రైతులకు పంట రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మరీ మాట తప్పిన రేవంత్ సరార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు న్యాయపోరాటం చేస్తున్నారు.
మార్క్ఫెడ్లో గన్నీ సంచుల గ్యాంగ్ రాజ్యమేలుతుందా? సరఫరా కాంట్రాక్టర్లు రింగ్గా మారి సరఫరా నిలిపివేశారా? ప్రస్తుతం మక్కల కొనుగోలులో గన్నీ సంచుల కొరతకు కాంట్రాక్టర్ల అత్యాశే కారణమా? ప్రక్రియ పూర్తయి
భూగర్భజలాలు పెంచాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ, దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యామ్ను ఇసుక మాఫియా బుధవారం తెల్లవారుజామున �
రైతుల సంక్షేమంతోపాటు వారి భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటివరకు పీఏసీఎస్లు కేవలం ఆ స�
తెలంగాణ గడ్డపై వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, అది కోట్లాది మంది జీవనాధారం. ‘రైతు నవ్వితేనే రాష్ట్రం నవ్వుతుంది’ అనే నినాదాన్ని గుండెలకు హత్తుకున్న గడ్డ ఇది. రైతును అన్నదాతగా గౌరవించటం మన సంస్కృతిలో భాగం.
ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో రైతులు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిర�
రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం, మకలు, శనగలు, జొన్నల వంటి పంటల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయినయ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరువకుండా, రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కేవలం బోనస్ ఇ
Marri Janardhan Reddy | కడుపు మండి రైతులు రోడ్డెక్కితే పోలీసులను పెట్టి బెదిరిస్తారా..? రైతు కడుపు మంట కనిపించడంలేదా ప్రభుత్వానికి..? అని ప్రశ్నించారు. తడిసిన మొక్కజొన్న… ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం.. సీ�
Harish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని.. పంట కొనుగోళ్లలోనూ �
ఈ యాసంగిలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో జొన్న సాగైందని గణాంకాలు చెబుతున్నాయి. జొన్న పంట కోతలు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
Rythu Sabha | రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సుమారు నెల రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసిన రైతులు కాంటా కోసం ఎదురుచూడాల్సిన ద
ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్నకు పంటను అ మ్ముకుందామంటే అడుగడునా కష్టాలు త ప్పడం లేదు. ఎంతో వ్యయప్రయాసాలకో ర్చి చెమట చిందించి పంటను పండిస్తే దాని ని అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.