రైతులు రెండు నెలలుగా కల్లాల వద్ద కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోస్తే కొనే దిక్కు లేదని మండ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో మొలకెత్తిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉన్నది. ఆరు గ్యారంటీలు, రైతులకు, యువతకు, ఎస్సీ, ఎస�
Motors Thieves | పొలాల్లోని మోటార్లను దొంగలు చోరీ చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో
మోటార్లను కాపాడుకునేందుకు క్యూఆర్ కోడ్ ద్వారా దొంగలకు డబ్బు చెల్ల�
Maharashtra : మహారాష్ట్రలోని రైతులకు ఊరట కలిగేలా దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
యాసంగి రైతుభరోసాకు రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు విడతలుగా రెండు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా నిధులు పంపిణీ చేసిన సర్కార్.. నెల దాటినా మూడో విడత పంపిణీ ఊసెత్తడం ల�
Farmers | ‘బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ సర్కార్ మరో కుట్ర చేస్తున్నదా? అందులో భాగంగానే కొర్రీలు పెడుతున్నదా?’ అంటే అవుననే అంటున్నారు రైతులు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. రైతుభరోసా సక్రమంగా వేయకుండా.. పండించిన ధా
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్�
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వ ర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు మండలాల�
రాబోయే సీజన్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు త్వరగా చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. గోళ్లపాడులో గురువారం జరిగిన గ్రామసభలో క
వానకాలం సీజన్కు రైతులు సిద్ధమవుతున్నారు. పొలాలు దుకులు దున్నేందుకు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. రోహిణి కార్తెలో పడే వర్షాలతో దుక్కులు సిద్ధం చేసి, ఒకటి రెండు భారీ వర్షాలు పడగానే విత్తనాలు వేయాల్సి�
రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, రైతుల పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహి�
తాము చస్తేనే ధాన్యం కొంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు గురువారం హత్నూర తహసీల్ కార్యాలయం ఎదుట నర్సాపూర్-జోగిపేట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబు�