యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో, కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసిన్నది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సాక్షిగా
రైతు బీమా పథకంలో సీనియర్ సిటీజేన్స్ రైతులను సైతం చేర్చాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం విలేకరులతో మ�
రాష్ట్రంలోని రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్నద ని రాష్ట్ర మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నేరేడుచర్ల �
Vanadurga Project | కొన్ని రోజులుగా సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా వరదలతో వనదుర్గ ప్రాజెక్ట్ (ఘనపూర్) ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు నిండిపోవడంతో పాపన్నపేట, మెదక్, కొల్చారం, హవేలి ఘనపూ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ట్రాన్స్కో సిబ్బంది పొలం బాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంద�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి జల్లులతో కూడిన వర్షం ఏకధాటిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ అనేక చోట్ల జల్లులతో కూడిన వర్షమే పడుతోంది.
ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ తెలిపారు. పెగడపల్లి మండలం కేంద్రంలోని ప్య�
యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని సహకార సొసైటీ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఉదయాన్నే సొసైటీ కార్యాలయానికి సుమారు 400మంది రైతులు చేరుకున్నారు.
భూములను రక్షించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని రెవెన్యూ సదస్సుల్లో ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హక్కుదారుల భూములను కొందరు అధికారులతో చేతులు కలిపి అన్యాక్రాంతం చేస్తూ అసలుకే ఎసరు పెడుతు�
రాష్ట్రంలోని రైతులు కొత్తపంటలు సాగు చేయాలనే లక్ష్యంతో ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్(సీవోఈ) పరిశోధనలు చేస్తున్నది. అందులో భాగంగా అత్యంత పోషకాలు, ఔషధాలు ఉండే అవకాడో సాగును ఎంచుకున్నది.
రాష్ట్రంలో వర్షాలు పడుతుండటం, ప్రజలు సమస్యలతో సతమతవుతుంటే సీఎం, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాహుల్గాంధీ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.