జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నది. ప్రతిఏటా జిల్లాలోని కొడంగల్, తాండూ రు నియోజకవర్గాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుపడుతున్నా నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ గ్రామంలో భూబాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వటంలేదంటూ రైతులు వాపోతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్న తమ భూములను ప్రభుత్వం పండ్ల మార్కెట్ ఏర్పా�
V Srinivas Goud | తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది.. కానీ మంచిగా ఉన్న ధాన్యం కూడా కొనడం లేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ప్రభుత్వం తెలుసుకోవాలని.. రోహిణి కార్
Padma devender reddy | ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య�
ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలు అసమర్ధ కాంగ్రెస్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నారని పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు.
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్అ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మక్కజొన్న, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్�
‘ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.. మార్కెట్ యార్డులో ఇబ్బంది పడుతున్నం..సారూ.. జొన్నలు కొనుండ్రి’ అంటూ ఆదిలాబాద్ కలెక్టర్కు మేడిగూడకు చెందిన రైతు క్యాతం రామిరెడ్డితో పాటు పలువురు రైతు
కొనుగోలు కేంద్రాల్లో వ డ్లు తూకం వేసి 20 రోజులైనా మిల్లులు, గోదాములకు తరలించడం లేదని, ఓ వైపు వర్షాలు పడుతున్నాయని ఇంకెప్పుడు తరలిస్తారని అధికారులపై రైతన్నలు కన్నెర్రజేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వరంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు, మక�
Farmers | ‘ధాన్యం కొనే దిక్కు లేదు.. నెల రోజులుగా కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం.. ఓ వైపేమో మొగులు కమ్ముకొస్తున్నది.. మీకు దండంపెడుతాం సారూ.. మా వడ్లు కొనేలా చూడండి’ అంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
Farmers | ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతలను నిండా ముంచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్ష
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్క బస్తాల చోరీ స్థానికం గా కలకలం రేపింది. యార్డులో అమ్మడానికి పేద రైతు 107 సంచుల మక్క ధాన్యం తీసుకురాగా రాత్రికి రాత్రే మా యంకావడంపై రైతులు ఆందో
‘వర్షం వస్తున్నది.. వడ్లపై పరదా కప్పాలి’ అని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఓ రైతు పరదా అడిగినందుకు నిర్వాహకురాలి భర్త దాడి చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర లో బుధవారం చోటుచేసుకున్నది. దాడి
ధాన్యం కొనాలంటే రైతులు అధికారు లు, ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కాలా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్ యాదవ్ ప్రశ్నించా