“ఎమ్మెల్యే సారూ.. మీకు రైతులంటే ఎందుకంత చిన్నచూపు.. కాలువ నిర్మించి సాగునీళ్లివ్వాలని 32 రోజుల నుంచి ఎర్రటి ఎండలో రిలే దీక్ష చేస్తుంటే మీకు నవ్వొస్తుందా..” అంటూ పలువురు రైతులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంప�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు విత్తిన నాటి నుంచి పంట కోతకు వచ్చి అమ్ముకునేదాకా అన్నీ కష్టాలే. రైతుల సంక్షేమం గురించి ఏనాడు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరో నెల రోజు�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రాజెక్టుల కింద కెనాళ్లు నిర్మించకపోవడం, పలుచోట్ల అసంపూర్తిగా వదిలేయడంతో పంటలకు నీరందించుకోలేని దుస్థితి ఉంది. కరీంనగర్ జిల్లాలోని
పరిహారం తేల్చకుండా పట్టా భూముల్లో నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా రైతుల ను జల సంక్షోభం ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి పంటల కు సాగునీటి కష్టకాలం వచ్చిపడింది. పంట చేతికొచ్చే దశలో నీళ్లు అందక ఎండు దశలో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కాల్వ
ఉమ్మడి రాష్ట్రంలో నీటి చుక్కకు ఎరుగని ప్రాంతం గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సస్యశ్యామలం కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేండ్లలో తిరిగి రైతులకు గడ్డు పరిస్థితులు దాప
‘ఎట్లున్నవే నా పల్లె.. ఎట్లున్నవే నా తల్లీ’ అని తెలంగాణ పల్లెను మళ్లీ ఇవ్వాళ మందలివ్వాల్సిన పరిస్థితి దాపురించిందా? అంటే క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం అవుననే అంటున్నది. రేవంత్ సర్కార్ పుణ్యమా అని
‘తెలంగాణ నుంచి వడ్లు కేంద్రం కొనేపరిస్థితి లేదు. బియ్యం ఇక నుంచి కొనుగోలు చేయబోం. ఇక మీ ఇష్టం’ అని కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట మార�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని అంబేదర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘా ల సమాఖ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా నా యకుడు ముచ్చా సమ్మి
నకిలీ విత్తనాలతో మక్క పంట నేలవాలి రైతులు నష్టపోయిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండా జీపీ పరిధి రామ్లాల్ తండాలో వెలుగు చూసింది.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు శనివారం గ్రామానికి వచ్చారు.
ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకు గడ్డు కాలం దాపురించింది. సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. విద్యుత్ కోతలు మామూలే. పొట్ట దశలో ఉన్న పొలాలకు నీళ్లు సరిపోవడంలేదు. ఫలిత�
కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 10వ తేదీన ఆర్బీఐ నుంచి రూ.9 వేల కోట్ల రుణం సేకరించింది. యాసంగి రైతుభరోసా వేయడానికేనంటూ అనుకూల మీడియా ద్వారా ఊదరగొట్టింది. ఇప్పటికీ నెల గడిచిపోయింది.