జగిత్యాల జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండలం నంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను ఆయన శుక్రవారం సందర్శించి గోద�
ప్రకృతి ప్రకోపం, ప్రభుత్వ అలసత్వం సామాన్య రైతులను మనో వేదనకు గురిచేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న పాలకులు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు.
వికారాబాద్ మండలంలో దాదాపు 25 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇందుకుగాను వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కురుస్తున్న వర్షాలతో పంటలు సాగు చేసుకునేందుకు అన్నదాతలు యూరియాను కొ
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన మహిళా రైతులపై అటవీశాఖ అధికారులు దాడిచేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం రాముతండాలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం..
జగిత్యాల జిల్లాలోని రైతులకు రుణలిచ్చేందుకు బ్యాంకులు వివిధ రకాల ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకుని రైతులకు రుణాళిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తాటిప
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. బుధవారం కురిసిన వర్షంలోనూ రైతులు పలుచోట్ల బారులుతీరారు.
Collector Rahul Raj | భూసార పరీక్ష వాహనం ద్వారా రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహించి రైతులకు నేల ఆరోగ్య కార్డును అందజేయడం జరుగుతుందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
రైతులెవరూ ఆందోళన చెందొద్దని అర్హలందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా సహకార అధికారి టీ రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్నిఆయన మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తో కలిసి బుధవా�
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా రైతన్నలు మరోసారి పోరుబాట పట్టారు. మోదీ సర్కారు సాగిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసస్తూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు పరిహారం కోసం ప్లకార్డులతో నిరసన తెలిపారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, ఎర్రగాన్పల్లి, కాచ్వార్ గ్రామాల్లోని పంచాయతీ కార్�
యూరియా కోసం రైతులు గోస పడుతూనే ఉన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని పీఏసీఎస్ గోదాం వద్ద పడిగాపులు కాశారు. నాడు జీలుగ విత్తనాల కోసం ఇబ్బందులు పడితే, ఇప్పుడు నాట్లేసి నెల రోజులైనా యూరియ
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మే నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. 40 శాతం మంది అన్నదాతలు విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురుచూశారు.
సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, అధికారులు వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసి యూరిత కొరత లేకుండా చూడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.