Sunitha lakshma reddy | రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూస్తూ మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డ�
భూగర్భ జలాలు జిల్లాలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వానలు పడకపోవటంతో రైతులు భగీరథ యత్నం చేస్తున్నారు.
El Nino | రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ వానకాలంలో వరి సాగు విస్తీ ర్ణం 30 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకే పరిమితమయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Agriculture | గతేడాది కంటే ప్రస్తుతం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందం టే మీరు నమ్ముతారా? కానీ, వ్యవసాయ శాఖ మాత్రం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్తున్నది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్
రైతుల పొలాల్లో నీళ్లు పారించాలని ప్రతిపక్షంగా తాము అడిగితే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అ త్యంత జుగుప్సాకరంగా, అడ్డదిడ్డంగా మాట్లాడారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థ�
భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది పత్తిసాగు ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు అధిక వర్షాలు పడి పత్తి పంటలను నష్టపోయిన రైతులు.. ఈ ఏడాది వానల్లేక ఆందోళన చెందుతున్నారు. ఈ సమయానికి జిల్లావ్యాప్తంగా వందశాతం పత్తి పంట వ�
పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ మధ్యతరహా ప్రాజెక్టులోకి సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా గోదావరి జలాలు రావడంతో దాని ఆయకట్టు రైతులు, బీఆర్ఎస్ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బీళ్లుగా ఉన్న పంట పొ
అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డా
చందూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో రైతన్నలు తమ వ్యవసాయ క్షేత్రాలు హుషారుగా నారుమడులను తయారుచేసి జోరుగా వరి నాట్లు వేశారు.
కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరివ్వాలని కోరిన సీనియర్ ఇంజినీర్లను దూషించడం సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.