సుందరశాలలో గురువారం యూరియా పంపిణీ చేయగా, ముత్తరావుపల్లి, దుగ్నెపల్లి, చెల్లాయిపేట, నర్సక్కపేట గ్రామాల నుంచి సుమారు 800 మంది రైతులు తరలివచ్చి క్యూ కట్టారు. వర్షంలో తడుస్తూ క్యూ లైన్లో వేచి ఉన్నారు.
‘కాంగ్రెస్ ప్రభు త్వం వల్లే నాకీ కష్టం.. నష్టం.. మంచంల పడ్డ నన్ను దవాఖానల సుట్టూ నా తిప్పుతున్నరు. ఈ గోస మరెవరికీ రాకూడ దు’ అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండాకు చెందిన మునావత్ మాం జ్యానాయక్ ఆవే
ఇన్ని రోజులు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి.
తమ భూములకు పట్టాలివ్వాలని అడిగినందుకు తమపై కేసులు పెట్టిన మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ను బదిలీ చేయాలని కేసముద్రం మండలం నారాయణపురం రైతులు బుధవారం హైదరాబాద్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర�
కేశంపేట పీఏసీఎస్ పరిధిలో అందజేస్తున్న యూరియా అరకొరగా పంపిణీ అవుతుండటంతో రైతన్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వ కేంద్రానికి బుధవారం అన్నదాతలు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో గందరగోళ పరి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడా బ్యాగులు అందక ని�
మూడు రోజులుగా తిరుగుతున్నా బస్తా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదునుమీదున్న పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయకపోవడంతో దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని దిగులు పడుతున్నా
తుంగతుర్తిలోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు యూరి యా కోసం బారులు తీరా రు. పలువురు రైతులు మాట్లాడుతూ రోజులు తరబడి కుటుంబంతో సహా యూరియా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశార
చందంపేట మండలంలోని పోలేపల్లి గేటు వద్ద ఆగ్రోస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుధవారం యూరియా రావడంతో రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు.
Amaravati Farmers | జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ.. న్యాయస్థానం ఇచ్చేది కాదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లి బయటకొచ్చి నేటికి 12 ఏళ్లు అవుతుందని వైఎస్ జగన్ వ�
పెద్దవూరలోని పీఏసీఎస్ భవనంలో యూరియా ఇస్తున్నారనే సమాచారంతో సమీప గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. రైతులు రేయింబవళ్లు దుకాణాలు, పీఏసీఎస్ వద్ద బారులు తీరుతున్నారు.
యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతుపై హోంగార్డు చేయిచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే క్యూలైన్లో తొక్కిసలాట జరగ్గా మరో ముగ్గురు మహిళా రైతులు అస్వస్థతకు గురయ్యారు.