కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లపై విధిస్తున్న నిబంధనలతో పత్తి కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు, పత్తిని అమ్ముకోవాలనుకున్న అన్నదాతలకు
పత్తి రైతుపై కేంద్రం కత్తి గట్టింది. కొనుగోళ్లలో సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. అధిక వర్షాలకు ఒకవైపు పంట నాశనమై మెజార్టీ రైతులు తీవ్రంగా నష్టపోతే.. పండిన కాస్త పత్తినీ సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవాలం�
మండల కేంద్రం సమీపం నుంచి ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ ఏర్పాటుకు రీ సర్వే చేపట్టవద్దని కడ్తాల్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో హైటెన్షన్ విద్యుత్లైన్ ఏర్�
కొనుగోలు కేంద్రాలకు రైతులు నేరుగా తీసుకొచ్చిన పత్తిని తేమ, నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి తిరస్కరిస్తున్న అధికారులు.. అదే పత్తిని రైతుల పేరుతో వ్యాపారులు తీసుకెళ్తే మాత్రం కండ్లకు అద్దుకుని కొనుగోలు చే�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పంచాంగులగడ్డ తండా లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభ�
తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో రైతులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట స�
ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యం, మక్కజొన్న, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగే�
Farmers | రైతులు ఆరబోసిన ధాన్యం ఎండిపోయి మూడు రోజులు అవుతున్నా కాంట పెట్టే నాధుడే లేడని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వాపోయారు.
రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం మధిర మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కోసం ప్య�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా రైతులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా 2500ఎకరాల పట్టా భూములను కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్నదాతను కష్టాలు వెంటాడుతున్నాయి. వానకాలం సీజన్లో వరి సాగు చేసింది మొదలు ధాన్యం విక్రయించే వరకు నిత్యం కష్టాలు ఎదురవుతున్నాయి. నాటు వేసిన తర్వాత ఒకవైపు కరెంటు కోతలతో సాగునీరు సరిగ్గా అందక.. యూరియా బస్�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో కూడా రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు వాన రూపంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు.. ఇప్పుడు తరుగు, ధాన్యం బస్తాల తరలింపులో కష్టాలు వెంటాడుతున్నాయి.
తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు పార్టీల నాయకులు, రైతులు కలిసి బచ్చోడు పంటల పొలాల�