ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. అన్నం పెట్టే రైతన్నకు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు ఏనాడు పెట్టుబడి సాయం సక్�
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుసంధానం చేస్తూ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందుకు త మ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారని, మా జ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర సోమవారం క్వింటా రూ.21 వేలు పలికింది. కొనుగోళ్లు మొదలైన జనవరి 1 నుంచి ఖమ్మం మార్కెట్కు 13లక్షల మిర్చి బస్తాలను రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధా న్యాన్ని యథావిధిగా తీసుకోవాలని, తేమ, తరుగు పేరిట ఇబ్బందులు పెట్టొదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మిల్లర్లకు సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట చిన్�
రైతులు సన్నధాన్యం పండిస్తే ప్రభుత్వ మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్�
యాసంగి సీజన్ పూర్తికావొచ్చింది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభమయ్యాయి. ‘రైతుభరోసా’ మాత్రం పూర్తిస్థాయిలో అందనేలేదు. అంటే పేదలకు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభ�
పేదలపై ప్రభుత్వం పగబట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కలలో వచ్చిన ప్రాజెక్టును కట్టడానికి పేద ప్రజల ఇండ్లను కూలస్తామంటున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పటోళ్ల కార్తిక్రెడ్డి అన్నార
పంటలు పండించేందుకు ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతలు.. వాటిని అమ్ముకునేందుకు అంతకు రెట్టింపు కష్టాలు పడుతున్నారు. అవసరమైన బస్తాలు రాక.. కాంటాలు కాక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైతులు నిద్రలేని రాత్రులు గడుపుత�
మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి మళ్లీ సంచరిస్తున్నది. రేంజ్ పరిధిలోని ఎల్లంపేట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచిరించినట్లు అధికారులు దాని పాదముద్రలను గుర్తిం
రాష్ట్రంలో పంట దిగుబడులకు మద్దతు ధర దేవుడెరుగు.. అసలు కొనేదిక్కే లేకుండా పోయింది. పంట దిగుబడులను మార్కెట్లలో పోసి కొనుగోళ్ల కోసం కొండకెదురు చూసినట్టు అన్నదాతలు ఎదురు చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల ఏర్పా
‘రైతన్నకు వెన్నుదన్ను’ రైతుల పరోక్ష సేవలో పనిచేసిన వారి జీవన రేఖల సమాహారమని చెప్పవచ్చు. మన దేశం వ్యవసాయాధారిత దేశం. రైతు దేశానికి వెన్నెముక. రైతు అభివృద్ధికి సమగ్ర ఆధునిక సమాచారం సకాలంలో అందాలి.
‘సింగూరు ప్రాజెక్ట్ నీటి విడుదల్లో సర్కార్ అనిశ్చితస్థితి, అధికారుల మధ్య సమన్వయలోపంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయి. వెంటనే 0.3 టీఎంసీల నీటిని విడుదల