వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేక ధాన్యం మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారుతున్నది. రైతులు లారీల కోసం రోజుల
తాండూరు నియోజకవర్గంలో ధాన్యం పండించిన అన్నదాత గోస వర్ణనాతీతంగా మారింది. హమాలీలు, లారీల కొరతతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతులు ధాన్యాన్ని కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రివేళ ఎవరూ లేని సమయంలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు ఎత్తుకెళ్తున్నారు. తన మొక్కజొన్న బస్తాలు ఎత్తుకెళ్లి�
రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పాలనలో రైతులు అరి గోస పడుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన చెందారు. ఇది రైతు సర్కారు కాదని, రైతులను దోపిడీ చేస్తున్న, రైతు నోట్లో మట్టికొడ�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పాటు తరుగు పేరిట దోచుకుంటున్నారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ టేక్మాల్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. శుక్రవారం టేక్మాల్�
కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వెంటనే కొనాలని రాయికల్ మండలంలోని ఆలూరు, వీరాపూర్, రాజనగరం రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాయికల్ మండల కేంద్రంలోని ఉప్పుమడుగు శివారులోని ప్రధాన రహదారిపై ధ�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్లో వడ్ల రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం నల్లవాగు- సిర్గాపూర్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. దీంతో వాహన రాకపోకలు గంటపాటు నిలిచిపోయాయి. వడ్లు కాంటా
ఆంక్షలు లేకుండా రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు
వానకాలం సీజన్ సమీపిస్తోంది. మరికొద్ది రోజుల్లో రైతులు సాగు పనుల్లో నిమగ్నమైపోతారు. విత్తనాలను నాటిన రైతులకు యూరియా తప్పనిసరి అవుతుంది. కానీ, ఖమ్మం జిల్లాలో యూరియా నిల్వలు మాత్రం లేవు. కాంగ్రెస్ సర్కార
కల్లాల్లో కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులు దాటినా ఇంకా తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు శుక్రవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్ల�
భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా ప్రతాపం చూపుతున్నడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైనే నమోదవుతుండగా, ప్రజానీకం తల్లడిల్లిపోతున్నది. ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే వణికిపోతున్నది. ఈ పరిస్థితుల్ల�
రాష్ట్రంలో రైతులకు వడ్ల కొనుగోలు తిప్పలు తప్పడం లేదు. చేతికొచ్చిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి నెల దాటినా కొనడం లేదం టూ రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్కార్ తీరుపై రోడ్డెక్కి నిరసన త�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కారణంగా రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్ర�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు ఓ వైపు రైతులు అరిగోస పడుతుంటే, మరో వైపు సర్కారుకు అమ్మిన పంట పైసలు నేటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో అనేక మంది అన్నదాతలు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి న�