మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి న రేవంత్రెడ్డికి పాలన చేతకావడంలేదని, అం దువల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందిపడుతున్నారని పరకాల మా జీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. ఎండనకా, వాననకా ఆరుగాలం పొలంలో కష్టపడే తెలంగాణ రైతన్న ఇవాళ ఎక్కడున్నాడు? యూరియా కోసం రోడ్లపై ఆధార్ కార్డు పట్టుకొని ఆగమాగమవుతున్నాడు.
గొర్రెల పంపిణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు గొర్రెల పెంపకం రైతులకు నోటీసులు ఇచ్చింది.
పంట చేల వద్దకు వెళ్లిన మాదిరిగా తెల్లవారకముందే రైతులు సొసైటీల వద్దకు కిలోమీటర్లకొద్దీ పరుగులు తీస్తున్నారు. అప్పటి నుంచి తిండీతిప్పలు లేకుండా క్యూలో నిల్చొని అలసిపోతున్నారు. అధికారులు వచ్చే వరకు ఓపిక
కాంగ్రెస్ సర్కారుపై రెండేండ్లలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందని, ఆ పార్టీపై నమ్మకం లేకనే నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ల
యూరియా కోసం తిరిగి తిరిగి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను రక్షించుకోలేని దీన స్థితిలో చేతులారా సాగు చేసిన పంటలను తానే పశువుల పాలు చేసుకున్న రైతు ఆవేదన ఇది. మొక్కజొన్నకు ఎంతో ముఖ్యమైన యూరియా దొరకక వేసుక�
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఉంటే ఇక్కడికి వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కౌడిప
సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద యూరియా కోసం రైతుల అవే బాధలు.. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటిపర్యంతమే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు పడినా ఒక్క బస్తా దొరకని దుర్భర పరిస్థితి.
కల్తీ విత్తనాలు వేసి వరి పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. కందుకూరుకు చెందిన రైతులు కరీంనగర్లోని ఓ కంపెనీకి చెందిన బీపీటీ-2782 రకం వరి సాగు చేయగా.. 120 రోజ�
మందమర్రి పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో గల ఆగ్రోస్ రైతు సే వా కేంద్రం వద్ద గురువారం వ్యవసాయ శాఖ అధికారులు పోలీసు పహారాలో యూరియా పంపిణీ చేశారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వ ద్ద యూరియా పంపిణీ చేస్తారన్న �
కార్మికులు, కర్షకుల హక్కుల సాధన కోసం సీపీఐ అలుపెరుగని పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట భగత్
Farmers | కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్పై రైతన్నలు కన్నెర్రజేస్తున్నారు. కాళ్లుచేతులు విరగ్గొట్టుకోవడమే అసలైన మార్పు అని విమర్శించాడు �
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. బస్తా యూరియా కోసం పెన్పహాడ్ మండలం నారాయణగూడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలోని సొసైటీల వద్ద రైతులు రోజుల తరబడి జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు �
Farmers | ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ సర్కార్పై అన్ని వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ�