భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏడిఏ కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశ�
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని సారంగాపూర్, కోనాపూర్ సొసైటీలు, ఆగ్రోస్ ద్�
Farmers | యూరియా కోసం ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు సోమవారం సిద్దిపేట-మెదక్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండలాల రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ వ్యవసాయ శాఖ అధికారి శంకర్కు వినతిపత్రం అందజేశారు.
రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయాలని కోరుతూ బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులు లక్ష్మీదేవిపల్లి రైతు వేదిక
నల్లగొండ (Nalgonda) జిల్లాలో యూరియా కొరత ఎంత ఉంది అని చెప్పడానికి ఈ ఫోటోనే నిదర్శనం. పాఠశాలలో ప్రార్థన కోసం క్యూ లైన్లో నిల్చొని ప్రేయర్ చేయాల్సిన విద్యార్థి (Student) పొద్దు పొద్దున్నే ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూర�
రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరి నాట్లు వేసుకునే సమయంలో అన్నదాతలు సొసైటీల ముందు యూరియా బస్తాల కోసం రోజంతా బారులుతీరుతున్నా
అన్నదాతలు యూరియా కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిగురుమామిడి మండలంలో నిద్రాహారాలు మాని పడిగాపులు గాశారు. అయినా దొరక్క నిరాశ చెందారు. శనివారం సాయంత్రం తర్వాత ఇందుర్తి సొసైటీకి 400 బస్తాలతో లారీ రాగా, విషయ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గతంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూములకు అధికారులు మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. ఏ సర్వే నంబర్లో ఎంత భూమిని సేకరించారనే కోణంలో గత నెల 31 నుంచి అధికారులు సర్వే �
రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు ఆదివారం తెల్లవారుజామునే యూరియా కోసం తరలివచ్చారు. ఉదయం 7.30 గంటల తర్వాత వ్యవసాయ, సొసైటీ అధికారుల�