ప్రైవేట్ డీలర్ యూరి యా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని రైతులు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నానికి పా ల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండ ల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది.
ఈ ఏడాది తొలకరి జల్లులు సకాలంలో కురువడంతో రైతులు మురిసిపోయారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మక్తల్ నియోజకవర్గంలో అధికంగా పత్తి, వరి పంటలు సాగు చేస్తుండగా, వరిసాగులో తగిన జాగ్రత
రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో విఫలమైన సర్కారు.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. గుళికల యూరియా కొరత నేపథ్యంలో రైతులకు నానో (లిక్విడ్) యూరియా బాటిళ్లను కట్టబెడుతున్నది.
రుతు పవనాల రాకకు ముందుగానే మురిపించిన వానలు జూలై రెండోవారం దాటినా ముఖం చాటేయడం ఓ వైపు, బోరుబావులతో సాగు చేద్దామనుకుంటే కరెంటు లేక, రాక అధికారులకు చెప్పి విసుగెత్తి నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.1200 కోట్లు రాష్ట్ర సర్కారు రైతులకు బాకీ పడింది. యాసంగిలో సన్నరకం ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదు.
కృష్ణమ్మ ఈ ఏడాదికి ముందుగానే జూరాలను తాకింది. దాదాపు 44 రోజులుగా ఉప్పొంగి ఉరకలు వేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో జూరాలకు వరద ప్రవాహం ప్రారంభం కాగానే ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను ప్రా�
గుండెల నిండా తొలి ముఖ్యమంత్రి కేసీఆరే ఉన్నారని, ఆ అభిమానాన్ని ఎవరూ చెరపలేరని అంటున్నారు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలకేంద్రానికి చెందిన రైతు బెజ్జం చంద్రయ్య. గతంలో ఆయన తనకున్న 6 ఎకరాల భూమిని కౌలుకిచ్చి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, రైతులకు సాగునీళ్లు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించార�
Farmers | రైతు సంఘంలో సభ్యత్వం కోసం రైతులు ముందుకు రావాలని తొగుట మండలంలోని రైతులు రూ.2000 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని తొగుట ఎఫ్పీసీ చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి కోరారు.
Urea | హైమద్ నగర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం 560 యూరియా బస్తాలు రాగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో యూరియా ఇవ్వడానికి సిబ్బందికి తలనొప్పిగా మారింది.
సాగు నీటి కోసం సిద్దిపేట జిల్లా (Siddipet) రైతులు ఆశగా ఎదరు చూస్తున్నారు. రిజర్వాయర్ల నుంచి సాగునీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలు సరిగా లేక పోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయి.
యూరియా కోసం నల్లబెల్లి మండల (Nallabelly) కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాల రైతులు ఉదయం 6 గంటలకు పీఏసీఎస్ కార�
రైతులకు కేసీఆర్ సర్కారు అన్ని విధాలుగా అండగా నిలువగా.. కాంగ్రెస్ సర్కారు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుందని.. అందులో భాగంగానే రైతుభరోసాకు మూడు విడుతలు రాంరాం పాడారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపిం�
జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి బ్యాంకర్లకు సూచించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మండల పరిధిలోని మూసీ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టానికి చేరువగా వచ్చింది.