మక్కలు, ధాన్యం కొనుగోళ్ల కోసం నిత్యం రోడ్డెక్కి నినదిస్తున్న అన్నదాతకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. సాగునే నమ్ముకున్న రైతుల కోసం మేమున్నాం అంటూ నడుం బిగించింది. ఆరుగాలం పంట పండించి అమ్ముకునేందుక�
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను రైతులు అమ్ముకోవాడానికి నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా యాంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జిల్లాలో 450 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. జిల్లా సహ
రైతులు మాత్రమే ఓటర్లుగా ఉండే, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నేరుగా తలపడేందుకు కాంగ్రెస్ సర్కార్ జంకుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏ ఎన్నిక జరిగినా రైతుల ఆగ్రహం చవిచూడక తప్పదన్న భయంతో ప్రభుత
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనలేని దద్దమ్మ సర్కార్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. మక్కజొన్న కు మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 ఉంటే.. ప్రభుత్వం మార్క�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఓ సమస్యగా మారితే, అరకొరగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్
Urea App | రైతులకు యూరియా సరఫరా నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన యాప్ గందరగోళంగా ఉన్నదని, దానిని రద్దు చేయాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్�
సిరిసిల్ల జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వరద నీటిలో కొట్టు�
రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన అకాల వర్షానికి పలుచోట్లు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రా�
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలోని రైతులందరూ సుఖసంతోషాలతో జీవిస్తే.. రెండున్నరేళ్ల రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా, దుర్భిక్షంగా మారిందని, వారి మెడకు ఉరితాళ్లు బిగించినట్లు అయ్యిందని మాజీ ఎమ్
farmers | రైతులు సంవత్సరమంతా కష్టపడి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర లభించేందుకు కొనుగోలు కేంద్రాలు కీలకంగా మారాయని బేగంపేట సర్పంచ్ మంతెన చంటి తెలిపారు.
‘రైతులంతా బ్యాంకులకు ఉరుకుర్రి.. రెండు లక్షల పంట రుణాలు తెచ్చుకోండ్రి.. మేం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం’ అని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు న మ్మి మోసపోయామని రుణమాఫీ కాని రై తులు వాపోతున్నారు.
కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని, పాలన చేతకాకపోతే గద్దె దిగిపోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆదేశ�
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతుల సమస్యలు, వారి గోడు గురించి పట్టించుకోరా? అని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారం విషయం�
మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా ఉరుము లు, మెరుపులతో గాలివాన మొదలైంది. చె ట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి, కొబ్బరి చ
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే అడుగడుగునా కష్టా లు తప్పడం లేదు. పేరుకు మాత్రం తమది రైతు ప్రభు త్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా �