‘అయ్యా కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలేదు.. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఆ కరెంట్ కోసం కావలికాసే ఉమ్మడి రాష్ట్రంనాటి రోజులు మళ్లీ వచ్చాయి’ అని తెలంగాణ వి
కరెంట్ కోతలను నిరసిస్తూ నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని విద్యుత్తు సబ్స్టేషన్ ఎదుట శనివారం కుభీర్, ధార్కుభీర్, రాజురా గ్రామాల రైతు�
రండి.. గాడిదలు పెంచండి... లక్షాధికారులు కండి’ అంటూ రైతులు, వ్యాపారం చేసే ఉత్సాహవంతులు, సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నది. గాడిదలే కాదు.. మీకు ఆసక్తి ఉంటే గుర్రాలు, ఒంటెలను కూడా పెంచవచ్చునని అంటు�
యూరియా కోసం రైతులు నిజామాబాద్ రూరల్ మండలం గుండారం సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. శనివారం సొసైటీకి లోడ్ యూరియా రాగా, ఏడు గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చారు. యాప్లో బుక్ కాని రైతులు యూరియా కోసం రోజుల తర
రైతు భరోసా పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిన పంట పెట్టుబడి సాయం అందించే ఆ పథకాన్ని ఖజానాకు భారంగా భావిస్తున్నదా? మాజీ సీఎం కేసీఆర్ ఆనవ�
యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వరి పొట్టదశలో ఉన్న తరుణంలో ఎరువులు దొరకకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. యూరియా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో అక్కడక్కడా అన్నదాతలు ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నా
సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, వెంటనే నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి, కోదండరావుపల్లి, సిద్దిపేట రూరల్ మం�
రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ, ఉద్యాన, సహకార, మారెటింగ్ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర
సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి చుక్క నీటి బొట్టును ఇతర ప్రాంతాలకు తరలించినా సహించేది లేదని నంగునూరు మండల రైతులు, బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
పూర్తిగా ఎండాకాలం రానేలేదు.. అప్పుడే అన్నదాతలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. యాసంగిలో వేసిన వరి పొలాలకు నీళ్లందక ఆయకట్టు రైతులు అల్లాడుతున్నారు. యాసంగికి గాను బయ్యారం పెద్దచెరువు పెద్దకాల్వ, నక్క తూము, �
ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక�
కరెంటు కోతలపై రైతులు కన్నెర్రజేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ఎదుటే ఎండిపోతుండటంతో ఆగ్రహించిన రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం సబ్స్టేషన్ ఎదు�
రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్లో బుక్ చేసుకోవడం ఎలాగో తెలియక.. స్మార్ట్ ఫోన్ లేక? చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.