KCR vs Revanth Reddy | రెండు వ్యక్తిత్వాలు.. రెండు భిన్న ధ్రువాలు.. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవాడు. మరొకరు ప్రజలను కష్టాలపాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండుగన్న సాగును పండుగగా మార్చి రైతును రాజున
విద్యుత్తు షాక్తో ఇద్దరు రైతులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్కు చెందిన తుమ్మల ఎల్లం (50) వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లాడు. బోరు స్టార్టర్ ఫ్యూజు వైరు సరిచేస్తుండగా షాక్కు గురై అకడికకడే మృత
యూరియా మానిటరింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఐకెపి భవనంలో యూరియా మానిటరింగ్ యాప్పై గ్రామ పంచాయతీ కార�
‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’ అనే నానుడిలా ఉంది భద్రాద్రి జిల్లా మార్కెటింగ్ శాఖ తీరు. మార్కెట్ యార్డులు ఉన్నప్పటికీ అక్కడ మార్కెటింగ్ జరగకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో రైతుల పంటలు ద�
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నేటి నుంచి యూరియా కష్టాలు మొదలుకానున్నాయి. యూరియా బుకింగ్ విధానం శనివారం నుంచి అమల్లోకి రానున్నది. ఇకపై ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'లో బుక్ చేసుకున్నవారికే యూరియా ఇస్తామని
దళారులు దర్జాగా పత్తిని అమ్ముకుంటుంటే.. అసలైన పత్తి రైతులు అదే పత్తి అమ్మకానికి నరకయాతన పడుతున్నారు. రైతులు తెచ్చిన పత్తిలో నాణ్యతలేదని కొనుగోలుదారులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తుండగా, దళారులు తెచ్చిన పత్
యాసంగి పంటలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయడం సాధ్యం కాదని జూరాల 3వ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భావన భాస్కర్ శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు.
జిల్లాలో పత్తి రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తిని విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి అన్న దాతను వేధిస్తున్న సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విక్రయించిన తర్వాతా డబ్బులు చెల్లించడంలోనూ మనోవ�
ఫ్యూచర్సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ప్రతిపాదిత ట్రిపులా�
వికారాబాద్ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు చెందిన రైతులు తమ ఆకు, కాయ కూరగాయలను విక్రయించేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడడంతో.. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్(వెజ్, నాన్వె�
సింగూరు ప్రాజెక్టు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హకులు కాపాడాలని, ఒకవేళ సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. యాసంగి స�
‘ఆడలేక మద్దెల ఓడు’ సామెత చందంగా రైతులకు యూరియా కొరత తీర్చలేని కాంగ్రెస్ సర్కారు.. కొరతను కప్పిపుచ్చేందుకు కోతలు పెడుతున్నది. రెండేండ్లుగా రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక వారిని రోడ్డెక్కెలా చేసిన �
కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అనేక కష్టాలొచ్చాయని, యూరియా కోసం అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అసలు రైతులకు శిక్ష విధిస్తున్నదని, కౌలురై�
అవసరమైన యూరియా ఇవ్వలేక రైతులను హింసిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘యాప్' డ్రామాను తెరమీదికి తెచ్చింది. రైతులు రెండేండ్లుగా యూరియా కోసం ఎరువులు దుకాణాల వద్