Fertilizers | శనివారం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో ఎరువుల కోసం రైతులు భారీగా క్యూలైన్లు నిలిచి ఉన్నారు. ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఉదయం నుంచి దుకాణం ముందు క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు.
మండల కేంద్రంలోని గణపసముద్రం ముంపు గ్రామాల రైతులు పరిహారం చెల్లించాలని శుక్రవారం బస్టాండ్ ఆవరణం లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమాది రవీందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో
దీర్ఘకాలిక రుణం తీసుకున్న రైతు తిరిగి చెల్లించడం లే దంటూ ఆయన పొలాన్ని వేలానికి పెట్టిన ఘ టన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతెలో శుక్రవారం చోటు చేసుకున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు అరిగోస పడాల్సి వస్తున్నది. గత రెండు సీజన్లలో అయితే ఒక్క బస్తా దొరకడం గగనమైంది. నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన అనుభవాలు పునరావృతమయ్యాయి. సింగిల్ వి
వనపర్తి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డును శుక్రవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా వేరుశనగ పంట దిగుబడిని పరిశీలించి రైతులు, కార్మికులను అ
సీసీఐ నిబంధనలు ప్రకారం..తేమ శాతం నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన పత్తిని తీసుకువచ్చినందుకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే గాని కొంత మందికి మాత్రమే నామమాత్రంగ
యూరియా కోసం రైతుల కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. గురువారం వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు బంద్ పెట్టి.. బీరు కంపెనీలకు మాత్రం నీళ్లు ఫుల్గా ఇస్తరా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. సాగునీరు లేక మెదక్ జిల్లాలో రైతుల పరి
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడిందని, ఇప్పుడు ఎక్సైజ్శాఖలో మరో స్కామ్కు తెరలేపిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంల�
ప్యూచర్సిటీ కోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయ భూములను తీసుకుంటే ఊరుకునేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు.
భూమిపై 45 ఏండ్లకుపైగా అన్ని హక్కులు, డిజిటల్ పాస్బుక్కులున్న పట్టాదారులకే అధికారులు నోటీసులు ఇవ్వడంపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బొమ్మరాసిపేట్ రైతులు మండిపడుతున్నారు.
Paddy Field | పొలంలో నాచు పొర మాదిరిగా ఏర్పడి వేర్లకు ఆక్సిజన్ అందకుండా చేస్తుందని, ఫలితంగా వేర్లు కుళ్ళిపోవడం, పంట ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు ఎర్రబడడం, పిలకల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వ్యవసాయ వి�
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన ఓ రైతు 4నెలల కిందట రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లాట్బుక్ చేసుకొని భూభారతి పోర్టల్ ద్�