పీఏసీఎస్ సీఈవో, రైస్ మిల్లర్ మధ్య పంచాయితీతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం అమ్ముకొని పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఐదు గ్రామాల రైతులకు సంబంధించి సుమారు రూ. 28లక్షల
బోర్లలో నీళ్లున్నాయని వరి సాగుచేసే పద్ధతిని రైతులు ఇప్పటికీ అనుసరిస్తున్నారని, అందువల్లే మార్కెటింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, తమ జీవనాధారమైన భూములు తీసు
వానకాలం సీజన్ మరో వారం రోజుల్లో ప్రారం భం కానుంది. రైతులు భూములు సిద్ధం చేసి విత్తనాలు నాటేందుకు ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వానకాలం రైతులకు కలిసిరాకపోవడంతో ఈ ఏడాది ఆశలు పెట్టుకున్�
తరుగు పేరిట ధాన్యం దోపిడీకి పాల్పడుతున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు మా కొద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామం�
ధాన్యం కొనుగోలు చేసి తమ ఇబ్బందులు తొలిగించాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారిపై బైఠాయించి రెండు గంట�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు భగ్గుమన్నారు. బుధవారం ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంద�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచులు, లారీల కొరతను నిరసిస్తూ రైతులు మండలంలోని పాలడుగు హైవే పై ఆందోళనకు దిగారు. బుధవారం గ్రామంలోని రహదారిపై రైతులు బైఠాయించి గంటకు పైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు న�
Organic Fertilizers | వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం చిగురుమామిడి మండలంలోని సుందరగిరి రైతు వేదికలో సర్పంచ్ జంగ శిరీష అధ్యక్షతన రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
Revanth Reddy | రైతులు ఒకే పంట వేయొద్దని, అన్ని పంటలూ పండించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. పరోక్షంగా వరి ఎక్కువ పండించవద్దనే సంకేతాలిచ్చారు. గతంలో పంటల మార్పిడిపై నాటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై త�
మండలంలోని తాటిపర్తి గ్రామంలో జరుగుతున్న ఫార్మా పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. ఫార్మా భూముల్లో చదును చేసేందుకు గ్రామానికి పదుల సంఖ్యలో వచ్చిన జేసీబీలు, డ్రోజర్లను అడ్డుకొని కోర్టు స్టే ఉన్న భూము
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ గుండాల మండలం అంబాల గ్రామ రైతుల ఆగ్రహా జ్వాలలను అధికారులు చవి చూడాల్సి వచ్చింది. గ్రామానికి చెందిన రైతులు మంగళవారం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గు�
రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చిన్న కల్వల సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మంగళవా�