డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం జరిగి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమకారుల నియోజకవర్గ
మక్కలు, ధాన్యం కొనుగోలులో ఓ వైపు సర్కార్ నిర్లక్ష్యం.. మరోవైపు రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో వేచిచూస్తున్న రైతులు.. దీనికితోడు మండుతున్న ఎండలతో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్�
రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా సాగుతున్న టైంలో ఆచరణకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులు సహా సబ్బండవర్గాలను నిండా ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు.
జిల్లాలో యాసంగిలో లక్షా 93 వేల 330 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
2026-27 సీజన్కు సంబంధించి మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.63 లక్షల మంది రైతులు ఉండగా.. వానకాలంలో పత్తి, సోయా, కంది, మక్క పండిస్తారు.
రైతులు తమ పంటను కొనుగోలు చేయాలని జనగామ జిల్లా వడ్లకొండలో పోలీసుల కాళ్లపై పడి వేడుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే తన గుండె తరుక్కుపోయిందని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ �
‘సార్ వారం రోజుల నుంచి ధాన్యం కొంటలేరు.. కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబోసిన వడ్లు ఎండకు ఎండుతున్నయి.. వానకు తడుస్తూ మొలకొస్తున్నయ్.. బాంచెన్ కాల్మొక్తా.. జర వడ్లు కొనండి సార్' అని రైతులు పోలీసు అధికారి కాళ్
కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులవుతున్నా కొనే దిక్కులేదు. ఒక వేళ కాంటా పెట్టినా తరలించేందుకు లారీలు వస్తలేవు. అతికష్టం మీద గోదాము, మ�
కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న రైతుల ఉసురు పోసుకుంటోంది. చేతికి వచ్చిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే సర్కారు మొద్దు నిద్ర పోతోంది. ఒక వైపు జొన్నలను కనీస మద్ధతు ధరకే క
ఖమ్మం జిల్లా పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యానికి మిల్లర్లు తరుగు తీస్తున్నారన్న విషయాన్ని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్గా తీసుకున్నారు. తరుగు, అదనపు �
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాత సతమతమవుతున్నాడు. బీఆర్ఎస్ హ యాంలో ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రా�
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడ్లను కల్లాలు, రోడ్లపై ఆరబెట్టి రోజుల తరబడిగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట క్లస్టర్ పరి�