యూరియా దొరకక అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకూ యూరియా కొరత ఏర్పడుతున్నది. దీంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. సోమవారం యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశా�
డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో అనారోగ్యం పాలవుతున్నామని, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వెంటనే డంపింగ్ యార్డును గ్రామం నుంచి తరలించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని బుస�
గత కొద్ది రోజులుగా యూరియా కోసం తండ్లాతున్న రైతులు సోమవారం సూర్యాపేట పట్టణంలోని మన గ్రోమోర్తో పాటు పిల్లలమర్రి పీఏసీఎస్కు యూరియా లోడ్ వచ్చిందనే విషయం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఒక్�
‘పత్తి పూత దశతో ఉంది.. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదు’ అని ఒక రైతు. ‘వరి పొట్ట దశలో ఉంది.. ఈ సమయంలో యూరియా చల్లకపోతే పంట వేసి వ్యర్థం’ అని మరొక రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ యూరియా కోసం అల్లాడుతున్నారు.
ట్రిపులార్ అగ్గి రాజుకుంటున్నది. అడ్డగోలు అలైన్మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్న వందలాది మంది రైతులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. జీవనాధారం పోతుందని జిల్లాలు దాటి నగరానికి చేరి ఆందోళనలకు ది
ట్రిపులార్ అగ్గి రాజుకుంటోంది. అడ్డగోలు అలైన్మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్న వందలాది మంది రైతులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. జీవనాధారం పోతుందని జిల్లాలు దాటి నగరానికి చేరి ఆందోళనలకు దిగు
ప్రజాకవి కాళోజీ జన్మదినం ఇయ్యాల, ఈ పర్వదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జేసుకొని సంబర పడుతున్నం. భాషంటే కేవలం బడుల్లో నేర్చుకునే అక్షరాల గుత్తి గాదు, భాష అంటే జీవన తరీక, మన ఎరుక, మన గుండెచప్పుడు.
KCR | తెలంగాణలో మళ్లీ తమ జీవితాలు బాగుండాలంటే మళ్లీ సారే రావాలి అని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆరే మళ్లీ అధికారంలోకి రావాలంటూ ఆయన చిత్రపటానికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా(కె) �
Punjab govt | ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy rains) తీవ్ర నష్టం మిగిల్చాయి. ముఖ్యంగా పంజాబ్ (Punjab) లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
కనగల్ మండలంలోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ లో యూరియా లభించకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లింగోటం మన గ్రోమోర్ ఎరువుల దుకాణానికి 400 బస్తాలు యూరియా సోమవారం రావడంతో రైతులు క్యూ లైన్ లో తెల్లవ
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా నాయకుడు పోలేబోయిన కిరణ్, సీపీఎం మండలం కార్యదర్శి వజ్జే శ్రీను, పూలే అంబేద్కర్ �
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఉండడం, ఆదివారం సెలవు దినం కావడంతో యూరియా రాకపోవడంతో ధర్మారం, కొత్తపల్లి, బొమ్మ రెడ్డి పల్లి, ఎర్ర