తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలతో సాగునీటి లభ్యత భారీగా పెరిగింది. దీంతో రైతులు సంప్రదాయక పంటలను వదిలి మూకుమ్మడి�
మర్లకుంటతండా, మేడిపల్లి గ్రామాల ఫార్మా భూముల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు స్టే ఉన్న భూముల్లోకి రెవెన్యూ, టీజీఐఐజీ అధికార
భారత వాతావరణ శాఖ ప్రకారం.. దేశంలో గత 12 ఏండ్లలో అత్యంత పొడి జూన్ నెలగా ఈ ఏడాది నమోదైనది. అలాగే 1901లో దేశవ్యాప్త వర్షపాత రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇది ఐదవ అత్యం త పొడి జూన్ నెలగా నిలిచింది.
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పనికి మాలిన సంస్కారహీనమైన మాటలు మానుకొని, రైతులకు ప�
2014లో తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయం పట్టాలెక్కింది. అర్ధరాత్రి పొలాలకు వెళ్లి నీళ్లు పెట్టే బాధలు తప్పాయి. పాముకాట్లు లేవు, కరెంట్ షాకులు లేవు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెర�
రైతులకు ఆధునిక సాగు విధానాలు తెలియజేయడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయడానికి వ్యవసాయ క్లస్టర్కు ఒకటి చొప్పున కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు వేదిక�
రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న యూరియా యాప్ను వెంటనే బంద్ పె ట్టాలని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశునిపాడు గ్రామానికి చెందిన రైతు లగడపాటి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేస్తూ సెల్ఫీ వీ
Harish Rao | రాష్ట్ర రైతాంగానికి ఎవరేం చేశారో నిరూపించేందుకు అసెంబ్లీ సహా ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సవాల్ చేశారు. ర�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా వంచిస్తున్నదని, రైతు భరోసా కింద రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏకంగా రూ.29,300 కోట్లు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
రాష్ట్రంలో కూరగాయల సాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న కూరగాయల కొరతను తీర్చడం కోసం ఈ ఏడాది సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం, ఉద్యాన వర్సిటీ, ఉద�
పండించిన జొన్నలు కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం తగదని, అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఈ విషయంలో అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కలెక్టరేట్ను వీడేదిలేదని, ప్రభుత్వం స్పందించకప
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మూడు వారాలు దాటినా ఇంకా డబ్బులు చెల్లించక పోవడంతో �
రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మం�
తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గెస్ట్ హౌస్ వెనకాల ఓ రైతుకు చెందిన భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుంతలు తవ్విన ఘటన కలకలం రేపింది. ఈ గుంతలు ఎందుకోసం తవ్వారన్న సందిగ్ధం నెలకొంది. అక్కడ జేసీబీతో