రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. బాగుపడ్డట్టు చరిత్రలో లేదనేది అక్షర సత్యం. కానీ, తన పాలనలో రైతులను అరిగోస పెడుతూ కాంగ్రెస్ పాలకులు ఆ నానుడిని నిజం చేస్తున్నారనేది నేటి నిజం.
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 28 జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు శుక్రవారం ప్రా�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. రైతులకు అదునుకు ఎరువు అందకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు, రాస్తారో కోలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మ�
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సుమారు మండలంలో 2వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని, ఈ బాధిత రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.40 వేలు ఇవ్వాలని బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, కామారెడ్డి మాజ
గన్నేరువరం మండలంలో వరిలో మొదటి దఫా యూరియా చల్లేందుకు రైతులు యూరియా బస్తాల కోసం కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారక ముందే సొసైటీ కార్యాలయాలు, డీసీఎంఎస్ వద్ద క్యూ కడుతున్నారు.
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద పడి కాపులు కావలసిన పరిస్థితి నెలకొంది. రైతులకు అవసరమైన యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అ
పంటలకు సరిపడా యూరియా లభించని కారణంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ రైతులు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి తమ ఆవేదనను ఈ విధంగా వెలిబుచ్చారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రైతులు పరేషాన్ కు గురయ్యారు. ధర్మారంలోని సింగిల్ విండో గోదాం వద్ద యూరియా కోసం శుక్రవారం రైతులు పడిగాపులు గాశారు. కానీ యూరియా నంది మేడారం సింగి�
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఐకేపీ మహిళా గ్రూప్ ఎరువుల దుకాణానికి రైతులు గురువారం ఉదయం 5గంటల నుంచే తరలివచ్చారు. వాన భారీగా పడడంతో చెప్పులు లైన్లో పెట్టి, గోదాం గోడ పకన నిల్చున్నారు.
ధర్నాలు, రాస్తారోకోలు చేసినా యూరియా దొరకక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రతి రోజూ పడిగాపులు కాయడం.. ఇంటి ముఖం పట్టడం నిత్యకృత్యమవుతున్నది. గురువారం గంటల తరబడి బారులు తీరినా యూరియా దొరకక పోవడంతో వెనుదిరి�
నాలుగు రోజులపాటు వర్షాలు విస్తృతంగా పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలని, మొద్దునిద్ర వీడి ప్రజలను అప్రమత్తం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ �