యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే యాప్ తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు గురువారం రైతులతో కలిసి నల్లగొండ జిల్లా మర్రిగూడలో మెరుపు ధర్నాకు దిగారు.
సాగు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహం రైతన్నకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
యూరియా లేకుండా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రె స్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్య క్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి రైతువేదికలో ఏర్పాటుచేసిన యూరియా అదనపు క�
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఎల్లో రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్థిపేటకు చెందిన రూపిరెడ్డి వేణు 3 బస్తాల ఎల్లో రకం మిర్చి మార్
Rythu Bharosa | రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకున్నది. రైతులు పెట్టుబడి సాయం కోసం సర్కార్వైపు ఆశగా చూస్తుండగా, ప్రభుత్వం మాత్రం రైతుభరోసా పంపిణీపై స్పందించింది లేదు.
Makthal Market | మక్తల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల పండించిన ధాన్యాన్ని విక్రయించే ట్రేడర్స్ కు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ, అవేవీ పాటించకుండా ప్రైవేట్ వ్యక్తులు, అడ్డగోలుగా వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహ�
సాంకేతిక సమస్యతో యూరియా పొందలేకపోతున్నామంటూ నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. దాదాపు గంటపాటు ధర్నా నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని దుబ్బగూడెం వద్ద పాకాల ఏటిపై అడ్డంగా నిర్మించతలపెట్టిన పాలేరు లింకు కెనాల్ సర్వేను ముల్కనూర్, దుబ్బగూడెం రైతులు అడ్డుకున్నారు. సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తహ
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు క్వారీ వివాదం ఇంకా సద్దుమణుగక ముందే మరో క్వారీపై ఇదే మండలంలోని కొండపాక రైతులు సోమవారం తిరగబడ్డారు. దాదాపు రెండు మూడు గంటలపాటు గ్రామస్థులు, రైతులు ఆందోళనకు దిగా�
Yasangi Bonus | గత యాసంగి సన్నాల బోనస్ పైసలు ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించలేదు. అన్నదాతలు ధాన్యం అమ్మి పది నెలలు గడుస్తున్నా పైసలు ఇవ్వక నాన్చుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిజమైన సహకారవాది కాబట్టి సహకార సంఘాల బలోపేతంపై దృష్టి సారించారు.