రైతుమేళా నిర్వహిస్తున్నాం.. రైతులంతా తరలిరావాలని పిలుపునిచ్చిన పెద్దలు.. వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది.
“సింగూరు కాల్వల మరమ్మతుల పేరుతో పంటలకు నీళ్లు ఇవ్వక రైతులు అరిగోస పడుతున్నారని, కాల్వలకు మరమ్మతులు ఇంకెన్నాళ్లు చేస్తారు..? పంటలు నష్టపోతున్న రైతులను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా..? సింగూర్ ప�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతాంగంతోపాటు అన్ని వర్గాల వారు ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కు�
బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ కోసం సర్వే బృందం సభ్యులు నిర్వహిస్తున్న భూ సర్వేను బుధవారం గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. బహదూర్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబ�
Rekonda Bridge | రేకొండ గ్రామ శివారులోని ఎగ్లాస్ పూర్ రోడ్డుకు బ్రిడ్జి మంజూరు అయిన ప్రదేశంలో బుధవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
Land Acquisition | ‘ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ కోసం సహకరించేది లేదు. మా వివరాలు అందించేది లేదు. ఎలాంటి పత్రాలు రాసి ఇవ్వబోం.. తాతలకాలం నుంచి భూములు దున్నుకుంటూ బతుకుతున్నం. ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ క�
ఓటర్ జాబితాల ప్రత్యేక ప్రక్షాళన కార్య క్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నది. తీవ్ర సంక్లిష్టంగా మారిన ఈ ప్రక్రియ అయోమయం, గందరగోళానికి గురి చేస్తున్నది.
మంత్రి వాకిటి శ్రీహరికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంగళవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలో రూ.6 కోట్లతో చేపట్టనున్న చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు మంత్రి భూమిపూజ చేశారు.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీటిమట్టం ఆయకట్టు రైతులను భయపెడుతున్నది. జూలై రెండో వారం మొదలైనా కేవలం 15.400 టీఎంసీల నీరే ఉండటం, అందులోనూ ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉండాల్సిన పర�
‘2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం’ అని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టం�
వర్షాలు లేక భూములు బీడుగా మారే ప్రమాదం పొంచి ఉం ది.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలి.. లేకుంటే మాజీ మంత్ర�
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాళేశ్వరంలో భాగమైన కన్నెపల్లి వద్ద పంపులను వెంటనే ఆన్ చేసి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలని సూర్యాపేట జిల్లా రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.