Mancherial | మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా గోడకూలడంతో నలుగురు రైతులు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డార
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దాదాపు నెలరోజులవుతున్నా పంటను కొనే దిక్కులేదని ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాన
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాం టాలను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. మంగళవారం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ధాన్యం రాశులను బీఆర్ఎ
KTR | రాష్ట్రంలో రాబందు పాలన పోయి రైతుబంధువు కేసీఆర్ పాలన వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయకపోయ
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతన్నలకు ఆనాటి చీకటి రోజులు మళ్లీ వచ్చాయి. స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో పచ్చబడ్డ పల్లెలు, నేడు మళ్లీ సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ఈ పరిణామాలు అన్నదాతను ఆలోచింపజేస్తున్నా�
సీజన్ ఏదైనా రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ సర్కారు చుక్కలు చూపిస్తోంది. పంటలు వేసే వరకు విత్తనాలు, ఎరువుల సమస్యతో సతమతమైన రైతన్నలు.. పంటలు చేతికొచ్చాక వాటిని అమ్ముకునేందు
వాణిజ్య పంటలను ప్రోత్సహించి రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పుకొనే పాలకులు, అధికారులు కేవలం మాటలకే పరిమితమవుతున్నారు. ప్రోత్సాహం దేవుడెరుగు గానీ పండించిన పంటలు కొను�
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందని ద్రాక్షలా మారింది. మొకజొన్న కొనుగోలు కేంద్రాల్లో మార్ఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2,410 చెల్లిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో వాస�
అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతినకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్.. అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చర్ల మండలం సత్యనారాయణపురంలో ఏ�
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని బీఆర్ఎస్తోపాటు వివిధ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ధన్వాడ మండలం మందిపల్లి స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు �
రైతుల సమస్యలను తెలుసుకునేందుకే కేసీఆర్ తమను ఇక్కడికి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శిం�
ఇప్పటికే యూరియా కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా యూరియా విక్రయాలపై నిషేధం విధించింది. రైతులకు యూరియా విక్రయించొద్దన�