తెలంగాణ రైతులపై సీఎం రేవంత్కు సోయిలేదని మాజీ మంత్రి సత్యవతి రాథో డ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్ సొసైటీలో ఐదు రోజుల క్రితం టో కెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వడంలేదని మానుకోట-తొర్రూరు ప్రధాన రహదారిప�
ఎరువుల సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి పీఏసీఎస్ వద్ద శుక్రవారం ఉద యం 3 గంటల నుంచి రైతులు పడిగాపులు కాస్తూ విస
కొందరు రాజకీయ స్వార్థపరులు యూరియా కోసం చెప్పుల లైన్లను పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. యూరియా కేటాయింపు బాధ్యత �
కర్షకులకు యూరియా కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వానాకాలం సీజన్లో పంటల సాగును పండుగలా సాగిద్దామనుకున్న వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. పంట కాలానికి సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో చేతికి తగ�
రాష్ట్రంలో యూరియా కొరత వాస్తవమేనని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ‘పనుల జాతర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన సొసైటీ వద్ద యూరియ
వానకాలం సీజన్లో రైతులకు యూరియా ఇక్కట్లు అంతాఇం తా కాదు. ప్రభుత్వం కాళేశ్వరం జలాలను తీసుకురాకపోయినప్పటికీ సకాలంలో వర్షాలు పడడంతో సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా నాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఐదారు రోజులుగ�
అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడి..దళారులకు పెద్దఎత్తున యూరియా తరలిస్తూ సాధారణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని టీఆర్ఎస్ నేత, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అ�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు, రైతులకు సంక్షేమ పథకాలు అందాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యురాలు విజయభారతి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్�
యూరియా కొరత తీవ్రమవుతున్నది. రోజుల తరబడి తిరిగినా ఒక్క బ్యాగు దొరకడం గగనమే అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. దొరకక దొరకక ఒక్క బ్యాగు దొరికితే అది ఏ మూలకూ సరిపోయే పరిస�
చండూరు మండలంలోని పుల్లెంల, ఇడికూడ గ్రామాల్లో వివిధ పంటలను పుల్లెంల ఏఈఓ పవన్ శుక్రవారం పరిశీలించారు. ప్రత్తి పంటకు డ్రోన్ తో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడాన్ని పరిశీలించారు.
తరచూ ఎక్కడికి వెళ్ళిన జైశ్రీరామ్.. జైశ్రీరామ్.. అని నినదించే కేంద్రమంత్రి బండి సంజయ్ అదే నినాదస్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన యూరియా తీసుకువచ్చి రైతులకు ఎందుకు మేలు చేయడం లేదని ర
రాష్ట్రంలో రైతులకు యూరియా (Urea) తిప్పలు తప్పడం లేదు. పొద్దున్నే పొలంకాడికి పోవాల్సిన అన్నదాతలు చేతిలో గొడుగు, సద్ది, పాసు పుస్తకాలు పట్టుకుని సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎండా, వాన లెక్కచేయకుండ�