రైతులందరూ వాటర్షెడ్ పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ కోరారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సజ్జాపూర్, ఖానాపూర్, కొత్తూర్ గ్రామాల్లో న
రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ప
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్కు చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్ లోని చౌరస్తా వద రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో పెద్దఎత్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయని, కొనుగోళ్ల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, తాలు పే�
సుజాతనగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకు�
క్వింటాల్కు ఐదు నుంచి ఆరు కిలోలు కోత విధిస్తున్నారంటూ రైతులు కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు వచ్చిన కలెక్టర్కు బీఆర్ఎస్ మాజీ ఎంపీ�
జొన్నలు కొనుగోలు చేస్తదని కాంగ్రెస్ సర్కార్ను నమ్మి మోసపోయినం.. జొన్నలు సాగు చేసి తప్పు చేశామంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు మోకాళ్లపై కూర్చొని గుంజీలు తీసి నిరసన తె
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకోడానికి సైతం నానా తిప్పలు పడాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ మాటలు చెప్పుడే తప్ప పంట ఉత్పత్తులు కొనడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైత
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలని, కొనుగోళ్లను వేగవంతం చే�
బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు రైతులు ఇన్ని తిప్పలు పడాలా?, అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించు కోవడానికి రైతులు పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం�