ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మరోవైపు మిల్లర్లు వేధిస్తుండటంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా కొను�
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ నెల రోజులైనా ధాన్యాన్ని తరలించడకపోవడంతో ఆగ్రహించిన రైతులు సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఐబీ చౌరస్తా-వట్పల్లి రహదారిపై తడిపిన ధాన్యంతో గురు�
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని సబ్ మారెట్లో జొన్న విక్రయంలో జాప్యం జరుగుతున్నదని రైతులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. 25 రోజులుగా మారెట్ యార్డులో పడిగాపులు గాస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ పూర్�
దేశం, రాష్ట్రంలో రైతాంగం ఎదురొంటున్న సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఖానాపూర్ తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ నిర్�
వర్షాకాలంలో నైరుతి పవననాలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని, ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో జిల్లా స్థాయి అత్యవసర ప్రణాళికలను తక్షణమే అమలు చేయాలని కేంద్ర వ్యవసా�
పీఏసీఎస్ సీఈవో, రైస్ మిల్లర్ మధ్య పంచాయితీతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం అమ్ముకొని పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఐదు గ్రామాల రైతులకు సంబంధించి సుమారు రూ. 28లక్షల
బోర్లలో నీళ్లున్నాయని వరి సాగుచేసే పద్ధతిని రైతులు ఇప్పటికీ అనుసరిస్తున్నారని, అందువల్లే మార్కెటింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, తమ జీవనాధారమైన భూములు తీసు
వానకాలం సీజన్ మరో వారం రోజుల్లో ప్రారం భం కానుంది. రైతులు భూములు సిద్ధం చేసి విత్తనాలు నాటేందుకు ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వానకాలం రైతులకు కలిసిరాకపోవడంతో ఈ ఏడాది ఆశలు పెట్టుకున్�
తరుగు పేరిట ధాన్యం దోపిడీకి పాల్పడుతున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు మా కొద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామం�
ధాన్యం కొనుగోలు చేసి తమ ఇబ్బందులు తొలిగించాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారిపై బైఠాయించి రెండు గంట�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు భగ్గుమన్నారు. బుధవారం ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంద�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచులు, లారీల కొరతను నిరసిస్తూ రైతులు మండలంలోని పాలడుగు హైవే పై ఆందోళనకు దిగారు. బుధవారం గ్రామంలోని రహదారిపై రైతులు బైఠాయించి గంటకు పైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు న�
Organic Fertilizers | వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం చిగురుమామిడి మండలంలోని సుందరగిరి రైతు వేదికలో సర్పంచ్ జంగ శిరీష అధ్యక్షతన రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.