యాసంగి పంటల సాగు ప్రారంభం అయ్యిం ది. గ్రామాల్లోని బోరుబావులు, చెరువుల కిం ద వరి నాట్లు వేస్తున్నారు. ఈ తరుణంలో రైతులకు యూరియా ఎంతో అవసరం ఉన్నది. ప్రభుత్వం అరకొరగా యూరియా సరఫరా చేస్తుండడంతో అన్నదాతలు ఇబ్బం
భీమా ప్రాజెక్టు ప్రారంభమై దాదాపు 15 ఏండ్లవుతున్నది. ఎక్కడికక్కడ పంటలు వేసుకొని రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వరి కాదు, జొన్నలు లేదా ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండని రేవంత్ చెప్తే రైతులు ఒప్పుకుంటార�
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల �
Urea | నర్సింహులపేట, డిసెంబర్ 24: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద అన్నదాతలు బయల్దేరారు.
Soybean | సోయాబీన్ పంటను కొనుగోలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంపై రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం సీజన్లో పండించిన సోయా, మక్క పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
యాసంగి సీజన్ మొదలై రైతులు సాగు సిద్ధమైనా ఇప్పటి వరకు రైతు భరోసాపై అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇవ్వక పో వడం రైతులు పెట్టుబడి సాయం కోసం నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం రైతులకు కలిసి రాకపోగా కన్నీళ్లు మి�
రైతు బజార్లలో ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం 14 కూరగాయల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు ఆహార భద్రతా ప్రమాణాల నమోదు, లైసెన్సింగ్ శిబిరాల�
యూరియా కొనాలంటే ముందు స్మార్ట్ఫోన్ కొనాలి. ఆ స్మార్ట్ఫోన్లోని అప్లికేషన్లను రైతు ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాతే వ్యవసాయం మొదలుపెట్టాలి. అప్పుడే ఎరువులు కొనుక్కోవాలి. ఇది నేను చెప్తున్న విషయ�
వట్టివాగు ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. యేటేటా ఓపెన్కాస్టు మట్టితో ప్రాజెక్టును నింపుతుండగా, మున్ముందు ఆయకట్టు సాగు కష్టమేనన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇక ప్రస్తుతం కాలువలకు మరమ్మత
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంపై జిల్లా రైతాంగం భగ్గుమన్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు సాగు నీరందడం కష్టమనుకున్న తరుణంలో గత కేసీఆర్ ప్రభు
కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి జనవరి 19వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చాయి. ఆదివారం హ�
KCR | బీఆర్ఎస్ రాకముందే యూరియా కోసం చెప్పుల లైన్లు ఉండేవని.. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పోగానే చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా సరఫరా