రైతులు సాగు చేస్తున్న పంటల లెక్క తప్పుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది పక్కాగా చేపట్టాల్సిన పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియపై వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వానకాలం సీజన్ పూర్తిక�
జిల్లాలో ఇటీవల కురిసిన వానలతో పత్తి పంటకు అధిక నష్టం కలిగింది. పొల్లాలో నీళ్లు నిలిచి పంట మొత్తం ఎర్రబడింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైతులకు పత్తి పంట ప్రాధానమైనది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో దిగుబడ�
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. నకిరేకల్ మండలంలో చీమలగడ్డ (దొడ్డు), చీమలగడ (సన్న), చందుపట్ల, తాటికల్లు, నెల్లిబండ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో కొందరు నిర్వాహకులు రైతులను భయభ�
తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆందోళనబాట పట్టారు. వరికి బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలో శనివారం ధర్నా నిర్వహించగా.. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రాస
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనుకున్న తెలంగాణ ఆగమాగమైపోయింది. అబద్ధపు ప్రచారాలతో గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్ట�
నకిరేకల్ మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను తీసుకొచ్చిన అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోసపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంటను పండించి�
కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని.. రైతులు గత సీజన్లో పండించిన వరి పంటకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదని, మళ్లీ ఖరీఫ్ సీజన్లు కూడా కోతలు మొదలయ్యాయని కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్
ప్రజాస్వామ్య దేశమైన భారత్లో జిల్లాల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రజల చింతలు తీర్చి, ప్రజల చెంతకు పాలనను చేర్చేవి జిల్లాలే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేది జిల్లా యంత్రాంగాల ద్వారానే. �
హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం లాంటి రహదారికి ఏడేండ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో దీని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. 340
ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూ ములు కోల్పోయిన నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 121 గజాల స్థలాన్ని కేటాయించిం ది. మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన లబ్ధిద�