పొడపత్రి తీగజాతికి చెందిన ఔషధ మొక్క. ఇది మన దేశంలోని అడవుల్లో ప్రకృతిసిద్ధంగా పెరుగుతుంది. దీని కాండం సన్నగా ఉంటుంది. కాయలు మేక కొమ్ము కారంలో ఉంటాయి. అందుకే దీన్ని ‘మేషశృంగి’ అంటారు. ఆకులు దీర్ఘవృత్తాకార�
పచ్చని పైర్ల మధ్య ఆమె పాట పరిమళిస్తుంది. ఆ గొంతుకకు చల్లగాలి తాళం వేస్తుంది. పని చప్పుళ్ల తాళంలోనే ఆమె స్వరం జోరుగా సాగుతుంది. పనీపాటలను జతచేస్తూ తనదైన శైలిలో పల్లెపాటలకు ప్రాణం పోస్తున్నది గుండెబోయిన ఝ�
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్లోని రైతన్నలు నిరసనబాట పట్టారు. భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఆజాద్ బుధవారం సంగ్రూర్ జిల్లాలో స్మార్ట్ పవర్ మీటర్లను తొలగించి నిరస�
గత మూడు నెలల వ్యవధిలో మహారాష్ట్రలో 766 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వానికి రైతులు ఎప్పుడు దగ్గర అవుతారని ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ ఫాజియా ఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Nitin Gadkari: ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. లోక్సభలో మాట్లాడ
రాష్ట్రంలో చాలాచోట్ల వ్యవసాయానికి 24గంటల విద్యుత్తు అందక రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్నది. కొన్ని గ్రామాల్లో రాత్రిపూట, మరికొన్ని చోట్ల తెల్లవారుజామున క రెంటు ఇస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో పంటలు కాపా
‘పుస్తకాల్లో రాస్తే తెలిసేవి కాదు రైతుల జీవితాలు.. చూపిస్తేనే తెలుస్తాయి వాళ్ల కష్టాలు’ అని తలచింది డీడీఎస్ సంస్థ. అలా చూపించడానికి మహిళా రైతులను వీడియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దింది. అలా అరక పట్టిన చేతు�
యూరియా కోసం రైతులు చలిలో నిలబడలేక అరిగోస పడుతున్నారు. మంగళవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట, సంగెం, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఎరువుల కోసం అన్నదాతలు పెద్ద ఎత్తున బారులు తీరారు.
కేంద్రం రూపొందించిన విద్యుత్తు (సవరణ)బిల్లు-2025, విత్తన బిల్లు-2025లకు వ్యతిరేకంగా పంజాబ్లో నిరసనలు హోరెత్తాయి. సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు నిరసనలకు పిలుపునివ్వగా, రాష్ట్ర ప్రభుత్వ విద్
ధాన్యం రైతులు అనుకున్న దిగుబడి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రకృతి విపత్తులు, యూరియా కొరత వంటివి ప్రధానంగా ప్రభావం చూపాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్�
గణపసముద్రం ముంపు రైతులకు ఎకరాకు రూ.25లక్షలు ఇప్పిస్తే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలో ఖిల్లాఘణపురం గ్రామ ప
రాష్ట్రంలోని రైతులను వానకాలం సీజన్లో యూరియా కొరత ఎంతగా వేధించిందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే యాసంగిలోనూ యూరియా సంక్షోభం మళ్లీ ముంచుకొస్తున్నది. ఇక వరినాట్లు ప్రారంభమయ్యాక పరిస�
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి తమ ఉసురు తగిలిందని గ్రీన్ఫీల్డ్ హైవే రైతు లు పేర్కొన్నారు. వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి పట్టుబడటంతో శనివారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద పటాకులు కాల�
ఆయిల్ పామ్ చెట్టు దాదాపు ఈత చెట్లను పోలి ఉంటుంది. పామాయిల్ చెట్టు పుట్టిల్లు దక్షిణాఫ్రికా. అక్కడి నుంచి ఇతర ఖండాలకు విస్తరించింది. పామాయిల్ను అయిదు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉపయోగిస్తున్నట్టుగా చ�