రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. యూరియా కోసం రోజంతా గోదాముల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. గంటల తరబడి వరుసలో నిల్చున్నా అందని పరిస్థితి. అదను మీద యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడిగ ఎర్రయ్య, గన్నెబోయిన వెంకటాద్రి మండిపడ్డారు.
రంగారెడ్డిజిల్లాలో పత్తి, వరికి అవసరమైన యూరియా దొరకక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. యూరియా కోసం రోజంతా సహకార సంఘాల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి రైతులకు సరిపడా యూర�
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు బొలగాని జయరాములు అన్నారు. మోటకొండూరు మండల అగ్రికల్చర్ ఆఫీస్ ముందు సిపిఎం మండల �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పనిముట్లను రైతులు పొందాలని అర్వపల్లి మండల వ్యవసాయ అధికారి పెందోట గణేశ్ అన్నారు. గురువారం రామన్నగూడెం రైతు వేదికలో జరిగిన సమావేశ�
Urea Supply | యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసమని జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు .
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలోని తీలేరు సహకార సంఘానికి గురువారం 900 బస్తాల యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.
యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో యూరియా (Urea) కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలి సహకార సంఘాల వద్ద కాపుకాస్తున్నారు. తిండి తిప్పలు మాని, ఎండ వానాలను లెక్కచేయకుండా యూరియా కోసం తిప్�
ఏ ఊరికి వెళ్లినా అవే బాధలు.. సొసైటీలు, ఆగ్రోసెంటర్ల వద్ద ఉదయం నుంచీ సాయంత్రం దాకా ఒకటే బారులు.. చెప్పుల లైన్లు. ఏ ఒక్క రైతును కదిలించినా ధారగా పారే కన్నీళ్లు. రోజుల కొద్ది పడిగాపులు పడ్డా ఒక్క బస్తా దొరకని దు
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పర్యవసానాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. పంటలకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. యూరియా కొరత వల్ల పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్త�
సూర్యాపేటలోని సీతారాంపురం పీఎసీఎస్ వద్ద యూరియా కోసం వారం రోజులుగా వేకువజామునే వచ్చి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదంటూ ఆగ్రహంతో రైతు లు బుధవారం సూర్యాపేట-మిర్యాలగూడ రహదారి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూరియా కోసం సొసైటీల ఎదుట గంటల కొద్దీ క్యూలో నిరీక్షించిన రైతులు ఓపిక నశించి ఆగ్రహించారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేసి కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డారు. డోర్నకల్ మండలం గొల్లచర
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంటలకు సరిపడా యూరియాను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రైతులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సహకార సంఘాల గోదాముల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్న�