అకాల వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్లోని కొ�
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, లీడర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్త
ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలు మండలాలకు చెందిన రైతులు, కాంగ్రెస్ నాయకులు మెదక్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వడ్లు పోసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20
‘వర్షాలు పడ్తున్నయి. ధాన్యం ఎక్కడ తడుస్తదోనని భయమైతంది.. మీ కాల్మొక్త సారూ.. వడ్లు కొనండి..’ అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్నమామిడి గ్రామానికి చెందిన రైతు బొడ్డు మధుకర్ జిల్లా అదనపు కలెక్టర్ (స�
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో హమాలీల సమస్యతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండు, మూడ్రోజులుగా వ్యాపారులు కొనుగోలు చేసిన వివిధ రకాల పంటల ఉత్పత్తులను హమాలీల కొరత కారణంగా ఎత్తలేదు. దీంతో మా ర్కెట్ షెడ�
మొక్కజొన్న కొనుగోళ్లు చేయడం, ఎత్తడంలో ఆలస్యం జరుగుతుండటంతో రోజుల తరబడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగులు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా బాదేపల్లి పీఏసీసీఎస్ వారు మక్కల�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతులు శుక్రవారం సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ�
పశుసంపద అత్యంత కీలకమని, పాల ఉత్పత్తి లేకుంటే మనుగడ కష్టమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరాఫ్పల్లిలో పశు వైద్య, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజ�
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను సకాలంలో తరలించడంలో సర్కారు మొండికేస్తుంది. 20 రోజుల కిందట కాంటా వేసిన మక్కల బస్తాలను నేటికి గోదాంలకు తరలించకపోవడంతో రైతులు రేయింబవళ్లు మార్కెట్�
Harish Rao | రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత ఈ రేవంత్ సర్కా
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డివన్నీ ఉత్తర ప్రగల్భాలేనని, రైతులను నట్టేట ముంచుతూ ఏదో సాధించినట్లు గప్పాలు కొడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీఎమ్మె�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనికరం లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశార�
విదేశాల్లో అక్కడి ప్రజలు, ప్రభుత్వం తిరస్కరణకు గురైన కంపెనీలను పెట్టుబడుల పేరిట ఇక్కడికి తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ‘ఫార్మా సిటీ భూముల్లో ఏ�