కేసీఆర్ సార్.. ఉన్నప్పు డే వ్యవసాయం ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సాగేదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకొని కష్టాలు అనుభవిస్తున్నామని రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మక్తల్ మ�
శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేరు) ద్వారా సాగునీరు అందించండి మహా ప్రభో.. అంటూ ఇల్లంతకుంట మండలం పొత్తూరు, కందికట్కూర్, బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్ రైతులు గురువారం రోడ్డెక్కారు. ఈ మేరకు ఇల్లంతక
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ కోరారు. గురువారం హ�
రాష్ట్రంలో సాధారణంగా వానకాలంలో పంటల సాగు విషయంలో రైతులకు రంది ఉండదు. ఎరువుల మాట అటుంచితే.. చాలా ప్రాంతాల్లో సాగుకు మాత్రం ఈసీజన్లో నీరు పుష్కలంగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప�
రాష్ట్రంపై ఎల్ నినో తీవ్ర ప్రభావం కరువు పరిస్థితులకు దారి తీస్తున్నదని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్రంలోని 8,831 గ్రామాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నదని హెచ్చరించింది.
సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. కృష్ణా, భీమా నదులకు వరద లేకపోవడంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
వానలు లేవు. సాగునీళ్లు ఇవ్వరు. అయినా సరే.. ఎండుతున్న పంటలను ఏదోరకంగా కాపాడుకుంటున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ కరెంట్ షాక్ ఇస్తున్నది. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యలతో మడి తడువటం లేదు. దీంతో పంటలు
Harish Rao | రాజకీయాలు చేయడం మీరు మానండి.. విద్యుత్ ఉత్పత్తి పెంచండి.. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వండని కాంగ్రెస్ సర్కార్కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సూచించారు..
వర్షాభావ పరిస్థితులలో మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు వారు పరివాహక ప్రాంతాలైన మల్లాపూర్, మాన్వాడ, పొత్తూరు కందికట్కూరు గ్రామాల రైతులు మానేరు (పొత్తూరు) బ్
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వరి నాట్ల సీజన్లోనూ విద్యుత్ సరఫ�
తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ‘వాటర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ’ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. చరిత్రలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఒక తరం భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు వికటాట్టహాసం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టగా చోద్యం చూస్తున్నది. తీవ్ర వర్షాభావంతో రైతులు అల్లాడుతుంటే.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం
ఎల్నినో ప్రభావం పంటలపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేక సాగునీరు అందని దుస్థితిలో పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా పొలాలు, చెలకలు నోరెళ్లబెట్టి వర్షాల కోసం ఎదురుచ
భారీ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి దొరకడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించిన సిద్దిపేట జిల్లా బెజ్జంకి, కోహెడ మండలాల ప్రజల ఆశపై పిడుగుపడ్డట్టు అయ్యింది. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రె�
గోపాల్పేట మండలం బుద్ధారం రిజర్వాయర్లో మునుగుతున్న భూముల పరిహారంపై దోబూచులాట కొనసాగుతుంది. తమకు బతుకుదెరువు పోతుందని, భూములు ఇచ్చేది లేదంటూ ఒకవైపు రైతులు ధర్నాలకు దిగితే పోలీసులు కేసులు నమోదు చేస్తు�