Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
భూభారతి రీ సర్వే తో రైతు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కరీంనగర్ ఆర్డీవో షర్మిల అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో భూభారతి సర్వే అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు.
వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని సీఎం, మంత్రులు చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తమాటలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు రుజువుస్తున్నాయి. ఎక్కడా కూడా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్న దాఖలాలు లేవ
కాంగ్రెస్ అంటేనే కరువని, వారు సృష్టించిన ఎరువుల కొరతతో రాష్ట్రంలో రైతులు విలవిల్లాడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి విమర్శించారు. నాగర్కర్నూల్లోని ఆయన నివాసంలో గురు�
వరద కాలువ బోసిపోతున్నది. వర ప్రదాయిని వట్టిపోతున్నది. ఏడేండ్ల తర్వాత జల కళ లేక ఎండిపోయి కనిపిస్తున్నది. రైతులెవరూ ఊహించలేదు ఏడాదంతా నిండుకుండలా ఉండే వరదకాలువ నీటి రాక కోసం ఎదురుచూస్తున్నదని. ఉమ్మడి రాష్
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదే�
Kadiyam Srihari | రైతులకు ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టింది. కాంగ్రెస్ సర్కార్ నీటిని విడుదల చేయకుండా రైతులను ఎలా వేధిస్తుందో చెప్పేందుకు స్టేషన్
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు. మరి ఆ అన్నాన్ని ఆరుగాలం కష్టించి పండించి మనకు అందించే రైతును ఎలా చూడాలి? ముద్దముద్దకూ ‘అన్నదాతా సుఖీభవ’ అని మొక్కాల్సిందే కదా. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రా
రైతులకు సాగునీరు అందించే పరిస్థితుల్లో తాను లేనని స్టేషన్ఘన్పూర్ ఎ మ్మెల్యే కడియం శ్రీహరి తేటతె ల్లంచేశారు. వరి వేసి ఆగం కావొద్దని, ఆరుతడి పంటలైన సజ్జలు, జొన్నలు, పెసర్లు సాగు చేయాలని సూచించారు.
కోటి రూపాయల పరిహారం, ప్లాటు, గ్రామ అవసరాల కోసం భూములిస్తేనే తమ భూములిస్తామని, లేదంటే కోర్టు తీర్పు మేరకు మా భూములు మాకిచ్చి పూర్తి అధికారాలు కల్పించాలని పలువురు ఫార్మా బాధిత అన్నదాతలు మంత్రి శ్రీధర్బాబ
ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో సాగునీరు ఇవ్వకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి విమర
రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న భారత్ -అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాడుతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్- అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందా�