Farmers | కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున మొక్కజొన్న, వరి పంటలకు యూరియా అవసరమవుతున్ననేపథ్యంలో యూరియా బస్తాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద క్యూలైన్లు కడుతున్నారు.
చిగురుమామిడి మండలంలో (Chigurumamidi) యూరియా కొరత వేధిస్తున్నది. రైతుల తమకు కావలసిన యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ ఎరువుల కేంద్రం వద్ద నిత్యం బారులు తీరాల్సి వస్తుంది.
చినుకులు పడుతున్న వేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు యూరియా కోసం రణం చేస్తున్నారు. సాగుపనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఒక్క బస్తాను దక్కించుకోవడం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు..
ఆసిఫాబాద్ జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత వేధిస్తున్నది. తమకు కావాల్సిన ఎరువుల బ్యాగుల కోసం పీఎసీఎస్ కేంద్రాల వద్ద నిత్యం బారులు తీరాల్సి వస్తున్నది. ఉదయం ఏడింటికే కేంద్రాల వద్దకు చేరుకొని గంటల తరబడి �
రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని దౌర్భా గ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొ
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా రెండు, మూడు బస్తాలు మాత్రమే ఇస్తుండటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బస్తాలకు కూడా పోలీస్ పహారాలో పంపిణీ క
పాడి రైతులకు చెల్లించాల్సిన 6 పెండింగ్ బిల్లులను ఈనెల 20లోగా చెల్లించకపోతే వెయ్యి మంది పాడి రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్లచిట్టాపూర్ పీఏసీఎస్ పరిధిలోని ఆత్మకూర్ గ్రామానికి యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకొన్న రైతులు సోమవారం వేకువజాము నుంచే ఆత్మకూర్ గ్రామ
Urea | ఉమ్మడి దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో నాలుగు ఆగ్రోస్ కేంద్రాలు, సుమారు 40 ఫర్టిలైజర్ షాపులు ఉన్నప్పటికీ యూరియా కొరత తీరడం లేదు. ఒక్క ఆధార్ కార్డుకు రెండు బ్యాగుల యూరియాను ఇవ్వడంతోపాటు దానికితోడు నానో యూ
వీణవంక మండలంలో యూరియా కష్టాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రైతును రోడ్డుపైకి తీసుకొచ్చింది. గత 15 రోజులుగా ఓపికగా ఎదురు చూసిన రైతన్నలు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎక్కి ధర్న�