‘కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం శంషాబాద్ మండలంలోని రైతుల నోట్లో మట్టికొడుతారా.. ఇదేం న్యాయం.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇక్కడి ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని రేడియల్ రోడ్డు కోసం భూములు తీసుకోవడం ఎం
మక్కల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు బుధవారం రోడ్డెక్కారు. వానకాలంలో విక్రయించిన మక్కల డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రధాన రహదారిపై బైఠాయించారు. మక్కల డబ్బులు ఇవ్వ�
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద
ఆన్లైన్ పేరిట తమను గోస పెట్టవద్దని, యూరియా కోసం తెచ్చిన యాప్ వద్దని గంభీరావుపేట మండల రైతులు స్పష్టం చేశారు. యూరియా బస్తాలను పూర్వ పద్ధతిలో నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
: ‘పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ మంచిగుండె.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక తెచ్చిన యాప్తో తిప్పలు పడుతున్నాం’ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. యూరియా యాప్ ను వ్యతిరేకిస్తూ బుధవారం పలు జిల్లాల్లో రైతులు �
భారత్-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని రైతు వ్యతిరేకంగా అభివర్ణించిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం).. ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. మార్చి 9 నుంచి తిరిగి ప్రారంభం కానున్న బడ్జెట్ �
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురిం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిని పొందేందుకు జిల్లాలో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్ర
ప్రభుత్వం నుండి మంజూరైన వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకువాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నుండి రూ.1.16 కోట్లతో..
యూరియా కోసం రైతు పడుతున్న కష్టాలు అన్నిఇన్నీ కావు. వానకాలంలో పడిన ఇబ్బందులకంటే యాసంగిలో వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తెలకపల్లితోపాటు పలు మండలాల్లో ఆన్లైన్�
Rythu Bharosa | రైతుభరోసా కాస్తా లీకుల భరోసాగా మారిపోయింది. రైతుభరోసా ఇప్పుడు, అప్పుడు అంటూ సర్కార్ నుంచి లీకులే తప్ప.. రైతులకు పైసలు మాత్రం జమ చేయడం లేదు.
అసలైన రైతుల పత్తి పంటను ఎడ్లబండ్లలో తీసుకొస్తే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడానికి నిరకరిస్తున్నారని, దీంతో వ్యాపారస్తులకు తక్కువ ధరకే పత్తి అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు మంగళవారం ఆందోళనకు ద�
సన్న ధాన్యం బోనస్ బకాయిలు రూ. 514.36 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రైతులకు బోనస్ కింద రూ.1939.58 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ. 1425.22 కోట్లు మాత్రమే జమచేసింది.