రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతున్నారని విమర్శించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందనే ధ్యాసే సీఎం రేవంత్రెడ్డికి లేదని, కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి అటు ప్రజలకు ఇటు రైతులకు అరిగోస తప్పడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్�
నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహించారు. కొనుగోళ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగి, ధాన్యం �
ఈదురు గాలులు.. అకాల వర్షాలు వెరసి యాసంగి కల్లాల్లో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 396 కొనుగోళ్లు సెంటర్లు ప్రారంభించినా ఎక్కడా ప్రక్రియ సవ్యంగ సాగడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు అన్నీ స�
పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పొలంలో చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోలేక రైతు కండ్లలో నిరాశ కనిపిస్తున్నది. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం �
మక్కల కొనుగోళ్లలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మొక్కజొన్నను కొనుగోలు చేసినా తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతులు ఆ గ్రహం వ్యక్తం చేస్త్తూ సోమవారం అచ్చంప�
ధాన్యం రవాణా నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మిన్పూర్ రైతులు సోమవారం మెదక్-బొడ్మట్పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ విష
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ కొమిరె రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్, రైతులు మా�
‘రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం’ అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్షకులు తమ కల్లాల్లో ఆరబోసిన ధాన్యపు రాసులు కనబడడం లేదు. వారాలు గడుస్తున్నా కల్లాల్లోని ధాన్యం అంగుళం కూడా కదలడం �
Farmers | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో రైతులు ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చెట్టును రోడ్డుకు అడ్డంగా వేసి సోమవారం గజ్వేల్-రామాయంపేట ప్రధాన రహదారిపై రైత�
కథలాపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల విషయంలో జాప్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కథలాపూర్ మండలం కలికోట గ్రామ శివారులో, తండ్రియాల ఎక్స్ రోడ్ వద్ద రైతులు సోమవారం ధర్
Urea Price | ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలు కొనక ఆగమవుతున్న రైతన్నపై.. కేంద్రం ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి మరో భారం మోపింది. యుద్ధం, ముడిసరుకుల ధరలు, దిగుమతి చార్జీల సాకుతో కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం కలిసి �
నకిలీ విత్తనాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామంటూ వరంగల్ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి, సూరంపేట గ్రామాలకు చెందిన 22 మంది రైతులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.