జిల్లాలో ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్సిటీకోసం నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు భాధిత రైతులకు పరిహారంలో ప్రభు త్వం సరైన స్పష్టత ఇవ్వటం లేదు. గ్రీన్ఫీల్డ్ భూనిర్వాసితులందరికీ ఒకే రకంగా �
కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన భూమిపై సీఎం రేవంత్రెడ్డికి అవగాహన లేకుండానే భూమి పూజలో పాల్గొనారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన�
ఫోర్త్ సిటీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ముచ్చర్ల గ్రామ రైతులు స్పష్టం చేశారు. కనీసం తమకు సమాచారం లేకుండా నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారని మండిపడ్డారు. ఈ విషయంలో గ్రామ సభలో తీర్మానం చేయవద్దని సర్పంచ్
ఎరువులు కొనే విషయంలో రైతులను ఎలాంటి ఒత్తిడికి గురిచేయొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Farmers | కుభీర్, జూన్ 06: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోళ్లకు టోకెన్ల జారీ ప్రక్రియ రసాభాసాగా మారింది. మూడు కౌంటర్లు ఏర్పాటు చేసిన టోకెన్లు ఇస్తుండగా రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహ
ఖరీఫ్ మొదలైనా ధా న్యం కొనే నాథుడు లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా ఇంకా 50 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతోంది.
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని కొనుగోలు కేంద్రం ఎదుట భువనగిరి-గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కాంటా పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డి
యాసంగి వడ్ల విక్రయాలు రైతులకు కన్నీళ్లు తెచ్చిపెడుతున్నాయి. వడ్ల కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యంతో మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మనిషి రక్తం రుచి మరిగిన పులిలా..రైత�
తెలంగాణ రైతులకు ప్రధాన జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. వేసవి కాలం ముగియక ముందే నీటిమట్టం తీవ్రంగా తగ్గడం, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీ
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం జగదేవ�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లను నిలిపేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఇప్పటివరకు యాభై శాతం కూడా
ధాన్యం కొనుగోళ్లు నత్తనడక సాగుతుండడంతో విసిగిపోయిన రైతులు శుక్రవారం కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వానకాలం సమీపించి�
‘రెండు నెలల నుంచి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేక రైతులు ఇబ్బంది ప డుతున్నరు.. అయినా అన్నదాతల కష్టాలు సీఎం రేవంత్రెడ్డికి పట్టవు.. వడ్లను కొనే దిక్కు లేదు. కొనుగోలు కేంద్రానికి వచ్చే దమ్ము ఏ ఒక్క మంత్రికై�