ఉమ్మడి జిల్లా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది.యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ గోదాముల వద్ద వేకువజాము నుంచే బారులు తీరుతున్నారు. బస్తా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్�
యూరియా కోసం రైతాంగం కన్నెర్ర చేసింది. సరిపడా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల రాస్తారోకోలు.. ధర్నాలు చేపట్టింది. ఎరువుల కోసం నెల రోజులుగా గోస పడుతున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదంటూ నిరసనలతో హో�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. యూరియా కోసం రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే సొసైటీ లు, రైతువేదికలు, ఫర్టిలైజర్ షాపుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆకలి దప�
ట్రిపుల్ ఆర్పై రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు నిత్యం ఢిల్లీ వెళ్తూ ట్రిపుల్ ఆరు పనులు వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్�
నారాయణపేట జిల్లా కేంద్రంలో యూరియా పంపిణీ సరిగా లేకపోవడంతో విసుగు చెందిన రైతులు మంగళవారం పేట బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కాసేపటి తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని పెద్దఎత్తున రైతులు రాస్త
420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ముఖ్యంగా అన్నదాతలు సీఎం రేవంత్రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ అమలు కాకపోవడంతో
ట్రిపుల్ ఆర్పై తాజాగా రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు నిత్యం ఢిల్లీకి వెళ్లి ట్రిపుల్ ఆర్ వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మాసిటీపై నిత్యం విషం చిమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, పాదయాత్రలు చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి మీ భూములను మీక
యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుండి క్యూ లైన్లలో వేచి ఉన్న 250 మంది రైతులకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్ష�
YS Jagan | ఉల్లి ధరల భారీ పతనం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని ఎద్దేవా చేశారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తిలో (Thungathurthy) రైతు సేవా సహకార సంఘం (PACS) కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.
తెలంగాణలో సకల జనుల సమరభేరి మోగుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం సకల జనుల సమ్మెతో ఉద్యమించిన తెలంగాణ సమాజం.. ఇప్పుడు సర్కారు దమన నీతి మీద సమరం చేస్తున్నది. సర్�