రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, తెలంగాణ రైతు సంఘం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో త�
సకాలంలో మక్కల కొనుగోళ్లు జరగక మక్క రైతులు కష్టాలతో విలవిలలాడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒకవైపు వడ్లతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు మక్కలు కొనడంలేదని �
అన్నదాతల ఆరుగాలం కష్టమంతా నీటిపాలైంది. ఆదివారం కురిసిన అకాల వర్షం రైతన్నలకు కన్నీటి వ్యథను మిగిల్చింది. చేతికందిన పంటలు వర్షార్పణమయ్యాయి. అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉంచిన మొ
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీల అమలును విస్మరించిందని మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకా డశ్ ఆరోపించారు. హనుమకొండ హంటర్రోడ్డులో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మంగళవార�
జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్క పంటను ప్రభుత్వం రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆ�
దొడ్డు వడ్లు కొనుగోలు చేయడంలేదని, రైస్ మిల్లర్లు క్వింటాలుకు పది కిలోల కడ్తా అడుగుతున్నారని ఆగ్రహించిన రైతు లు మోర్తాడ్ మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతుల
రంగారెడ్డి జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా సర్కారు 37 కొనుగోలు కేంద్రాలు హడావిడిగా ప్రారంభించింది. వీటిలో 24 కొనుగోలు కేంద్రాలను సహకార సంఘాల ఆధ్వర్యంలో, 5 కొనుగోల�
ఓ వైపు ఎండలు..మరోవైపు లారీల కొరత..ఇంకో వైపు అకాల వర్షాలతో కాంటాలు జరగక, అధికారులు పట్టించుకోక రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నెలరోజులు దాటినా కాంటాలు వేయకపోవడంతో అన్నదాతల గుండెలు ధాన్యం కుప్పల వద�
అన్నదాతకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతన్నల ఉసురు తీస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. సో�
వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తాండూరు, మహబూబ్ నగర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేప�
రాష్ట్రంలో మకజొన్నల విక్రయానికి నిర్వహించిన టెండర్లలో అక్రమాలకు చోటు ఇవ్వవద్దంటూ రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మార్క్ఫెడ్ ఎండీకి రాసిన లే
ప్రజాపాలనలో రైతులు గోసపడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సగకాలం పూర్తి కావస్తుండగా రైతుల తీవ్రమైన కష్టాల వార్తలు క్రమంగా పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ పాలన పోయినప్పటి నుంచి ఇప్పటికి నాలుగు పంట కాలాలు ముగిసి ప్రస్తుతం ఐదవద�