తెలంగాణ ఉద్యమం మొదలయిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాల మీద. కాకతీయుల కాలం నుండి హైదరాబాద్ రాష్ట్రం వరకు గొలుసుకట్టు చెరువులు, పలు ప్రాజెక్టులతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ఆంధ్రప్రద�
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతుల కష్టాలను ఒక్క ఫోన్ కాల్తో తీర్చేస్తామంటూ మధ్యప్రదేశ్లో బీజేపీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన కార్యక్రమం ఆదిలోనే నవ్వుల పాలైంది.
Indiramma Atmiya Bharosa | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అభాసుపాలవుతున్నది. రెండున్నరేండ్ల క్రితం అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేదలకు రైతు భరోసాలాంటి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి�
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వంతో రైతులు పడ�
మక్కజొన్న రైతులకు కాంగ్రెస్ సర్కారు నుంచి భరోసా కరువై దుఃఖిస్తున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. పంట చేల వద్ద, రోడ్లపైనా, కొనుగోలు కేంద్రాల్లో మక్కలను ఆరబోసి, విక్ర�
భానుడు భగ భగ మండుతున్నాడు. ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. 40 నుంచి 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు రాలేనంతగా ఎండ మండిపోతోంది. ఎండలు రోజు రోజుకూ ముదురుతుండటంతో ప�
పెరిగిన పంట పెట్టుబడిని సైతం భుజాన వేసుకుని సాగు కష్టాలు ఎదుర్కొన్న రైతున్న.. దిగుబడి తీసుకొనేటప్పటికే అలసిపోతున్నాడు. తీరా పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో దిక్కులు చూ
మక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మద్దులపల్లి ఏఎంసీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లాలో అప్పులు చేసి సాగు చేసిన వానకాలం పంటలు అధిక వర్షాలతో దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాసంగి పంటలతోనైనా అప్పులు తీర్చి గట్టెక్కుదామనుకున్న రైతులకు పంటల కొనుగోళ్లలో ప్రభుత్�
షార్ట్సర్క్యూట్, అగ్నిప్రమాదాల్లో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బోథ్ మండలంలో అగ్నిప్రమాదాల్లో పంటలు
మక్క రైతుపై కాంగ్రెస్ కత్తిగట్టింది. మొన్నటిదాకా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి ఇబ్బందులు పెట్టిన సర్కారు, ఇప్పుడు మూడు మండలాలకు చొప్పదండిలో ఒకే మార్కెట్ పెట్టి చుక్కలు చూపుతున్నది. ఇది చాల�
ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లు కోసి 25 రోజులైనా కొనుగోలు చేయడంలేదని జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద శుక్రవారం రైతులు ధర్నా
పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు తీర్చే బాధ్యత ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిదేనని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆయన ఒక్క రోజు క�