వానకాలం సాగు రైతులకు భారంగా మారనున్నది. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రత్యక్షంగా.. పరోక్షంగా వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఇంటిల్లిపాది ఆరుగాలం కష్టించినా ఫలితం ల�
‘సోలార్ ప్లాంట్లు పెట్టుకోండి. బ్యాంకులతో మాట్లాడి అప్పులిప్పిస్తాం. విద్యుత్తును ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జించండి’ ఇదీ రాష్ట్రంలోని సీఎం కుసుమ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిన రైతులకు సర్క�
కరువు పీడిత తెలంగాణపై సమాఖ్య పాలకుల కక్షకు సజీ వ సాక్ష్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిలుస్తోంది. 1984లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినా, తెలంగాణ ఉ�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథ కాల్లో రైతుబీమా పథకం ఒకటి. మృతి చెంది న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసి ఆపన్న హస్తం అందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో �
వానకాలంలో వరుణుడు మొహం చాటేయడంతో అన్నదాతల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతున్నది. అదును దాటుతున్నా వర్షాలు కురియకపోవడంతో పంటలేసేందుకు సిద్ధం చేసిన దుక్కులు వెక్కిరిస్తున్నాయి. నాటేందుకు సిద్ధంగా ఉన్న న
మండలంలోని ఏడు గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం గంగాధర మండలం ఆచంపల్లి శివారులోని వరదకాల్వ తూం వద్ద మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించ�
ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తారు. 10 ఎకరాల పైగా ఉన్న గిరిజన రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు వర్షాధారంగా పంటలు పండించడం, ఒకే పంటను ఎంచుకోవడంతో ఎక్కువ నష్టాలు చవిచూస్తు
విక్రయానికి జొన్నలు తెచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని, వెంటనే సర్కార్ జొన్నలు కొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కీలకమైన ప్రాజెక్టులు కళ తప్పాయి. వానాకాలం ఆరంభమై నెల రోజులు సమీపిస్తున్నా జంట జలాశయాలు దాదాపు బోసిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరింది. నిజాంసాగర్ల�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సన్నవడ్లకు బోనస్ అట్టర్ఫ్లాప్ అయ్యింది. రెండేళ్లుగా యాసంగి సీజన్లో జమ చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో 2024-25 యాసంగిలో రూ.16.67 కో
కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని, లేదంటే రైతులతో కలిసి ఆదివారం ఆచంపల్లి వరదకాలువ తూము వద్ద మహాధర్నా చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఈ ధర్నాకు రైత