గరిడేపల్లిలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ప్రతీ సీజన్కి 5వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా 3వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడంతో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బం�
యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే టిఫిన్ బాక్సులు తెచ్చుకుని భోజనాలు చేస్తున్నారు. మంచాలు తెచ్చుకుని నిద్రిస్తున్నారు. ఇంటిల
ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 16న కురిసిన భారీ వర్షం అన్నదాతలను అపార నష్టానికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా వరదల కారణంగా రైతులు 18,310 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పత్తి 14,225 ఎకరాలు, సోయా 3,152 ఎకరాలు, కంది 473 ఎకరాలు, మొ�
ఈ ఏడాది అన్నదాతలకు ఎరువులు అందని ద్రాక్షగా మిగిలాయి. ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో యూరియా కోసం నిత్యం సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి దాపురించింది.
రైతులకు యురియా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. నిత్యం యురియా కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు కన్నీరుపెడుతున్నారు. మంగళవారం మరికల్కు 900 బస్తాల యురియా రావడంతో రైతు వేదిక వద్ద రైతులు ఉదయం నుంచి
యూరియా కోసం రణం సాగుతున్నది. రోజుల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్తా దొరక్కపోవడం, అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో కర్షకుల కడుపుమండుతున్నది. రెండు నెలలుగా గోస తీరకపోవడం, కొరత ఇంకా తీవ్రమవుతుండడంతో రైతా�
MLA Sunitha lakshma Reddy | మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలుసుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 15 రోజుల నుండి తిరుగుతున�
భూముల సర్వేకు రైతులు సహకరించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని ఏపాలపయుతండాలో సర్వే నంబర్ 8లో 960 ఎకరాలకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో భూ సర్వే నిర్యహించారు.
Urea | మంగళవారం తెల్లవారుజామునే తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం ఎదుట మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు యూరియా కోసం బారులు తీరారు. అదేవిధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామైక్య సంఘం�
నెలల తరబడి తిరిగినా ఒక్క బస్తా యూరియా (Urea) కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. నర్సింహులపేట (Narsimhulapet) మండలంలోని పెద్దనాగారం స్టేజి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
రాష్ట్రంలో రైతులు ఉత్సాహాంతో స్టాక్ పెట్టుకోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న మాట నిజమేనని అంగీకరించారు.