Crop Diversification | రైతులు సాంప్రదాయ పంటల బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, పంటల మార్పిడి వైపు దృష్టిని సారించాలని కేవీకే శాస్త్రవేత్త సాధ్వి కోరారు.
రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా శుక్రవారం ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామంలో సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు.
మిల్లోల్లు అడిగినంత తూకం పెట్టినా వెయిట్ లాస్ అంటూ ధాన్యంలో కోతను విధించిన తీరుపై బొప్పాపూర్లో రైతులు నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగిన ఘటన శుక్రవారం జరిగింది. బొప్పాపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్ర�
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయరు.. కొన్న లారీలు రావడం లేదంటూ రాస్తారోకో చేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెలే హన్మంత్షిండే మండిపడ్డారు. ధాన్యం, మక్కలు, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం మద్నూర్
తరుగు పేరిట రైతులను దోచుకుంటే ఊరుకోబోమని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని, చివరి గింజ కొనే వరకు వెంటాడుతామని,
నెల రోజులు దాటినా ధాన్యం కొనేటోళ్లు లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘గన్నీ బ్యాగులియ్యరు.. కాంటా పెట్టరు.. లారీలు రావు.. గిట్లయితే మేమెప్పుడు అమ్ముకోవాలి?’ అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రు. �
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. పక్షంరోజులుగా మార్కెట్ యార్డుల్లో మగ్గుతున్నా వివిధ కారణాల సాకుతో రైతులకు నిద్రలేకుండా చేస్తున్నారని రైతులు ప్రశ్నల వ�
అష్టకష్టాలు పడి మక్క పండించిన రైతులు, వాటిని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మార్క్ఫెడ్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నత్తనడకన సేకరణ చేపడుతుండగా, రాత్రీ.. పగలూ పడిగాపులు కాయాల�
కొనుగోలు కేంద్రాల వద్ద కర్షకులు కన్నీటి గోస అనుభవిస్తున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. ఓ వైపు పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తెచ్చినప్పటికీ.. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయ�
ధాన్యం నుంచి తాలు వేరుచేసే మిషన్లు సరిగ్గా పనిచేయటం లేదు. దీంతో వడ్లలో తేమ అధికంగా ఉందన్న సాకుతో అధికారులు తమ ధాన్యాన్ని కొనడంలేదు. తాలు లేకుండా ఎండలో ఆరబెట్టి మళ్లీ తీసుకొచ్చినా.. కాంటా చేయడంలో తీవ్ర నిర
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకు పండించిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరు.. లారీల కొరత.. తూకంలో తరుగు ఇలా ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల