మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూనిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎకరాకు రూ.20 లక్షలు కాకుండా రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంతో తాము విలువైన భూములు కోల్పోతున్నామని పెద్దకల్వల రైతులు వాపోయారు. తగిన నష్ట పరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులను ఏం మేలు చేశారు?, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు డిమాండ్ చేశారు.
ఆ రైతుది చండ్రుగొండ మండలం తిప్పనపల్లి. అతడికి ఉన్నది మూడెకరాల పంట చేను. పత్తి పంట వేశాడు. కాలం కలిసిరాలేదు. పత్తి దిగుబడి రాలేదు. సర్కారు పంటను కొనలేదు. తేమ శాతం పేరుతో ప్రభుత్వం కొర్రీలు పెట్టేసరికి చివరి�
ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురవకపోవడంతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరలేదు. దీంతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నీటి మట్టం రోజురోజుకు అడుగంటుతున్నది. తుంగభద్ర నదీ తీర ప్రాంత రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రం�
ప్రజాస్వామ్య ప్రభుత్వాల చరిత్రలో రైతుల గురించి ఆలోచించిన పాలకులు అరుదు. ఆ అరుదైన వారిలో ముందు వరసలో ఉండే నాయకుడు కేసీఆర్. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ వ్యవసాయాన్ని తన తొమ్మిదిన్నరేండ్�
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సంబంధించిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే ఉపాధి కోసం నగరబాట పట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువ నీటిని గురువారం విడుదల చేసినట్టు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ వరకు చెరువులను నింపేందుకు ఈ నీటిని విడుదల చేస్త�
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు కడుతున్న బ్యారేజీలు, రిజర్వాయర్లతో తెలంగాణ రైతాంగానికి మరణ శాసనమే మిగులుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్�
ఏడేళ్లు విజయవంతంగా నడిచిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రశ్నార్థకంలో పడవేస్తుంది. గతేడాది ఆగస్టులో చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో బీమాకు తూట్లు పడుతున్నాయి.
మృగశిర కార్తె ముగిసినా.. ఆరుద్ర కార్తె ప్రవేశించినా ఆకాశంలో కారు మబ్బు లు లేవు. తొలకరి వర్షంతో పులకరించిన రైతన్న వానకాలం సాగుకు సిద్ధం చేసిన పొలాల్లో పత్తి, కంది ఇతర పంటల విత్తనాలు భూమిలో విత్తారు.
యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం రోడ్డెక్కారు. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి వద్ద గల ఎల్లారెడ్డి-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. మొదట్నుంచీ పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 30 నెలల తర్వాత కొత్త న�