యాసింగి పంటల సాగుకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా అందివ్వాలని బీఆర్ఎస్ టేకులపల్లి మండలాధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు సమయాన�
Bhu Bharati | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో నిర్లక్ష్యం బయటకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన అప్లికేషన్లు కనిపించడం ల
రైతు భరోసా కోసం రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు పంటలకు ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే వేస్తాం .. సంక్రాంతి పండుగకు వేస్తాం.. మున�
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుందని ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ సాగు నీరు మహా ప్రభో ’ అనే కథనానికి అధికారుల�
ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ అధికారులు, సిబ్బంది వ్యవహారశైలి ప్రైవేట్ వ్యాపారులకు వరంగా మారింది. జిల్లాలో 4.31 లక్షల ఎకరాల్లో వానకాలంలో రైతులు సాగు చేయగా 30 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని అంచనా వేసినా �
వరంగల్ ఎనుమాములతో పాటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో బుధవారం రైతుల పంట ఉత్పత్తుల టెండర్లు ఆలస్యమయ్యాయి. ఈ-నామ్ విధానానికి వినియోగించే సాఫ్ట్వేర్ స్థానంలో కొత్త 2.0 వర్షన్ను మంగళవారం రాత్రి ఇన్స్ట�
కాంగ్రెస్ పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. ఎన్నికల ముందు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని రైతులకు అరచేతిలో వైకుంఠం చూపినా.. ఇప్పుడు విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లంతకుంట మం
farmers | వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు కష్టపడి పండించిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. దీంతో రైతులకు అప్పు లు మిగిలిపోయాయని మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్వుగారి యాదవ రెడ్డి విచారం వ్యక్తం చేశ�
Harish Rao | రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు.
పసుపు రైతులు మళ్లీ దగా పడుతున్నారు. ఎప్పటిలాగే మళ్లీ మోసపోతున్నారు. పెట్టుబడులు పెట్టి, కష్టనష్టాలకోర్చి పండించిన పంటను మెట్పల్లి వ్యవసాయ మార్కెట్కు తీసుకొస్తే.. అడ్తీ వ్యాపారుల ఎత్తుగడలతో చిత్తవుతు
అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందె గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వివిధ రకాల పం�
జిల్లాలో ఫ్యూచర్సిటీ కోసం ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రోడ్డును నిర్మిస్తుండడంతో బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారాన్ని తేల్చక పనులు చేప�
అకాల వర్షంతో పంటలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు బంధు సమ న్వయ సమితి సిద్దిపేట జిల్లా మాజీ డైరెక్టర్ అంకుగారి శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్�