వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఓదెల మండలంలోని కొలనూరు, గోపరపల్లి గ్రామాల్లో సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన�
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది వానకాలంలో రైతులు 5.80 లక్షల ఎకరాల్లో సాగు వేశారు. పత్తి 4.25 లక్షల ఎకరాలు, సోయాబిన్ 90 వేలు, కంది 60 వేల ఎకరాల్లో సాగైంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి రె�
తెలంగాణలో పత్తి రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రైవేటు వ్యాపారులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సైతం మద్దతు ధర చెల్లించడం లేదు. రాష్ట్రంలో పత్తి సాగుకు ప్రధాన కేంద్రమైన ఆ
రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ముత్యాల చెరువు ప్రాజెక్టు తెగిపోయి ఆ గ్రామానికి వెళ్లే రోడ్డు బ్రిడ్జి వద్ద మొత్తం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు సాగడం కష్టంగా మారింది. ఆ గ్రామం నుంచి మండల కేంద�
రైతన్నను వర్షం వెంటాడుతూనే ఉన్నది. మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. శనివారం కొంత ఎండ రావడంతో �
అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల మొంథా తుపాను అతలాకుతలం చేసింది. చేతికొచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యాన్ని తడపడమే కాదు.. కోతలకు సిద్ధంగా ఉన్న పొలాల�
రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమేనా..? అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. ఆదివారం సారంగాపూర్ మండల కేంద్రంతోపాటు బట్టపల్లి, పోతారం, గణేశ్పల్లి, లక్ష్మీదేవిపల్లి, తదితర గ్ర
ప్రస్తుతం గ్రామాల్లో రైతులు పెద్దఎత్తున వరికోతలు ప్రారంభించారు. వర్షాల నేపథ్యంలో అన్నదాతలు ఈ ఏడాది పంటను ముందుగానే కోస్తున్నారు. కోసిన వరిధాన్యం ఆరబెట్టుకునేందుకు, వానొస్తే ధాన్యంపై కప్పేందుకు, తడిసి�
స్వయంగా ప్రభుత్వమే పంపిణీ చేసిన మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గట్లమల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎంతో కష్టపడి వేసుకున్న విత్తనాలు మొలకెత్త
‘మొంథా తుపాన్ నిండాముంచింది. భారీ వర్షాలతో వరి, పత్తి, మక్కజొన్నతో పాటు కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా నష్టం జరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తెలియన
నకిలీ వరి విత్తనాలతో రైతులు నట్టేట మునిగారు. వేలాది రూపాయలు ఖర్చుచేసి సాగు చేస్తే వడ్లకు బదులు తాలు రావడంతో తీవ్రంగా నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండాకు చెందిన
రైతన్నలపై ప్రకృతితో పాటు ప్రభుత్వం కూడా పగపట్టిందని, తుఫాన్తో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండల �
మొంథా తుపాన్ మిగిల్చిన గాయాల నుంచి రైతన్న తేరుకోలేకపోతున్నాడు. ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలాగే వ్యవహరిస్తుండడంతో దిగాలు చెందుతున్నాడు. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తూ.. కుప్పలు చ�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులైనా కొనకపోవడంతో నారు వేసేంత స్థాయిలో మొలకలు వచ్చి భారీ నష్టం జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు �