హుస్నాబాద్ నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడానని, యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభా�
సిద్దిపేట నియోజకవర్గంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు నిర్లక్ష్యం వీడి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులను ఆదేశించార�
కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకొని రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ విమర్శించారు.
సైదాపూర్లో మండలకేంద్రం లోని venkepalli సైదాపూర్ సింగిల్ విండో వద్ద 440 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల నుండి సుమారు 700 మంది రైతులు వచ్చారు. రైతులు యూరియా కోసం క్యూ కట్టి బారులు తీరారు.
రాయపోల్ మండల పరిధిలోని రైతులకు 5 రోటావేటర్లు, 5 పవర్ నాక్ తైవాన్ స్పియర్లు ,1 పవర్ వీడర్ అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు. ఆయా యంత్రాలు కావాల్సిన రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారు
రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని, రైతులు పండించిన పంటలను అంచన వేసిదానికి అనుగుణంగా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని మండల జీజేపీ అధ్యక్షుడు రెంటం జగదీష్ ప్రభుత్వాన్ని డిమా�
రైతన్నలు యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ మేరకు చిగురుమామిడి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద�
తెల్లారింది మొదలు యూరియా (Urea) కోసం పరుగులు పెడుతున్నారు. రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మా�
యూరియా బస్తాల కొరతపై ఖమ్మం జిల్లా సింగరేణి (Karepally) మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన రైతులు ధర్నా నిర్వహించారు.
ఓవైపు యూరియా అందక, తమ పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు పొద్దస్తమానం పీఏసీసీఎస్ కార్యాలయాల వద్ద, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తుంటే మరో వైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు దర్జాగా విక్రయాలు
పండుగ పూట కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పలేదు. ఎడ్ల పొలాల అమావాస్య పండుగను సంతోషంగా నిర్వహించుకోవాల్సిన రైతులు శుక్రవారం యూరియా పంపిణీ కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సి వచ్చింది.