కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్డ్యామ్.. బాంబులతో పేల్చివేయడం వల్లే ధ్వంసమైందని పౌరసమాజ ప్రతినిధుల నిజానిర్ధారణ కమిటీ తేల్చిచెప్పింది. వరదలతో చెక్డ్యామ్ ధ్వం�
కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు బిల్లును వ్యతిరేకించడంతో పాటు, పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రైతులు రెండు గంటల పాటు రైలు రోకో నిర్వహించారు.
లియో మెరిడియన్ రిసార్ట్స్ వ్యవహారంలో మరో మాయ వెలుగుచూసింది. పక్కనే ఉన్న 20 ఎకరాల భూమి మీద అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. దీని విలువ రూ.800 కోట్ల పైమాటే. 50 ఏండ్ల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూమిపై ‘బిగ్' పంజా
గత ఏడాది పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగింది నిజమేనని తేలింది. అక్రమాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం, తన నివేదికను రెం డు రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. మార్కెటింగ్ కార్యదర్శులు, వ్యవసాయ
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గేటుకు రైతులు గురువారం తాళం వేశారు. 15 రోజుల కిందట మార్కెట్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొస్తే నామమాత్రంగా కొంట�
మక్క రైతులు కన్నెర్ర చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అ మ్ముకుందామంటే అధికారులు నిర్లక్ష్యం తో నట్టేట మునుగుతున్నామని వాపో యారు. గురువారం జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవ సాయ మార�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆహార, పోషకాహార భద్రత మొదలైనవి పటిష్ఠపరచడం నేల ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగాఢంగా విశ్వసించారు.
Gangula Kamalakar | తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో ఐదు లక్షల కుంభకోణం చేసినందుకు ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27 జారీ జేసి భూములను ఖాళీ
యాసంగి సీజన్ ఆరంభమవుతోన్న రైతు భరోసాకు అతీగతీ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాలుగు పంట కాలాలు ముగిశాయి. ఇప్పటి వరకు ఠంచనుగా పెట్టుబడి సాయం అందిన దాఖలాలు లేవ�
వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం పోరండ్లలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనడం లేదని ఆగ్రహించారు. ఈ మేరకు పోరండ్లలో ధర్నా చేశారు. అ నంతరం సొసైటీ �
అన్నదాతది.. ఆగం పరిస్థితి. కాలం కత్తికట్టినా తట్టుకుని నిలబడుతున్నడుగానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిలువునా ముంచుతున్న తీరునుంచి తేరుకోవడం ఆయన వల్ల కావడం లేదు. మాటకారి తనం, ఆర్భాటంతో అధికారంలోకి వచ్చ
ఆయిల్పాం గెలల ధర నవంబర్ నెలకు స్వల్పంగా తగ్గింది. అక్టోబర్ నెలకు గాను టన్ను గెలల ధర రూ.19,681 ఉండగా నవంబర్ నెలకు సుమారు రూ.83 తగ్గి రూ.19,598లకు పడిపోయింది. ఈ మేరకు మంగళవారం ఆయిల్ఫెడ్ అధికారులు హైదరాబాద్ నుం�
YS Jagan | ఏపీలో అరటి రైతుల కష్టాల గురించి చెబుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. 'హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవున�