రాష్ట్రంలో ఈ వానకాలం రైతాంగానికి తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తున్నది. సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా వానలు ముఖం చాటేయడంతో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. మంగళవారం కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్�
వర్షాభావ పరిస్థితులు రైతులనే కాకుండా విత్తన పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వానకాలం సీజన్ ప్రారంభంలో విత్తన విక్రయాలు జోరుగా సాగుతాయి. అయితే ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వానలు లేక సాగు �
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్�
India-US trade | కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని(Delhi) కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు రైతులు చీమల దండులా కదిలి వస్తున్నారు.
maize procurement scam | రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కజొన్నలను తెలివిగా తన గోదాములోకి మళ్లించి.. మూడో కంటికి తెలియకుండా అమ్ముకున్న అధికార పార్టీ నేత వ్యవహారం మహబూబ్నగర్లో సంచలనం రేపింది.
భూమినే నమ్ముకొన్న బహదూర్గూడ రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. బుల్లెట్ ట్రైన్ హబ్ పేరుతో ఇక్కడి అమాయక రైతుల నుంచి 650 ఎకరాల వ్యవసాయ భూములను దౌర్జన్యంగా లాక్కొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్�
నిర్మ ల్ జిల్లా రైతాంగానికి కొంత మేర ఊరట లభించింది. నిన్న, మొన్నటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందిన అన్నదాతల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తు న్న ముసురు కొత్త ఆశలను చిగురింపజేస్తున్న ది. ఆద
ఎల్నినోకు తోడు సర్కారు నిర్లక్ష్యం.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కరువు కోరల్లోకి నెడుతున్నది. ఇతర జిల్లాలకు భిన్నంగా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకొని, ముందుగా ఇక్కడి ప్రాజెక్టులు చెరువు
జిల్లా వ్యాప్తంగా జూలై మూడో వారంలోగా 171.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు 135.7 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే 20.3 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. వరి స
సాగునీటి కోసం మల్యాల మండల రైతులు రోడ్డెక్కారు. కాళేశ్వరం జలాలతో వరదకాలువను నింపాలని డిమాండ్ చేస్తూ రణం సాగించారు. ఈ మేరకు సోమవారం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సుమారు 300 మంది తరలివచ్చి.. మల్య�
మారక్తం కావాలంటే ఇస్తాం.. తీసుకోండి .. కానీ ముందుగా రైతులకు ప్రభుత్వం సాగునీరు అందించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. కోడేరు మండలం ఖానాపూర్ శివారులో ఎంజీకేఎల్ఐ ప