యూరియా కోసం రైతులు మళ్లీ అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా కోసం ఎప్పటిలాగే పొద్దటి సందే పీఏసీఎస్ గోదాంల వద్ద బారులు, పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో యూరియా దొరక్క నిరస�
నల్లగొండలోని దేవరకొండ రోడ్డులోని ఒక ఫర్టిలైజర్ దుకాణదారుడు రవాణా చార్జీలతో కలిపి బస్తా యూరియాను రూ.285 నుంచి రూ.295 వెచ్చించి కొనుగోలు చేస్తే రెగ్యులర్గా తన వద్దకు వచ్చే రైతులు కాకుండా ఇటీవల ఆయన దగ్గరకు మ
ప్రభుత్వం సోయాబీన్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లా బంద్లో భాగంగా ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోయాబీన్ పంటను కొని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వ�
నేను దుక్కిటెద్దును.. కరెంట్ షాక్కు బలైన రైతు నేస్తాన్ని.. నాలాంటి పరిస్థితి మరో జీవికి రావొద్దని నా ఆత్మఘోష వినిపిస్తున్న.. నాది, నా యజమాని ఓదెల మండలం అబ్బిడిపల్లికి చెందిన మల్లవేణి సదయ్యది విడదీయలేని �
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పంటలను కొనుగోలు చేయడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రా�
రంగు మారిన సోయాను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
యూరియా సరఫరాలో రాష్ట్ర సర్కార్ దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇవ్వడం చేతగాకే యాప్లు, కార్డుల పేరిట నాటకాలాడుతున్నదని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
‘పాలన అంతా బాగున్నది’ అన్ని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ సర్కారు డొల్లతనం శాసన మండలి సాక్షిగా బట్టబయలైంది. క్షేత్రస్థాయిలో రైతుల దయనీయ పరిస్థితిని సోమవారం జరిగిన మండలి సమావేశాల్లో ఏకంగా చైర్మన్ క�
కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాలో జరుగుతున్న దారుణాలు, రైతుల ఇబ్బందులు, ఆ శాఖలోని డొల్లతనం, ఉదాసీనత, తదితర అంశాలన్నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ మంత్రి మల్లు భట్టి విక్రమా