ఉమ్మడి జిల్లాలో పక్షం రోజులుగా రైతులు ఇండ్లు, పొలం పనులు వదిలి ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మం త్రులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున�
యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వారం రోజులుగా సరిపడా యూరి యా అందక వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్దకు యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయాన్నే వచ్చారు.
రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించాలని రైతులు యోచిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4,600 మంది రై తులకు మాత్రమే రుణమాఫీ జరిగింది.
వనపర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ధర్నా చేస్తారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్స్ట�
రైతులు క్యూలో పడిగాపులు పడితే ఒకే యూరియా బస్తా ఇస్తున్నారని, దీంతో పంటలు ఎలా సాగు చేయా లో తెలియక అసహనానికి గురై ఆందోళనలు చేస్తున్నారని, వారి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా?..
మార్పు మార్పు అంటే ఏమో అనుకున్నం. పాతికేండ్ల కిందటి రోజుల్ని మళ్లీ తెస్తరనుకోలేదు. నాడు కరెంటు చార్జీల పెంపు మీద తిరగబడిన రైతులపై నాటి టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా జరుపుతున్న నిరసనపై బష