భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి సూచించారు. తల్లంపాడు సాయిబాలాజీ, పొన్నెకల్ జీఆర్ఆర్ జిన్నిం�
మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) నూడెమోక్రసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టిన గ్రామీణ ప్రాంతాల బంద్ విజయవంతమైంది. కొమరారం
వరి కోతలు ప్రారంభమై సుమారు నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. ప్రచార ఆర్భాటాలు తప్ప రైత�
అటవీ శాఖ అధికారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చందంపేట మండలం గువ్వలగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా బీట్ ఆఫీసర్లతో ఎఫ్బీఓ సంగీత, ఎఫ్ఆర్ఓ సుమన్ చందంపేట మండలంలో ప�
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో లగచర్ల ఘటన జరిగి మంగళవారం నాటికి ఏడాది పూర్తయినందున బాధిత రైతులు చీకటి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిప�
రైతులు పండించిన పత్తిని ఎందుకు కొనుగోలు చేయడంలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీసీఐ అధికారుల ను నిలదీశారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్లును ఎమ్మె
సుదీర్ఘ పోరాటాలు, అనేక త్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, చివరికి కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు పాలనాధికారం అప్పజెప్ప�
భారత పత్తి సంస్థ(సీసీఐ)కు పత్తిని అమ్మేందుకే రైతులు విముఖత చూపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయకుండా సీసీఐ కొర్రీలు పెడుతుండటంతో విసిగివేసారి ప్రైవేటు బాట పడుతున్నారు.
ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక సారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో రైతన్న యాసంగి సాగు కు సిద్ధ్దమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో ర
వానకాలం సాగు పత్తి రైతుకు కలిసిరాలేదు. అధిక వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. 33శాతానికి పైగా పంటనష్టం జరిగితేనే పరిహారానికి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం రైతులక�
చెరుకు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య భరోసా ఇచ్చారు. ‘చెరుకు రైతు నోరు.. తీపి అయ్యేనా’ అనే శీర్షికన ఈనెల 10న ‘నమస్తే తెలంగాణ’ దిన�
ఏటా వానకాలం సీజన్లో నకిలీ విత్తనాల బెడద రైతులను పట్టి పీడిస్తున్నది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి ఉంది. దీంతో నకిలీలతో రైతులు బేజా�
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు (బార్దాన్) లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్, ఉప్పలపల్లి, భీంపల్లి, కన్నూరు, గూడూరు, కమలాపూర్, అంబాల, పంగిడిపల్లి, గుం�