Farmers | అకాల వర్షాలు కురిసి వారం రోజులు గడిచినా ఇప్పటికీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం చాలా బాధాకరమని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు.
సోమన్పల్లిలోగల డీసీఎంఎస్ సెంటర్లోని యూరియా బస్తాలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ బుధవారం విచారణ చేపట్టారు. ‘డీసీఎంస్ సెంటర్కు జనవరిలో 222 బస్తాల యూరియ�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్త ర భాగం నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖ
కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటంలేదు. గత రెండున్నర ఏండ్లుగా రైతులను హస్తం ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది. 24గంటల విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్.. సరఫరాలో భా�
ప్రకృతి వైపరీత్యాలు ఎదురొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఫర్టిలైజర్ షా�
మొన్నటి వరకు బాగా పలికిన టమాట ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. దీంతో పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. గిట్టుబాటు ధర లేక టమాట పంట తెంపకుండా రైతులు చేనులో వదిలేస్తున్నారు. నీటి వసతి తక్కు వ ఉండడంతో సిద్ద�
రైతులకు సకాలంలో యూరియా అందించాలని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఖాళీ యూరియా బస్తాలను ప్రదర్�
మిర్చి ధర క్వింటాల్కు రూ.2,000 తగ్గడంతో సోమవారం వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత శుక్రవారం యూఎస్ 341 రకం మిర్చి క్వింటాల్కు రూ.23 వేలు ధ
సాగు నీటిని విడుదల చేయడమే గాకుండా, పెండింగ్లో ఉన్న మూడు పంటలకు సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద ముస్తాబాద్ రహదార
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ సర్కార్ హయాంలో రంగనాయకసాగర్ నుంచి కాళేశ్వరం 11వ ప్యాకేజీలో చేపట్టిన ఎల్-4, ఎల్-5, ఎల్-6 క�