పంట వేసిన రైతులు కంట నీరు పెడుతున్నరు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నరు. కలసికట్టుగా యూరియా కోసం కొట్లాడుతున్న రైతుల మధ్య కూడా ప్రభుత్వ ప్రణాళిక లోపం చిచ్
కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం మిగతా పనులన్నీ వదులుకొని సొసైటీ గోదాముల వద్దే పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు బా రులు తీరుతున్న�
మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో యూరియా కోసం రైతులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో గోపాల్రెడ్డి అనే రైతుతో పాటు పలువురు అన్నదాతలకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుం
పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం పీఏసీఎస్ పరిధిలోని అనంతారం గ్రామంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద క్యూలైన్లో పట్టా పాస్ బుక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టి గంటల తరబడి నిలబడినా బస్తా యూరియా దొ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రైతులకు యూరియా అవస్థలు తప్పడం లేదు. వానా కాలంలో సాగు చేసిన వరి పొలాలకు రెండో దఫా వేయడానికి సరిపడ యూరియా దొరకడం లేదు. దీంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. తాజాగా శనివారం పత్త�
Urea | రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లేసి నెల 15 రోజులైనా ఇప్పటివరకు యూరియా బస్తాలు అందగా పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులు యూ రియా కోసం పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
కామారెడ్డి జిల్లా కేంద్రం, ఎల్లారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనతో వరద బాధితులకు ఒరిగిందేమీలేదని, కనీస ఉపశమనం కూడా లభించలేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన.. వింతలు, విచిత్రాలకు నిలయంగా మారింది. హామీలు ఎందుకు అమలు చేయడంలేదని, గత ప్రభుత్వంపై అడ్డగోలుగా అసత్య ప్రచారం ఎందుకు చేశారని జర్నలిస్టులు అడిగితే ప్రభుత్వ పెద్దలు ముసిముసి నవ్వ
తెలంగాణ రైతులోకం కాంగ్రెస్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. పల్లెపల్లెన యూరియా కోసం ఆందోళనబాట పట్టింది. కాంగ్రెస్ పాలనలో నెల పదిహేను రోజులుగా రైతులకు కంటిమీద కునుకులేదు.
యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సొసైటీ గోదాముల వద్ద నిత్యం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొన్నది. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ గోదాం వద్దకు యూరియా కోస
‘వరి నాట్లు వేసి నెల రోజులైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరియా చల్లింది లేదు. ఇప్పుడు కూడా యూరియా ఎప్పుడు దొరుకుతదో తెలుస్తలేదు. ఇట్లయితే వరి పైరు ఎట్ల ఎదుగుతది’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ �