Rythu Bharosa | అక్షరాల రూ.28 వేల కోట్లు...! రైతుభరోసా కింద రైతులకు రేవంత్రెడ్డి సర్కార్ బాకీ పడ్డ మొత్తమిది. ఇదేంటి.. ఇంత భారీ మొత్తం బాకీ ఎలా ఉంటుందనే సందేహం రావొచ్చు.
రేవంత్ ప్ర భుత్వం ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి నిండా మునిగిపోయామని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రైతు లు ఆవేదన చెందారు.
జిల్లాలోని బండరావిరాలలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి చెత్త, కాలుష్యమయంగా చేయొద్దని బండరావిరాల, పరిసర గ్రామాల రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద కదంతొక్కారు. డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే సుమారు 16 గ్రామ�
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో ఆయన ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్ర�
‘మాకున్న కొద్దిపాటి భూములను రెక్కలు ముక్కలు చేసుకుని కాపడుకున్నం. ఇప్పుడు బైపాస్ రోడ్డు మా భూముల్లోంచి వేస్తామంటే అసలే ఒప్పుకోం. ఇంతకు ముందు ఎట్ల మంజూరైందో అట్లనే వేసుకోండి. అవసరమైతే చావనైనా చస్తాం గా�
వరుణుడు ముఖం చాటేయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. ఇప్పటికే బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు కింద ఉ�
భూ సమస్య పరిష్కారం కోసం ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందిన ఓ రైతు సోమవారం వినూత్న నిరసనకు దిగాడు. యాచారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు నేరుగా నాగలి కట్టిన కాడెద్దులతో వచ్చి ధర్నా చేశ�
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా మెరుగైన విద్య అందించాలనే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిల
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు, గతంలో పాసు బుక్కు వచ్చి రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ రైతులకు సూచించారు.
రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యమని చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘం కార్యాలయంలో 73వ అఖిల భారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
యూరియా యాప్లో లేదు.. షాపులో లేదని, నమోదు చేసుకున్నా నోస్టాక్ ఉంటున్నదని, అలాంటి యాప్ ఎందుకని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
నాగరికత ఎంత ముందుకు సాగినా...సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా...నాగలి లేనిదే పని జరగ దు... దుక్కి దున్నందే తినడానికి తిండి దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు..జాతికి వెన్నెముకగా నిలిచిన రై�
Urea App | యూరి యా కొరతను కప్పిపుచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదనే విమర్శలొస్తున్నాయి. యూరియా పంపిణీకి సంబంధించి యాప్లో కీలక నిబంధన చేర్చింది. యూరియాను రైతులందరికీ ఒకేసారి అందుబాట�