రాష్ట్రంలోని రైతులను వానకాలం సీజన్లో యూరియా కొరత ఎంతగా వేధించిందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే యాసంగిలోనూ యూరియా సంక్షోభం మళ్లీ ముంచుకొస్తున్నది. ఇక వరినాట్లు ప్రారంభమయ్యాక పరిస�
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి తమ ఉసురు తగిలిందని గ్రీన్ఫీల్డ్ హైవే రైతు లు పేర్కొన్నారు. వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి పట్టుబడటంతో శనివారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద పటాకులు కాల�
ఆయిల్ పామ్ చెట్టు దాదాపు ఈత చెట్లను పోలి ఉంటుంది. పామాయిల్ చెట్టు పుట్టిల్లు దక్షిణాఫ్రికా. అక్కడి నుంచి ఇతర ఖండాలకు విస్తరించింది. పామాయిల్ను అయిదు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉపయోగిస్తున్నట్టుగా చ�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్డ్యామ్.. బాంబులతో పేల్చివేయడం వల్లే ధ్వంసమైందని పౌరసమాజ ప్రతినిధుల నిజానిర్ధారణ కమిటీ తేల్చిచెప్పింది. వరదలతో చెక్డ్యామ్ ధ్వం�
కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు బిల్లును వ్యతిరేకించడంతో పాటు, పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రైతులు రెండు గంటల పాటు రైలు రోకో నిర్వహించారు.
లియో మెరిడియన్ రిసార్ట్స్ వ్యవహారంలో మరో మాయ వెలుగుచూసింది. పక్కనే ఉన్న 20 ఎకరాల భూమి మీద అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. దీని విలువ రూ.800 కోట్ల పైమాటే. 50 ఏండ్ల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూమిపై ‘బిగ్' పంజా
గత ఏడాది పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగింది నిజమేనని తేలింది. అక్రమాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం, తన నివేదికను రెం డు రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. మార్కెటింగ్ కార్యదర్శులు, వ్యవసాయ
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గేటుకు రైతులు గురువారం తాళం వేశారు. 15 రోజుల కిందట మార్కెట్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొస్తే నామమాత్రంగా కొంట�
మక్క రైతులు కన్నెర్ర చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అ మ్ముకుందామంటే అధికారులు నిర్లక్ష్యం తో నట్టేట మునుగుతున్నామని వాపో యారు. గురువారం జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవ సాయ మార�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆహార, పోషకాహార భద్రత మొదలైనవి పటిష్ఠపరచడం నేల ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగాఢంగా విశ్వసించారు.
Gangula Kamalakar | తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో ఐదు లక్షల కుంభకోణం చేసినందుకు ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27 జారీ జేసి భూములను ఖాళీ
యాసంగి సీజన్ ఆరంభమవుతోన్న రైతు భరోసాకు అతీగతీ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాలుగు పంట కాలాలు ముగిశాయి. ఇప్పటి వరకు ఠంచనుగా పెట్టుబడి సాయం అందిన దాఖలాలు లేవ�