ఆరుగాలం కష్టపడి పండించిన తెల్లబంగారాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి దాకా తుఫాన్ ప్రభావంతో పత్తి పాడైపోగా.. వచ్చిన కొద్దిపాటి దిగుబడిని కొర్రీల పేరుతో కొనడంలేదని గగ్గోల�
‘మొంథా తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, మంత్రుల మొద్దు నిద్ర వల్లే అనేక జిల్లాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది’ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
మొంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారాన్ని తక్షణమే ఇవ్వాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదర
మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో గుర్తించి బాధిత రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణ శివారులో భారీ
వానరాకడ.. ప్రాణం పోకడ అనేది పాత సామెత. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ప్రాణం మాటేమో గానీ, వాన ఎప్పుడొస్తుందో మాత్రం చెప్పే నైపుణ్యం స్పష్టంగా అందుబాటులో ఉంది. ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ మేల్కోనకుండా, మొ
తేమ, తాలుతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పలు ఐకేపీ కేంద్రా�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది. పంట నష్టపరిహారం విషయంలోన
‘ఎటుచూసినా రైతుల ఏడుపులతో గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఘొళ్లుమన్నది. రైతుల కంట నీరు కన్నీటి వరదలా పారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద పాలైందని రైతులు గుండెలవిసేలా రోద�
కొర్రీలు పెట్టి పత్తిని కొనుగోలు చేయకపోవడంతో నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులోని కాటన్ మిల్లు ఎదుట రైతులు గురువారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. సీసీఐ అధికారులు పత్తి తడిగా ఉందని, బాగాలేదనే కార
ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ కాని రైతులకు బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. తమకు అన్ని అర్హతలున్నా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు కష్టాల్లో చిక్కుకుంటే వారికి భరోసానివ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర�
మొంథా తుపాన్ రైతులను నిండా ముంచింది. బుధవారం పడిన భారీ వర్షం, ఆరుగాలం శ్రమను నీళ్లపాలు చేసింది. చేతికొచ్చే దశలో కన్నీళ్లు మిగిల్చింది. ఓపక్క కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని తడిపి, ముద్దచేసి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మొంథా తుపాన్ పంజా విసిరింది. అన్నదాతలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో భారీ వర్షం పడగా, వేలాది ఎకరాల్లో �
మొంథా తుపాన్ ధాటికి జిల్లా రైతాంగం తీరని నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి చేలను తుపాన్ తీవ్రంగా దెబ్బతీసింది. వరి కోత లు జరుగుతున్న సమయంలో రెండు రోజుల పాటు కురిసిన వర్షంతో
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తిని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు