ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అ
ధాన్యం కొనుగోలులో రైతులకు నూతన విధానాన్ని తీసుకువచ్చి ధాన్యం కొనుగోళ్లు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోడీ, సీఎం రేవంత్ రెడ్డిలు రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర�
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూర్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ.కిరణ్ రైతులకు భూసార �
Farmers | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఇప్పటికే అన్నదాతలకు శాపంలా మారగా, ఇప్పుడు మరో పిడుగు పడింది. కొనుగోలు కేంద్రాల పరిధిలో నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు రైతుల పాలిట శరాఘాత�
తాడూరు మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కేంద్రం వద్ద మొక్కజొన్న సంచుల కోసం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న ధాన్యం నింపడానికి గన్నీ బ్యాగులు దొరకడం లేదని రాత్రిపూటనే వచ్చి పీఏసీసీఎస్ క�
మండలంలోని మొండిగౌరెల్లిలో భూముల సర్వే జోరుగా సాగుతున్నది. గ్రామంలో ఉన్న 19, 68, 127 సర్వేనంబర్లలోని అసైన్డ్ భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 127 సర్వే నంబర్లో భ�
Pratima Singh | రవాణా పరంగా కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా తగు లారీలను నిర్వాహకులు కేంద్రాలకు సరైన సమయం లో వచ్చేలా పర్యవేక్షణ చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి రాత్రి పూట కుప్పలుగా పోసి టార్పాలిన్ �
అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మక్కజొన్న చేన్లు దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు రైతులకు చెందిన 15 ఎకరాల మక్కజొన్న పంటలు కాలిబూడిదయ్యాయి.
గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు. ధాన్యం ఆరబెట్టి రోజులు గడుస్తున్నా, గన్నీ బ్య�
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ఎక్కువ �
అందరికీ అన్నం పెట్టే రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వరుణుడు.. ఇంకో వైపు సర్కారు నిర్లక్ష్యం తో అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వడ్ల సేకరణను గాలికొదిలేసింది. అరకొరగా కొనుగోలు కేంద్రా
గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు.