యూరియా కోసం మోతె మండలంలోని మామిళ్లగూడెం వద్ద సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై అన్నదాతలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి నాట్లు వేసి రెండు నెలలు గడుస్తున్నా యూరియా దొరకడ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మా త్రం తీరడంలేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొర�
ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్న విషయం తెలిసిందే. బస్తా యూరియా కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం బస్తా యూరియా దొరకడమే గగనంగా మారిగా...మండలంలోని రామేశ్వర్పల్లి గ్
రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. యూరియా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. భీమ్గల్ సొసైటీకి యూరియా స్టాక్ వచ్చిందన్న సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో సోమవారం తరలివచ్చ�
యూరియా కోసం రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎరువుల దుకాణం ఎదుట ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు.
నేను 70 ఏళ్ల నుంచి వ్యవసం జేస్తున్న, మందు సంచి కోసం గింత తిప్పలు ఎప్పుడు చూడలే అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట చెందిన వృద్ధ రైతు చిక్కుడు భిక్షపతి ఆవేదన వ్యక్తం చేశాడు.
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోధన్ నియోజకవర్గ మండలాల బీజేపీ అధ్యక్షులు, రైతులతో కలిసి ప్రజావాణిలో సోమవారం కలెక్టర�
Harish Rao | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)ప్రాజెక్టు అలైన్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
Chilipiched | చిలిపిచెడ్ రెవెన్యూ గ్రామమైన శిలంపల్లి గ్రామ చెరువుకు గ్రామస్తులు అలుగు వెళ్లకుండా మట్టి పోశారని తెలిపారు. ఆ చెరువు అలుగుకు నీరు బయటకు వెళ్లకుండా మట్టి వేయడంతో చిలిపిచెడ్ పెద్ద చెరువుకు ప్రమాదం జ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు (Urea) యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా అంటే రైతులకు వ్యథగా మారింది. ఉదయాన్నే సింగల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు.
రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన యూరియా దొరకాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తున్నది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి యూరియా కొరత తప్పడంలేదు.
యూరియా డిమాండ్ను ఆసరాగా తీసుకొని ఓ ఎమ్మెల్యే గన్మెన్ నేరుగా మార్క్ఫెడ్ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే పేరు చెప్పి సార్ చెప్పిండంటూ.. ఓ లారీ యూరియాను పక్కదారి పట్టించిన సంఘటన మిర్యాలగూడలో ఆలస్యంగ�
యూరియా కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రతి రోజూ యూరియా వచ్చిందా.. అంటూ మండల కేంద్రానికి వచ్చిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు యూరియా అవసరం చాలా ఉంటుంది. ఇల�
నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగానే.. పల్లెలకు రేవంత్ సర్కారు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టుగా చెప్తున్నదాంట్లో నిజం లేదనేందుకు ములుగు జిల్లా రామయ్యపల్లె నిదర్శనంగా నిలిచింది. ఈ ఊరిలో 80 రైతు కు టుంబాలు ల�