ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దిగుబడుల కొనుగోలులో తాత్సారంపై తీవ్రంగా మండిపడ్డారు.
కోహెడ సమగ్ర మారెట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.
అన్నదాతలను ఆగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం వరి, మొక్కజొన్న ధాన్యాన్ని క�
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. రైతులే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ రవాణాను స్తంభ�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితమే కోతలు పూర్తయినా కొనుగోళ్లు మాత్రం పూర్తి కాలేదు. 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని వ్యవసా�
రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించిన మక్కలను కొనుగోలు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మర్లపాడు, కల్లూరుగూడెంలోని మొక్కజొన్న కొనుగోల
దాదాపు నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు సాగడం లేదంటూ రైతులు సోమవారం పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. చాలాచోట్ల కాంటా పెడ్తలేరని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని, తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని,
చౌటుప్పల్ వ్యవసా య మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అరిగోస పడుతున్నారు. ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు దాటినా కాంటాల సంఖ్య పెంచడం లేదు. దీంతో కొనుగోలు పక్రియ నత్తనడకన సాగుతుండటంతో
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ను ముట్టడించారు. మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పిలుపు మేరకు నియోజకవర్గంలోని రైతుల�
వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో అధికారులు మక్కల కాంటాలు నిలిపివేయడంతో ఆగ్రహించిన రైతులు నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. అధికార యంత్రాంగం వచ్చి కాంటాలు ప్ర�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి గ్రామశివారులోని 142, 160 సర్వేనంబర్లలో అసైన్డ్ భూమి 400 ఎకరాలకు పైగా ఉంది. ఈ భూములను టీజీఐఐసీకి అప్పగించడానికి ఇటీవల ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. రాజధాని�
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాద
ఆరుగాలం కష్టపడి పంట పండిస్త్తే ధాన్యాన్ని ఇంకెప్పుడు కొం టారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరురోజులుగా పొలాల వద్దే ధాన్యం నిల్వ ఉంచినా అధికారులు మాత్రం రేపు మాపు అంటూ మాట దాట వే స్తున్నారంటూ ఆ