మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ముంత పోత పోసినట్టు కురిసిన భారీ వర్షంతో జిల్లా అంతా అతలాకుతల మైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి చేతిక చ్చిన పొలాలు నీ
తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన చొప్పదండి నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించ�
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్(35) రహదారులపై ఆరబోసిన సోయా కుప్పల పైనుంచి పడి మృత్యువాత పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా సోన్
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో తడిసిన మక్క, సోయాను కొనుగోలు చేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. గురువారం ఉదయం కుంటాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుంటాల-కల్లూరు ప్రధాన రహదారి
పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు. గురువారం మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులో వర్షానికి నేలవాలిన పొలాలను
ఎటూచూసినా ఏడుపులే... అయ్యో... దేవుడా ఏం పాపం చేశామయ్యా... మేము ఇప్పుడు ఎట్ల బతకాలే.. అంటూ రైతుల ఏడుపులతో గురువారం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ గొల్లుమన్నది. రైతుల కంట నీరు కన్నీటి వరదలా �
ముంథా తుఫాన్ సిద్దిపేట జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నేలకొరిగిన పంటలే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసి ముద్�
Collector Rahulraj | ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట నష్టం కాకుండా.. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి.. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
తుఫాన్ ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటను నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, రైతన్నలు ఎవరూ అధైర్య పడొద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
కురుస్తున్న భారీ వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి అన్నారు. ఆ సంఘం నాయకులతో కలిసి రైతులను సమస్యలను పరిష్కారించాలని కోరుతూ త
Failure Congress | అకాల వర్షం కుభీర్ మండల రైతాంగానికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చిన నేపథ్యంలో అమ్ముకుందామనుకునే సమయంలో వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి.
Farmers | గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తిగా తడిసి మొలకలు ఎత్తాయని తెలంగాణ రైతు రక్షణ సమితి ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు.
MLA Palla Rajeshwar Reddy | తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 18 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను మాత్రమే కొంటామని కఠినమైన నిర్ణయాలు పెట్టింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు,