ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు వరి రకాలకే బోనస్ వర్తించనున్నదని, రైతులు ఆ రకాలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం వద్ద రూ.204 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పాలేరు లింక్ కెనాల్ సర్వేను వెంకటాపురం వద్ద రైతులు అడ్డుకున్నారు. వందలాది మంది పోలీసులతో రెవెన్యూ అధికారులు బుధవా�
యూరియా యాప్ను రద్దు చేయకుండా తమను గోస పెడ్తరా అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయా�
ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేది లేదని కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని ఊట్లపల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. గ్రామంలో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్ప
రేవంత్ పాలనలో తెలంగాణ రాక ముందు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే మృగశిర కార్తె దాటుతున్నా నారుపోసేందుకు నీళ్లు లేక అన్నదాతలు తండ్లాడాల్సిన దుస్థితి ఉన్నది. కరీంనగర�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు జిల్లాలో ప్రతిపాదిత ఏఐ ఆధారిత టౌన్షిప్ ప్రాజెక్టు కోసం తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు రెండు లక్షల చెట్లను నరికేయాల్సి ఉంటుందని పర్యావరణ ప్రేమికులు, రైత�
Rice cultivation | వాతావరణ కేంద్రాల నివేదికల ప్రకారం ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తకువగా ఉండే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Crop Bonus | అనుకున్నదే జరిగింది. సన్నధాన్యం బోనస్కు ఎగనామం పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. సన్నధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ చొప్పున అందించే జాబితా నుంచి 30 రకాల సన్నాలను తొలగించింది.
కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో అన్నదాత అయోమ యం అవుతున్నాడు. వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ సాగును ప్రారంభించాడు. ఈ సీజన్లో సాగు చేసే వరి, పత్తి తదితర పంటలకు కాంప్లెక్స్ ఎరువులు తప్పనిసరి. ఈ తరుణంలోన�
వికారాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నది రాష్ట్ర శాసనసభా స్పీకర్ ప్రసాద్కుమార్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. మ
నెల రోజులైనా పంట కొనకపోవడంతో కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం పోలీస్స్టేషన్కు పిలిచేంత వరకు కేసులు నమోదైన విషయం తెలియకపోవడం గమనార్హం.
యూరియా యాప్నకు వ్యతిరేకంగా రైతాంగంతోపాటు బీఆర్ఎస్ కూడా పోరుబాట పట్టింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, వ్
వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి కురిసిన వెంటనే చాలామంది రైతులు విత్తనాలు విత్తుకున్నారు. ప్రస్తుతం వానలు లేకపోవడంతో అవి భూమిలోనే మురిగిపోతున్నాయ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా నిలిచిన నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండుతున్న ఎండలకు రోజురోజుకూ నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు ఆయకట్టుకు