ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో రైతులు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిర�
రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం, మకలు, శనగలు, జొన్నల వంటి పంటల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయినయ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరువకుండా, రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కేవలం బోనస్ ఇ
Marri Janardhan Reddy | కడుపు మండి రైతులు రోడ్డెక్కితే పోలీసులను పెట్టి బెదిరిస్తారా..? రైతు కడుపు మంట కనిపించడంలేదా ప్రభుత్వానికి..? అని ప్రశ్నించారు. తడిసిన మొక్కజొన్న… ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం.. సీ�
Harish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని.. పంట కొనుగోళ్లలోనూ �
ఈ యాసంగిలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో జొన్న సాగైందని గణాంకాలు చెబుతున్నాయి. జొన్న పంట కోతలు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
Rythu Sabha | రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సుమారు నెల రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసిన రైతులు కాంటా కోసం ఎదురుచూడాల్సిన ద
ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్నకు పంటను అ మ్ముకుందామంటే అడుగడునా కష్టాలు త ప్పడం లేదు. ఎంతో వ్యయప్రయాసాలకో ర్చి చెమట చిందించి పంటను పండిస్తే దాని ని అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.
జడ్చర్లలోని పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేయాలని మంగళవారం రైతులు జడ్చర్ల-కల్వకుర్తి 167వ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.
ఇంధనం లేకుండా బతుకుబండి కదలని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఏర్పడిన ఆయిల్ కొరతతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఆయిల్ కోసం అరికోస పడుతున్నారు.
జొన్న రైతుల కష్టాలపై కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేనితనం ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర గోస పడుతున్నారు. ‘జొన్నలు కొనుగోలు చేయండి మహాప్రభో..’ అంటూ రైతులు వేడుకొ
అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎస్సై వినయ్ తెలిపిన వివరాల మేరకు.. ధర్పల్లి మండలం హొన్నాజిపే�
మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది రైతుల పరిస్థితి. ఒక వైపు కోసిన వడ్లకు అధికారులు కాంటాలు వేయకపోవడంతో కొంతమంది రైతులు ఇబ్బందిపడుతుండగా, మరోవైపు కోతకొచ్చిన వరిని కోయడానికి హార్వెస్టర్లు సిద్�