ప్రభుత్వం నుంచి రైతులు, పింఛన్దారులకు వచ్చే పెన్షన్, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు ఖాతాలను బకాయిల పేరుతో హోల్డ్లో పెడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్
ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేస్తున్నదని, ఇందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్గాంధీతో సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ప్రకటించి అమలు చేయలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
పంటలను కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారంలో మాత్రం పోటీ పడుతున్నాయి. పంటలను తాము కొంటున్నామంటే.. తామే కొంటున్నామంటూ ప్ర చారం చేసుకుంటున్నాయి.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం దుబ్బాకలోని రజనీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన �
‘రైతులను గింత ఇబ్బం ది పెడుతున్నరు. ఏ సార్లు వస్తలేరు... ఏంసెయ్యా లే... ఎవరూ పట్టించుకునేటోళ్లులేరు.. పోయిన నెల 12వ తేదీన వచ్చినం.. ఇప్పటి వరకు వడ్లుకొనలేదు. ఎన్నిమాట్లు అడిగినా కొనేటట్లు లేరు.. ఇంత ఇబ్బంది పెడు�
రైతులను యాసంగి కష్టాలు వెంటాడుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో కొనేందుకు దిక్కులేక కల్లాల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో పేరుకు మాత్రమే అధికార
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వైఫల్యాల పేరిట సంబురాలు చేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రజనీకాంత్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం పడింది. మణుగూరు పట్టణంలో ఈదురు గాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడినా ఈదురు గాలుల ప్ర�
తెలంగాణ ఉద్యమం మొదలయిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాల మీద. కాకతీయుల కాలం నుండి హైదరాబాద్ రాష్ట్రం వరకు గొలుసుకట్టు చెరువులు, పలు ప్రాజెక్టులతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ఆంధ్రప్రద�
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతుల కష్టాలను ఒక్క ఫోన్ కాల్తో తీర్చేస్తామంటూ మధ్యప్రదేశ్లో బీజేపీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన కార్యక్రమం ఆదిలోనే నవ్వుల పాలైంది.
Indiramma Atmiya Bharosa | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అభాసుపాలవుతున్నది. రెండున్నరేండ్ల క్రితం అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేదలకు రైతు భరోసాలాంటి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి�
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వంతో రైతులు పడ�