సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిల్లర్ల అరాచకాలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు.
కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తల దించుకునేలా తయారైందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య దుయ్యబట్టారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మం
భారీ వర్షాల కారణంగా తన 11 ఎకరాల వరి పంట పూర్తిగా నష్టపోయిన ఒక రైతుకు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రూ. 2.30 పరిహారంగా చెల్లించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాల్ఘర్ జిల్లా, వాడ తాలూకాలోని షిల్లాట్టర్ గ్�
పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం రైతులు వారి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం తాసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాధా, మహిళా సమాఖ్య కార్యాలయంలో
మక్కజొన్న కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. రైతులు పండించిన మక్కజొన్నల్లో ప్రభుత్వం సగమే కొనుగోలు చేస్తూ మిగిలిన సగం పంటకు కోత విధిస్తున్నది.
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం తర్వాత హైడ్రామా మధ్య పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామని ప
అధిక నికర ఆదాయం ఆశ చూపి కొన్ని మొక్కజొన్న విత్తన కంపెనీలు రైతులను నిలువునా మోసం చేస్తున్నాయి. పెట్టుబడి, ఎరువులు అందిస్తామని ఆర్గనైజర్ల ద్వారా రైతులను మభ్యపెట్టి సీడ్ మొక్కజొన్న సాగు చేయిస్తున్నాయి. త�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు సోమవారం ఆందోళనకు దిగా రు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరు పెట్టుకున్నారు. మర�
మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయపల్లి గ్రామ పరిధిలో ఉన్న శ్రీబాలాజీ కాటన్ మిల్కు రైతులు సోమవారం పెద్ద మొత్తంలో వాహనాల్లో పత్తిని విక్రయించడానికి తీసుకువచ్చారు. తీరా అక్కడికి వచ్చిన రైతులకు అధికారు�
ఆరుగాలం పండించిన పంట కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే వెంటనే కొనుగోలు జరగక కడుపు మండిన రైతులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల తహసీల్ కార్యాలయం ఎదుట సోమవారం తడిసిన ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. అనంత�
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన 765 కేవీ బీదర్-మహేశ్వరం పవర్గ్రిడ్ బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని ఢిల్లీలో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ కలిశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మెన్ ఏలేటి నర్సింహరెడ్డి అన్నారు. మండలంలోని నాయకపు గూడెం, ధర్మనాయక్ తండా, అర్పల్లి గ్రామాల్లో సారంగాపూర్ సహకారం సంఘం ఆధ్వర్య
సీసీఐ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ ఏఎంస�