కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్నదాతలు బహిరంగ దోపిడీకి గురవుతున్నారు. యూరియా కోసం రైతులు హాకా, పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కానీ.. వ్యాపారులు మాత్రం తమ దుకాణాల నుంచ
బీహార్ ప్రభుత్వం అదానీ కంపెనీకి కారుచౌకగా 1,020 ఎకరాల భూమిని కట్టబెట్టింది. భాగల్పూరు జిల్లా, పిర్పెయింటిలో ఉన్న ఈ భూమిని 25 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. సంవత్సరానికి ఎకరానికి రూ.1 లీజు ధరగా నిర్ణయించింది. �
ఒకనాడు నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. గతంలో నిండుకుండలా దర్శనమిచ్చిన చెరువులు ప్రస్తుతం పశువుల దాహార్తిని తీర్చలేని పరిస్థితికి చేరుకున్నాయి.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సుమారు యాభై రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పొద్దస్తమానం ఎండలో క్యూలో నిలబడినా ఒక్క బస్తా యూరియా
దొరకని పరిస్థితి నెలకొన్నది.
రైళ్ల ద్వారా రాష్ర్టానికి వచ్చిన యూరియాను దించేందుకు ప్లాట్ఫామ్లు దొరకడం లేదని, అందుకే రైతులకు యూరియాను సరఫరా చేయడంలో ఆలస్యమవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నట్టు తెలిసింది.
యూరియా దొరకక పంటలకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలతో గంటల తరబడి క్యూలో నిలబడిన రైతాంగానికి కడుపు
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి సహకార సంఘం గోదాం వద్ద శనివారం యూరియా కోసం ఎండలో బారులు తీరుతూ రైతులు ఇబ్బందిపడ్డారు. 225 బస్తాలు పంపిణీ చేశారు. ఇంకా 300 మంది రైతులకు అందకపోవడంతో అధికారులను నిల�
సొసైటీ పరిధిలోని రైతులు దాదాపు 400 మంది బోనకల్ మండలం రావినూతల సొసైటీ కార్యాలయం వద్దకు శనివారం తెల్లవారుజామునే చేరుకున్నారు. పొద్దంతా బస్తాల కోసం పడిగాపులు కాశారు. సొసైటీకి 323 బస్తాలు వచ్చిన విషయాన్ని తెల�
యూరియా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వేరుశనగ విత్తనా ల కోసం మరోమారు బాధలు తప్పేలా లేవని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. దామరగిద్ద మండల కేంద్రంలోని రైతువేదికలో 1,200 బస్తాల వేరుశనగ విత్తనాలు వచ్చాయని తెల�
రైతులకు యూరియాని అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్వపల్లి సొసైటీ వద్ద శనివారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అర్వపల్లి పీఏసీఎస్ కు రెండు ల�
యూరియా కోసం రైతులు అవస్థల పాలవుతున్నారు. వారి అవస్థలను సూడలేక క్యూలో నిల్చోవడానికి చెప్పులు సైతం తిప్పలు వడుతున్నాయి. కానీ, పాలకులు మాత్రం ‘పాపం’ అని కనికరించడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉరికొయ�
తెలంగాణ గుండె దరువు తెగిపోని బంధమ్మువు
తెలంగాణ ఆత్మాభిమానమ్మువు ఆరిపోని దీపమ్మువు
తెలంగాణ పోరులోన అగ్గిని రాజిల్లినోడ కేసీఆర్
తెలంగాణ తెచ్చినోడ దీపం వెలిగించినోడ ॥తె॥