ప్రస్తు తం వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులకు యూరి యా తప్పనిసరి అయింది. అయితే రైతులకు సరిపడా యూరి యా అధికారులు అందించకపోవడంతోపాటు గత మూ డు రోజులుగా అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్న అధికారుల తీరు న�
యూరియా కొరత రోజురోజుకూ తీవ్రం అవుతున్నది. అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. రోజుల తరబడి తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం గగనమే అవుతున్నది. సకాలంలో అందకపోతే పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోయే ప్రమాదం కనిప
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో బీతావాహ పరిస్థితులు కనిపించాయి. ఎగువనున్న మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొం�
కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను.. అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు.
జిల్లాలోని రైతాంగం యూ రియా కోసం నిద్రహారాలు మాని ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. నల్లగొండ మండలానికి సంబంధించిన మూడు ఆగ్రో ఏజన్సీస్లకు, ఎన్డీసీఎంఎస్కు మార్క్ఫెడ్ నుంచి యూరియా సరఫ�
యూరియా బస్తాల కోసం ఓ వైపు రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాస్తుంటే.. చీకటి పడ్డాక.. దొంగ చాటున 50 బస్తాలను మాయం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో కలకలం రేపింది.
రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్కు యూరియా ఇచ్చే సోయి లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా క�
‘ఓ చోట చెప్పులు.. మరోచోట ఆధార్కార్డులు.. ఇంకోచోట పట్టాదార్ పాస్బుక్కులు.. ఎండ లేదు.. వాన లేదు, పగలు లేదు.. రాత్రి లేదు, తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా ఇవే లైన్లు..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ�
రైతుకు యూరియా బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్కు పాలించే అర్హత లేదని, తక్షణమే దిగిపోవాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.