ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించి అమ్ము కుందామన్న సర్కారు కొంటలేదని రైతు గుండె బరువెక్కి ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని తినాల్సిన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి శ�
యాసంగి పంట ఇంటికొచ్చింది.. వానకాలం పంటకు సాగు భూములు సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతున్న రైతులు యాసంగి పంట ఆనవాళ్లను ఆ భూములోనే వేసి కలియ దున్నాల్సిందిపోయి.. పంట అవశేషాలను పోగు చేసి నిప్పు పెడుతున్నారు. ఇలా
పంట వ్యర్థాలకు రైతులు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు రోడ్డు వెంట ఉన్న చెట్టుకు అంటుకొని అది కాలిపోయి టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ఘటన వైరా మండలం రెబ్బవరం �
వానకాలం సమీపిస్తుండడంతో రైతులు తమ భూముల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో మంటలు వేగంగా సమీప పొలాల్లోకి వ్యాపించి వ్యవసాయ సామగ్రి, పంటలు నష్టపోతున్నారు. మంటలు, పొగతో చోటుచేసుకుంటున్న ప్రమా�
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ శివారు ఎస్సారెస్పీ కాల్వను కొందరు రియల్టర్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టారు. ఈ కాల్వ ద్వారా వచ్చే నీటితో చుట్టు పక్కల రైతు లు పంటలు పండించుకుంటూ కుటుంబా�
ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతాంగంపై మరో కుట్రకు తెరతీసింది. వడ్ల కొనుగోళ్లలో రైతుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సాగు త
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనాలని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ గురువారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల రైతులు చిట్కుల్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మెదక్-జోగిపేట
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది రైతుల పరిస్థితి! ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు, వానకాలం సీజన్కు ముందే సర్కారు పిడుగు లాంటి వార్త చెప్పింది. రైతు భరోసా సకాలంలో ఇవ్వకుండా వేధిస్
రైతులను రాష్ట్ర సర్కార్ దగా చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ మండలంలోని మిల్లును గురువారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని త�