Agricultural Subsidy | రైతులకు లాభదాయకంగా ఉండాల్సిన సబ్సిడీ పథకం రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా కొనసాగుతున్నది. రైతులకు సబ్సిడీ యంత్రాల ధరలు బహిరంగ మార్కెట్తో పోల్చితే లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగకరంగా లేదు. నేరుగా తయా
Rythu Bharosa | యాసంగి రైతుభరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్.. అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించిం�
రాష్ట్రంలో పీఎం కుసుమ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసేందుకు ఎంపికైన రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టగా మారింది. తొలుత లాభాలొస్తాయని ఆశచూపి డిపాజిట్లుగా రైతుల నుంచి డబ్బులు కట్టించ�
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ శాఖలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గత పదేండ్లపాటు ప్రధాన రంగాలకు మించి ప్రగతి సాధించిన ఈ శాఖలు ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో నిధుల్లేక పడకేశాయి. ఉద్యాన శాఖలో రెండేండ్లు
మంచిర్యాల జిల్లాలో గోదావరి పక్కనే ఉన్నా సీతారాంపల్లి, తాళ్లపల్లి రైతులు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్లో నీళ్లు ఆపి�
గుడిపల్లి రిజర్వార్ నింపి పంట పొలాలకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా గుడిపల్
‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది.. దీనివల్ల ప్రయోజనమేమీ లేదు.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది’ అంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిస�
కాంగ్రెస్ సర్కార్ సాగునీటి పనులపై వివక్ష చూపుతున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చెరువు ఆయకట్టు రైతులు మండిపడ్డారు. మెట్ట ప్రాంత రైతుల కల నెరవేర్చేలా తెలంగాణ తొలి ముఖ్
రైతుభరోసా అమలుపై మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి మూడు, నాలుగు దఫాలుగా ఫేక్ ప్రచారాలకు తెర లేపిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మరోసారి తేదీలు ఖరారు చేసినట్లుగా ప్రకటనలు వెలువడ్�
కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపతున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన సాగునీటి పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చె
వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా మాటలకే పరిమితమైంది. సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో పంటలకు 9గంటల నుంచి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవ
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రజా సమస్యలపై సమధానం చెప్పే సోయిలేదని, ప్రాజెక్టుల్లో పుషలంగా నీళ్లున్నా ఇప్పించే దమ్ములేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధ�
చర్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లలో నీళ్లు రావడం లేదు. రైతులు వరి పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికితోడు అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.
Rythu Bharosa | మున్సిపాలిటీ ఎన్నికల తరువాత రైతు భరోసా వేస్తామన్నారు.. ఆ తొమ్మిది వేల కోట్లు ఏమయ్యాయి ? అంటూ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన�
రైతుల సాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాలేరు పాత కాలువ(చానల్)కు శనివారం 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ రెండో జోన్, మూడో జోన్ల కింద రైతులకు నీరు ఎక్కువగా