ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేశాయి. కుంభవృష్టి వానలు రైతులకు గుండెకోతను మిగిల్చాయి. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ఉప్పొంగడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల ఇసు�
మండలంలో సాగు చేసిన పంటలకు యూరియా వేయకపోవడంతో పిలకలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో యూరియా వేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఒకవైపు కురుస్తున్న భారీ వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులను మరోవైపు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సొసైటీల్లో రైతులకు సరిపడా బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా పనులు వదులుకొని గోదాముల వద్�
బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు.
గత 24 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరగాల్సివస్తూనే ఉన్నది. యూరియా వచ్చిందని తెలియగానే
మంచిర్యాల పట్టణం సమీపంలోని గోదావరితో పాటు రాళ్లవాగు ఉప్పొంగి.. పరివాహక ప్రాంత వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజానీకం ఊపిరిపీల్చుకుంటున్నది.
యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని రాత్రీ పగలు పడిగాపులు గాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది ఈ చిత్రం!
Padma Devender Reddy | వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పర్యటించకుండా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ�
మంజీరా నదికి ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో బ్యాక్ వాటర్ ఆయా గ్రామాల శివారుల్�
సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఆదివారం ఉదయం 10టన్నుల యూరియా పంపిణి చేయడంతో రైతులు క్యూలైన్ లో పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి బా
ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలు,వరదల నుంచి జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. భారీ వరదలతో పంట పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాలనీల్లో �
రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో విఫలమైన సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయార్రావు డిమాండ్ చేశారు. వర్షాలు లేక, యూరియా లభించక పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వే
రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం గన్పార్కులోని అమరవీరుల స్థూపం
రైతుల పక్షాన పోరాడితే కేసులా..?
గత 15 రోజులుగా యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ రాస్తారోకోలు, ధర్నాలు
రైతులకు సరిపడా అందించాలని రాస్తారోకో చేసినబీఆర్ఎస్ పార్టీ వికారాబాద�