కాంగ్రెస్ పాలనలో రైతుల ప్రాణాలకు లెక్కలేకుండా పోయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో మెదక్ జిల్లాలో 60 ఏండ్ల రైతు ప్రమాదకర పరిస్థితులో విద్యుత్తు స్తంభం ఎక్కి స్వయంగా మరమ్మతులు చేపట్టిన తీరు ప్రతి ఒక�
యాసంగి సాగుకు సన్నద్ధ్దమవుతున్న తరుణంలో రైతుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుతో పాటు మెదక్ జిల్లాలోని ఘనపూర్(వనదుర్గా ప్రాజెక్టు)కు క్రాప్హ�
మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టు రైతులకు యాసంగి సాగుకు నీరు విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం 11 గంటల నుంచి సాయంత్రం వరకు మెదక్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట�
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.14 కోట్లతో నిర్మించిన గుండ్లవాగు ప్రాజెక్టు రైతులను వెక్కిరిస్తున్నది. తమ పంట పొలాలకు సాగునీరందుతుందని ఆశపడిన అన్నదాతలను నిరాశకు గురిచేసింది. రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం�
జిల్లా రైతులపై మరో భూసేకరణ పిడుగు పడింది. రెండో రేడియల్ రోడ్డుకోసం మరో 140 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డ�
ప్రాంతీయ రింగురోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు పోరును మరింత తీవ్రం చేశారు. ఊర్లకు ఊర్లు ఏకమవుతూ అధికారులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించడమే కాకుండా భూసేకరణకు నిర్ధారించిన హద్దులు కూడ
కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు గిరిజన ప్రాంతాలు ఆగమయ్యే పరిస్థితి వస్తున్నది. శాస్త్రీయత లేకుండా, స్థానికులకు అన్యాయం చేస్తూ నీటిని తరలించే ప్రక్రియ జరుగుతున్నది.
యూరియా కోసం రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు. పంట అదునుకు యూరియా వేయకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో చలిలోనే తెల్లవారుజామున సొసైటీల వద్ద ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
విద్యుత్ సరఫరాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బోయినపల్లి మండల సెస్ ఏఈ గాదపాక ప్రశాంత్ అన్నారు. బోయినపల్లి మండలంలోని
యూరియా కొరత కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. పైకి మాత్రం ఏదో చేస్తున్నట్టు హడావుడి ప్రదర్శిస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఎరువుల దుకాణానిక�
కాంగ్రెస్ సర్కారు మెదక్ రైతులపై కక్షకట్టి సింగూరు నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సింగూరు ప్రాజెక్టు నీటిని వ్యవసాయం కోసం ఘనపూర్ ప్రాజెక్టుకు వ
తమ ఊరికి ఫార్మా కంపెనీ వద్దంటూ కామారెడ్డి జిల్లా భిక్కనూరు వాసులు తేల్చిచెప్పారు. భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యూజన్ హెల్త్కేర్ ఫార్మా కంపెనీపై బుధవారం ప్రభుత్వం ప్రజా�
యూరియా కోసం రైతులు సొసైటీల వద్దకు పరుగులు తీస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గజగజ వణికించే చలిలో బారులుతీరుతున్నారు. పొద్దంతా క్యూలో నిరీక్షించినా యూరియా బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖమ్�