కరెంట్ కోతలపై రైతులు కన్నెర్రజేశారు. కోతలు లేకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్లో రైతులు, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో స్థానికులు సబ్స్టే�
‘మాకు బోర్లు లేవు... కాలువలు లేవు... అయినా ఏడాదంతా మా పొలాల్లో ఏదో ఒక పంట ఉంటుంది’ అంటూ చిరునవ్వుతో చెబుతుంది రైతమ్మ వినోద. ఆమెకు కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది. కానీ దానిలో వరి, చెరకు, పత్తి కాకుండా 25 రకాల �
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో 650 ఎకరాల భూమి కోసం పోలీస్ ఆపరేషన్ మొదలైంది. తమ పట్టా భూములను రక్షించుకునేందుకు గత పది రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు, గ్రామస్తులను పోలీసుల�
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఆశించినంత వర్షాలు కురిసే పరిస్థితి లేక ఈ వానకాలం సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం పడింది.
నేను పుట్టింది.. పెరిగింది.. చదివింది సికింద్రాబాద్లో. నాన్న టైలర్గా పని చేస్తూ అక్క, అన్న, తమ్ముడు, నన్ను బాగా చదివించాడు. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏలో చేరాలనుకున్నాను.
రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోతున్న రైతులను ఓ రిటైర్డ్ డీఎస్పీ బెదిరింపులకు గురి చేస్తున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాద్రి ఆరోపించారు. శుక్రవారం రైతులతో కలిసి కలెక్టరేట్�
వానకాలం ప్రారంభమై నెల రోజులైనా వర్షాలు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఆ తర్వాత కురిసిన వానలకు రెండోసారి విత్తనాలు వేశారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో రైతుల వద్ద వ్యవసాయాధికారులు తనిఖీలు చేసి 111 బస్తాలు సీజ్ చేశారు. మరో 39 బస్తాలు పొలాల్లో చల్లుకోగా ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు.
అసలే మెట్ట ప్రాంతం... వర్షాధారం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ సాగునీటి వసతులు లేని కరువు పీడిత ప్రాంతం... ఒకప్పుడు తాగేందుకు నీళ్లు లేక అల్లాడిన ప్రాంతం... తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొని పశువులను కాపాడుకునేంద
ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలుసాగు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు. శుక్రవారం మెదక్ ఐడీవోసీ కార్యాలయంలో ఎల్నినో ప్రభావంపై వ్యవసాయం, ఉద్యాన�
జిల్లాలో కొండపోచమ్మ సాగర్ ఉన్నా ఫలితం లేకుం డా పోయిందని, రిజర్వాయ ర్లు నింపకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ఆధ�
పీఏసీసీఎస్, మార్కెఫెడ్ సంస్థ సంయుక్తంగా కొనుగోలు చేసిన మక్కలు తూకం తగ్గిందని రైతులకు ఇచ్చే డబ్బులను కట్ చేయటాన్ని ఆగ్రహిస్తూ రైతులు ధర్నా నిర్వహించా రు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొక్కజొన్న �
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇటు వర్షాలు పడక, అటు దేవాదుల కాల్వలు వెలవెలపోతుండడంతో రైతులు విలవిలలాడుతున్నారు. వర్షాలు పడకపోయినా దేవాదుల కాల్వ ద్వారా ప్రభుత్వం సాగునీరు అందిస్తుందనే నమ్�
సీజన్లో ఇప్పటికే చెరువులు నిండి, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి సాగు ఊపందుకోవాల్సిన ఈ తరుణంలో వానలు లేక రైతులు వ్యవసాయంలో వెనుకబడిపోయారు. రోహిణి కార్తెలో పోసిన వరినార్లు ముదురుతుండగా, ఉన్న నీళ్లతో నాట్ల�