కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగిపోతేనే కాంగ్రెసోళ్లు గగ్గోలు పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. రెండు పిల్లర్లకు రెండు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వొచ్చని
రాజకీయాల కోసం కాంగ్రెస్పార్టీ రైతు ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. శంషాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాల�
దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలలోని జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
Urea | మెదక్ పీఏసీఎస్ కార్యాలయం ఎరువుల కేంద్రాన్ని ఏడీఏ విజయ నిర్మల, ఏవో శ్రీనివాస్తో కలిసి తనిఖీ చేశారు. ఎరువుల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుక�
Urea | రైతులు కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కచ్చితంగా రైతులకు రసీదులు ఇవ్వాలని ఏడీఏ బాబు నాయక్ స్పష్టం చేశారు. యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు కొరత లేకుండా రైతులకు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా �
కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా (Urea) బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా యూరియా బస్తాల కోసం వేకువ జామున నుండే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి నెల
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీటిని కూడా ఎత్తిపోయకుండా గతానికి మించి పంటలు పండించామని గత సీజన్లో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నది.
ఏఎమ్మార్పీ డి 39,40 కాల్వల ద్వారా తిప్పర్తి, మాడ్గులపల్లి మండల పరిధిలోని గ్రామాలకు సాగునీరందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠికి, నీటిపారుదల శాఖ కార్యాలయం ఈఈకి సోమవారం రైతులు వినతి పత్రం అందజేశారు.
గట్టు ఎత్తిపోతల పథకం పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. రూ.586 కోట్లతో.. 1.32 టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభమైన పనులు మందకొడిగా సాగుతున్నాయి. రూ.20 కోట్ల మేర పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండడంతో జాప్�
‘రైతే రాజు అనేది రాజకీయ నినాదం కాదు..కేసీఆర్ ప్రభుత్వ విధానం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వలస బాట పట్టిన రైతుల్లో కేసీఆర్ �