రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయాలని కోరుతూ బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులు లక్ష్మీదేవిపల్లి రైతు వేదిక
నల్లగొండ (Nalgonda) జిల్లాలో యూరియా కొరత ఎంత ఉంది అని చెప్పడానికి ఈ ఫోటోనే నిదర్శనం. పాఠశాలలో ప్రార్థన కోసం క్యూ లైన్లో నిల్చొని ప్రేయర్ చేయాల్సిన విద్యార్థి (Student) పొద్దు పొద్దున్నే ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూర�
రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరి నాట్లు వేసుకునే సమయంలో అన్నదాతలు సొసైటీల ముందు యూరియా బస్తాల కోసం రోజంతా బారులుతీరుతున్నా
అన్నదాతలు యూరియా కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిగురుమామిడి మండలంలో నిద్రాహారాలు మాని పడిగాపులు గాశారు. అయినా దొరక్క నిరాశ చెందారు. శనివారం సాయంత్రం తర్వాత ఇందుర్తి సొసైటీకి 400 బస్తాలతో లారీ రాగా, విషయ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గతంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూములకు అధికారులు మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. ఏ సర్వే నంబర్లో ఎంత భూమిని సేకరించారనే కోణంలో గత నెల 31 నుంచి అధికారులు సర్వే �
రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు ఆదివారం తెల్లవారుజామునే యూరియా కోసం తరలివచ్చారు. ఉదయం 7.30 గంటల తర్వాత వ్యవసాయ, సొసైటీ అధికారుల�
ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆదివారం యూరియా కోసం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ వద్ద కర్షకులు సిద్దిపేట -కామ�
Urea | గత రెండు వారాలుగా యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయాన్నేఆగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రాథమిక పరపతి సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలబడ్డ ఎరువులు దొరకడం లేదు.
యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. మండలంలోని ఇందుర్తి సొసైటీ యూరియా కేంద్రం వద్ద రైతులు శనివారం రాత్రి నుండి పెద్ద ఎత్తున చేరుకొని క్యూలో చెప్పులు పెట్టి పడి కాపులు కాశారు. ఆదివారం తెల్లవారుజాము�