“రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయించినా.. కృత్రిమ కొరత సృష్టించినా.. వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయి. ఎరువులు, విత్తనాల స్టాక్ నిల్వలు, ధరల పట్టికలను ప్రతి ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ప్రద�
మాగనూరు మండలంలో వడ్వాట్, ఓబులాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన కాల్వ పూడికను రైతులు సొంత నిధులతో తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓబులాపూర్, వడ్వాట్ గ్రామస్తులు మాట్లాడుతూ సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో ల�
కేసీఆర్ కలల పంట ఆయిల్పామ్ చేతికొచ్చింది. స్వరాష్ట్రం సాకారమైన తర్వాత వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తొలి ముఖ్యమంత్రి.. సంప్రదాయ సాగుకు భిన్నంగా దీర్ఘకాలికంగా అధిక లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ప�
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి విశాల సహకార సొసైటీకి మంగళవారం వచ్చిన రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం పొద్దంతా ఎదురుచూశారు. 2 ఎకరాలకు ఒకే బస్తా ఇస్తామని చెప్పి,
కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటే, రేవంత్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో కనీసం రైతుల గోసను పట్టించుకునే వ
తెలంగాణలో రైతులకు సరిపడా యూరియా లేదని కాంగ్రెస్ ఎంపీ బలరాంనాయక్ అంగీకరించారు. సోమ్లాతండాలో మంత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి చేపట్టే భూసేకరణలో ఎకరాకు రూ.40 లక్షల పరిహారం ఇస్తేనే ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు ఇస్తామని ఆర్డీవో రాంచందర్నాయక్ రైతుల�
బీఅర్ఎస్ రజతోత్సవ సభ కోసం హనుమకొండ జిల్లా ఎలతుర్తిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను తిరి గి యథావిధిగా వారికి నాయకులు అప్పగించా రు. సభకు ముందు కొందరు వ్యక్తులు భూము ల హద్దులు చెడకొడుతున్నారని రాద్ధ�
వానకాలం ఆరంభంలోనే రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే అరకొరగా పడుతున్న వర్షాలతో ఆరుతడి పంట అయిన పత్తిని రైతులు సాగు చేశా రు. పత్తి మొక్క దశలో ఉండగా, ఏపుగా పెరిగేందు కు యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరు�
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేందుకు రైతులు మునగ సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. మంగళవారం టేకులపల్లి మండలంలోని రాంపురం పంచాయతీ పాతతండా గ్రామ సమీపంలో సాగు చేస్తున్న
రైతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ పద్దతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల సలహాలు, సూచనలను రైతు నేస్తం ద్వారా తీసుకోవాలన్నారు.
Kodangal Lift | నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి సేకరించే భూమికి ఎకరాకు రూ. 40 లక్షల పరిహార అందిస్తేనే ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇస్తామని భూములు కోల్పోతున్న రైతులు �
కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర తగ్గించాలని �