మార్పు మార్పు అంటే ఏమో అనుకున్నం. పాతికేండ్ల కిందటి రోజుల్ని మళ్లీ తెస్తరనుకోలేదు. నాడు కరెంటు చార్జీల పెంపు మీద తిరగబడిన రైతులపై నాటి టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా జరుపుతున్న నిరసనపై బష
Urea Problems | 260 రూపాయలకు ఇవ్వాల్సిన యూరియా బస్తాను కొరత పేరుతో ఎక్కువ డబ్బులకు విక్రయించడంపై రైతన్నలు మండిపడుతున్నారు.
యూరియా సంచితోపాటు అవసరం లేని మందు డబ్బాలు అంటగడుతూ ఫెర్టిలైజర్ నిర్వాహకులు రైతుల వద్ద డబ�
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెళ్లారితే బుక్కెడంత తిని.. సద్దికట్టుకుని పొలంబాట పట్టే రైతన్న.. తిండి, నిద్ర మానుకుని సొసైటీ ఆఫీసుల వద్ద యారియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం యూరియా కోసం అన్నదాతలు ఉదయం నుంచే క్యూలైన్లలో నిరీక్షించారు. సరిపడా పంపిణీ చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు. రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూడా ల్సి వస్తున్
యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. సోమవారం పలుచోట్ల చేపట్టిన ధర్నాల్లో పాల్గొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంల�
యూరియా కోసం అరిగోస పడుతున్న అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ గర్జించింది. ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఆందోళనలతో హోరెత్తించింది. సోమవారం మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసి, సర్కారుకు వ్యతిరేకంగా ని
మండల పరిధిలోని తడకమళ్ల ప్రాథమిక సహకార కేంద్రం పరిధిలోని పది పంచాయతీల రైతులు యూరియా కోసం కార్యాలయం ఎదుట బారులు దీరారు. ఆలగడపలో నూ వందలాది మంది రైతులు యూరి యా కోసం వచ్చారు.
యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. అన్ని జిల్లాల్లో సోమవారం రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. ఈ నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, రైతులు పాల్గొన్నా�
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టరేట్కు రైతులు తరలివచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైతు సహకార సంఘం పరిధిలో ఉన్న 1189 మంది రైతులలో ఏ ఒక్కరికీ రుణమాఫీ చేయలే