వానకాలానికి సంబంధించి తెలంగాణ మార్ఫెడ్ సేకరించిన మకజొన్న విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం వి ధానం ద్వారా మునుపటికంటే రూ.20 2.56 కోట్ల అదనపు ఆదాయం లభించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ�
జిల్లాలో ప్రభుత్వం సేకరించే భూములకు సంబంధించి బాధిత రైతుల భవిష్యత్తుకు తగిన భరోసా ఇవ్వాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్ర�
‘కాలం నెత్తిమీదికొచ్చింది.. ధాన్యం కొనుగోలు ఎప్పుడు పూర్తి చేస్తరు? ఇదే తీరుగ నడిస్తే.. ఇంకా నెల రోజులైనా వడ్లు కొనుడు కాదు.. ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. జవాబుదారీ తనం లేదు’ అంటూ రైతులు మండిపడుతున్నార
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల గోస తీరడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనట్లుగా ఆయా కేంద్రాల్లో కొలువైన సమస్యలను బట్టి అర్థమవుతుంది. జిల్లా అధికారయంత్రాంగం ఒకవైపు, ఎమ్మెల్యేలు, మంత్రులు మరోవైపు పలు కేంద్�
నిర్మల్ జిల్లాలో యాసంగికి సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లతోపాటు రవాణా ప్రక్రి య వేగవంతంగా కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) రైతులు ధాన్యం తరలింపులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 : 30 గంటల వరకు ఏకధాట
రైతుల మేలు కోసం, మండల అభివృద్ధి కోసం ఎన్ని కేసులైనా భరిస్తామని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గణేశ్రావు, మా ర్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మందా రాజేందర్రెడ్డి, జిల్లా నాయకుడు అంకు సురేందర్ పేర్కొ�
రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ �
తెలంగాణ రైతుల పాలిట ఉరితాడుగా మారనున్న మూడో డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఈ విషయంలో రైతుల పక్షాన ముందుండి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు బ