ఒకవైపు దేశవ్యాప్తంగా స్మార్ట్మీటర్లపై పెద్దయెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘స్మార్ట్మీటర్' ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని.. రైతులకు, సామాన్యులకు ఆర్థిక నష్టాన్ని తీసుకొచ్చేలా ఈ స్కీమ్ ఉన్నదని ని�
యూరియా దొరకక అన్నదాతలు విలవిలలాడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద తెల్లవారుజాము నుంచే చలిలో సైతం క్యూలో పడిగాపుల
కాంగ్రెస్ సర్కార్ రైతుభరోసాను ఓట్ల భరోసాగా మార్చేసిందా.? రైతుల అవసరాల కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదా? ఎన్నికలు ఉంటేనే రైతుభరోసాకు మోక్షం లభిస్తుందా? అంటే ప్రభుత్వ చర్యలు అవుననే చ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 38,098 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు తెలిపారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల
Urea | యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనే అరిగోస పడుతూ రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద రాత్రి నుంచే �
Urea | యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
యాసంగి సీజన్లోనూ యూరియా కోసం రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. క్యూలో గంటల తరబడి నిల్చొని పడిగాపులు కాస్తున్నారు. పలుచోట్ల ధర్నాలకు దిగుతున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల పీఏసీఎస్ వద్
ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. పంట సేకరణ లక్ష్యం పూర్తయిందనే కారణంతో అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. రైతుల ఆందోళన ఫలితంగా సోమవారం నుంచ
Smart Meter | రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులు ఎంత విద్యుత్తు వాడినా అడిగేవారు లేరు. చిన్న రైతు మూడు, నాలుగు గంటలు.. పెద్ద రైతు 14 నుంచి16 గంటలు విద్యుత్తు వాడినా ప్రశ్నించే సంస్థే లేదు. కానీ ఇంత విద్యుత్తు ఎందుకు వాడారు?
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు.. మొన్నటి వరకు యూరియా కోసం అరిగోస పడగా.. మళ్లా యూ రి యా కష్టాలు కర్షకన్నకు దాపురించాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సరాసరి 1.95 లక్షల ఎకరా ల్లో వివిధ పంటలు సాగు �
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. కనీసం వ్యవసాయానికి సరిపడా ఎరువులను కూడా అన్నదాతలకు అందజేయలేకపోతున్నది. వానకాలం సీజన్ పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగ�
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోతుల బెడదను ప్రస్తావించారు. కోతులు టమాట, మక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయని, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని వివరించారు.
రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల సమస్యలను ఆయన ప్రభుత్వం �
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున�