ట్రిపులార్ అగ్గి రాజుకుంటున్నది. అడ్డగోలు అలైన్మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్న వందలాది మంది రైతులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. జీవనాధారం పోతుందని జిల్లాలు దాటి నగరానికి చేరి ఆందోళనలకు ది
ట్రిపులార్ అగ్గి రాజుకుంటోంది. అడ్డగోలు అలైన్మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్న వందలాది మంది రైతులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. జీవనాధారం పోతుందని జిల్లాలు దాటి నగరానికి చేరి ఆందోళనలకు దిగు
ప్రజాకవి కాళోజీ జన్మదినం ఇయ్యాల, ఈ పర్వదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జేసుకొని సంబర పడుతున్నం. భాషంటే కేవలం బడుల్లో నేర్చుకునే అక్షరాల గుత్తి గాదు, భాష అంటే జీవన తరీక, మన ఎరుక, మన గుండెచప్పుడు.
KCR | తెలంగాణలో మళ్లీ తమ జీవితాలు బాగుండాలంటే మళ్లీ సారే రావాలి అని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆరే మళ్లీ అధికారంలోకి రావాలంటూ ఆయన చిత్రపటానికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా(కె) �
Punjab govt | ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy rains) తీవ్ర నష్టం మిగిల్చాయి. ముఖ్యంగా పంజాబ్ (Punjab) లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
కనగల్ మండలంలోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ లో యూరియా లభించకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లింగోటం మన గ్రోమోర్ ఎరువుల దుకాణానికి 400 బస్తాలు యూరియా సోమవారం రావడంతో రైతులు క్యూ లైన్ లో తెల్లవ
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా నాయకుడు పోలేబోయిన కిరణ్, సీపీఎం మండలం కార్యదర్శి వజ్జే శ్రీను, పూలే అంబేద్కర్ �
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఉండడం, ఆదివారం సెలవు దినం కావడంతో యూరియా రాకపోవడంతో ధర్మారం, కొత్తపల్లి, బొమ్మ రెడ్డి పల్లి, ఎర్ర
నారాయణపేట జిల్లాలో (Narayanapet) యూరియా కొరత వేదిస్తున్నది. పంట పొట్టకొస్తుండటంతో యూరియా కోసం రైతులు రాత్రనక, పగలనక వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు యూరియా గోస పట్టదా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించా రు. ఆదివారం ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామం నుంచి ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి, ధర్మాపూర్ మీదుగా �
మండలంలో ఆగ్రో రైతు సేవా కేంద్రాలు నాలుగు ఉండగా అందులో మూడు కులకచర్లలో ఒకటి ము జాహిద్పూర్లో ఉన్నాయి. చౌడాపూర్ మండలంలోని మరికల్లో ఒక రైతు ఆగ్రోసేవా కేంద్రం ఉన్నది.