యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో చోట అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. గు రువారం కూడా యూరియా అం
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంత రైతులు విభిన్న రకాల పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెరుకు, ఆలుగడ్డ, పసుపు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలు పండిస్తున్నారు. స్థానికంగా ఆలుగడ
యూరియా కోసం రైతులు దామరచర్లలోని నార్కట్పల్లి-అద్దంకి హైవేపై గురువారం రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం వందల సంఖ్యలో గురువారం మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగినా దొరకక పోవడంతో ఆగ్రహంతో
ఆయిల్పామ్ సాగుకు మరింత మంది రైతులు ముందుకు రావాలని, ఆయిల్పామ్ తోటల్లో అంతర్ పంటల సాగుతో మంచి ఆదాయం పొందవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇటీవల అశ్వరావుపేటకు వెళ్లి ఆయిల్పామ్ తోటల�
రుణమాఫీ కాలేదని గత ఏడాది నిరసన తెలిపిన పాపానికి సర్కార్ 13 మంది రైతులను కోర్టుకు లాగింది. ఈ మేరకు సదరు రైతులకు సమన్లు రావడంతో గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది.
హైదరాబాద్ మహా నగరం చుట్టూ రీజినల్ రింగు రోడ్డు ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర, దక్షిణ భాగాల అలైన్మెంట్ను రూపొందించారు. ఉత్తర భాగం అలైన్మెంట్కు కేంద్ర సర్కారు అనుమతి కూడా వచ్చి�
అరకొరగా పంపిణీ అవుతున్న యూరియాపై ఆగ్రహించిన రైతులు గురువారం కేశంపేట ఠాణా ఎదుట ధర్నాకు దిగారు. మండలంలోని కొత్తపేట పీఏసీఎస్ పరిధిలో పంపిణీ అవుతున్న యూరియా రైతులకు సరిపడా అందడంలేదు.
రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలేసి రేయింబవళ్లు వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించా రు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్�
వద్దంటే వానలు కురుస్తుండడంతో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి, సోయా పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
పత్తి రైతుకు కేంద్ర ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తి పంటపై ఉన్న సుంకాన్ని ఎత్తివేయడంతో దేశీయ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం మద్దతు ధరపైనా పడనుంది. ఇప్పటికే ప�
ఆరుగాలం పనిచేసి పంట పండించాల్సిన రైతులు యూరియా కోసం అరిగోస పడుతూ యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము �