రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ను సందర్శించారు.
తుఫాన్ పట్ల మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుష్పలత సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున రైతుల�
Paddy Grain | మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, సిబ్బంది ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయం. ఈ నెల 27వ తేదీన ధాన్యం కొనుగోలు కే
తేమను సాకుగా చూపి పత్తి కొనుగోలు చేయడం (Cotton) లేదని రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం (Shaligouraram) మండలం మాదారంకలాన్ వద్ద రైతుల రోడ్డుపై బైఠాయించారు. ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి రోడ్డుపై ధర్నా �
రైతులకు యాసంగి ధాన్యం బోనస్ను కాంగ్రెస్ సర్కారు ఎగవేసినట్టేనా? అన్నదాతలు ఆ బోనస్ సొమ్ము గురించి మర్చిపోవాల్సిందేనా? పాత బకాయిలు చెల్లించకుండా కొత్త బోనస్ చెల్లింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా? ఇ�
మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో రైతులు చేపట్టిన ఉద్యమంపై వివాదాస్పద పోస్ట్ చేసిన బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ క్షమాపణలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలకు అంతే లేకుండాపోయింది. ప్రకృతికి ఎదురీది... సర్కార్ యూరియా ఇవ్వకపోయినా వడ్లు పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం వరి కోతలు ఊ�
భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ములకలపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిప�
అధికారంలోకి వస్తే మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. రబీ సీజన్(2024-25)లో వడ్లు అమ్మగా, ఎప్పుడెప్పుడు డబ్బులిస్తారోనంటూ రైత�
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం సాధించాలని కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సంవ�
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నదాతలు గత యాసంగి బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. 2024-25 యాసంగిలో రైతులు తమ సన్నరకం వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వానికి విక్రయించారు. ప్రతి క్వింటాల్కు అదనంగా రూ. 50
రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెం కట్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ధాన్యం, పత్తి కొనుగోలు, కేంద్రాలపై నిర్వహించిన సమీక్ష సమ�
మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఏడాదిన్నరకుపైగా సాగి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రైతుల ఉద్యమంపై తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఫార్మింగ్ ద రివల్యూషన్' ప్రదర్శనకు ఢిల్లీలోని బీజేపీ సర్కార్ అనుమతి నిరాకరి
ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటలకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ లో