీతాయిగూడెం, దామరచర్ల, ఇమ్మడిరామయ్యబంజర, చండ్రుగొండ, తిప్పనపల్లి, మహ్మద్నగర్
జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ గోదాముల కొరత కారణంగా తరలింపు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో వాహనాలతో రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంటను గోద
అందని రైతు భరోసాతో రైతులు అవస్థలు ప డుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వానకాలం సాగు ప్రా రంభమైంది. సాగు కోసం భూములు సిద్ధం చేసుకుంటున్న రైతులు అడపాదడపా వర్షాలు కురుస్తుండండతో విత్తనాలు వేసేందుకు సిద్�
పాలమూరు రైతులను మోసం చేయొద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. కొల్లాపూర్లో సీఎం రే వంత్రెడ్డి పర్యటన టూరిస్ట్ స్పాట్కు వచ్చి వెళ్లినట్లు ఉన్నదన
వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండ లం డి.ధర్మారంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.�
తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బస్తాకు రెండు కిలోలు చొప్పున కోత విధిస్తుంటే.. కాంటాలు వేసిన ధాన్యం మిల్లులకు ఎగుమతి చేయడం కోసం లారీల యజమానులు వెయింటింగ్ చార్జీల పేరిట బస్తాకు రూ.10 చెల్లిస్త�
రైతు బీమా పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నది. దీంతో చనిపోయిన రైతు కుటుంబాలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా యి. అనుకోకుండా ఏ కారణం వల్లనైనా రైతు చనిపోతే వారి కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశం తో
రంగారెడ్డి జిల్లా, తొర్రూర్ డివిజన్ పరిధి కోహెడలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన తీవ్ర నిరసనల నడుమ జరిగింది.
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ఐకేపీ, మండల పరిషత్, నూతన తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మూడు జొన్న టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శనివారం ఉదయం నుంచే వందలాది మంది రైతులు బారులుదీరారు. కొను�
రైతులు వ్యవసాయంతోపాటు చేపల పెంపకం చేపడితే అదనపు ఆదాయం పొందవచ్చని మత్స్య శాఖ మాజీ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. పాలేరులోని పీవీ నర్సింహారావు పశు, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మత్స్య పరిశోధనా కేం
వడ్లు తెచ్చి 40 రోజులు కావస్తున్నా ఇంకా కాంటా చేయడం లేదని మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. మృగశిర కార్తె సమీపిస్తున్నా.. ఇంకా కొనుగోలు కేంద్రంలోనే వడ్లు అ�
సకాలంలో ధాన్యం కొనక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని, రెండు నెలలుగా కల్లాల వద్ద వడ్లు పోసుకొని కాంటాకు ఎదురుచూస్తున్న రైతుల గోస ప్రభుత్వానికి కనపడ
మండల తాసీల్దార్ కార్యాలయంలో సర్వర్ రాకపోవడంతో భూ విక్రయ, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూములను రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన రైతులు సాయంత్రం వరకు వేచి చూ�
రాష్ట్రంలో ఆదివారం నుంచి మక్కల కొనుగోళ్లు నిలిపివేయాలని సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో మక్కల కుప్పలు ఉన్నాయి. రైతులు నేటికీ మక్కలను తీసుకొస్తున్న�