భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి, యజమాన్య పద్ధతులపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ వర
Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మశక్యమేనా? అనే చర�
వ్యవసాయం లాభసాటిగా మార్చేలా అధికారులు రైతులకు చేయూత నివ్వాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్
గత రెండేండ్లుగా తెలంగాణలోని రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో దాదాపు 793 మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజూ తెలంగాణలోని ఏదో �
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో నిర్మిస్తున్న ఫ్యూచర్సిటీ రోడ్డు పనులను కొందరు రైతులు బుధవారం అడ్డుకున్నారు. హైకోర్టు స్టే ఉన్న భూముల్లో పనులు ఎలా నిర్వహిస్తారని వారితో వాగ్వాదానికి దిగా�
అప్రకటిత విద్యుత్తు కోతలపై అన్నదాతలు ఆగ్రహించారు. కోతలు, లోవోల్టేజీ సమస్యపై బుధవారం విద్యుత్తు శాఖ అధికారులను ప్రశ్నిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలోని సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించా
రాష్ట్రంలో హైబ్రిడ్ విత్తనాల కొరత తీవ్రంగా ఉద్యాన సాగుకు ఆటంకం మారింది. స్థానికంగా విత్తనాలు లేకపోవడాన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ విత్తన కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించి, రైతులకు అధిక ధరలకు విక్ర
ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారు. వానకాలంలో వెంటాడిన యూరియా కష్టాలు యాసంగిలోనూ వీడటంలేదు. ఓవైపు యూరియా స్టాక్ ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం నిల్వలు కనిపించడంలే
పరిహారం తేల్చేవరకు అసైన్డ్ భూములను తీసుకోవద్దని రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి చౌరస్తా వద్ద రైతులు, గ్రామస్తులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
దేశంలో బ్రిటిష్ వారి రాజ్యాంగం రంగప్రవేశం చేయడంతో నిమ్న అణగదొక్కబడిన జాతులకు... శారీరక బానిసత్వం నుంచి విముక్తి కలిగింది కానీ, ఈ జన సామాన్యానికి విద్య నేర్పించే ముఖ్యమైన ప్రయత్నాన్ని ఈ ఉదార బ్రిటిష్ ప�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పెరగడంతో పంట పండించిన రైతుల్లో ఆశలు చిగురించాయి. సోమవారం క్వింటా ఏసీ మిర్చి ధర రూ.1,200, కొత్త మిర్చి ధర రూ.500 చొప్పున పెరగడంతో ఆనందం వ్యక్తమవుతోంది. గత బుధవారంతో పోల్చితే ఒ�