మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో సొంత పార్టీ దళిత ఎంపీ వంశీకృష్ణను అడ్డుకున్నది అధికార కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం. పెద్దపల్లి ఎంపీ పరిధిలోకి వచ్చే మంచిర్యాల నియోజకవర్గంలోనే ఆయన స్వే�
ఆయిల్ పామ్ సాగు అన్నదాతలకు సిరులు కురిపిస్తున్నది. ఆయిల్ పామ్ పంట సాగును బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రారంభించగా, నేడు పంట చేతికొచ్చి లాభాలను తెచ్చిపెడ
జిల్లా కేంద్రంలోని పసుపు బోర్డు కార్యాలయం ఎదుట ఉమ్మడి జిల్లా రైతులు పడిగాపులు కాస్తున్నారు. పసుపు ఉడికించే, పాలిష్ చేసే సబ్సిడీ యంత్రాల కోసం అధికారులు దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో తెల్లవారుజాము�
Farmers Storm Steel Factory | వర్షాలు అంతగా కురువకపోవడంతో తీవ్ర నీటి సంక్షోభంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 22 ఎకరాల చెరువు ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ముట్టడించారు. ఆ కొలనులోని నీటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని
Maize Procurement Scam | పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను సర్కార్ ఇబ్బందులు పెడుతున్నది. ఇదే అదునుగా తాము చెబితే ప్రభుత్వం కొంటుందని నమ్మించి రైతుల వద్ద బలవంతంగా రూ.కోట్లల్లో కమీషన్ వసూలు చేసి పంచుకున్న కా�
కాంగ్రెస్ పాలనలో కర్షకులను కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనాలు వేసింది మొదలు పంటలు అమ్ముకునే దాకా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంట అమ్మినా డబ్బులు చేతికి రాక అప్పులు పెరిగి పోతున్నాయి. కాలం కరుణించన�
నకిలీకి కాదేది అనర్హం అన్నట్లు.. కాసుల రుచి మరిగిన అక్రమార్కులు పైరులకు వేసే ఎరువులపై కన్నేశారు. మట్టి ఇతర కె మికల్స్తో చేసిన నకిలీ ఎరువులను రైతులకు తక్కు వ ధర ఆశచూపి రూ.1600కు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర వి
ఓ చెయ్యితో ఇచ్చి మరో చెయ్యితో లాక్కోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని రైతులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత మందికి మాత్రమే రుణమ�
భద్రాద్రి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షం రైతన్నలకు ఊరటనిచ్చింది. కొన్నిచోట్ల భారీ వర్షం కురవగా.. మరికొన్నిచోట్ల మోస్తరు వర్షం పడింది. ఇప్పటికే పత్తి పంట వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం క
“మంచిర్యాల నియోజకవర్గంలో పండిన పంటలను కాంగ్రెస్ సర్కారు సకాలంలో కొనలేదు. అకాల వర్షాలకు పంట పాడై నష్టపోతుందనే భయంతో ధాన్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం లో నలుగురు రైతులు మృతి చెందారు. రెండున్నర నెలలు పూర్త�
సాగును పండుగలా మారుస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అరిగోస పెడుతున్నది. సాగునీటి కొరతను పక్కన పెడితే.. కరెంట్ సరఫరాలో కోతలతో ముప్పుతిప్పలు పెడుతున్నది. ఎవుసానికి ఇచ్చిన వి�
నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్తో సోమవారం దద్దరిల్లిన ఢిల్లీలో మంగళవారం కూడా ఆందోళన కొనసాగగా, మరో పక్క కేంద్ర కర్షక వ్యతిరేక వి�
రంగారెడ్డి జిల్లాలో పోలీసు పహారాలో భూసేకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. టీజీఐఐసీ ఆధ్వర్యంలో గతంలో సేకరించిన భూములకు సంబంధించి పలువురికి పరిహారం చెల్లించకుండానే అధికారులు భూసేకరణకు సిద్ధం కావడంతో రైతుల