ఆయిల్పామ్ పంటను సాగు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. మంగళవారం కొత్రేపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మెగా ఆయిల్ �
ఫార్మాసిటీ భూసేకరణలో అవార్డు జారీ చేసిన భూములు తమ స్వాధీనంలో ఉన్నాయంటూ ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ఓ దినపత్రిక ద్వారా చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వ
KCR | రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం.. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం.. రాజీ లేని పోరాటాలు మరింత ఉదృతం చేయాలి అని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
యాసంగి కొనుగోళ్లు పూర్తైనా సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులపై కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నది. కొనుగోళ్లు పూర్తై నెల రోజులు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదు. సన్నాలు సాగు చేసిన రైతులకు క�
ఆయిల్పామ్ తోటల సాగు ఏటా విస్తరిస్తున్నది. వరికి ప్రత్నామ్నాయంగా దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెట్టే పామాయిల్ను గత కేసీఆర్ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీతో పాటు 30 ఏళ్ల పాటు రాబడి వస్తుందని, ఏ
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతుల చేత బలవంతంగా ప్రలోభాలతో మోసంతో భూ సేకరణ చేయవద్దని, 2013 భూ సేకరణ చట్టప్రకారం న్యాయమైన పరిహారం అందించి ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష
యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కొరత కారణంగా రైతులకు సమస్యగా మారింది. నిత్యం యూరియా దుకాణాల వద్ద రైతులు ఆరా తీస్తున్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఆగ్రోస్ కేంద్రాల
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024-2025 మధ్యకాలంలో 981 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వీరిలో 825 మంది వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకోగా 138
Nano Urea | డీలర్లు అందరూ నానో యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని దుబ్బాక సహాయ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య కోరారు. నానో యూరియా వలన కలిగే లాభాలను వివరించారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. యాచారం మండలంలోని మేటిపల్లి నానక్ నగర్ తాటిపర్తి కురుమిద్ద గ
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి-353(బీ) నిర్మాణ పనులు రైతులతోపాటు వాహనదారులకు శాపంగా మారాయి. మహారాష్ట్ర సరిహద్దు ఉపాసనాల నుంచి భోరజ్ జాతీయ రహదారి-44 ను కలిపేలా ఈ పనులు జరుగుతున్నాయి.
కొద్ది రోజుల్లోనే యూరియా కొరత తీవ్రం కానున్నదా..? ఎరువుల వాడకం ఎక్కువగా ఉండే వచ్చే నెలలో మరింత ఇబ్బంది ఏర్పడనున్నదా.. అంటే అవుననే స్పష్టమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో యూరియాకు ఆగస్టులో కొరత ఏర్పడే ప్రమాద�
రాష్ట్రంలో వరినాట్లు వేసుకుంటున్న సమయంలో మోటర్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని, రేవంత్రెడ్డి పేరు చెబితేనే రైతులు కన్నెర చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార
తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన యువరైతు కోతి రాజుకు గ్రామ వాట్సాప్ గ్రూప్లో ‘పీఎం కిసాన్ యోజన’ పేరిట ఏపీకే ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ఓపెన్ చేశాడు. కొద్దిసేపు ఇన్స్టాల్ అయిన సాఫ్ట్�
అధికారం అండతో ఆ పార్టీ నాయకులు.. పేద గిరిజన రైతులకు చెందిన రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై కన్నేశారు. సదరు గిరిజన రైతులకు, వారి పొరుగు రైతుకు మధ్య ఉన్న పోరును ఆయుధంగా చేసుకున్నారు. ఆ తరువాత వీరి అధికార బలాన�