రాష్ట్రంలో హైబ్రిడ్ విత్తనాల కొరత తీవ్రంగా ఉద్యాన సాగుకు ఆటంకం మారింది. స్థానికంగా విత్తనాలు లేకపోవడాన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ విత్తన కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించి, రైతులకు అధిక ధరలకు విక్ర
ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారు. వానకాలంలో వెంటాడిన యూరియా కష్టాలు యాసంగిలోనూ వీడటంలేదు. ఓవైపు యూరియా స్టాక్ ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం నిల్వలు కనిపించడంలే
పరిహారం తేల్చేవరకు అసైన్డ్ భూములను తీసుకోవద్దని రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి చౌరస్తా వద్ద రైతులు, గ్రామస్తులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
దేశంలో బ్రిటిష్ వారి రాజ్యాంగం రంగప్రవేశం చేయడంతో నిమ్న అణగదొక్కబడిన జాతులకు... శారీరక బానిసత్వం నుంచి విముక్తి కలిగింది కానీ, ఈ జన సామాన్యానికి విద్య నేర్పించే ముఖ్యమైన ప్రయత్నాన్ని ఈ ఉదార బ్రిటిష్ ప�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పెరగడంతో పంట పండించిన రైతుల్లో ఆశలు చిగురించాయి. సోమవారం క్వింటా ఏసీ మిర్చి ధర రూ.1,200, కొత్త మిర్చి ధర రూ.500 చొప్పున పెరగడంతో ఆనందం వ్యక్తమవుతోంది. గత బుధవారంతో పోల్చితే ఒ�
వ్యవసాయ ఉత్పత్తుల పెంపు, రైతులకు అవసరమైన సలహాలను ఇవ్వడం కోసం బహు భాషా కృత్రిమ మేధ (ఏఐ) టూల్ ‘భారత్-విస్తార్'ను కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. దీని కోసం రూ.150 కోట్లు కేటాయించారు. ఈ టూల్ అగ్రిస్టాక్ పోర్ట
దేశానికి అధికంగా పన్నులు చెల్లిస్తున్న తెలంగాణను కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిర్ల క్ష్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
పదేండ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణలో చేపట్టిన రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివిధ రాష్ర్టాల రైతులు గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో క్షేత్ర ప్రదర్శనకు వచ్చిన వారు ‘మేము ము ఖ్యంగా కేసీఆర్ పాలనలో జర
బ్లాక్ గ్రానైట్ తవ్వకాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరుసనగండ్ల శివారులోని 182 సర్వే నంబర్లో చేపడుతున్న బ్లాక్ గ్రాన�
అన్నదాతలకు యూరియా గోసలు తప్పడంలేదు. వానకాలంలో బస్తాల కోసం ఇబ్బంది పడిన ఘటనలే యాసంగిలోనూ పునరావృతం కావడంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
Farmers | మెదక్ జిల్లా కేంద్రంలో, హవేలీ ఘన్పూర్ మండల పరిధిలో సరిపడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతోపాటు యాప్ గురించి రైతులకు తెలియక పోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.