రాష్ట్రంలో రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన ఘనత దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే �
ప్రపంచ దేశాలల్లో నాణ్యమైన పత్తి సాగు అయ్యే ప్రాంతాల్లో తెలంగాణకు ప్రత్యే క స్థానం ఉన్నది. అందుకే ఇక్కడి ప్రాంతాల్లో పండించిన పత్తి పంట నాణ్యత రీత్యా ఎగుమతి కూడా అవుతున్నది.
ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్(నార్ముల్) పాడి రైతులకు అం డగా నిలుస్తూ వస్తున్నది. దీని పరిధిలో 24 పాలశీతకీకరణ కేంద్రాలు ఉన్నాయి. 435 పాల సొసైటీల్లో 32వేల మంది వరకు సభ్యులు
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దడ పుడుతున్నదని, పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే భయం పట్టుకున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వారావుపేట �
ఫార్మాసిటీలో భూములు కొల్పోతున్న రైతులతో బుధవారం భూసేకరణ అథారిటీ వద్ద హైడ్రామా నెలకొన్నది. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా పలువురు రైతుల పట్టా భూములను తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చే�
రంగారెడ్డిజిల్లా మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి ప్రాంతాల అన్నదాతల కలలను సాకారం చేయడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించి కాల్వల నిర్మాణం పూర్తిచేయడంతో ఇటీవల కల్వకుర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పదేండ్ల సంక్షేమ పాలన రైతులకు స్వర్ణయుగమనే విషయం మరోమారు రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతు
సెప్టెంబర్ నెలలో విస్తారంగా కురిసిన వానలు ఈ సీజన్లో రైతులు సాగుచేసిన పత్తి, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారింది. సీజన్ ప్రారంభంలో కొంత తక్కువగా వర్షపాతం నమ
కేసీఆర్ పాలన (KCR) గురించి నోరు పారేసుకునే వారికి జాతీయ నేర గణాంక విభాగం నివేదిక చెప్పపెట్టు సమాధానమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14
రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర మండలాలకు శాశ్వత సాగునీటి కలను కేసీఆర్ నెరవేర్చారు. వర్షాలు కురిస్తే తప్ప వ్యవసాయం చేసుకోలేని రైతులకు శాశ్వత సాగునీరు అందించాలన్న లక్ష్యంతో క
ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పును అంచనా వేసుక�
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ను అలైన్మెంట్ను మార్చే వరకు పోరాటం ఆపేదిలేదని బాధిత రైతులు అన్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం రైతులకు శాపంగా మారింది. ఫలితంగా పంటలు నష్టపోయో ప్రమాదం ఏర్పడింది. మండలంలోని పోతెపల్లి గ్రామ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు 11వ సారి గండి పడిందని రైతులు తెలిపారు. ఇలా కాల్వలకు గండి పడ�