రాష్ట్రంలో మండుతున్న ఎండల తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై గురువారం ఇద్దరు కౌలు రైతులు మృతిచెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహడ్కు చెందిన పొన్నాల భరత్ (34) రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ
రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రాత్రనక పగలనకా గోస పడుతున్నా.. అధికారులు కనికరిస్తలేరని అన్నదాతలు ఆవేదన చెందుతున్నరు. రేవంత్ సర్కార్ వచ్చినంక తమ గురించి పట్టించుకునేటోడే కనిపిస్తలేడని వాపోతున్నరు.
రాష్ట్రంలో జనగణన(సెన్సెస్) విధులకు వెళ్తున్న ఎన్యుమరేటర్లకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, క్షేత్రస్థాయిలో పెండింగ్ సమస్యలపై గ్రామీ
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు, మక్కజొన్న పంటను వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ�
మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మా బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతుల సమస్యలను పరిష్కర
యాసంగి సీజన్ పూర్తయి, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావొస్తున్నా రైతుకు మాత్రం పంట పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఈ నెల చివరలో ఖరీఫ్ సీజన్
పంట పండించేకంటే అమ్ముకునేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలన్నర దాటినా కొనే దిక్కులేదని మండిపడుతున్నారు.
ధాన్యం కొనుగోలులో సమస్యలు నిజమే. వాటి కారణంగానే రైతులు చనిపోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంగీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కలెక్టర్లను ఆదేశించినట్టు వెల్లడించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 2వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగవుతున్నది. ఈ యేడాది అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా నీళ్లు విడుదల చేయడంతో పత్తికుంటపల్లి, కేశన్న
కరీంనగర్ జిల్లాలో మక్క రైతులు ఆగమవుతున్నారు. కేంద్రాలకు తెచ్చిన మక్కలు కొనే దిక్కులేక ఆందోళన చెందుతున్నారు. మార్క్ఫెడ్ తరపున డీసీఎంఎస్, పీఏసీఎస్లు ఆర్భాటంగా తెరిచిన కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లే�
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట వేసింది మొదలు.. చేతికొచ్చిన దిగుబడి అమ్ముకునే వరకూ అరిగోస పడాల్సిన దుస్థితి దాపురించింది. సర్కారు మాటలు నమ్మి పంట మార్పిడి చేసి వాణిజ్య పంటలు వేసి�