జిల్లాలోని రైతులకు సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావును చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేత్తులెత్తి వేడుకున్నారు. బీఆర్ఎస్పై ఉన్న అక్కస�
పాలన చేతగాక కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం పరిగిలోని మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొప్పుల మహే�
రైతులు మండలకేంద్రంలో ని గ్రోమోర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. యూరియ కోసమని గ్రోమోర్ షాప్ కు వెళ్తే లిక్విడ్ పదార్థాలు కొంటేనే యూరియా ఇస్తామని కోర్రీలు పెడుతున్నారని, బ్లాక్ లో అ�
PM Kisan Samman Nidhi | రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద 20వ విడత (PM Kisan 20th installment) నిధులను శనివారం విడుదల చేశారు.
Green Field road | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని సామాన్యుడి కంటి మీద కునుకు కరువైంది. నగరంలో హైడ్రా, మూసీ కూల్చివేతలతో సామాన్య ప్రజలను హడలెత్తించిన రేవంత్ సర్కా
నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు చెరువుముంద తండా రైతులు డిమాండ్ చేశారు.
తమ భూము ల జోలికి రావొద్దని ఫార్మాసిటీ బాధిత రై తులు అధికారులను హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములకు రేడియ ల్ సర్వే చేసేందుకు టీజీఐఐస�
తిప్పర్తి మండల కేంద్రంలో డీ40,39 కాల్వలకు పూర్తిస్థాయి లో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలంటూ తిప్పర్తి మండల కేంద్రం మీదుగా వెళ్లే నార్కట్ల్లి -అద్దంకి బైపాస్ రోడ్డుపై రైతులు రాస్తా�
నాలుగేండ్ల క్రితం రైతులను కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పాం సాగు వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తూ రాయితీపై డ్రిప్స్, వ్యవసాయ పరికరాలను అందించింది. దీంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్ పరిధిలోని ఖానాప
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం ప్రాంత రైతులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి వెళ్లే ప్రధాన కాల్వకు ఇటీవల నీళ్లు విడుదల చేశారు.
తనవారి కోసం ఓ అధికారి సబ్స్టేషన్ల నిర్వహణ టెండర్ నిబంధనలకు నీళ్లొదిలి, జీవో 94లో ఉన్న నిబంధనలకు తూట్లు పొడిచారంటూ రాష్ర్టానికి చెందిన టెండర్దారులు మండిపడుతున్నారు. తనకు సబంధించిన పక్కరాష్ట్రం కంపెన�
రైతులకు మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తామని మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్నను స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవ�