రేవంత్రెడ్డి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన విరమించుకుని వెంటనే గోదావరి జలాలను పంపుల ద్వారా ఎత్తిపోసి, ప్రాజెక్టులు నింపాలని, కరువులో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకుని అండగా నిలబడాల్సిన అవసరం ఉందని బీఆ�
ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతుల కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. వరుణదేవుడు ముఖం చాటేయడంతో పొలాల్లో పచ్చదనం కరువై, రైతుల గుండెల్లో గుబులు మొదలైంది.
ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రె
Fertilizers | రాష్ట్రంలో రైతుల నెత్తిన కాంగ్రెస్ స ర్కార్ మరో పిడుగు వేసింది. ఇప్పటికే యూరియా కోసం అరిగోస పడుతున్న అ న్నదాతలపై ధరల భారాన్ని మోపనున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) యూరియా సహా ఇతర ఎ�
రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశాజనకంగా లేవని, లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.
వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి పదునైన వానలు కురియలేదు. దీంతో వ్యవసాయానికి సిద్ధమైన రైతులు వరుణుడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయినా వరుణుడు కరుణించకపోవడంతో వరుణుడి కోసం ప్రత్యేక పూజలు ప్రారంభి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లిలోని పంప్�
జిల్లాలో ఎల్నినో ప్రభావం, నైరుతి రుతుపవనాల అనిశ్చితితో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో రైతులు తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు �
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇక్రిశాట్లో రాష్ట్రస్థాయ�
రైతుల పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని అడిగితే ప్రతి పక్ష నేతల రక్తం పారిస్తానని సీఎం రేవంత్రెడ్డి చేసిన వాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల రక్తం రైతుల పొలాల్లో చల్లితే
: తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ పాలన మళ్లీ రావాలని రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం శంకరపట్నంలో ఉప
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టనున్న ఇండస్ట్రియల్ కారిడార్కు తమ భూములు ఇవ్వమని, పరిశ్రమలకు వ్యవసాయ భూములను మినహాయించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గూడ, కొరాట, హత్తిఘాట్కు చెందిన రైతులు సోమవా
రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేసిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార�
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టనున్న ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి తమ భూములను మినహాయించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ, కొరాట, హత్తిఘాట్ గ్రామాలకు చెందిన ర