పోలీసుల పహారా మధ్య కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో యూరియాను సోమవారం పంపిణీ చేశారు. ఈ మేరకు సహకార సంఘానికి 450 యూరియా బస్తాలు రాగా ఎలాంటి గోడవలు జరుగకుండా ముందస
KTR | వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. అవసరమైన యూరియా (shortage of urea) కోసం రైతులు (Farmers) ఎదురుచూస్తున్నారు.
సన్నరకం వడ్లకు రూ.500ల బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కారు బోగస్ మాటలు చెప్పిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో కష్టనష్టాలకోర్చి పంటలు పండించగా, కాంగ్రెస్ మొండిచేయి చూపించింది.
సమయానికి వానల్లేక, పంటలకు సరిపడా యూరియా అందక భద్రాద్రి జిల్లాలో పంట పొలాలు నెర్రెలు వారుతున్నాయి. దీంతో కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. సాధారణంగా వానకాలం సీజన్ మాత్రమే అన్నదాతలకు కాస్త వెన్నుదన్నుగా ఉం�
సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితుల నిరసనలు మిన్నంటుతున్నాయి. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల నిరసనలతో జిల్లా అట్టుడుకుతున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియ మించింది. వీరు గ్రామాల్లో పశువైద్యులకు సహాయకులుగా పని చేస్తున్నారు.
ఓవైపు సాగునీరు రాక.. మరోవైపు కరెంట్ లేక వానకాలం పంటలు ఎండుతున్నాయి. నాటేసిన పొలాలు పదిహేను రోజులకే నెర్రెలు బారి పోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారు ఖుర్ధులింగంపల్ల�
తిరుమలగిరి మండలంలోని ఎగువ ప్రాంతాలైన 7 గ్రామాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం సాధించేందుకు దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల్లో భాగం
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆదివారం �
వంతెన నిర్మాణానికి భూముల ఇచ్చిన తమనే దొంగల్లాగా అరెస్టు చేస్తారా? అని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన రైతులు కడారి వీరయ్య, మొగిలి కనకయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘మేం రౌడీలమ�
విదేశాల్లో ఉంటున్నా.. పుట్టిన నేపథ్యం అతణ్ని రైతన్న కోసం పాటుపడేలా చేసింది. అన్నదాతల బలవన్మరణాలు ఆయన్ను కదిలించాయి. అందరిలా అయ్యోపాపం అంటూ జాలి చూపించడం వరకే పరిమితం కాలేదు. వీధిన పడిన రైతు కుటుంబానికి భ�
జిల్లాలోని రైతులకు సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావును చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేత్తులెత్తి వేడుకున్నారు. బీఆర్ఎస్పై ఉన్న అక్కస�
పాలన చేతగాక కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం పరిగిలోని మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొప్పుల మహే�
రైతులు మండలకేంద్రంలో ని గ్రోమోర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. యూరియ కోసమని గ్రోమోర్ షాప్ కు వెళ్తే లిక్విడ్ పదార్థాలు కొంటేనే యూరియా ఇస్తామని కోర్రీలు పెడుతున్నారని, బ్లాక్ లో అ�
PM Kisan Samman Nidhi | రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద 20వ విడత (PM Kisan 20th installment) నిధులను శనివారం విడుదల చేశారు.