రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసానికి నిరసనగా బీఆర్ఎస్ ఈ నెల 6న వరంగల్లో నిర్వహించ తలపెట్టిన రైతు ప్రతినిధుల సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా�
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది.. వా గులను గుల్ల చేస్తూ సంపదను లూటీ చేస్తున్నారు.. దందా యథేచ్ఛగా సాగుతున్నా రేవంత్ సర్కారు వారికి కొమ్ముకాస్తున్నది..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని అపరాల యార్డులో మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధరతో మార్క్ఫెడ్కు అమ్ముకుందామని మార్కెట్కు వస్తే.. 20 రోజులైనా కొనడం లేదని వాపోతున్నారు.
మహ్మద్నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. కానీ ధాన్యాన్ని కాంటా చేయడం మరిచారు. గ్రామంలో ఇటీవల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు సంతోషించారు.
రైతులు పెద్ద దిక్కను కోల్పోతే ఆ కుటుంబం ఆగం కావద్దన్న ఉద్దేశంతో కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. గుంట భూమి ఉన్న రైతు కూడా కాలం చేస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె), ధార్కుభీర్, నిగ్వ గ్రామాల్లో కోతకోసి కుప్పలు పోసి నూర్పిడి చేస్తే చేతికొచ్చే మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ వల్ల గురువారం 21 మంది రైతులకు చెందిన మొక్కజొ�
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీతామహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా తురపల్లి మండలం ములకలపల
వానకాలానికి అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలని, రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసుశాఖతో సమన�
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతన్నకు ప్రతి సీజన్లోనూ నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. బీఆర్ఎస్ హ యాంలో గ్రామగ్రామనా ధాన్యం �
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికరగుట్ట సమీపంలో ఏర్పాటుచేసిన మక్క కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు బంద్ చేయడంతో రైతులు ఆగ్రహించారు. నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నెక్కొండ మార�