ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వరి ధాన్యంలో సీఏ చేతి వాటం ప్రదర్శించింది. దీంతో 109 క్వింటాళ్ల వరి ధాన్యం మాయమైన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన గ్ర
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంపుహౌస్ను సందర్శిస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. శనివారం ఆయన బీఆ
ఖమ్మం జిల్లాలో వానకాలం వ్యవసాయ సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాల్లో దుక్కులు పూర్తి చేసి విత్తనాలు విత్తడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పత్తి సాగు జిల్లావ్యాప్తంగా జోరుగా కొన
యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సహకార సొసైటీ కేంద్రాల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే యూరియాను అందిస్తుండడంతో అన�
వనపర్తి జిల్లాలో ఎట్టకేలకు యాసంగి ధాన్యం కొనుగోళ్లు అష్టకష్టాల మీద ము గిశాయి. రైతుల అగచాట్ల మధ్య.. అనేక ఒడిదుడుకులతో అయ్యిందనిపించారు. జిల్లాలో మొత్తం 3.50 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకు�
ఓ కంపెనీకి చెందిన సోయా విత్తనాలు కొని విత్తగా, అవి మొలకెత్తక సుమారు 100 ఎకరాల్లో పంట నష్టపోయామని బేల మండలంలోని కాప్సీ(బీ) గ్రామానికి చెందిన 26 మంది రైతులు వాపోయారు.
రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సూచించారు. శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు ఉచిత పత్తి విత్తనాలను పంపి�
విద్యుత్ అధికారుల దౌర్జన్యానికి ఓ రైతు తన పొలం లో 20 ఏళ్లుగా పెంచుకుంటున్న టేకుచెట్లు నేలమట్టం చేసిన ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామ శివారులో చోటు చేసుకున్నది. విద్యుత్ అధికా�
ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రైతుల మేలు కోసం కృషి చేసిన కేసీఆర్ అంటే చాలా అభిమానం.. అందుకే తన పొలంలో వరినాట్ల మొలకలతో కేసీఆర్ పేరును రాశానని చెప
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం మెట్ట పంటలకు ప్రాణం పోసింది. దినదినం తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్న అన్నదాతల్లో ఈ వాన ఆశలు చిగురింపజేసింది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికి ఇప్పటి వర�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరతతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
గతంలో ఎన్న డూ లేని విధంగా ఈ వానకాలానికి సంబంధించి ఆత్రమాత్రం మూసీ నీటిని వదిలారు. మరుసటి రోజే నిలిపేవేశారు. దీనికి కారణం ఎలాంటి పదవిగానీ.. ప్రొటోకాల్ లేని ఓ ప్రైవేట్ వ్యక్తి ఆదేశాలతో అవసరం లేని సమయంలో మ�