రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. గన్నేరు మండలంలోని ఖాసీంపేట రైతు వేదిక వద్ద యూరియా బస్తాల టోకెన్ ల కోసం తెల్లవారుజామున నుండి చెప్పులు లైన్లో పెట్టి గురువారం యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు ఒకవైపు, రైత�
సాదాబైనామాల పరిషారానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చిన సర్కారు రైతులకు అన్యాయం చేసేలా కొర్రీలు పెట్టింది. తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను చూపాలని, 12 ఏండ్లు స్వాధీనంలో ఉన్నట
రాష్ట్రంలోని యూరియా సంక్షోభానికి ముమ్మాటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారే కారణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనతోనే పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్ల వెంట బా�
జిల్లా లో మరో భూపోరాటం ప్రారంభమైంది. రీజినల్ రింగ్ రోడ్డు ((టిపులార్)ను జిల్లాలోని మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, ఫారుక్నగర్, కొందుర్గు తదితర మండలాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జార�
బస్తా యూరియా కోసం బారులు తీరక తప్పడం లేదు. యూరియా కోసం అన్నదాత గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరి నాటింది మొదలు ఇప్పటి వరకు ఒక బస్తా కోసం నిత్యం సొసైటీలు, గోదాముల చుట్
మంచిర్యాల జిల్లాకు వానాకాలం సీజన్ కోసమని కేటాయించిన యూరియా పక్కదారి పట్టింది. మహారాష్ట్రతో పాటు పొరుగున ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకు మన ఎరువులను తరలించి అధిక ధరలకు అమ్మేసుకోవడం అనేక అనుమనాలకు తావిస్తున్�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీసీఎస్తో పాటు మండలంలోని వివిధ ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర తెల్లవారు జాము నుంచే రైతులు యూరియా కోసం క్యూలో నిల్చున్నారు.
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఎరువుల బస్తాల కోసం సొసైటీల వద్ద జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు మాని పడిగాపులు గాస్తున్నారు. అయినా ఒక్క బస్తా దొరకని పరిస్థి తుల్లో రోడ్డెక్కి ఆందోళన చేస్త�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోసా తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా క్యూలో చెప్పు లు పెట్టి తిప్పలు పడుతున్నా పాలకులు కనికరించడంలేదు.
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. తెల్లవారుజామున లేచి పంట చేల వద్దకు పరుగులు పెట్టాల్సిన రైతులు.. యూరియా బస్తాల కోసం సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది.
యూరియా...యూరియా... యూరియా.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి వినిపిస్తున్న మాట. నిత్యం యూరియా కోసం చంటిపిల్లల తల్లుల నుంచి వృద్ధుల వరకు క్యూలో నిలబడుతున్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్కు అనుగుణంగ�