సాంకేతిక కారణాలతో ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలోని అమ్మోనియో ప్లాంటులో గురువారం పైప్లైన్ లీకేజీ అయింది. దీంతో అమ్మోనియా ఉత్పత్తి నిలిచిపోయింది. పరోక్షంగా ఇది యూరియా ఉత్పత్తికి పెద్ద దెబ్బగా భావిస్తున్
యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ మానుకొని సరఫరా కేంద్రాల వద్ద రోజంతా క్యూలో పడిగాపులు కాస్తున్నారు.
దాదాపు 50 ఏండ్లుగా పోడు చేసుకుని బతుకుతున్న తమను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, తమ ఆకలి కేకలు, గోసను ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకొందామని పాదయాత్రగా బయలుదేరిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూనిర్వాసితులపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, కర్నాగానిపల్లి, కాచ్వార్కు చెందిన నిర్వాసిత రైతులు కాచ్వార్ నుంచి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాలను కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో జనగామ ఎన్నికల.
పోడు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులు చేపట్టిన పాదయాత్రను హైదరాబాద్లోని శామీర్పేట్లో గురువారం పోలీసులు అడ్డుకోవడంపై బీఆ�
సైదాపూర్ మండలంలోని వెన్నెంపల్లి సహకార సంఘానికి బుధవారం 450 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం సుమారు 4 గంటలనుండి క్యూ కట్టారు. యూరియా కొరత తో రైతున్నలు ఉదయం నుండే లైన్ కట్టారు.
కాంగ్రెస్ సర్కార్ తమను మస్తు తిప్పలు పెడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్లో బుధవారం రైతులు యూరియా కోసం బారులుతీరగా అటుగా వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వా
ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు.
నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు భూనిర్వాసితులు కదం తొక్కారు. బుధవారం నారాయణపేట జిల్లా ఎడవెల్లి నుంచి చిన్నపొర్ల , పెద్దపొర్ల గ్రామాల మీదుగా ఊట్కూరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల మేర నిర్వాసితులు పాదయాత్�