KTR | కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్లో ట్రిపుల్ ఆర్, సోలార్ పవర్ ప్లాంట్లను నిరసిస్తూ బాధిత రైతులు చేస్తున్న దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు.
యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద రైతులు క్యూలైన్లలో నిల్చుని సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా ఓ రైతు యూరియా కోసం క్య�
కొంతమంది బడా రాజకీయ నాయకుల అండదండలతోనే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడానికి కుట్రలు చేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాం డ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మం డలంలోని కుచులాపూర్కు చెందిన దాదాపు 200 మందికిపైగా రైతులు శనివారం అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
‘స్టాక్ వస్తేనే పంపిణీ.. లేదంటే లేదు..’ అన్నట్లుగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూరియా పంపిణీ తీరు. అన్నదాతలకు సకాలంలో యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి తగినంత యూరియ�
జిల్లాలో ఖరీఫ్లో పంటలను సాగుచేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. 1,25,000 ఎకరాల్లో వరి, 1,34,000 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. అన్నదా తలు ఈసారి గతంలో కంటే అధికంగా పంటలను సాగు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నలు ఎన్ని తిప్పలు పడ్డారో అన్ని తిప్పలు రెండుళ్లుగా మళ్లీ ఒక్కొక్కటీ పునరావృతం అవుతున్నాయి. రైతులకు అర్ధరాత్రి విద్యుత్ సరఫరాతో ఈ తిప్పలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రాత్రి రెండు
భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వర్షం నీళ్లు పుష్కలంగా చేరడంతో అలుగులు పారుతున్నాయి. భారీ వర్షాలకు పలు చెరువులు ప్రమాదకరంగా మారా యి. మరమ్మతులు చేయాల్సిన అధికారులు స్పందించకపోవడంతో రైతులే చందాలు వేస�
రైతులు అన్ని రంగాల్లో ఆర్థిక పురోగతి సాధించాలని సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘం అర్థ వార్షిక మహాసభలో చైర్మన్ మాట్లాడుతూ సంఘం పరిధిలో సభ్యులకు రూ.10.18 కోట్లక�
అభివృద్ధి పనుల పేరుతో ముస్లిం సోదరులకు చెప్పకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్నదని దర్గా, శ్మశానవాటికను అధికారులు అర్ధరాత్రి తొలగించడం దారుణమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం న
వరి నాట్లు వేసింది మొదలు పంట పొట్ట దశకు చేరినా రైతులకు యూరియా తిప్పలు తప్ప డం లేదు. ప్రస్తుతం యూరియా అవసరం పత్తి, వరి పొలాలకు ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లా పాలేరు డివిజన్ మైదాన ప్రాంతం కావడంతో కాస్త ఆలస్యంగ�
భూస్వాములు, రియల్ వ్యాపారులు, నాయకుల భూములు తప్పించి సన్న కారు రైతుల పొలాల నుంచి ట్రిపుల్ఆర్ రోడ్డు అలైన్మెంట్ చేయడం సరైంది కాదని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
సుందరశాలలో గురువారం యూరియా పంపిణీ చేయగా, ముత్తరావుపల్లి, దుగ్నెపల్లి, చెల్లాయిపేట, నర్సక్కపేట గ్రామాల నుంచి సుమారు 800 మంది రైతులు తరలివచ్చి క్యూ కట్టారు. వర్షంలో తడుస్తూ క్యూ లైన్లో వేచి ఉన్నారు.