సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. కృష్ణా, భీమా నదులకు వరద లేకపోవడంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
వానలు లేవు. సాగునీళ్లు ఇవ్వరు. అయినా సరే.. ఎండుతున్న పంటలను ఏదోరకంగా కాపాడుకుంటున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ కరెంట్ షాక్ ఇస్తున్నది. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యలతో మడి తడువటం లేదు. దీంతో పంటలు
Harish Rao | రాజకీయాలు చేయడం మీరు మానండి.. విద్యుత్ ఉత్పత్తి పెంచండి.. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వండని కాంగ్రెస్ సర్కార్కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సూచించారు..
వర్షాభావ పరిస్థితులలో మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు వారు పరివాహక ప్రాంతాలైన మల్లాపూర్, మాన్వాడ, పొత్తూరు కందికట్కూరు గ్రామాల రైతులు మానేరు (పొత్తూరు) బ్
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వరి నాట్ల సీజన్లోనూ విద్యుత్ సరఫ�
తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ‘వాటర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ’ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. చరిత్రలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఒక తరం భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు వికటాట్టహాసం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టగా చోద్యం చూస్తున్నది. తీవ్ర వర్షాభావంతో రైతులు అల్లాడుతుంటే.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం
ఎల్నినో ప్రభావం పంటలపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేక సాగునీరు అందని దుస్థితిలో పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా పొలాలు, చెలకలు నోరెళ్లబెట్టి వర్షాల కోసం ఎదురుచ
భారీ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి దొరకడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించిన సిద్దిపేట జిల్లా బెజ్జంకి, కోహెడ మండలాల ప్రజల ఆశపై పిడుగుపడ్డట్టు అయ్యింది. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రె�
గోపాల్పేట మండలం బుద్ధారం రిజర్వాయర్లో మునుగుతున్న భూముల పరిహారంపై దోబూచులాట కొనసాగుతుంది. తమకు బతుకుదెరువు పోతుందని, భూములు ఇచ్చేది లేదంటూ ఒకవైపు రైతులు ధర్నాలకు దిగితే పోలీసులు కేసులు నమోదు చేస్తు�
నదిలో సాగునీరు లేక వరి పంటలు బీటలు బారుతున్నాయి. కృష్ణ మండలంలోని కుసుమూపర్తి, ఐనాపూర్, గురుజాల్, సుకుర్లింగపల్లి, తం గిడిగి అడిఖానాపూర్ తదితర గ్రామాలు ప్రజ లు కృష్ణమ్మను నమ్ముకొని నదీ తీరప్రాంతా ల్ల�
రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తూ సీఎం అయిన రేవంత్రెడ్డికి రైతు కష్టం గురించి ఏమాత్రం తెలియదని, పంటలకు రైతుల రక్తంతో పారబెడితే పం డుతాయని అనడం సిగ్గుచేటైన విషయమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ�
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు మొక్కలివ్వాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ అధికారులు ఏకంగా మరో ఏడాదిలో గెలలు కత్తిరించుకోవచ్చని చెట్లనే పం పారు. అందులోనూ ఎండిపోయిన వాటిని పంపిన అ ధికారు�
కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పో కుండా సాగు నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఆయన జనగామ జిల్లా లింగాలఘనపురంలో బుధవారం ఏర్
వర్షాలు కురియక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డికి కనిపించడం లేదా? అని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. సలహా�