మధిర మండలంలోని ఆతూరు గ్రామం వద్ద ఉన్న సాయిబాలాజీ కోల్డ్స్టోరేజ్లో విద్యుదాఘాతంతో జరిగిన ప్రమాదం రైతుల కష్టానంతా అగ్గిపాలు చేసింది. కోల్డ్స్టోరేజ్లో నిల్వ ఉంచిన 28వేల మిర్చి బస్తాలు కాలి బూడిదయ్యాయ
ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడేస్తుండడంతో నీటి మట్టం భారీగా పడిపోతున్నది. ఎండలు పెరగడంతో గ్రామాల్లో బావులు, బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో మెదక్ జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో 13.25 మీటర్లలకు పడిప
Agriculture | రోజుకు ఎనిమిది గంటలు కరెంటు కోతలు పెడితే పంటలెట్ల పండించుకోవాలని వికారాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు.
Telangana | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ భూదాహం ఇప్పట్లో తీరేలా లేదు. లగచర్ల మొదలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పేదల భూములే లక్ష్యంగా ప్రభుత్వం భూపంజా విసురుతూ వస్తున్నది. తాజాగా చేవెళ్ల మండలం ఆలూరు రైతుల న�
ప్రస్తుతం వరి కోతలు సీజన్ ప్రారంభమవుతున్నది. బోర్లు, బావులు కింద ముందుగా నాట్లు వేసిన రైతులు కోతలపై దృష్టి సారించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నాట్లు వేసినప్పటికీ కోతల దశకు చేరుతున్నాయి. సూర్యాప�
నాసిరకం మొక్కజొన్న విత్తనాలతో వల్లాపురం గ్రామంలో సుమారు సుమారు 20 మంది రైతులు వంద ఎకరాల్లో పంట నష్టపోయారు. పంట ఎత్తుగా పెరిగింది.. కానీ కంకులు చిన్న సైజ్లోనే ఉన్నాయి. కొన్ని కంకులైతే సరిగా గింజలు కూడా రాల�
రాష్ట్రంలో యాసంగి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేయనున్నది. విడతల వారీగా పంపిణీలో భాగంగా తొలి విడతలో ఒక్క ఎకరా ఉన్న రైతులకే రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది.
రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేస్తారని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత రైతులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి ఆధ్�
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పా
ఆయిల్పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహ�
రైతు భరోసాపై రైతులకు నమ్మకం సన్నగిల్లింది. సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చివరలో.. అది కూడా విడుతల వారీగా ఇస్తామని చెబుతుండడంతో పథకం ఉద్దేశం నీరుగారుతోంది. గతేడాది అక్టోబర్లో ప్రారంభమ�
ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులపై ఎలాంటి వివక్ష చూపకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని మఖ్దూమ�
‘సీఎం రేవంత్రెడ్డి సార్ మేము రైతు లం కామా..? మాకెందుకు పంట రుణమాఫీ కాలేదు? మీరు ఇచ్చిన మాట ప్రకా రం రెండు లక్షల పంట రుణమాఫీ చేయాలి కదా.. ఎందుకు చేయడం లేదు’ అంటూ సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన రైతులు ప్రశ�
గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మర్లకుంటతండాలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నది. మంగలిగడ్డతండా, పోతుబండతండా, మర్�