కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
పంట అవశేషాలను కాల్చొద్దు.. భూమిలోనే కలియదున్నాలని అధికారులు పదేపదే చెబుతున్నా కొందరు రైతులు వినకుండా నిప్పు పెడుతున్నారు. అవగాహన లేకుండా చేసిన చిన్న తప్పిదంతో చుట్టు పక్కల రైతుల వ్యవసాయ భూముల్లో ఉన్న ప�
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని కామారెడ్డి-సిరిసిల్
కామారెడ్డి జిల్లాలో మక్క రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. 2025-26 యాసంగి సీజన్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బాన్సువాడ, జుక్కల్, ఎల్లార�
రాష్ట్ర ప్రభుత్వం జొన్న పంటను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంట వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర�
పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్నపూర్ణగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో మగ్గుతున్నదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. శుక్రవారం బోథ్ మారెట�
జొన్నలు విక్రయించేందుకు గోస పడుతున్న రైతులను పట్టించుకోరా ? అంటూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో �
గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ గో దాంలో వరి ధాన్యం దిగుమతి చేసుకోవడం లో అలసత్వం వహించడంపై రైతులు శుక్రవారం కన్నెర్ర చేశారు. ప్రభుత్వ తీరుపై కడు పు మండిన రైతులు ఏకంగా శుక్రవారం నా లుగు గంటల పాటు గోప�
రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించడంలో విఫలమవుతున్నా, ఎరువుల ధరలు మాత్రం పెంచుతూ పోతుండంతో పేద రైతుకు ఎరువుల ధరలు బరువెక్కుతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర
ధాన్యం కొనుగోళ్ల విషయంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డికి అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలో
నెల రోజుల కింద వడ్లు తెచ్చిన ఓ రైతు విసిగిపోయాడు. తన సీరియల్ నంబర్ ఎప్పుడు వస్తుందని, ఎప్పుడు తూకం వేస్తారంటూ ఆగ్రహించి కొనుగోలు కేంద్రంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికార�
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల మరణాలు ఆగడం లేదు. కాంటా ఎప్పుడు పెడుతరో తెలియకపోవడం.. తరుగు పేరిట దోచుకోవడం.. పెట్టుబడికి చేసిన అప్పులు కట్టేదెలా అనే మనోవేదన ఒకవైపు.. కేంద్రాల వద్ద కనీస సౌ�