ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
‘నెల రోజులైంది. కాంటా అయితలేవు.. బస్తాలు మావే. హమాలీ ఖర్చు మాదే. లారీలు, డీసీఎం కిరాయి మాదే. ఇదెక్కడి పాపం దయన్న.. జర మా బాధలు చూడవే.. నిన్ను, రైతు బాంధవుడు కేసీఆర్ను ఓడగొట్టుకుని బాధపడుతున్నం’ అని పలువురు రైత
పంట చేతికొచ్చే దశలో అగ్ని ప్రమాదంతో 18 ఎకరాల్లో మక్కజొన్న చేను దగ్ధమైన ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఎల్లారెడ్డిపల్�
మక్కలను వెంటనే కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గన్నీ సంచులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసానికి నిరసనగా బీఆర్ఎస్ ఈ నెల 6న వరంగల్లో నిర్వహించ తలపెట్టిన రైతు ప్రతినిధుల సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా�
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది.. వా గులను గుల్ల చేస్తూ సంపదను లూటీ చేస్తున్నారు.. దందా యథేచ్ఛగా సాగుతున్నా రేవంత్ సర్కారు వారికి కొమ్ముకాస్తున్నది..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని అపరాల యార్డులో మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధరతో మార్క్ఫెడ్కు అమ్ముకుందామని మార్కెట్కు వస్తే.. 20 రోజులైనా కొనడం లేదని వాపోతున్నారు.
మహ్మద్నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. కానీ ధాన్యాన్ని కాంటా చేయడం మరిచారు. గ్రామంలో ఇటీవల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు సంతోషించారు.
రైతులు పెద్ద దిక్కను కోల్పోతే ఆ కుటుంబం ఆగం కావద్దన్న ఉద్దేశంతో కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. గుంట భూమి ఉన్న రైతు కూడా కాలం చేస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె), ధార్కుభీర్, నిగ్వ గ్రామాల్లో కోతకోసి కుప్పలు పోసి నూర్పిడి చేస్తే చేతికొచ్చే మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ వల్ల గురువారం 21 మంది రైతులకు చెందిన మొక్కజొ�