తేమ పేరిట పత్తి కొనుగోలుకు నిరాకరించడంపై రైతులు భగ్గుమన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో రోడ్డెక్కారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని జీవీపీ జిన్న�
‘ఫ్యూచర్ సిటీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలను బుగ్గిపాలు చేసే కుట్రకు పాల్పడుతున్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాటాలకు బాధిత రైతాంగం సిద్ధం కావాలి’ అని పలువు�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వర్షాలు.. వరదలకు పంటలు దెబ్బతిని.. ఆశించిన దిగుబడి రాక.. అప్పుల బాధలు భరించలేక.. ఇలా అనేక కారణాలతో బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి.
తుపాను ప్రభావంతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కోరారు. విపత్తు సంభవించి నాలుగు రోజులు దాటినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు �
ఓ వైపు వరుస భారీ వర్షాలతో వడ్లు తడిసి ముద్దవుతున్నా సర్కార్లో చలనం లేదు. రైత న్న ఏమైతే మా కేంటీ అన్న నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా కొనసాగుతోంద
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసింది. కనిపించని 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఇచ్చిన హామీలు రాజకీయ మాయాజాలం మాత్రమే. రేవంత్ నేతృత్వంలో అధికారం�
కోరి తెచ్చుకున్న కాంగ్రె స్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తోందని కొల్లాపూర్కు చెందిన మొక్కజొన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రాజులా బతికిన రైతు ల పరిస్థితి కాంగ్రెస్ పాలన
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. మండలంలోని దూపల్లి సొసైటీ పరిధిలో ఉన్న కళ్యాపూర్ గ్రామ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని స్థానిక రైస్మిల్లుకు అలాట్ చేశారు.
అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు గేట్లు మంగళవారం ఎత్తడంతో ప్రమాదం చోటుచేసుకున్నది. బిచ్కుంద మండలంలోని చిన్నదేవాడ వాగులో ఒక్కసారిగా వరద పెర
ఆదిలాబాద్ జిల్లా రైతులకు వానకాలం సాగు కలిసొచ్చినట్లు కనపించడం లేదు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోగా.. చేతికొచ్చిన దిగుబడులు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ పరిధిలోని ఆరపల్లిలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ కొనుగోలు కేంద్రంలో పది రోజులకు ముందు నుంచే రైతులు
అయ్యోదేవుడా మాకు ఇదేం గోస.. ఆరుగాలం కష్టించి పంట పండించే మా రైతుల మీద ఇంతగా పగబట్టావు. నోటి కాడికొచ్చిన బువ్వ నేల పాలైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.