ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ.. ఆ సంతో షం ఎంతో సేపు నిలవడం లేదు. ధాన్యం విక్రయించే విషయంలో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధం గా రైతులే ధాన్యం రవాణాకు వాహనాలను సమకూర్చు�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం జడ్చర్ల - కోదాడ హైవేపై మండలంలోని రంగా
ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను అనాథలుగా వదిలేసిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మొగుళ్ల శ్రీనివాస్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి మక్కలు కాంటా వేసి రోజులు గడుస్తున్నా లార�
రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను మార్కెట్లో విక్రయించేందుకు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి అచ్చంపేట, ఉప్పు�
రైతులు తమ మొక్కజొన్న చేలలోని వ్యర్థాలకు నిప్పంటించడంతో ప్రమాదవశాత్తు గాలికి మంటలు వచ్చి ధాన్యం బస్తాలకు అంటుకొని దగ్ధమయ్యాయి. ఈ ఘటన రూరల్ మండలం తీర్థాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన�
మొక్కజొన్న రైతులను కష్టాలు వీడటం లేదు. యాసంగిలో పండించిన మొక్కజొన్న కొనుగోలు సర్కారు ఆలస్యంగా చేపట్టి కొనుగోలు చేసి నెల రోజులు కావస్తున్నా తరలింపులో జాప్యం ఏర్పడుతుంది. దీంతో రైతులను వరుస కష్టాలు వెంట�
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుల సమస్యల పరిష్కారంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్మావో ఆరోపించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్ల
KTR | పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర ముఖ్యమంత్రి గారూ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవండి అని హితవు పలికారు. రైతుల ప్రాణాలు పోతున�
కాంటా పెట్టి 15 రోజులైనా ధాన్యాన్ని గోదాముకు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతం మేడం.. లారీలు పంపండి’ అంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు.
Paddy Procurement | ధాన్యం కొనుగోలు గడువు 10 రోజులే మిగిలి ఉన్నది. కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్న ది. నెలరోజులైనా ధాన్యం కొనకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కాంటా పెట్టకపోవడంతో ఆగ్రహించిన రైతులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బుధవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లి గ్రామాని�
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులకు కన్నీరే మిగులుతోంది. అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. రెండున్నరేళ్లలో అడుగడుగునా అన్నదాతలకు ఇక్కట్లే దాపురిస్తున్నాయి. సాఫీగా సాగు కాలం సాగకపోవడంతో నిత్యం కంట కన్నీరు తప�