తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండల కేం ద్రంలో మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోల�
జొన్న పంట చేతికొచ్చినా ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. శనగ కొనుగోళ్లను మధ్యలోనే వదిలేసింది. ఇక పరిమితంగానే మక్కలను కొంటున్నది. ధాన్యం కొనుగోళ్ల సంగతి సరేసరి. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర�
జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో చేపట్టిన నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయభూముల్లో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చిన అధికారులతో వ�
రైతులు ఆరుగాలం పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏ
ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేసే రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు ఇలా ఏదో రకంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. ప్రకృతి కన్నెర్ర చేసి పెట్టిన పెట్టుబడి వరద ధాటికి కొట్టుకుపోయినా
Paddy Procurement Scam | వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరుగుతున్నదని ఆరోపిస్తూ ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన బాలేశ్వర్రెడ్డి హైకోర్టులో రిట్ వేశారు.
మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కోతకు వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
తమను నిండాముంచిందని ఓ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం ఎదుట బాధిత రైతులు ధర్నాకు దిగారు. కుషాయిగూడ సుభాష్నగర్లోని కంపెనీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
రైతుభరోసా పథకానికి అతీగతీ లేకుండా పోతోం ది. పెట్టుబడి సాయం అమలు అవుతోన్న తీరుపై అన్నదాతల్లో ఆగ్రహం వెలుగు చూస్తోంది. పంట ఖర్చులకు వరి నాట్ల సమయంలో అందాల్సిన సాయాన్ని వరి కోతలకు అరకొరగా ఇస్తుండటంపై మండిప
ఇప్పుడు.. అప్పుడు అంటూ రైతు భరోసాపై కాలం వెల్లదీసిన సీఎం రేవంత్రెడ్డి చివరికి అరచేతిలో స్వర్గం చూపించాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశానంటూ సీఎం ప్రకటించగ
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం, మొక్కజొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తల్లాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిన్లో కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు పడుతుండడంతో పంటలు ఎక్కడ తడిసిపోతాయని బెంబేలెత్తి�
మండలంలోని వత్తుగుండ్లలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంటల్లో వడ్లు, మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్�