నోరు లేని జీవాలను పట్టుకుని నేలతల్లిని సాగు చేసే శక్తి ఉన్న రైతన్నకు పాలకులను మాత్రం మెప్పించే చాతుర్యం లేక అధికారుల కాళ్ల్లావేళ్లా పడి బతిమిలాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. ఆకాశంలోని నీటికి, నే
ఉల్లి ధరలు ఘోరంగా పడిపోవడం పట్ల బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంటకు క్వింటాల్కు కేవలం 100 నుంచి 125 రూపాయల ధర పలకడంతో రైతులు సోమవారం సాయంత్రం గంగాపూర్ అగ్ర�
Marri Janardhan Reddy | మంత్రి జూపల్లి ఆదేశాలకు భయపడి అధికారులు నాగర్ కర్నూల్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. పది, పదిహేను రోజులైనా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంలేదు.
రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగిరం చేయకుంటే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగానికి , ప్రభుత్వానికి హరీశ్రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మం�
ఎన్నడూ లేనివిధంగా రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే నడిరోడ్డుపైన యుద్ధం చేయాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి వాపోయారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పోసిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల�
రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను అమ్ముకుందామనుకున్న అన్నదాతకు రవాణా కష్టాలు తోడయ్యాయి. అండగా నిలవాల్సిన అధికారులే కాంట్రాక్టర్తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల కడుపు కొడుత�
ఆమ్చూర్ రైతులకు గతేడాది లాగే ఈసారి కూడా కష్టాలు వెంటాడుతున్నాయి. అనుకున్న స్థాయిలో ధర లేక మామిడి పంటపై ఆధారపడి జీవిస్తోన్న అనేక కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. మధ్యవర్తుల దోపీడి వల్ల ఆమ్చూర్ రైతులక
కాంటా చేసిన మొక్కజొన్నను గోదాముల వద్ద అన్లోడింగ్ చేయడంలో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ తాడూరు మండలంలో కొమ్ముగుట్ట సమీపంలోని గోదాం, ఇంద్రకల్ వద్దనున్న మహాలక్ష్మి కాటన్మిల్, వద్�
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామ రైతులు సోమవారం శివ్వంపేట పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను తరలించేందుకు లారీలు రాక ఇబ్బందులు ఎదుర్క�
చింతకాని సొసైటీ పరిధిలోని రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసి, కాంటా వేసినప్పటికీ సరుకును తరలించడానికి అధికారులు లారీలను పంపించలేదు. అరకొరగా వచ్చిన లారీలను కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికి మాత్రమే కేటాయ
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని అన్నదాతలు రోడ్డెక్కారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మార్కెట్ సమీప మంథని ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. ప్