ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా డిఫాల్టర్లపై రుద్దుతూ జరిమానా, వడ్డీ పేరిట రాక్షసుల్లా పీక్కుతింటున్నారని కరీంనగర్ జిల్లా రైస్మిల్లర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. కొన్నేళ్ల�
రైతు చైతన్యంతోనే పంటల సాగు అధిక దిగుబడులు సాధ్యమని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. అల్దాస్ జానయ్య తెలిపారు. సోమవారం రెండో రోజు పీజేటీఏయూ , కోరమాండల్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సద�
అధికారుల అండతో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది. రాత్రిపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఊకచెట్టు వాగును తోడేస్తున్నారు. ఈ విషయంపై రైతులు, ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నా.. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లే
‘ చేతికొచ్చే దశలో పంటలు ఎండుతున్నయి.. నీళ్లు ఇయ్యాలనే సోయి ప్రభుత్వానికి లేదు.. సీఎం రేవంత్రెడ్డికి కచ్చితంగా రైతుల ఉసురు తాకుతుంది& అన్నంపెట్టే అన్నదాతలను ఏడిపిస్తే వారి శాపం తగిలిపోతడు.. వెంటనే నీళ్లు
“సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ప్రాణా ంతకంగా మారిన ఇథనాల్ ఫ్యాక్టరీలు మూతపడేవర కు పోరాటం కొనసాగిద్దాం. గుగ్గిళ్ల, నర్సింలుపల్లె గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన రెండు ఇథనాల్ పరిశ్రమలతో ప్రజల ప్రాణా
Farmers | ఓ వైపు యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందక అ న్నదాతలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సాగునీరు చుట్టపు చూపుగా వస్తుండటం తో పంటలు ఎండిపోయేలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల శి�
రైతుబంధు పథకాన్ని విమర్శించే నైతిక హకు సీఎం రేవంత్రెడ్డికి లేదని, పేదవారి ఇండ్లు కూల్చడమే కాకుండా రైతు సంక్షేమ పథకాన్ని కూడా మాయం చేస్తుండు అని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.
మల్కపేట కాల్వ నీళ్ల్లు వస్తాయనే నమ్మకంతో ఈ సారి పంట వేసిన తిమ్మాపూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నమ్మినందుకు నట్టేట మునిగే ప్రమాదం ఏర్పడింది. కాలువలో నీళ్లు రాక, బోరు బావుల్లో నీళ్లు లేక, వరుస తడుల
కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంట్ ‘కట్'కట మొదలైంది. వ్యవసాయానికి అంతరాయం లేకుండా కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో’ తెలియని పరిస్థితి ఉన్నది. రహీం�
కాళేశ్వరం కుప్పకూలింది, కాళేశ్వరం వల్ల ప్రయోజనమేమీ లేదు, కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల కుంభకోణం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు విత్తిన నాటి నుంచి అమ్ముకునేదాకా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల గురించి కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం పట్టించు కోవడం లేదు. జిల్లా ఇన్చార్�
భారత వ్యవసాయ రంగంలో మహిళల వాటా దాదాపు 58 శాతంగా ఉన్నదని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ (పీజేటీఏయూ) బోధనా సిబ్బందిలో 50% మంది మ హిళలు ఉన్నారని, వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థుల్లో 70% మంది అమ్మా�
అనుకున్నట్లుగానే పేద రైతుపై ప్రతాపం చూపేందుకు సింగరేణి అధికారులు సిద్ధమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం శివారులోని 126/1 సర్వే నంబర్లో ఎకరంన్నర భూమిలో కాల్వపల్లి కనకరాజు, రాజేశ్వరి దంపతులు 40 ఏ�