రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. తీవ్రమైన గాలులతో పలుచోట్ల చెట్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మాజీ ఉప ముఖ్యమం�
జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోతున్నప్పటికీ ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మాత్రం నిలువ నీడ ఉండని పరిస్థితి ఏర్పడింది. సర్కారు హడావుడిగా కేంద్రాలను ఏర్పాటు చేసింది కానీ అ�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా, చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా స�
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నాయక
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సర్కార్ కొనుగోలు చేయకపోవడం రైతుల ప్రాణాల మీదికి తెచ్చింది. నాలుగు రోజులుగా మండుటెండలో నిరీక్షించి ఓ రైతు వడదెబ్బతో వడ్లకుప్పపైనే నేలకొరగగా, నెలరోజులకు ప్రారంభమైన సెంటర�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తం గా ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట ఉత్పత్తులు దెబ్బ�
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేస్తున్న ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలిస్తుండగా, దించేందుకు హమాలీ లేక అక్కడే రోజుల తరబడి ఉంటున్నాయి. ఫలితంగా కేందాల్లో ధా
యాసంగి వరి కోతలు చివరి దశ కు చేరుకున్నాయి. ధా న్యం రాశులు కొనుగో లుకేంద్రాల్లోకి చేరుతున్నాయి. గత 15 రోజులుగా వడ్ల కుప్పలు సెంటర్లలో ఆరబోసి కనిపిస్తున్నాయి. ఇంతవరకు ప్రభుత్వం ఒక్క ధాన్యం గింజా కొనలేదు. జయశ�
రైతులు పండించిన పంటలను ప్రభుత్వం బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరిం�
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రగల్భాలు మాని నియోజకవర్గంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ధాన్య�
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గంలో తన ప్రయివేటు సైన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్నాడని, తప్పును వేలెత్తి చూపిన వారిపై దాడులు చేయిస్తున్నాడని, రెండున్నరేండ్లలో ఫొటోల