ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో అన్నదాతలు గోస పడుతున్నారు. పోయిన యాసంగి సీజన్లో యూరియా కోసం, పంటలు చేతికొచ్చే దశలో సాగునీటి కోసం తండ్లాడారు.
ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనే దిక్కులేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నెలరోజులుగా ఉంచిన వడ్లు, మక్కజొన్నలను కాపాడుకోలేక ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు నానా అవస్థలు ప�
అకాల వర్షానికి ధాన్యం, మక్కలు తడిసి ముద్దవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్�
‘ధాన్యమో.. రామచంద్రా.. ఇంకెప్పుడు ధాన్యం కొంటారు’ అంటూ అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కులేక దిగాలు చెందుతున్నారు. సర్కారు నిర్ల�
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, సర్కారు నిర్లక్ష్యంతో ధాన్యం, మక్కల కొనుగోళ్లు జరగడం లేదని మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ మండిపడ్డారు. అదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని వరంగల్-ఖమ్మం హైవేపై ఆదివారం బీఆర్ఎస్ నేతృత్వంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భం�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెలరోజులుగా ఇబ్
సీజన్ ఏదైనా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతులు గోసపడుతూనే ఉన్నారు. పోయిన సీజన్లో యూరియా, సాగునీటి కోసం తండ్లాడిన అన్నదాతలు, ఇప్పుడు
రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల్లో తేమ శాతం, హమాలీల కొరత వల్ల �
సిద్దిపేట జిల్లాలో ఈఏడు 5.85లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతులు ఈ వానకాలంలో సాగుచేస్తారు. రైతులు ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటల సాగుకు శ్రీకారం చుట్టనున్నారు.
శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లబెల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన మాలోత్ రాజాసింగ్ మూడ�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాని కి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట �