కాంగ్రెస్ సర్కార్ తమను మస్తు తిప్పలు పెడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్లో బుధవారం రైతులు యూరియా కోసం బారులుతీరగా అటుగా వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వా
ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు.
నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు భూనిర్వాసితులు కదం తొక్కారు. బుధవారం నారాయణపేట జిల్లా ఎడవెల్లి నుంచి చిన్నపొర్ల , పెద్దపొర్ల గ్రామాల మీదుగా ఊట్కూరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల మేర నిర్వాసితులు పాదయాత్�
వర్షాలు పడుతున్న వేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా కోసం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు.. ఒక్కోసారి రాత్రి వరకూ నిరీక్షిస్తున్నారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచే కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నా సరిపడా బస్తాలు దొరకక అన్నదాతలు నరకయాతన అనుభవిస్తున్నారు.
తమది ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వలేదని స్థితిలో ఉన్నదని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి విమర్శించారు. గోపవరం సొసైటీ వద్ద యూరి�
యూరియా బస్తాల కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాస్తూ, నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటనలు కొణిజర్ల మండలం గోపవరం, అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీ కార్యాలయాల వద్ద బుధవారం చోటు చేసుకున్నాయి. గోపవరం సొసైటీకి యూరియ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టులు భూములు కో ల్పోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊటూర్ మం డలం ఎడవె�
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్ర�
వ్యవసాయ పనులు వదిలి రైతులు సింగిల్ విండోల బాటపడుతున్నారు. రోజుల తరబడి రైతులు మండల కేంద్రానికి చేరుకొని క్యూలైన్లలో నిల్చుని ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కా ర్�
Farmers | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థ
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి బుధవారం 300 బస్తాల యూరియా రావడంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు.
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు హరిగోస పడుతున్నారు. యూరియా బస్తాల కోసం రైతులు సింగల్ విండో గోదాములు, ఫర్టిలైజర్ దుకాణాల్లో పడిగాపులు కాస్తున్నారు.
Dairy Farm | డెయిరీ ఫామ్కు సంబంధించిన షెడ్డు తగలబడి రెండు బర్రెలు, 5 దుడ్డెలు మృత్యువాత చెందిన సంఘటన మెదక్ జిల్లా శివంపేట్ మండలం బొజ్జ తాండలో చోటు చేసుకుంది.