కష్టాలతో ‘సాగు’తున్న అన్నదాతలపై మరో పిడుగు పడింది. రసాయన ఎరువుల ధరల పెంపుతో మరింత భారం పడనుంది. సర్కారు నిర్లక్ష్యంతో వడ్లు, మక్కలు, జొన్నలు అమ్ముకోలేక, అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోలేక రైతులు ఇప్పటి�
తొర్రూరు పట్టణంలోని పీఏసీఎస్ గోదాము వద్ద మకల లోడ్ ట్రాక్టర్లు ఐదు రోజులుగా బారులు తీరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కేవలం 9 మంది హమాలీలతో రోజుకు కేవలం 10 నుంచి 20 ట్రాక్టర్లను మాత్రమే దిగుమత�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే కొల్లాపూర్ మార్కెట్ యార్డు ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ధర్నా చేపడుతామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించార�
ధాన్యం కొనుగోలు చేయడం లేదని వనపర్తి మండలం రాజాపేట రైతు లు మంగళవారం రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. వనపర్తి-కొత్తకోట రహదారిపై అన్నదాతలు ధాన్యం బస్తాలతో వాహనాలను అడ్డం పెట్టి ఆందోళన దిగారు. 45రోజులుగా ధాన్యం క�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు మిగిలాయని, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా�
వడ్ల కొనుగోళ్లలో ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నర్సింహులపేట మండలం వస్రంతండా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు దాటినా కాంటాలు పెట్టడం లేదని మంగళవారం వడ్ల బస్తాలకు నిప్పు పెట్ట�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అశ్వాపురం మండలం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సీతారాంపురంలో శివసాయి రైస్మ
అమెరికాలో ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస అంటూ మరోసారి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చాటుకున్నారు. తన కుమారుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ పట్టా అందుకున్న సందర్�
Farmers Protest | నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై మండుటెండలో కూర్చొని రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. ప్రభుత్వం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటే నినాదాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏ�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతోపాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్
Paddy Procurement | కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆగమవుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవు. తూకం వేసినా తరలించేందుకు లారీలు లేవు. దాదాపు నెల రోజులుగ�
పంట పండించడానికి రైతులు ఎంత తిప్పలు పడ్డారో.. వాటిని అమ్ముకోవడానికి అంతకు మించి కష్టాలు పడుతున్నారు. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి, రోజుల తరబడి నిరీక్షిస్తున్నా పట్టించుకునే వారే కరువయ�
ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 40 రోజులుగా గ్రామంలోని కోనుగోలు కేంద్రంలో పడిగాపులుగాస్తున్నామని ఆ�