ధాన్యాన్ని అమ్ముకొనేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నరు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోపాట�
నల్లగొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పడిగాపులు తప్పడంలేదు. గత నెల రెండు, మూడో వా రంలో ధాన్యం తెచ్చిన రైతులు సైతం నేటికి కాంటాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ హయాంలో సజావుగా స
‘వడ్లు తూకం 15 రోజులైనా గోదాము కు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతాం మేడం.. లారీలు పంపండి’ అంటూ నెన్నెల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ..‘నా కాళ్లు కాదు..కలెక్ట�
Mahareddy Bhupal Reddy | సంగారెడ్డి జిల్లా శంకరంపేట (ఎ) మండలంలోని జుక్కల్, వీరోజీపల్లి గ్రామాలలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సందర్శించారు. అక్కడ రైతులు ఎదుర్కొంటున్నసమస్యలను �
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కామారెడ్డి -సిద్దిపేట రోడ్డు పై రైతులు బైఠాయించి వరిధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని బుధవారం ధర్నా చేశారు.
Sunflower Crop | వడ్లు, మక్కలు కొనుగోలు చేయడంటూ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్నది లేదు. మండుటెండల్లో సైతం రోడ్డెక్కిన ఫలితం శూన్యం. ఇదే పరిస్థితి పొద్దు తిరుగుడు పండించిన ర
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జొన్న రైతులు రోడ్డెక్కుతున్నారు. జొన్నలు కొనుగోలు చేయకపోవడం, పరిమితిగా కొనుగోలు చేయడం, లారీలు, గన్నీబాగులు లేకపోవడంతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
KCR | ‘కేసీఆర్ సార్.. మాకు మీరే దిక్కు.. ఈ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పంటను కొనడం లేదు. అనేక అవస్థలు పడుతున్నాం. ఈ సర్కార్కు మీరే బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని కలువడానికి వస్తు న్నాం’ అని రాజన్న సిరి�
రైతులపై సీఎం రేవంత్రెడ్డిది నకిలీ ప్రేమే అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీకి 70సార్లు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయమున్నది కానీ, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతు
రైతుల నుంచి పొద్దుతిరుగుడు, మక్కజొన్న, వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వేలాది మంది ర�
‘కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నది. వారం రోజుల నుంచి రోజుకు కొంత మేరకే కాంటా పెడుతున్నరు. సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు పంపడంలేదు. ఇంకెన్ని రోజులు ఇక్కడ నిరీక్షించా
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చీలాపూర్పల్లికు చెందిన గొట్టి బాలయ్య(50) తనకున్న నాలుగున్నర ఎ�
భానుడి భగభగతో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయానికి ఎండిపోతున్నది. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన రైతు డప్పు బాలస్వామి సర్వేనంబర్ 138లోని రెండెకరాల్లో వరి పంటను సాగు చేశాడు.