బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరిపడా యూరియా అందగా.. కాంగ్రెస్ పాలనలో కనీసం ఒక్క బస్తా కూడా దొరక్క రైతులు అరిగోస పడుతున్నారు. మంగళవారం ఆయా సొసైటీలకు యారియా లోడ్ రాగా రైతులు పెద్ద సంఖ్యలో వేకువజాము నుంచే బార�
కౌలు రైతుల బతుకులకు కనీస భరోసా లేకుండాపోయింది. ప్రతి ఏటా కన్నీటి సేద్యం చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులనూ మోసం చేసింది. ఎన్నికల ప్రచారం
పంటలు దిగుబడి రావాలంటే ఎరువులు తప్పనిసరి. అయితే ఆ ఎరువులు కొందామంటే దొరకడం లేదు. ప్రస్తుతం రైతన్నలు సాగుచేస్తున్న పత్తి, మిరప, వరి తదితర పంటలకు ఎరువులు అత్యవసరం.
Niranjan Reddy | జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్ సంతోష్ను కోరారు.
Passbooks | రైతు భూమి పాస్ బుక్కు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను క్యూలైన్లో ఉంచారు. గోదాంలో సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. సరిపడా యూరియా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని, అధికారులను రైతులు
యూరియా (Urea) కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తెల్లారకముందే సహకార సంఘాల ఎదుట భారీగా క్యూలైన్లు కడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని సహకార సంఘానికి 230 బస్తాల యూరియా వచ్చింది.
యూరియా కొరత రైతన్నకు చుక్కలు చూపిస్తున్నది. సాగు పనులు మానుకొని తెల్లవారుజాము నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాసినా ఒక్క బస్తా కూడా దొరకడం గగనం అవుతోంది. అలాగే మహబూబాబాద్ జిల్లాకు 40,500 మెట్రిక్ టన్నులు అవస
రాష్ట్రంలో యూరియా కొరతపై రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తుంటే.. మూలిగే నకపై తాటిపండు పడ్డట్టు పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సీఎల్ను షట్డౌన్ చేయడం ఏంటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచే�
అడగడమే ఆలస్యం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇంకా సవతితల్లి ప్రేమనే చూపుతున్నది. తాజాగా యూరియా పంపిణీ విషయంలోనూ ఇది రుజువైంది.
కాంగ్రెస్ ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాతలు రెండునెలలుగా గోస పడుతూనే ఉన్నారు. పంటలకు వేసేందుకు యూరియా కోసం నానాయాతన పడుతున్నారు. సహకార సొసైటీ కార్యాలయాలు, గోడౌన్�
రైతును రాజుగా మారుస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు కాసే పరిస్థితికి తీసుకువచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు సెలవులు రావడంతోయూరి�
‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అనే నినాదం పునాదిగానే తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. ఈ మూడింటి విషయమై ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని గుర్తించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమానికి నడుం కట్టారు.