Urea | ముందస్తు వర్షాలు పడడంతో మురిసిన రైతులు, అటు తరువాత వర్షాలు లేక నారు మల్లు, పత్తి మొక్కజొన్న మొలకలు ఎండిపోతుంటే ఆందోళన చెందిన రైతులు, నేడు యూరియా కోసం వానలో తడుస్తూ లైన్లు కట్టే పరిస్థితి ఎదురైంది.
Farmers | పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు పేర్కొన్నారు.
Harish Rao | వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి.. లేదంటే రైతులతో వేలాది మందిగా కదిలి వచ్చి మేమే మోటార్లను ఆన్ చేస్తామని ప్రభుత్వాన్ని హరీశ్ రావు హెచ్చరించారని తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల కోసం మోటా�
కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది లైన్లో నిలబడి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
రైతులకు యూరియా కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురుతో పాటు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఎరువుల కోసం ఎదురుచూపులు తప్పలేదు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘ఓ రైతు రేపు రా’ అనే మాట ట్రెండింగ్లో ఉన్నది. యూరియా కోసం ప్యాక్స్ కేంద్రాలకు వెళ్తున్న రైతులకు ‘స్టాక్ లేదు రేపు రండి’ అంటూ అధికారులు చెప్తున్నారు.
యూరియా కొరతతో రైతులు తల్లడిల్లుతున్నరు. పత్తి పంట వేసి 60 రోజలవుతున్నా ఒకసారి మాత్రమే యూరి యా వేశాం. మొలకెత్తిన తర్వాత 20 రోజుల్ల్లో మొక్కకు యూరియా వేస్తే ఏపుగా పెరుగుతుంది.
రైతులు యూరియా కోసం గోస పడుతూనే ఉన్నారు. ఏ కేంద్రానికి లోడ్ వచ్చిందని తెలిసినా.. అక్కడికి పరుగులు తీస్తున్నారు. పొద్దంతా పడిగాపులు గాసినా దొరకక నిరాశ చెందుతున్నారు. ఆదివారం కూడా ఉమ్మడి జిల్లా రైతులు అరిగ�
Harish Rao | కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీ�
Harish Rao | కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలైతుంటే రేవంత్ రెడ్డి కనులప్పగించి చూస్తున్నాడు . కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన మీ అబద్ధాన్ని నిజం చేసేందుకే మోటార్లను ఆన్ చేయడం లేదా..? రేవంత్ రెడ్డి అని మాజ