పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ సహకార సంస్థ ‘బ్రాక్' సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. సోమవారం సచివాలయంలో సీతక్కతో బ్రాక్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది.
జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవటంతో అన్నదాతలు తాము పండించిన ధాన్యాన్ని మధ్య దళారు�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సోమవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో కడ్తాల్ మండలంలోని 765 కేవీ హైటెన్షన్ విద్యుత్లైన్ బాధిత రైతులు
Forest officials | సాగు చేసుకుంటున్న భూముల్లోకి ( Cultivated lands ) ఫారెస్ట్ అధికారులు వచ్చి అటవీ భూమంటూ ఇబ్బందులు పెడుతున్నారని పెద్దనపల్లి రైతులు వినతిపత్రం అందజేశారు .
Grain purchase centres | టేక్మాల్ లోని సహకార సంఘం గోదాం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను సోమవారం చేశారు. గోదాం పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ప్థలాన్ని చదును చే
భారీ వర్షాలవల్ల వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, ప్రభుత్వం సన్నలకు బోనస్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పోతంగల్ మండల కేంద్రంలో అన్నదాతలు సోమవారం ధర్నా, రాస్
MLA Palla Rajeshwar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. దొడ్డువడ్లకు కూడా ఇస్తామని చెప్పారు కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయాక అధికారంలోకి వచ్చాక కేవలం సన్నవడ�
కేసీఆర్ సర్కారు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రై�
ఫొటోలోని రైతు పేరు దేశబోయిన నరసింహ. వలిగొండ మండలం రెడ్లరేపాక. 40 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో పత్తి విక్రయించేందుకు శనివారం 30 కిలోమీటర్ల దూరం నుంచి ఆత్
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహంకాళీవాడకు చెందిన రైతు గడల మొండి (60) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వర్షాలకు పొలాలు ముంపునకు గురికావడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పు ఎలా తీ�
వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకూడదని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడా�
రైతులు సాగు చేస్తున్న పంటల లెక్క తప్పుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది పక్కాగా చేపట్టాల్సిన పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియపై వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వానకాలం సీజన్ పూర్తిక�
జిల్లాలో ఇటీవల కురిసిన వానలతో పత్తి పంటకు అధిక నష్టం కలిగింది. పొల్లాలో నీళ్లు నిలిచి పంట మొత్తం ఎర్రబడింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైతులకు పత్తి పంట ప్రాధానమైనది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో దిగుబడ�