ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు రైతు వ్యతిరేక విధానాలు, చేతగానితనంతో రాష్ట్రంలో సాగు సంక్షోభం నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. రోజుల తరబడి తిరుగుతున్నా బస్తా యూరియా అందక అవస్థలు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే మఠంపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు, మహిళలు క్యూలో వేచి ఉన్నారు.
IKP Centres | రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తెలిపారు.
Madhira | మధిర మిర్చి మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరీస్ సిబ్బంది, ఏపీ వ్యాపారి అక్రమ దందాతో అక్రమ లావాదేవీలు కొనసాగుతున్నట్లు రైతులు ఆరోపణలు చేస్తున్నారు.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారుల మధ్య వివాదంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. ఈ తరుణంలో ఆకాల వర్షం కురియడంతో యార్డులో నిల్వ ఉంచిన మొక్కజొన్న, ధాన్యం తడిసిముైద్దెన �
సాగు తప్ప మరేమీ రాని అమాయకం ఒకవైపు, వాగుడు తప్ప మరేమీ రాని మాయకత్వం మరోవైపు. సాలంతా కష్టాలు వాళ్లవి, సీజనల్గా తప్పించుకొని తిరిగే తీరు వీళ్లవి. ఆకలి తీర్చేందుకు తీవ్ర ఆత్రుతతో కడుపు కట్టుకునే దైన్యం అతడి
Quality Seed మహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి విత్తన కిట్లు అందజేయడం జరిగిందన్నారు మెదక్ జిల్లా నోడల్ అధ
రైతులను వరుణ దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెరపినచ్చిన వేళా కోలుకున్న రైతులకు ఇప్పుడు మరోసారి ఇబ్బందులు తలెత్తుతున్నా
అటవీ అధికారుల తీరుపై పోడు రైతులు భగ్గుమన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి రోడ్డు పక్కనే ఉన్న పోడు భూమిలో అటవీ అధికారులు సోమవారం తుమ్మ మొక్కలు నాటుతుండగా రైతులు అడ్డుకున్నారు. దీంత�
ట్రిపుల్ ఆర్ రైతుల ముందస్తు అరెస్టులతో యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం తెల్లవారింది. తెల్లవారు జాము నుంచే పోలీసులు నిర్వాసితులను అరెస్టు చేసి, నిర్బంధంలోకి తీసుకోవడం ప్రారంభించారు. రీజినల్ రింగ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్లా చూ స్తున్నదని..ఎలాంటి తప్పులు చేయకున్నా ఠాణాకు తరలించడం ఏమిటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట చేతికొచ్చినా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సోమవారం త్రిపురారంలోని రైతు వేదిక వద్ద రైతులు ఉదయం నుంచే చెప్పులు క్యూలో పెట్టి అధికారుల కోసం వేచి ఉన్నారు. పంట చేతికొచ్చే సమయంలో కూడా యూరియా తిప్పలు �