కొనుగోలు చేసిన మక్కలను రెండు రోజుల్లో తరలించకపోతే మార్కెట్ యార్డులోనే రైతులతో కలిసి పడుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులను హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జ్యాపం జరుగుతున్నదని, లారీల కొరతతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ పలు జిల్లాల్లో బుధవారం ఆంద�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంది లేకుంట పంటలు సాగు చేసి, దర్జాగా బతికిన రైతాంగం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నది. వడ్లు కొనకుండా ఏదో ఒక మెలిక పెడుతూ ముప్ప
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో విఫలమైంది. సంగారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. రైతులు వరి కోతలు పూర్తిచేసి నెలరోజులు కావస్తున్నా, తగినంత మాయిశ్చర్ వచ్చినా.. ధాన్�
ఆరుగాలం కష్ట్టపడి పండించిన వడ్ల్లను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చినా వారం, పదిహేను రోజులు గడుస్తున్నా కాంటా చేయడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో కన
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఆది నుంచి ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండలో ఒక్కసారి కూడా యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా మంత్రులు సమీక్ష చ�
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైస్ మిల్ యజమానులకు సూచించారు. ఖానాపూర్లోని పలు రైస్మిల్లులను ఆమె బుధవారం తనిఖీ చేశారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోలులో రైతులు రోడ్డెకారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం సుల్తాన్పూర్ వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై రాస్తారోకో ని�
అన్నదాతలను మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారు. తాలు పేరుతో ఐదు నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. మండలంలోని మునుకుంట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 164 మంది రైతులు తమ ధాన్యాన్ని రాసులుగా పోశారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని, వారి గురించి పట్టించుకోనే వారే కరువయ్యారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. నాణ్యమైన ధాన్యం విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. కూసుమంచి మండలం పాలేరులోని ఐకేపీ �
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు రైసు మిల్లర్లతో కుమ్మకై కమీషన్ల కోసం రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నార్కట్పల్లి మం డలం షాపల్లి, నెమ్మాని గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సం�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా నేటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేవు. పదిరోజుల కిందట అధికారులు, నాయకులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా..నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కా�