రైతు సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో అంతులేని నిర్లక్ష్యం వహిస్తున్నది. పంటలు పండించిన రైతులు వాటిని అమ్ముకున్నా వా
మండలంలోని గాండ్లపేట్లో అక్విడెక్ట్ వద్ద వరదకాలువకు ఏర్పడిన గండికి మరమ్మతులు ప్రారంభించారు. అక్టోబర్ 9న వరదకాలువకు గండిపడగా, ఇప్పుడు పనులు ప్రారంభించడం గమనార్హం. నాలుగు నెలల తర్వాత మరమ్మతులు చేపడితే
ల్వకుర్తి పట్టణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. అవస రం ఉన్నంత మేరకు యూరియా ఇవ్వాలని డి మాండ్ చేశారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యాప్ తీసుకువచ్చి చేతులేత్తేసిందని మండిపడ్డారు. వేల బస్తాల యూరి
Tomato | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో నీటి వసతి అంతంత మాత్రమే ఉన్న చోట రైతులు కూరగాయల సాగుపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందులో అధిక మొత్తంలో టమాట సాగు చేశారు. అయితే ఒక్కసారిగా టమాట ధర పడిపోవడంతో పెట్టుబడులు ర�
రోజురోజుకు మార్కెట్లో టమాట ధరలు పడిపోవడంతో టమాట పంటలు సాగు చేసిన రైతులు కష్టాల్లో పడ్డారు. కొద్దిపాటి నీటి సదుపాయం ఉన్న రైతులు కూరగాయాల పంటలు సాగు చేసుకుంటే పంట చేతికి వచ్చే సారికి ధరలు లేకపోవడంతో రైతు
ఉమ్మడి జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కొరత వేధిస్తుండగా, మరోవైపు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యాసంగి సీజన్ ముగుస్తున్నప్పటికీ అన్నదాతలకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం నేటికీ అందలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలులో ఉందంటూ రైతు భరోసా నిధులను నిలిపివేసింది.
ఎస్సీ కార్పొరేషన్ కింద పేద రైతుల పొలాల్లో బోర్లు వేసే పథకంలో భాగంగా జిల్లాలో మూడేళ్ల క్రితం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతోపాటు మూడేళ్ల క్రితమే ఎంపిక చేసిన స
యాసంగి సాగుకు యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. పంటలకు సరిపడా యూరియా సరఫరా కావడంలేదు. గత ఆరేండ్లలో ఫిబ్రవరి గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఫిబ్రవరిలోనే అత్యంత తక్కువగా యూరియా విక్రయాలు నమోదయ్యాయి. దీంతో ర
రైతులను యూరియా కష్టాలు వీడటంలేదు. సర్కార్ నిర్వాకంతో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్పై అవగాహన లేకపోవడంతో సతమతమవుతున్నారు. ఒక వేళ యాప్లో బుక్ చేసుకున్నా �
మార్పు అనే నినాదంతో రెండేండ్ల క్రితం అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నది. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో పేదల భూములను ప్రభుత్వం లాక్
చిగురుమామిడి మండలంలోని పలు రైతువేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. గ్రామానికి దూరంగా ఉండడంతో మందుబాబులు ఇష్టారాజ్యంగా రాత్రివేళలో మద్యం సేవిస్తూ రైతువేదికల వద్ద మద్యం సీసాలను పగలగొడుతూ రైతులను ఇబ్బం
ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ చివరివారంలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ 11 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి పంటను మద్దతు ధరతో క్వింటాల్కు రూ.8010తో సేకరించింది.