తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. రాజ్యసభలో మంగళవా
యాసంగి పంటలు సాగు చేసిన రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నుంచి వెళ్తున్న ఆకేరువాగులో నీరు లేకపోవడం ఇబ్బందిగా మారింది.
Rythu Bharosa | 28.02.2026 తేదీ వరకు కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన డిజిటల్ సైన్ అయిన రైతులు, అలాగే ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని రాయపోల్
మండల వ్యవసా
Jeevan Reddy | చేసేదంత చేసుకుంట మళ్లీ శ్రీరంగనీతులు చెప్తున్నారు. నా బాధ నాకుంటది కదా. నాకు గౌరవం లభించనప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
Rythu Bharosa |ఈ నెల 22న రైతులందరికీ ఎకరం భూమికి రైతుభరోసా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గతంలో రైతుబంధు, రైతుభరోసా పథకాల కింద సాయం అందించే తేదీకి 15 రోజుల ముందే కొత్త రైతుల రిజిస్ట్రేషన్
మునుగోడు ,చిట్యాల మండలాల్లోని రైతులకు సాగు, తాగు నీరందించాలంటూ మండల కేంద్రంలో సోమవారం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తిచేసి కాల్వల ద్వారా సాగునీరు వస్తే పంటలు పండుతాయనే ఆశలు రైతుల్లో రోజురోజుకు ఆవిరైపోతున్నాయి.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, భూ సేకరణకు సహకరించాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాల�
Weed killer | ఎల్లారెడ్డిపేట్ గ్రామం వరి పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లూఫోసినేట్-అమ్మోనియం పారాక్వాట్తో పోలిస్తే తక్కువ విషపూరితమైనదన్నారు.
Jeevan Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రైతులతో కలిసి నిరసన తెలిపారు. మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆధ్