Kodangal | వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతన్న జీవితంలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం చిచ్చు పెడుతున్నది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగుచేసిన పంటలను గురువ�
ఈ ఏడాది వానకాలం రైతులకు కలిసిరాలేదు. అకాలవర్షాలతో పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రస్తుతం పసుపు పంట సాగుపై ఆసక్తిచూపారు. మంచి ధర వస్తే కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశపడుతున్నారు. ఆరంభంలో ధర బా�
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగు చేసిన పంటలను గుత్తేదారులు నేలపాలు చేశారు. కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భాగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం..
కాలువ నిర్మాణం కోసం రైతులు ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా రణం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోవడంతో పోరుబాట పడుతున్నారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీ
అసలే యూరియా కొరతతో సతమతమవుతున్న తమకు మొబైల్ యాప్ లింకు పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, నల్లగొండ జిల్లా తిప్పర్తిలో బుధవారం ఆందోళనకు దిగారు.
రంగనాయకసాగర్ ఎల్ఎం-6 కెనాల్ కిలోమీటరున్నర మేరకు కాలువ తవ్వి సాగునీళ్లివ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తామ ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతుల శ్రేయస్సే ధ్యేయమంటూ గొ ప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్.. ఆచరణలో మాత్రం శూన్య హస్తం చూపిస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో రైతులను సం ఘటితం చేయడంతోపాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేంద�
యూరి యా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం బోధన్ మండలంలోని ఊట్పల్లిలో యూరియా కోసం ఉదయం నుంచే రైతులు గోదాం వద్ద పడిగాపులు కాశారు. అటు సాలూర సొసైటీ వద్ద కూడా రైతులు బారులు తీరారు.
అన్నదాతలను యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. దానిపై అవగాహన లేక యూరియా అందక ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో వరి, మిర్చి తదితర పంటలు సాగు చేసిన రైతులు కొందరికి స్మార్ట్ ఫోన్లు లేక, మరికొందర�
అందుబాటులో యూరియా బస్తాలు ఉన్నా మొబైల్ యాప్లో బుక్ కావడం లేదని, ఈ దిక్కుమాలిన అప్లికేషన్ తమకొద్దంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో రైతులు మంగళవారం ఫర్టిలైజర్ దుకాణం ఎదుట నిరసన తెలిపారు
ఈ ఏడాది మామిడి పూత ఆలస్యం అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో మామిడి మార్కెట్లోకి వచ్చింది. దిగుబడులు తక్కువగా ఉండటంతో వేసవికిముందే ధరలు మండిపోతున్నాయి. సాధారణంగా సీజన్ చివర్లో దొరికే తోతాపురి (కోతమామిడ�
సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు నీరందించే ఎస్-6 కెనాల్ను వెంటనే పూర్తిచేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిస
రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వరి సన్న ధాన్యానికి సంబంధించిన పెండింగ్ బోనస్ డబ్బులను తక్షణమే చెల్లించాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ డిమాండ్ చేశ
యూరియా కో సం రైతులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం యాప్లో నమోదు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో చదువురాని రైతులు, పేద రైతులు ఇబ్బందులు పడుతున్నా రు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారులకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. వందల ఎకరాల వ్యవసాయ భూములను రహదారులుగా మార్చాలన్న యోచనను రై